తప్పులు మోదీవి, భారం జనం మీద

వాస్తవాలు తెలిసినా అంగీకరించకపోవడం, నిరాకరించడం మోసగించడమే. అసత్యం చెప్పడంలో ట్రంప్ మినహా మోదీని మించిన వారెవరూ లేరు. ఫిబ్రవరి 28న ఇరాన్ మీద అమెరికా, ఇస్రాయెల్ యుద్ధం ప్రారంభించిన వెంటనే మనం కూడా పెట్రోల్, డీసెల్, గ్యాస్ కొరత ఎదుర్కోవాల్సి వస్తుందని అందరికీ తెలుసు. కానీ ప్రధానమంత్రి మోదీ ఈ వాస్తవాన్ని నిరాకరిస్తూ వచ్చారు. మనకు ఇబ్బంది ఏమీ లేదని నమ్మబలికారు. మన దగ్గర గ్యాస్, పెట్రోల్, డీసెల్ ధరలు పెంచే ప్రసక్తి లేదని బూటకపు భరోసా…

Read More

యాడికిలో బైక్ బోల్తా.. తండ్రీ కొడుకులకు తీవ్ర గాయాలు

విశాలాంధ్ర – యాడికి..యాడికి మండల శివారులోని గుత్తి రోడ్డులో జూనియర్ కళాశాల సమీపంలో గురువారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.స్థానికుల వివరాల మేరకు, బైక్ అదుపు తప్పి బోల్తా పడటంతో కిష్టిపాడుకు చెందిన తండ్రీ కొడుకులు మురళీ మోహన్ రెడ్డి, నవనీత్ రెడ్డి తీవ్రంగా గాయపడ్డారు.వీరు యాడికిలో జరిగిన ఓ ఫంక్షన్‌కు హాజరై తిరిగి స్వగ్రామానికి బయలుదేరిన సమయంలో మార్గమధ్యంలో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీప…

Read More

పదవి కాదు… ప్రజలు ముఖ్యం

ఎల్‌డీఎఫ్ విజయంపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తిరువనంతపురం: కేరళ ఎన్నికల్లో వామపక్ష ప్రజాస్వామ్య కూటమి (ఎల్‌డీఎఫ్) వరుసగా మూడోసారి గెలవాలనే పిలుపు తన హ్యాట్రిక్ కోసమో, పదవి కోసమో కాదని, ప్రజా పరిపరిపాలన కోసం మాత్రమేనని ముఖ్యమంత్రి పినరయి విజయన్ స్పష్టం చేశారు. కేరళ పాలనను దేశంలో ఒక ప్రత్యామ్నాయ నమూనాగా తీర్చిదిద్దాలని భావిస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలు తమపై చూపిస్తున్న విశ్వాసాన్ని చూస్తుంటే… మళ్లీ తామే అధికారంలోకి వస్తామనే నమ్మకం కలుగుతోందని ధీమా వ్యక్తం…

Read More

Divyang shakti scheme: నేటి నుంచి దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం.. దివ్యాంగ శక్తి పథకం ప్రారంభం |

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమం కోసం ఒక మంచి నిర్ణయం తీసుకుంది. మార్చి 18 నుంచి రాష్ట్రవ్యాప్తంగా దివ్యాంగ శక్తి పథకాన్ని అమలు చేస్తోంది. ఉగాది పండుగ కానుకగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నారు. ఈ పథకం యొక్క ముఖ్య అంశాలు: * ఉచిత ప్రయాణం: 40 శాతం అంతకంటే ఎక్కువ వైకల్యం ఉన్న దివ్యాంగులందరికీ APSRTC బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించారు. * వర్తించే బస్సులు: పల్లె వెలుగు, అల్ట్రా పల్లె…

Read More

మంగ్లీపై ఫిర్యాదు చేసేందుకు వచ్చిన న్యాయవాదికి ఆల్కహాల్ టెస్టు…

గాయని మంగ్లీ (సత్యవతి), న్యాయవాది సింగపోగు సుబ్బారావు మధ్య నడుస్తున్న పరస్పర ఆరోపణల వివాదం మరో మలుపు తిరిగింది. మంగ్లీపై ఫిర్యాదు చేసేందుకు సోమవారం ఉదయం పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు వచ్చిన సుబ్బారావుకు పోలీసులు బ్రీత్ ఎనలైజర్ (డ్రంకెన్) టెస్ట్ నిర్వహించడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఈ పరీక్షలో ఆయన రక్తంలో27 mg/100ml ఆల్కహాల్ ఉన్నట్లు రీడింగ్ నమోదైంది. వివరాల్లోకి వెళితే.. మైక్రోఫైనాన్స్ పేరుతో మంగ్లీ, ఆమె సోదరుడు రూ.10 కోట్లకు మోసం చేశారని ఆరోపిస్తూ కొందరు వ్యక్తుల…

Read More

Tirumala Temple: తిరుమలలో ప్రముఖుల సందడి.. శ్రీవారి సేవలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, నటుడు సప్తగిరి.. |

Last Updated:Apr 09, 2026 1:02 PM IST తిరుమలలో విఐపీ దర్శనాలు కలిశెట్టి అప్పలనాయుడు అమరావతి ఏకైక రాజధానికి మద్దతు ఇచ్చిన నేతలకు శ్రీవారి తీర్థప్రసాదం ఇవ్వాలని నిర్ణయం, సప్తగిరి కూడా దర్శనం + శ్రీవారిని దర్శించుకున్న  పలువురు ప్రముఖులు..! సకల లోకాలను కాపాడే ఆ వేంకటేశ్వరుడి సన్నిధిలో ప్రతిరోజూ ఏదో ఒక విశేషం జరుగుతూనే ఉంటుంది. కలియుగ ప్రత్యక్ష దైవంగా కొలిచే తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకునేందుకు సామాన్య భక్తులతో పాటు దేశవ్యాప్తంగా…

Read More

జై భీమ్ నినాదాలతో మారుమోగిన ఏపీ.. ఘనంగాఅంబేద్కర్ జయంతి..! Dr B R Ambedkar Jayanti celebrations. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Apr 14, 2026 10:37 PM IST ఆంధ్రప్రదేశ్‌లో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా, అంబేద్కర్ కోనసీమ, కాకినాడలో భారీ ర్యాలీలు, సేవా కార్యక్రమాలు, చిన్నారుల వేషధారణ ఆకర్షణగా నిలిచాయి + ఏపీలో అంబేద్కర్ జయంతి ఆకట్టుకున్న చిన్నారుల కార్యక్రమం ఏపీవ్యాప్తంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. గ్రామం నుంచి నగరం వరకు ఎక్కడ చూసినా జై భీమ్ నినాదాలు మారుమోగాయి. ప్రజాప్రతినిధులు, అధికారులు, స్వచ్ఛంద సంస్థలు కలిసి…

Read More

ఏఐవైఎఫ్ అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పే గరికిపాటికి దమ్ముందా..?

ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి శాఖల రాజావిశాలాంధ్ర ధర్మవరం;; గరికిపాటి నరసింహారావు విద్యార్థుల చదువు, వారి హక్కులపై మాట్లాడటం బాగానే ఉంది కానీ ఏఐవైఎఫ్ అడిగే ప్రశ్నలకు గరికిపాటికి సమాధానం చెప్పే దమ్ముందా..? అని ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి శాఖల రాజా పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు సిపిఐ కాలనీలో పట్టణ అధ్యక్షులు గోవర్ధన్ ఏర్పాటుచేసిన విలేకరులతో మాట్లాడుతూ పేద విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వద్దు అనడంలో గరికపాటి ఆంతర్యం ఏమిటి అని?, పేదల పిల్లలకు చదువుకోవడం ఇష్టం…

Read More

సర్ ప్రక్రియ పై ప్రతి బి ఎల్ ఏ లు అప్రమత్తంగా ఉండాలి

మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డివిశాలాంధ్ర ధర్మవరం : సర్ పై ప్రతిబిఎల్ఏలు అప్రమత్తంగా ఉండాలని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటీవల ప్రారంభమైన సర్ ప్రక్రియ పై ప్రతి బూత్ లెవెల్ ఏజెంట్ అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. 2002 సంవత్సర ఓటరు జాబితా ప్రామాణికంగా ఈ సర్ ప్రక్రియ జరుగుతున్నది అని, ఇందులో ఉన్న జాబితా ఆధారంగా ఇప్పుడున్న వారి జాబితా వారికి అనుబంధంగా చేర్చటం జరుగుతుందని, ఒకవేళ ఓటరు…

Read More

తెహ్రాన్‌కు ఆయుధాలు పంపితే బీజింగ్‌కు తీవ్ర సమస్యలు

చైనాకు ట్రంప్ హెచ్చరిక వాషింగ్టన్: పశ్చిమాసియా యుద్ధ సమయంలో ఇరాన్‌కు చైనా ఆయుధాలు సరఫరా చేస్తున్నట్లు వెలువడిన నివేదికలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు. తెహ్రాన్‌కు ఆయుధాలు పంపితే బీజింగ్ తీవ్ర సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. అటువంటి చర్యలను ఇకనైనా మానుకోవాలని సూచించారు. హోర్మూజ్‌ను తిరిగి తెరవడానికి వీలుగా సీమైన్స్‌ను తొలగించడానికి తమ దళాలు కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. ఇరాన్‌తో చర్చలు విఫలమైనప్పటికీ అంతిమ విజయం తమదేనని పేర్కొన్నారు. ఆ దేశాన్ని సైనిక పరంగా ఓడించామని…

Read More