రంజాన్ వేళ అత్తర్లకు భారీ డిమాండ్..! ఒకటి కొంటే ఒకటి ఫ్రీ ఆఫర్‌తో మార్కెట్‌లో జోరు..! Attar shops offer special deals and fragrances during Ramzan month. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Feb 20, 2026 10:55 PM IST రంజాన్ మాసంలో అత్తర్ దుకాణాలు కళకళలాడుతున్నాయి. ఆర్మన్ అత్తర్స్ షేఖ్ యాశిక్ ప్రకారం, ప్రత్యేక ఆఫర్లు, విభిన్న సువాసనలతో మార్కెట్ పరిమళాలతో నిండిపోయింది. + రంజాన్ సీజన్..! విశాఖలో అత్తర్లకు ఫుల్ క్రేజ్ మొదలైంది రంజాన్ మాసం ప్రారంభం కావడంతో నగరంలోని అత్తర్ దుకాణాలు మళ్లీ సువాసనలతో కళకళలాడుతున్నాయి. పండుగల సీజన్‌లో ఎప్పుడూ గిరాకీ ఉండే అత్తర్లకు, రంజాన్ సమయంలో మాత్రం ప్రత్యేకమైన డిమాండ్ ఉంటుందని వ్యాపారులు…

Read More

Health Awareness: యువతకు డాక్టర్ల హెచ్చరిక.. 25-45 ఏళ్ల వారు ఈ నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ప్రమాదం! | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 16, 2026 9:44 PM IST అధిక రక్తపోటు కారణంగా ‘అయోర్టిక్ డిసెక్షన్’ అనే ప్రమాదకర గుండె సంబంధిత సమస్య వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. విశాఖపట్నంలోని అపోలో ఆసుపత్రిలో అరుదైన హైబ్రిడ్ శస్త్రచికిత్స ద్వారా ఒక రోగిని వైద్యులు విజయవంతంగా కాపాడారు. + ఈ ఒక్కపని చేయకపోతే భవిష్యత్ లో మీ గుండె నాళాలు చీలే అవకాశం ఉంది అంటున్న వైద్యులు మానవ శరీరంలో గుండె ఒక ఇంజిన్ వంటిది. గుండె…

Read More

చిరంజీవికి ఎన్టీఆర్ జాతీయ పురస్కారం – Visalaandhra

ఉత్తమ నటీనటులు రష్మిక, నాగ చైతన్య. ఉత్తమ చిత్రం రాజు వెడ్స్ రాంబాయి, ద్వితీయ ఉత్తమ చిత్రం దండోరా. కమల్ హాసన్‌కు పైడి జయరాజ్… సుద్దాలకు సినారె అవార్డు. గద్దర్ అవార్డు గ్రహీతలకు 19న సత్కారం విశాలాంధ్ర-హైదరాబాద్:తెలంగాణ ప్రభుత్వం ‘గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్-2025’ను శనివారం ప్రకటించింది. జ్యూరీ సభ్యులు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను కలిసి అవార్డుల తుది జాబితా అందజేశారు. అనంతరం అవార్డు కమిటీ చైర్మన్ తమ్మారెడ్డి భరద్వాజ అవార్డు విజేతలను ప్రకటించారు. అగ్ర కథానాయకుడు…

Read More

ఏపీలో టెన్త్ మూల్యాంకనంపై సర్కార్ కఠిన నిబంధనలు..

ఏపీలో పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మూల్యాంకనంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే సిబ్బందిపై జరిమానా విధించాలని నిర్ణయించింది. మార్కుల నమోదు, రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌లో తప్పులు దొర్లితే కఠిన చర్యలు తప్పవని పాఠశాల విద్యాశాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు తాజాగా ఆదేశాలు జారీ అయ్యాయి. గతేడాది పదో తరగతి మార్కుల లెక్కింపులో కొన్ని పొరపాట్లు జరగడంతో ఈసారి అలాంటివి పునరావృతం కాకుండా ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపట్టింది. విద్యార్థులకు ఎలాంటి…

Read More

ప్రైవేట్ కాలేజీలకు షాక్.. ఇంటర్ లో ఆ ప్రభుత్వ కళాశాల విద్యార్థికి 977 మార్కులు.. జిల్లా టాపర్..! tuni raja government college inter topper challenges. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Apr 16, 2026 6:16 PM IST తుని రాజా ప్రభుత్వ కళాశాల విద్యార్థి నెలపర్తి అజయ్ కుమార్ ఇంటర్ ఎంపీసీ లో 1000 లో 977 సాధించి కాకినాడ జిల్లా బాయ్స్ టాపర్, కార్పొరేట్ కాలేజీలకు సవాల్ + కాకినాడ జిల్లాలో నెంబర్ వన్ గా రాజా ప్రభుత్వ కళాశాల విద్యార్థి ఇంటర్ ఫలితాలు వెలువడగానే సాధారణంగా కార్పొరేట్ కళాశాలల పేర్లు వినిపిస్తాయి. కానీ ఈసారి పరిస్థితి పూర్తిగా మారింది. ప్రభుత్వ కళాశాల కూడా…

Read More

CM Chandrababu: దుబారా ఖర్చులు వద్దు.. పొదుపు ముద్దు: ప్రధాని మోదీ బాటలో సీఎం చంద్రబాబు | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:May 13, 2026 3:45 PM IST పశ్చిమ ఆసియా యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని మోదీ ప్రకటించిన ఎనిమిది అంశాల పొదుపు మంత్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు మద్దతు ప్రకటించారు. విదేశీ పర్యటనలు, ఇంధన వినియోగం, కాన్వాయ్ వాహనాలు తగ్గించి దేశాభివృద్ధికి ప్రజలు సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు. సీఎం చంద్రబాబు పశ్చిమ ఆసియా యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని మోదీ ప్రకటించిన ఎనిమిది అంశాల పొదుపు మంత్రానికి సీఎం చంద్రబాబు మద్దతు ప్రకటించారు. మంగళగిరి మండలం…

Read More

కన్నీళ్లు తెప్పించిన ఘటనలు.. కుటుంబ సమస్యలే ప్రాణాలు తీశాయి. | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Apr 09, 2026 5:27 AM IST ఆంధ్రప్రదేశ్ తాళ్లపల్లి, తెలంగాణ జమ్మికుంటలో వేర్వేరు ఘటనల్లో తల్లి కూతురు, పూజ కుమారి ఆత్మహత్య, కుటుంబ కలహాలు మానసిక ఒత్తిడి దారుణ పరిణామాలు చూపించాయి ప్రతీకాత్మక చిత్రం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో జరిగిన రెండు వేర్వేరు ఘటనలు కుటుంబాలను తీవ్ర విషాదంలోకి నెట్టాయి. చిన్న చిన్న కారణాలు, మానసిక ఒత్తిళ్లు ఎంతటి ప్రమాదకర పరిణామాలకు దారి తీస్తాయో ఈ సంఘటనలు మరోసారి స్పష్టం చేశాయి. పల్నాడు జిల్లా…

Read More

Vijayawada: రాజకీయ అండతో పేట్రేగిపోతున్న రేషన్ మాఫియా.. అక్రమ మార్గాల్లో చౌక బియ్యం! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

అధికారులు డిపోల్లో తనిఖీలు చేసినప్పుడు రికార్డుల ప్రకారం నిల్వలు సరిగ్గా ఉన్నట్లు కనిపిస్తాయి, కానీ లోపల మాత్రం దందా జోరుగా సాగుతోంది. ఈ ప్రైవేట్ గోదాముల నుంచి బియ్యాన్ని లారీల్లో నింపి ఛత్తీస్‌గఢ్, ఒడిశా వంటి రాష్ట్రాలకు తరలిస్తున్నారు. అక్కడ కిలోకు రూ. 25 వరకు విక్రయిస్తూ భారీ లాభాలను గడిస్తున్నారు. రాజకీయ అండతో సిండికేట్ రాజకీయం ఈ అక్రమ వ్యాపారం వెనుక బలమైన రాజకీయ శక్తులు ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఉమ్మడి కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లోని…

Read More

అమెరికా కఠిన వీసా విధానాలతోభారత్, చైనాపై అధిక ప్రభావం

వాషింగ్టన్: విదేశీ వీసాల విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏకపక్ష పోకడలప్రభావం భారత్, చైనాపై ఎక్కువగా పడుతోంది. ముఖ్యంగా విద్యా ర్థులు, ఉద్యోగులు, కుటుంబ సభ్యుల వీసాల జారీ గణనీయంగా తగ్గినట్టు అమెరికా పత్రిక వాషింగ్టన్ పోస్టు వెల్లడిం చింది. 2024తో పోల్చితే 2025 తొలి ఎనిమిది నెలల్లో సుమారు 2.5 లక్షల వీసాలు తక్కువగా జారీ అయినట్లు ఆ నివేదిక తెలిపింది. అమెరికా విదేశాంగ శాఖ విడుదల చేసిన తాజా గణాంకాలను పరిశీలించినట్లయితే… 2025…

Read More

Heat Wave: ఏపీలో భానుడి విశ్వరూపం.. గోదావరి జిల్లాల్లో బయట అడుగుపెట్టలేని పరిస్థితి..! Andhra Pradesh heat wave. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:May 21, 2026 3:38 PM IST ఏపీలో నిప్పుల కుంపటి.. రోడ్డుపై వెళితే మండిపోతున్న దేహాలు + News18 ఆంధ్రప్రదేశ్‌లో ఎండలు రోజురోజుకూ మరింత భయంకరంగా మారుతున్నాయి. ముఖ్యంగా గోదావరి జిల్లాలు, అటవీ ప్రాంతాలు విస్తరించి ఉన్న రంపచోడవరం నియోజకవర్గంలో భానుడి ప్రతాపం ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. వాతావరణ శాఖ 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని హెచ్చరికలు జారీ చేసినప్పటికీ, నేలమీద పరిస్థితులు అంతకుమించి ఉన్నాయనే భావన ప్రజల్లో వ్యక్తమవుతోంది. ఎండ…

Read More