Top 10 News: ప్రపంచ నలుమూలల జరిగిన టాప్ టెన్ వార్తలు.. మీకోసమే
Top News:మార్చి 23 వార్తలు. టాప్ టెన్ వార్తలు మీకోసమే. తెలుగు రాష్ట్రాలు, జాతీయం, అంతర్జాతీయం వార్తలు ఈరోజు మీకోసమే. Source link
Top News:మార్చి 23 వార్తలు. టాప్ టెన్ వార్తలు మీకోసమే. తెలుగు రాష్ట్రాలు, జాతీయం, అంతర్జాతీయం వార్తలు ఈరోజు మీకోసమే. Source link
Last Updated:Feb 17, 2026 10:11 PM IST ముఖ్యమంత్రి, మంత్రి నారా లోకేష్తో కలిసి బాధిత చిన్నారి తల్లిదండ్రులతో ఫోన్లో మాట్లాడి పరామర్శించారు. కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. ఈ కేసులో ఎలాంటి రాజీ ఉండదని, నిందితుడిని వదిలిపెట్టబోమని తెలిపారు. Madanapalle Child Murder Case Madanapalle Child Murder Case: ఆంధ్రప్రదేశ్లోని మదనపల్లిలో చోటుచేసుకున్న బాలిక హత్య ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆందోళనకు దారి తీసింది. ఆంధ్రప్రదేశ్ ప్రజలను కుదిపేసిన ఈ…
విశాలాంధ్ర – తాడిపత్రి: పెట్రోల్, డీజిల్, గ్యాస్తో పాటు నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు టి. రంగయ్య ఆధ్వర్యంలో సోమవారం తాడిపత్రి పట్టణంలో రాస్తారోకో నిర్వహించారు. నంద్యాల రోడ్డు, రంగప్ప కాలనీ సమీపంలో రోడ్డుపై బైఠాయించి కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా టి. రంగయ్య మాట్లాడుతూ పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను తగ్గిస్తామని ఎన్నికల ముందు హామీలు ఇచ్చిన బీజేపీ…
Last Updated:Apr 03, 2026 12:43 PM IST Martial Arts: బొబ్బిలి కోచ్ ప్రసాద్ 2002 నుంచి ఉచిత తైక్వాండో శిక్షణతో 9 వేల మందికి పైగా యువతను తీర్చిదిద్దారు, 23 మంది స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలు సాధించారు + బొబ్బిలిలో ఉచిత తైక్వాండో శిక్షణ – యువతకు వెలుగుదారి విజయనగరం జిల్లా బొబ్బిలి పట్టణంలో గత రెండు దశాబ్దాలుగా ఉచిత తైక్వాండో శిక్షణ అందిస్తూ కోచ్ ప్రసాద్ అనేక మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. 2002…
తెలంగాణవ్యాప్తంగా ఆస్తుల రిజిస్ట్రేషన్లు, ఇతర అనుబంధ ఆన్లైన్ సేవలు మూడు రోజుల పాటు నిలిచిపోనున్నాయి. సర్వర్ల నిర్వహణ, అప్గ్రేడేషన్ పనుల కారణంగా జూన్ 26 నుంచి 28వ తేదీ వరకు ఈ సేవలు అందుబాటులో ఉండవని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ స్పష్టం చేసింది. దాదాపు ఐదేళ్ల తర్వాత చేపడుతున్న ఈ కీలకమైన నిర్వహణ పనుల ద్వారా సర్వర్ల పనితీరును, భద్రతను మరింత మెరుగుపరచనున్నట్లు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఇన్స్పెక్టర్ జనరల్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. భవిష్యత్తులో…
Last Updated:Mar 17, 2026 6:49 AM IST తక్కువ క్యారెట్ల బంగారాన్ని ఎక్కువ ధరకు విక్రయిస్తూ సామాన్యుల జేబులకు చిల్లు పెడుతున్నారు. తాజాగా విశాఖపట్నం వన్టౌన్ ప్రాంతంలో బయటపడిన నకిలీ హాల్మార్క్ కేంద్రం ఉదంతం బులియన్ మార్కెట్లో కలకలం రేపుతోంది. ప్రతీకాత్మక చిత్రం Fake Gold : బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్న వేళ, కొనుగోలుదారుల ఆశలను ఆసరాగా చేసుకుని అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. తక్కువ క్యారెట్ల బంగారాన్ని ఎక్కువ ధరకు విక్రయిస్తూ సామాన్యుల జేబులకు చిల్లు…
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు తప్పనిసరిగా 10వ తరగతి ఉత్తీర్ణులు అయి ఉండాలి. కొన్ని ప్రాంతాల్లో 7వ తరగతి అర్హతను కూడా పరిగణలోకి తీసుకునే అవకాశం ఉన్నప్పటికీ, సాధారణంగా SSC పాస్ కావడం ముఖ్యంగా పేర్కొన్నారు. అభ్యర్థి సంబంధిత అంగన్వాడీ పరిధిలోని గ్రామం లేదా వార్డుకు చెందిన స్థానికురాలు అయి ఉండాలి. వివాహిత మహిళలకు ప్రాధాన్యత ఇస్తారు. వయస్సు కనీసం 21 సంవత్సరాలు, గరిష్టంగా 35 సంవత్సరాల వరకు ఉండాలి. రిజర్వేషన్ల ప్రకారం వయస్సులో సడలింపులు…
తిరుమలలో ఇంధన కొరత పరిస్థితుల నేపథ్యంలో టీటీడీ అదనపు ఈవో శ్రీ వెంకయ్య చౌదరి అక్కడి పెట్రోల్ బంకులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పెట్రోల్ మరియు డీజిల్ నిల్వల పరిస్థితి, సరఫరా అంతరాయం కారణాలు, భక్తులకు ఎదురవుతున్న ఇబ్బందులపై ఆయా బంకుల నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. ఇంధన నిల్వలను సమర్థవంతంగా వినియోగించేందుకు తాత్కాలిక పరిమితులు కూడా అమలు చేస్తున్నారు. ద్విచక్ర వాహనాలకు ఒక్కో వాహనానికి 1 లీటర్, కార్లు, జీపులు, టెంపో ట్రావెలర్లకు గరిష్టంగా 5 లీటర్ల…
జేసి పులి శ్రీనివాసులు మార్కాపురం : మార్కాపురం జిల్లాలో ప్రజా సమస్యలను పరిష్క రించడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ పి. శ్రీనివాసులు అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని జాయింట్ కలెక్టర్ నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుండి వచ్చిన అర్జీలను సూక్ష్మ స్థాయిలోపరిశీలించి సానుకూలంగా పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. ప్రజల నుండి…
Last Updated:May 24, 2026 10:41 PM IST విశాఖలో తీవ్రమైన ఎండల మధ్య, విశాఖపట్నం పోర్ట్ అథారిటీ ఆర్కే బీచ్ రోడ్, రైల్వే స్టేషన్ రోడ్డులో మిస్ట్ కానన్ వాహనంతో చల్లని నీటి జల్లులు పిచికారీ చేస్తూ ప్రజలకు ఉపశమనం అందిస్తోంది News18 విశాఖ నగరం ప్రస్తుతం భానుడి భగభగలతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఒకవైపు మండుతున్న ఎండలు.. మరోవైపు పెరుగుతున్న ఉక్కపోతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం నుంచే వేడి గాలులు వీచడంతో రోడ్లపైకి…