ఓట్లు మావి – సీట్లు మీవా? బహుజనుల రాజకీయ సాధికారతే బీఎస్పీ లక్ష్యం: సాకే వినయ్ కుమార్
ధర్మవరం; కూటమి నాయకులపై బీఎస్పీ నేతలు తీవ్రంగా విమర్శించారు. సందర్భంగా పట్టణములోని ఆర్ సి జి మాల్ లో బహుజన సమాజ్ పార్టీ శ్రీ సత్య సాయి జిల్లా ముఖ్య నాయకులతో సమావేశాన్ని జిల్లా అధ్యక్షులు సాకే వినయ్ కుమార్ నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూకూటమి పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల అభివృద్ధి పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీ బలోపేతానికి నూతన జిల్లా కమిటీతో పాటు…


