Lucky Names: మీ పేరు ఈ అక్షరంతో మొదలవుతుందా.. అయితే మీరు కుబేరులే.. లక్ష్మీదేవి కటాక్షం మీపై ఉన్నట్టే..! Does your name start with this letter. |

Last Updated:Apr 26, 2026 9:57 PM IST సంఖ్యాశాస్త్రం ప్రకారం B, D, K, L అక్షరాలతో పేరు మొదలయ్యే వారు లక్ష్మీ కటాక్షంతో సహజ అదృష్టవంతులు, కష్టపడి ఆర్థికంగా, సామాజికంగా ఎదుగుతారని విశ్లేషణ Source link

Read More

AP Cabinet: విశాఖలో AI ప్రాజెక్టులు, సత్యసాయిలో సెమీకండక్టర్ హబ్.. క్యాబినెట్ కీలక నిర్ణయాలు! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Apr 10, 2026 7:14 PM IST AP Cabinet: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధిని పరుగులు పెట్టించే దిశగా కూటమి ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన శుక్రవారం జరిగిన రాష్ట్ర క్యాబినెట్ భేటీలో రాష్ట్ర భవిష్యత్తును మార్చేలా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. News18 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధిని పరుగులు పెట్టించే దిశగా కూటమి ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. ముఖ్యమంత్రి నారా…

Read More

ధర్మవరంలో రైతు కిడ్నాప్ కలకలం – Visalaandhra

భూ వివాదంతో ఇన్నోవాలో బలవంతంగా తీసుకెళ్లిన దుండగులు కారులోనే రైతుపై దాడి.. రూ.50 లక్షలు డిమాండ్ ఫిర్యాదు అందుకున్న వెంటనే రంగంలోకి వన్‌టౌన్ పోలీసులు ఎన్‌ఎస్ గేట్ వద్ద ఇన్నోవా వాహనం అడ్డగింత ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వన్ టౌన్ సీఐ నాగేంద్ర ప్రసాద్ విశాలాంధ్ర ధర్మవరం : పట్టణంలో రైతు కిడ్నాప్ ఘటన తీవ్ర కలకలం రేపింది. ధర్మవరం నియోజకవర్గంలోని ముదిగుబ్బ మండలం కమ్మవారిపల్లికి చెందిన ముసుగు నారాయణ అనే రైతును భూ…

Read More

ఔషధ గని వేప అంతరించిపోతోందా? నగరాల్లో దొరకని వేపపువ్వు. Disappearance of neem trees | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 18, 2026 9:31 PM IST వేప చెట్లు నగరాల్లో కనుమరుగవడం పర్యావరణవేత్తలను కలవరపెడుతోంది. వేప పువ్వు ఉగాది పచ్చడిలో కీలకం. విశాఖపట్నం పర్యావరణవేత్తలు వేప మొక్కలను నాటి, సంరక్షించాలని సూచిస్తున్నారు. + ఉగాది వచ్చింది..! కానీ వేప పువ్వు కరువు అయ్యింది ప్రకృతి ప్రసాదించిన అద్భుత ఔషధ వృక్షాల్లో వేపకు ప్రత్యేక స్థానం ఉంది. ముఖ్యంగా ఉగాది పచ్చడిలో కీలకమైన వేప పువ్వు ఇప్పుడు నగరాల్లో కనుమరుగవడం ఆందోళన కలిగిస్తోంది. ఒకప్పుడు ప్రతి…

Read More

ఘోర రోడ్డు ప్రమాదం.. చికిత్స పొందుతూ యువకుడు మృతి

విశాలాంధ్ర-​రాప్తాడు, మండలంలోని 44వ జాతీయ రహదారి పక్కన ఉన్న రామినేపల్లి గ్రామ సర్కిల్ సమీపంలో శుక్రవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో కనగానపల్లి మండలానికి చెందిన రంజిత్ (25) అనే యువకుడు మృతి చెందాడు. కనగానపల్లికి చెందిన రంజిత్ తన ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా, రామినేపల్లి సర్కిల్ వద్దకు చేరుకోగానే ఎదురుగా వచ్చిన ఐచర్ వాహనం బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రంజిత్ తీవ్రంగా గాయపడి కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతుండటాన్ని గమనించిన స్థానికులు వెంటనే 108 అంబులెన్స్‌కు…

Read More

Food Safety Officials Inspect Hotels in Vizag |హోటళ్లపై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు | #local18V

విశాఖపట్నంలో ఆహార కల్తీపై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని నగరంలోని పలు హోటళ్లు, ఫుడ్ స్టాల్స్‌పై ఫుడ్ సేఫ్టీ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. ఈ తనిఖీలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి.#Visakhapatnam #Vizag #FoodSafety Source link

Read More

Thotapalli: ప్రకృతి మధ్యలో కొత్త టూరిస్ట్ స్పాట్.. తోటపల్లి ఐటీడీఏ పార్క్‌కు జనం క్యూ..! totapalli itda park emerging as new tourist hub. |

Last Updated:Apr 17, 2026 5:00 PM IST తోటపల్లి ఐటీడీఏ పార్క్ పర్యాటకుల హాట్ స్పాట్, బోటింగ్, వెదురు సెల్ఫీ స్పాట్స్, వ్యాయామ పరికరాలు, పిల్లల ప్లే ఏరియాతో వీకెండ్స్‌లో సందర్శకులతో కిక్కిరిసిపోతోంది + కొత్త హంగులతో  ఐటిడిఐ పార్క్ అందాలు పార్వతీపురం మన్యం జిల్లా గరుగుబిల్లి మండలంలోని తోటపల్లి రిజర్వాయర్ సమీపంలో ఏర్పాటైన ఐటీడీఏ పార్క్ ఇప్పుడు పర్యాటకుల హాట్ స్పాట్‌గా మారింది. ప్రకృతి అందాలు, ఆధునిక సదుపాయాలు కలిసిన ఈ ప్రదేశం కుటుంబాలు,…

Read More

Vijayawada: కన్నతల్లిని దూషించిన బాబాయి.. కొడుకు చేసిన పనికి నివ్వెరపోయిన జనం | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:May 14, 2026 6:28 AM IST ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఏడీసీపీ గుర్రం రామకృష్ణ, నార్త్ ఏసీపీ సత్యానందం మీడియాకు వెల్లడించారు. ప్రతీకాత్మక చిత్రం Vijayawada: క్షణికావేశం ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. కన్నతల్లిని దూషించాడన్న కోపంతో ఓ యువకుడు తన వరుసకు బాబాయి అయ్యే వ్యక్తిని అత్యంత దారుణంగా హత్య చేశాడు. విజయవాడలోని అజిత్‌సింగ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘోర కలి వెలుగులోకి రావడంతో స్థానికులు దిగ్భ్రాంతికి గురయ్యారు….

Read More

Tirumala Temple: వేల కి.మీ పాదయాత్ర చేస్తూ శ్రీవారి దర్శనార్థం తిరుమల వచ్చిన ఇద్దరు యువకులు.. ఎందుకు చేశారో తెలుసా |

Last Updated:May 22, 2026 11:23 AM IST Tirumala Temple: తిరుమలలో భక్తుల రద్దీ పెరుగుతోంది, సర్వదర్శనానికి 24 నుంచి 30 గంటలు పడుతోంది. పర్యావరణ చైతన్యంతో రాజ్వీర్ సింగ్, సౌరభ్ దేవాంగన్ వేల కిలోమీటర్లు నడిచి శ్రీవారి దర్శనం చేశారు + News18 దేశం నలుమూలల నుంచి భక్తులు తిరుమల శ్రీవారి దర్శనం కోసం తరలివస్తుండటంతో ఆలయంలో భక్తుల రద్దీ రోజురోజుకూ పెరుగుతోంది. వేసవి సెలవులు, వారాంతపు సెలవులు కలిసి రావడంతో తిరుమలలో భక్తుల…

Read More

అవినీతి ఊబిలో రెవెన్యూ

. పనికావాలంటే పైసలివ్వాల్సిందే. 22-ఏ పేరుతో అక్రమ దందా. తారుమారవుతున్న భూ రికార్డులు. రాజకీయ నాయకులతో అధికారుల కుమ్మక్కు విశాలాంధ్ర-సచివాలయం: రాష్ట్రంలో రెవెన్యూ కార్యాలయాలు అక్రమాలకు అక్షయపాత్రలా తయారయ్యాయి. సామాన్యుడి పట్టా భూమిని రాత్రికి రాత్రే పరాధీనం చేసే మాయా లోకాన్ని తలపిస్తున్నాయి. రెవెన్యూ కార్యాలయంలోకి అడుగు పెట్టాలంటే జేబులో నోట్ల కట్టలు ఉండాలి. లేదంటే రాజకీయ అండ ఉండాలి. అక్కడ చట్టం కంటే రాజకీయ నాయకుడి మాటే శాసనం. నిబంధనల కంటే నోట్ల కట్టలకే విలువ…

Read More