Headlines

ఓట్లు మావి – సీట్లు మీవా? బహుజనుల రాజకీయ సాధికారతే బీఎస్పీ లక్ష్యం: సాకే వినయ్ కుమార్

ధర్మవరం; కూటమి నాయకులపై బీఎస్పీ నేతలు తీవ్రంగా విమర్శించారు. సందర్భంగా పట్టణములోని ఆర్ సి జి మాల్ లో బహుజన సమాజ్ పార్టీ శ్రీ సత్య సాయి జిల్లా ముఖ్య నాయకులతో సమావేశాన్ని జిల్లా అధ్యక్షులు సాకే వినయ్ కుమార్ నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూకూటమి పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల అభివృద్ధి పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీ బలోపేతానికి నూతన జిల్లా కమిటీతో పాటు…

Read More

Astro Prediction: 30 ఏళ్ల వరకు ఇబ్బందులు.. ఆ తర్వాత వీరి జీవితం బంగారమే.. ఈ 3 రాశుల వారి అదృష్టం మామూలుగా ఉండదు! these are the zodiac signs whose luck |

Last Updated:May 09, 2026 9:08 PM IST జ్యోతిష్య నిపుణుడు ఫణి శర్మ ప్రకారం మకర, వృశ్చిక, కుంభ రాశుల వారికి 30 ఏళ్ల తర్వాత కెరీర్, ధనం, గౌరవం మెరుగవుతాయని, జ్యోతిష్యం కంటే కృషి ముఖ్యం అంటున్నారు Source link

Read More

Gooty Fort Utsav 2026: ఈనెల 14, 15న గుత్తి కోట ఉత్సవాలు.. పర్యాటకుల కోసం భారీ ఏర్పాట్లు | అనంతపురం వార్తలు (Anantapuram News)

Last Updated:Mar 11, 2026 11:04 AM IST Gooty Fort Festival: ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ ప్రాంతంలో అత్యంత పురాతన, చారిత్రక ప్రదేశమైన గుత్తికోటపై ఉత్సవాలు జరగనున్నాయి. ఈనెల 14, 15 తేదీలైన శని, ఆదివారాల్లో గుత్తి కోట ఉత్సవాలను నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. Gooty Fort Utsav 2026 Gooty Fort Festival: ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ ప్రాంతంలో అత్యంత పురాతన, చారిత్రక ప్రదేశమైన గుత్తికోటపై ఉత్సవాలు జరగనున్నాయి. ఈనెల 14, 15 తేదీలైన శని, ఆదివారాల్లో…

Read More

Weight Loss Snacks: ఈ విత్తనాలు పారేసి మిస్టెక్ చేయకండి.. అందుకు ఇదే బెస్ట్ మెడిసిన్

Weight Loss Snacks: మనం కూరగాయల్లో చాలా వరకు గింజలు ఉంచే వండుకొని తింటాం. కాని సొరకాయను కోసినప్పుడు దాని విత్తనాలను మాత్రం వేరు చేసి చెత్తబుట్టలో పడేస్తాము. కానీ చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే ఆ చిన్న గింజల్లోనే ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఆయుర్వేద నిధి దాగి ఉంది. Source link

Read More

స్పీకర్ నిర్ణయమే అంతిమం: సుప్రీం – Visalaandhra

న్యూదిల్లీ: తెలంగాణలో బీఆరఎస్ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు కేసు ముగిసింది. రాష్ట్ర రాజకీయాల్లో కొన్నిరోజులుగా తీవ్ర కలకలం రేపిన ఈ కేసు విచారణను గురువారం సుప్రీంకోర్టు ముగించింది. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై నిర్ణీత గడువులోగా నిర్ణయం తీసుకోవాలని చెప్పినా… స్పీకర్ నిర్ణయం తీసుకోలేదని బీఆరఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కేటీఆర్, బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ విచారణకు రాగా… సర్వోన్నత న్యాయస్థానం డిస్పోజ్ చేసింది….

Read More

Miracle Bull: కలియుగాన్ని షేక్ చేస్తున్న ఎద్దు ప్రవర్తన.. ఇది సైన్స్‌కే సవాల్, అంతు చిక్కని మహిమ | ట్రెండింగ్

Last Updated:Mar 08, 2026 1:42 PM IST Viral News: సాధారణంగా రైతుల పొలాల్లో బోరు వెయ్యాలంటే పాతకాలం పద్ధతి లాగా టెంకాయ తీసుకువచ్చి పొలాల్లో ఎక్కడ బోర్ పాయింట్ ఉంటుందో చూస్తారు. లేకపోతే జియాలజిస్టును  తీసుకొని వచ్చి కంప్యూటర్ ద్వారా భూగర్భంలో జలాలు ఎక్కడున్నాయి గుర్తిస్తారు. + చిత్తూరు జిల్లాలో కలియుగాన్ని షేక్ చేస్తున్న కర్ణాటక వింత దృశ్యం…ఇది సైన్స్ కే Viral News: సాధారణంగా రైతుల పొలాల్లో బోరు వెయ్యాలంటే పాతకాలం పద్ధతి…

Read More

Vijayawada Elevated Flyover: విజయవాడకు మహా మహర్దశ.. ఆ ప్రాంతాల గుండా ఆరు లైన్ల ఫ్లైఓవర్! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Feb 23, 2026 11:48 AM IST Vijayawada News: విజయవాడ ప్రజల ట్రాఫిక్ కష్టాలకు కాస్త ఉపశమనం కలిగించే గుడ్ న్యూస్. ఆయా మార్గాల్లో 14 కిలోమీటర్ల ఎలివేటెడ్ ఫ్లై ఓవర్ కారిడార్ అందుబాటులోకి రానుంది. Vijayawada News: విజయవాడ ప్రజల ట్రాఫిక్ కష్టాలకు కాస్త ఉపశమనం కలిగించే గుడ్ న్యూస్. ఆయా మార్గాల్లో 14 కిలోమీటర్ల ఎలివేటెడ్ ఫ్లై ఓవర్ కారిడార్ అందుబాటులోకి రానుంది. Vijayawada News: విజయవాడ ప్రజల ట్రాఫిక్ కష్టాలకు…

Read More

Botsa Satyanarayana: బొత్స సత్యనారాయణకు బిగ్ షాక్.. లీగల్ నోటిసులు పంపిన హెరిటేజ్ ఫుడ్స్ | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Feb 18, 2026 9:55 PM IST Botsa Satyanarayana: వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణకు ప్రముఖ డెయిరీ సంస్థ హెరిటేజ్ ఫుడ్స్ నుంచి లీగల్ నోటీసులు అందడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది News18 Botsa Satyanarayana: వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణకు ప్రముఖ డెయిరీ సంస్థ హెరిటేజ్ ఫుడ్స్ నుంచి లీగల్ నోటీసులు అందడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. హెరిటేజ్ నెయ్యిపై నిరాధార…

Read More

Tirupati: వైసీపీ నేత భూమన నేతృత్వంలో మత మార్పిడి.. ఆ దంపతులు ఎవరో చూడండి

Tirupati : టీటీడీ మాజీ చైర్మన్‌, వైసీపీ సీనియర్ నేత భూమన కరుణాకరరెడ్డి ఆధ్వర్యంలో తిరుపతిలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ముస్లిం మతాన్ని అనుసరిస్తున్న ఒక దంపతులు తిరిగి హిందూ మతాన్ని స్వీకరించడం ప్రాధాన్యత సంతరించుకుంది. Source link

Read More

శ్రీవారి భక్తులకు భారీ శుభవార్త… హైదరాబాద్ నుంచి తిరుపతికి 5 కొత్త రైళ్లు, మరిన్ని సమ్మర్ స్పెషల్ ట్రైన్స్ | 5 new trains from Hyderabad to Tirupati |

భారతీయ రైల్వే తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు భారీ శుభవార్త చెప్పింది. తెలంగాణ, ఏపీని కనెక్ట్ చేస్తూ 8 కొత్త రైళ్లు ప్రకటించినట్టు కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి ప్రకటించారు. ప్రయాణికుల సౌకర్యాన్ని పెంపొందించే దిశగా, హైదరాబాద్‌లోని కాచిగూడ, చర్లపల్లి, నాంపల్లి రైల్వే స్టేషన్ల నుండి 8 కొత్త వీక్లీ ప్రత్యేక రైళ్లకు రైల్వే మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపినట్టు ఎక్స్ ప్లాట్‌ఫామ్ ద్వారా జి.కిషన్ రెడ్డి తెలిపారు. తిరుపతి, తిరుచానూరు, భువనేశ్వర్, జైపూర్, శ్రీ గంగానగర్ వంటి…

Read More