చర్లపల్లి టెకీ ఫ్యామిలీ సూసైడ్ కేసులో బిగ్ ట్విస్ట్..!

హైదరాబాద్ శివారు చర్లపల్లిలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ విజయశాంతి రెడ్డి తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆస్తి కోసం తన అత్తమామలు, బామ్మర్ది పెట్టిన మానసిక క్షోభ తట్టుకోలేకే తన భార్య ఈ దారుణ నిర్ణయం తీసుకుందని భర్త సురేందర్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు కొత్త మలుపు తిరిగింది. ఈ ఏడాది జనవరి 31న విజయశాంతి రెడ్డి (38), ఆమె కుమార్తె చైతన్య రెడ్డి (18),…

Read More

బాబా రాందేవ్‌కు షాక్.. పతంజలి ఉత్పత్తులు సీజ్

ప్రముఖ యోగా గురు బాబా రాందేవ్‌కు చెందిన పతంజలి బ్రాండ్ ఉత్పత్తులకు మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) షాక్ ఇచ్చింది. నివారణ అంటూ తప్పుదోవ పట్టించే, అభ్యంతరకరమైన ప్రకటనలు ఇస్తున్నారన్న ఆరోపణలతో ఎఫ్‌డీఏ రాష్ట్రవ్యాప్తంగా దాడులు నిర్వహించి భారీగా మందులను స్వాధీనం చేసుకుంది. సీజ్ చేసిన ఆయుర్వేద, అల్లోపతి మందుల విలువ సుమారు రూ.73.24 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న ఈ మందుల్లో పతంజలి బ్రాండ్‌తో విక్రయిస్తున్న ఉత్పత్తులు కూడా ఉన్నాయి.డ్రగ్స్…

Read More

TTD Receives 1 Kg Gold Donation from Devotee | తిరుమల శ్రీవారికి కేజీ బంగారం విరాళం! | #local18v

శ్రీవేంకటేశ్వర స్వామివారి పట్ల అపారమైన భక్తి విశ్వాసాలతో టీటీడీ బోర్డు మాజీ సభ్యులు శ్రీ శశిధర్ గారి సతీమణి శ్రీమతి మహాదేవమ్మ గారు తిరుమల తిరుపతి దేవస్థానానికి ఒక కిలో బంగారాన్ని విరాళంగా సమర్పించారు. ఈ విలువైన బంగారు విరాళాన్ని ఆమె తిరుమలలో టీటీడీ ఈవో శ్రీ రవిచంద్ర గారికి, అదనపు ఈవో శ్రీ వెంకయ్య చౌదరి గారికి అధికారికంగా అందజేశారు. భక్తి, సమర్పణ భావాలకు ప్రతీకగా నిలిచిన ఈ విరాళాన్ని టీటీడీ అధికారులు సాదరంగా స్వీకరించి…

Read More

ట్రంప్ ఆందోళనను తోసిపుచ్చిన నిఘా వర్గాలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ‘స్టేట్ ఆఫ్ ది యూనియన్ స్పీచ్్ణ లో ఇరాన్ క్షిపణి సామర్థ్యంపై చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ స్థాయిలో పెద్ద చర్చకు దారితీశాయి. ఇరాన్ అభివృద్ధి చేస్తున్న అత్యాధునిక క్షిపణులు త్వరలోనే అమెరికా గడ్డను తాకే ప్రమాదం ఉందని కాంగ్రెస్ ను ట్రంప్ హెచ్చరించారు. అయితే, ఈ విషయంలో అధ్యక్షుడి మాటలను అమెరికా సొంత నిఘా సంస్థలే తోసిపుచ్చాయి. ఇరాన్ కు అంత సామర్థ్యంలేదని, ఇప్పట్లో అది సాధ్యం కాదని చెప్పాయి. దీంతో…

Read More

ఇక బాబ్ అల్ మందెబ్ వంతు

ఇరాన్ తాజా హెచ్చరికలుతెహ్రాన్: పశ్చిమాసియాలో శాంతి నెలకొల్పే విధంగా అమెరికా, ఇజ్రాయిల్‌పై ఒత్తిడి పెంచేందుకు ఇరాన్ మరొక ప్రయత్నం మొదలు పెట్టింది. హోర్మూజ్ జల సంధిపై చర్చలు కొనసాగుతుండగానే మరొక కీలక జల సంధిని అడ్డుకోవాలని భావిస్తోంది. లెబనాన్‌లో ఇజ్రాయిల్ దాడులు ఆగకపోతే బాబ అల్ మందెబ్ జల సంధిని అడ్డుకుంటామని తాజాగా హెచ్చరికలు జారీచేసింది. అమెరికాతో చర్చలు నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది. బాబ్ అల్ మందెబ్ సహా కొన్ని మార్గాల్లో ప్రతిచర్యలు తీసుకోవాలన్న యోచనలో యంత్రాంగం ఉన్నట్లు…

Read More

ఇరాన్‌తో శాంతి ఒప్పందం – అమెరికాకు అవమాన భారం

ఇరాన్‌ను లొంగదీయాలని, ధ్వంసం చేయాలని గత ఫిబ్రవరి 28న యుద్ధం ప్రారంభించిన ఇస్రాయెల్, అమెరికా చివరకు అవమానకరమైన పరిస్థితిలో ఇరాన్‌తో శాంతి ఒప్పందం చేసు కోవలసి వచ్చింది. ఈ ఒప్పందం కుదిర్చింది పాకిస్థాన్ గనక విశ్వగురువు అని చెప్పుకుంటున్న భారత్ కూడా అవమానం భరించవలసి వచ్చింది. ఈ ఒప్పందంపై వచ్చే 19న స్విట్జర్లాండ్ లో రెండు పక్షాలూ సంతకం చేస్తాయట. “తీవ్రమైన చర్చలు జరిపిన తరవాత అమెరికాకు, ఇరాన్‌కు మధ్య యుద్ధ విరమణ ఒప్పందం కుదిరిందని ప్రకటించడానికి…

Read More

Simhachalam Temple: సింహగిరిపై కల్యాణ వైభవం.. ఆదివారం అంగరంగ వైభవంగా సింహాద్రి అప్పన్న వివాహం!

సింహాచలం శ్రీ వరాహాలక్ష్మీనృసింహస్వామి వార్షిక కళ్యాణ మహోత్సవం సందర్భంగా రథోత్సవం, కళ్యాణం, అంకురార్పణతో భక్తులకు వైభవమైన దర్శనాలు. Source link

Read More

Murder Mystery: చిత్తూరులో చీటీల వ్యాపారి దారుణ హత్య! మూడు రోజుల తర్వాత అడవిలో శవమై కనిపించిన మహిళ | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:Apr 01, 2026 9:42 PM IST చిత్తూరు జిల్లాలో చీటీల వ్యాపారి చంద్రమ్మను అప్పు వివాదంపై సుబ్రహ్మణ్యం సహచరులతో కలిసి జగమర్ల అటవీలో హత్య, బంధువుల ధర్నాతో జాతీయ రహదారి ట్రాఫిక్ నిలిచింది + చిత్తూరు జిల్లాలో చీటీల వ్యాపారం కొనసాగిస్తున్న  మహిళ  దారుణ హత్య చిత్తూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. అప్పుగా తీసుకున్న డబ్బులు తిరిగి అడగడమే ఆ మహిళ చేసిన పాపమైంది. నమ్మించి తీసుకెళ్లి, అతి కిరాతకంగా ప్రాణాలు తీసిన ఘటన పలమనేరు…

Read More

Tirumala: శ్రీవారి కొండపై ఈ కోతి పనులేంటి.. దివ్వెల మాధురి వీడియో వైరల్ | ట్రెండింగ్

Last Updated:Mar 06, 2026 11:40 AM IST Tirumala: బిగ్‌బాస్ ఫేమ్, దువ్వాడ శ్రీనివాస్ స్నేహితురాలు దివ్వెల మాధురి తీరు ఇప్పుడు మరోసారి వివాదాస్పదమైంది. కోట్లాది భక్తులు పరమ పవిత్రంగా భావించే తిరుమలక్షేత్రాన్ని పుట్టినరోజు వేడుకలకు వేదికగా మార్చుకోవడం, అక్కడ నిబంధనలకు విరుద్దంగా వీడియోలు చిత్రీకరించి తన సోషల్ మీడియా హ్యాండిల్‌లో షేర్ చేయడంపై పాలకమండలి మరోసారి ఆమెను తప్పుపట్టింది. Divvela Madhuri controversy Tirumala: బిగ్‌బాస్ ఫేమ్, దువ్వాడ శ్రీనివాస్ స్నేహితురాలు దివ్వెల మాధురి…

Read More

Rohini Karte : ఏపీలో భానుడి భీకర రూపం.. మొదలైన రోహిణి కార్తె.. 45 డిగ్రీల దాటే ఎండలు.. ప్రజలకు అలర్ట్! Rohini Karte heatwave. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:May 24, 2026 3:49 PM IST ఏపీలో రోహిణి కార్తెతో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు చేరువ, గోదావరి జిల్లాల్లో 44 డిగ్రీలు దాటగా, అధికారులు మధ్యాహ్నం బయటకు రావొద్దని, జాగ్రత్తలు పాటించాలని హెచ్చరిక + News18 ఏపీలో భానుడు తన అసలు ప్రతాపం చూపించడం ప్రారంభించాడు. ఇప్పటికే 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్న వేళ.. ఇప్పుడు రోహిణి కార్తె ప్రభావం మొదలవడంతో పరిస్థితి మరింత భయంకరంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. పెద్దలు రోహిణి…

Read More