ట్రెడిషనల్ డ్రెస్లతో డాన్స్లు.. ఉపాధ్యాయుల ప్రేరణాత్మక మాటలు.. పదో తరగతి విద్యార్థుల ఫేర్వెల్ వేడుకలు వైరల్..! Tension in Andhra Pradesh schools be | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)
Last Updated:Mar 13, 2026 3:37 PM IST ఆంధ్రప్రదేశ్లో పదో తరగతి పరీక్షల ముందు, Kapileswaram పాఠశాలల్లో భావోద్వేగ వాతావరణం నెలకొంది. విద్యార్థులు ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలుపుతూ వీడ్కోలు చెప్పారు. + పదో తరగతి పరీక్షకు వెళ్తున్నారా ఉపాధ్యాయులు చెప్పిన ఈ ఆణిముత్యాలు వినండి ఆంధ్రప్రదేశ్లో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కావడానికి కేవలం రెండు రోజులు మిగిలి ఉన్న నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో భావోద్వేగ వాతావరణం నెలకొంది. ఇన్నాళ్లు కలిసి చదివిన స్నేహితులు,…


