Headlines

Today Top 10 News: ఈరోజు దేశంలో ఏం జరిగింది?.. టాప్-10 బిగ్ అప్‌డేట్స్ ఒకే చోట!

Today Top 10 News: ఈరోజు దేశవ్యాప్తంగా చోటుచేసుకున్న ముఖ్య పరిణామాలు ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. రాజకీయాలు, ఆర్థిక వ్యవహారాలు, టెక్నాలజీ, రాష్ట్రాల పరిణామాలు ఇలా పలు రంగాల్లో కీలక సంఘటనలు నమోదయ్యాయి. ఒక్కరోజులో జరిగిన ఈ ప్రధాన వార్తలను సులభంగా తెలుసుకునేలా టాప్-10గా మీ ముందుకు తీసుకువచ్చాం. Source link

Read More

Interstate Crime Gang Arrested | అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్.. |

Last Updated: Apr 15, 2026, 16:36 IST చిత్తూరు జిల్లా ,పలమనేరు నియోజకవర్గం,పలమనేరు పోలీస్స్టేషన్లో డి.ఎస్.పి డేగల ప్రభాకర్ మీడియా సమావేశం నిర్వహించి కీలక విషయాలు వెల్లడించారు. వి.కోట మండలం మరియు పరిసర ప్రాంతాల్లో వరుసగా తాళాలు వేసిన ఇళ్ళు, దేవాలయాలు, మోటార్ సైకిళ్ళు మరియు పొట్టేళ్ళ దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురు సభ్యుల అంతర్రాష్ట్ర ముఠాను వి.కోట పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు.చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడీ IPS ఆదేశాల మేరకు, వి.కోట సీఐ సోమశేఖర్…

Read More

Vijayawada Weather Forecast: విజయవాడ ప్రజలకు అలర్ట్.. మధ్యాహ్నం భానుడి భగభగలు.. సాయంత్రం కుంభవృష్ఠి! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 27, 2026 4:35 AM IST అయితే, ఎండలతో పాటు వాతావరణంలో ఏర్పడిన మార్పుల వల్ల సాయంత్రం వేళల్లో స్వల్ప ఉపశమనం లభించే అవకాశం ఉంది. విజయవాడలో శుక్రవారం ఉదయం నుండే ఎండ ప్రభావం తీవ్రంగా ఉండనుంది. Weather Update Vijayawada Weather Forecast: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వేసవి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా కృష్ణా జిల్లా కేంద్రం విజయవాడలో శుక్రవారం (మార్చి 27, 2026) నాడు ఎండలు దంచికొట్టనున్నాయని భారత వాతావరణ శాఖ…

Read More

Special Buses: ఇప్పుడు ఆ పుణ్యక్షేత్రం నుండి హైదరాబాద్‌కి డైరెక్ట్ ఆర్టీసీ బస్.. ఛార్జీ, టైమింగ్స్ ఇవే | బిజినెస్

Last Updated:May 20, 2026 1:53 PM IST Special Buses: ఏపీలో కాకినాడ జిల్లాకు సంబంధించి మారుమూల ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కి ప్రతిరోజు ఆర్టీసీ సూపర్ లగ్జరీ స్పెషల్ సర్వీసు అందుబాటులోకి వచ్చింది. కాకినాడ ,రాజమండ్రి సిటీలతో పాటు తుని ,అన్నవరం జగ్గంపేట మీదుగా మరో సర్వీసు ప్రారంభమైంది. చార్జీ వివరాలు ఇవిగో. + Special Buses Special Buses: ఏపీలో కాకినాడ జిల్లాకు సంబంధించి మారుమూల ప్రాంతాల నుంచి భాగ్య నగరానికి అంటే…

Read More

Srisailam Teppotsavam: శ్రీశైలంలో కన్నులపండువగా తెప్పోత్సవం.. పుష్కరిణిలో విహరించిన ఆదిదంపతులు! |

Last Updated:Feb 17, 2026 9:49 AM IST శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివార్ల తెప్పోత్సవం భక్తులను ఆకట్టుకుంది, కళాత్మక ఏర్పాట్లు విశేషం. + శ్రీశైలంలో కన్నులపండువగా తెప్పోత్సవం.. పుష్కరిణిలో విహరించిన ఆదిదంపతులు! title=శ్రీశైలంలో కన్నులపండువగా తెప్పోత్సవం.. పుష్కరిణిలో విహరించిన ఆదిదంపతులు! /> శ్రీశైలంలో కన్నులపండువగా తెప్పోత్సవం.. పుష్కరిణిలో విహరించిన ఆదిదంపతులు! నంద్యాల జిల్లాలోని సుప్రసిద్ధ జ్యోతిర్లింగ క్షేత్రం, శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంబరాన్నంటుతున్నాయి. భక్తిభావం ఉప్పొంగుతున్న ఈ…

Read More

Chicken Price: చికెన్ తినేవారికి మతిపోయే షాక్.. అత్యంత భారీగా పెరగనున్న ధరలు.. కేజీ ఎంతంటే?

Chicken Prices Hike: ఎండల తీవ్రత పెరుగుతున్న కొద్దీ చికెన్ ధరలు కూడా వేగంగా పెరిగి సామాన్యుడికి షాక్ ఇస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో భానుడి ప్రతాపం పౌల్ట్రీ రంగాన్ని దెబ్బతీయడంతో సరఫరా తగ్గి, మార్కెట్లో చికెన్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. Source link

Read More

Gas Shortage: ఎన్నిసార్లు చెప్పినా భర్త గ్యాస్ బండ తేలేదని భార్య ఆత్మహత్య.. అసలేం జరిగిందంటే? | అనంతపురం వార్తలు (Anantapuram News)

Last Updated:Mar 30, 2026 10:18 AM IST ఇరాన్ అమెరికా యుద్ధం ప్రభావం మధ్య తరగతి జీవితం దెబ్బతింది. గ్యాస్ సిలిండర్ కొరతతో తొండపాడు Mahalakshmi ఆత్మహత్యాయత్నం. Naraendra Manohar భరోసా. మూడు నెలలుగా గ్యాస్ తీసుకు రాలేదని భార్య ఆత్మహత్య సగటు మధ్య తరగతి మహిళ ఏం కావాలని అడుగుతారు మహా అయితే చీర కావాలని లేదంటే ఆదివారం పూట సినిమాకో షికారుకు తీసుకెళ్లాలని అడుగుతారు బంగారు నగలు కావాలని అడుగుతారు ఇది సహజమే…

Read More

ఇది నా దేశమేనా? – Visalaandhra

గుర్తింపు సంక్షోభంలో సామాన్యుడు : పౌరసత్వ పరీక్షల వలయంలో దేశం ఇటీవల ఒక వృద్ధురాలు అమెరికా పౌరసత్వాన్ని వదులుకుని, భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకుంది. మాతృభూమిలోనే తనకు కన్నుమూయాలని ఉందని ఆమె బాపట్ల జిల్లా అధికార యంత్రాంగానికి చేసుకున్న వినతిలో పేర్కొన్నారు. దానికి వారు సానుకూలంగా స్పందించారు. భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తానని, చట్టానికి లోబడి ఉంటానని ఆమె కలెక్టర్ వద్ద ప్రమాణం చేశారు. అంతవరకూ బాగానే ఉంది. అందరినీ అభినందించాల్సిందే. అదే సమయంలో అదే జిల్లాకు…

Read More

మండిపోతున్న ఆంధ్రప్రదేశ్.. 15 జిల్లాల్లో 42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు..! Andhra Pradesh heat wave | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

వచ్చే బుధవారం వరకు ఎండ తీవ్రత కొనసాగనున్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ముఖ్యంగా శనివారం 13 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 221 మండలాల్లో సాధారణ వడగాల్పుల ప్రభావం కనిపించే అవకాశం ఉందని పేర్కొంది. ప్రజలు అత్యవసరం అయితే తప్ప ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య బయటకు రావద్దని సూచించింది. వృద్ధులు, గర్భిణీలు, బాలింతలు, చిన్నపిల్లలు మరింత జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. మే 23 శనివారం పోలవరం, కాకినాడ, కోనసీమ,…

Read More

Papikondalu | సమ్మర్ వచ్చేసింది.. పాపికొండల్లో పర్యాటకుల సందడి! |

Last Updated: Feb 23, 2026, 20:28 IST సమ్మర్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో పాపికొండలు విహారయాత్రకు పర్యాటకుల సంఖ్య మరింత పెరుగుతుందని చెప్పుకోవచ్చు, ఈ సమ్మర్ లో ఒకవైపు భానుడి ప్రతాపం చూపిస్తున్న చల్లని నీటిలో హాయ్ హాయిగా ఎంజాయ్ చేస్తూ పర్యటకులు బోర్డులో సందడి చేస్తున్నారు, ఇప్పటివరకు వీకెండ్ సెలవు రోజుల్లో మాత్రమే అత్యధికంగా కనిపించే పర్యాటకులు ప్రతిరోజు విహారయాత్ర ప్రాంతంలో సందడి చేస్తున్నారని చెప్పుకోవచ్చు, దీంతో వారికి తగ్గట్టుగా పర్యాటక ఏర్పాటులు సైతం నిర్వాహకులు…

Read More