Headlines

Special Buses: ఇప్పుడు ఆ పుణ్యక్షేత్రం నుండి హైదరాబాద్‌కి డైరెక్ట్ ఆర్టీసీ బస్.. ఛార్జీ, టైమింగ్స్ ఇవే | బిజినెస్

Last Updated:May 20, 2026 1:53 PM IST Special Buses: ఏపీలో కాకినాడ జిల్లాకు సంబంధించి మారుమూల ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కి ప్రతిరోజు ఆర్టీసీ సూపర్ లగ్జరీ స్పెషల్ సర్వీసు అందుబాటులోకి వచ్చింది. కాకినాడ ,రాజమండ్రి సిటీలతో పాటు తుని ,అన్నవరం జగ్గంపేట మీదుగా మరో సర్వీసు ప్రారంభమైంది. చార్జీ వివరాలు ఇవిగో. + Special Buses Special Buses: ఏపీలో కాకినాడ జిల్లాకు సంబంధించి మారుమూల ప్రాంతాల నుంచి భాగ్య నగరానికి అంటే…

Read More

Heavy Rain: ఉదయం ఉక్కపోత.. సాయంత్రం ఊచకోత.. విశాఖలో ఒక్కసారిగా మారిన వాతావరణం.. ఉరుములు, మెరుపులతో భారీ వర్షం..! | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:May 22, 2026 8:46 PM IST విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో ఒక్కసారిగా ఉరుములు మెరుపులతో భారీ వర్షం, రోడ్లు జలమయం, ట్రాఫిక్ జామ్, విద్యుత్ నిలిపివేత, వాతావరణ శాఖ మరిన్ని వర్షాల హెచ్చరిక News18 విశాఖపట్నం నగరంలో గురువారం సాయంత్రం వాతావరణం ఒక్కసారిగా పూర్తిగా మారిపోయింది. ఉదయం నుంచే మండిపడిన ఎండలు, తీవ్రమైన ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి కాగా.. సాయంత్రానికి వరుణుడు ఒక్కసారిగా ఎంట్రీ ఇచ్చాడు. మధ్యాహ్నం వరకు భానుడి భగభగలతో మండిపోయిన నగరం…..

Read More

Telangana and AP Weather Forecast Update: మరో 4 రోజులు ఏపీ, తెలంగాణకు వర్షాలు.. బలంగా ద్రోణి |

భారత వాతావరణ శాఖ (IMD) తాజా రిపోర్ట్ ప్రకారం ఏప్రిల్ 22 నుంచి 25 వరకూ కోస్తాంధ్ర, యానాం, తెలంగాణలో ఉరుములు, మెరుపులు, పిడుగులతో, తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురుస్తాయి. అలాగే ఈదురు గాలుల వేగం గంటకు 30 నుంచి 50 కిలోమీటర్లుగా ఉంటుంది. రాయలసీమలో 22, 23 తేదీల్లో ఇదే తరహా వాతావరణం ఉంటుంది. ఐతే.. తెలంగాణపై సముద్రమట్టం నుంచి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఒక తుపాను తరహా ద్రోణి (cyclonic circulation)…

Read More

Gold Price: మే 19న పెరిగిన బంగారం ధరలు.. ఎలా ఉన్నాయంటే.. | తెలంగాణ వార్తలు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఇండియాలో ఇవాళ ఏ కార్యక్రమాలు జరిగితే వాటినీ, రోజువారీ అప్‌డేట్స్ అన్నీ ఇక్కడ మనం తెలుసుకుందాం. ఏపీలో ఏం జరుగుతుంది? తెలంగాణ పరిస్థితేంటి? ఇండియా, ఇంటర్నేషనల్‌గా ఏం జరుగుతోందో ఎప్పటికప్పుడు తెలుసుకుందాం. న్యూస్ బ్రేకింగ్స్, అప్‌డేట్స్ అన్నీ మినిట్ టు మినిట్ అప్‌డేట్స్ కింద ఉన్నాయి. చూడండి. Source link

Read More

సీఈసీపై అభిశంసన – Visalaandhra

నేడు పార్లమెంటు ముందుకు200 మంది ఎంపీల సంతకాలు న్యూదిల్లీ: ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ అభిశంసనకు ప్రతిపక్షాలు సిద్ధమయ్యాయి. పార్లమెంటు ఉభయ సభల్లో శుక్రవారం నోటీసు సమర్పించనున్నాయి. 130 మంది లోక్‌సభ ఎంపీలు, 63 మంది రాజ్యసభ ఎంపీలు దీనిపై సంతకాలు చేశారు. గురువారం కూడా కొందరు సభ్యులు ముందుకొచ్చి సంతకాలు చేశారని ప్రతిపక్ష నాయకుడు ఒకరు తెలిపారు. నిబంధనల ప్రకారం 100 మంది ఎంపీలు సంతకాలు చేస్తే లోక్‌సభలో, 50 మంది మద్దతిస్తే…

Read More

ఎల్లుండి నుంచి తెలంగాణ ఇంటర్ పరీక్షలు… బోర్డు సెక్రటరీ కీలక సూచనలు

ఈ నెల 25 నుంచి మార్చి 18 వరకు ఇంటర్ పరీక్షలు తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షలకు సర్వం సిద్ధమైంది. ఈ నెల 25 నుంచి మార్చి 18 వరకు జరగనున్న ఈ పరీక్షల నిర్వహణపై ఇంటర్ బోర్డు సెక్రటరీ, ఐఏఎస్ అధికారి కృష్ణాదిత్య కీలక వివరాలను వెల్లడించారు. ఈ ఏడాది మొత్తం 9,97,075 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాబోతున్నారు. ఇందులో మొదటి సంవత్సరం నుంచి 4,89,126 మంది, ద్వితీయ సంవత్సరం నుంచి 5,07,949 మంది విద్యార్థులు పరీక్షలు…

Read More

Bomb Threat Mail to Visakha Court | విశాఖ జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపు | #local18V

విశాఖపట్నంలో ‘బాంబు పేలుతుంది జాగ్రత్త’ అంటూ తరచూ వస్తున్న ఫేక్ మెయిల్స్ ప్రజలను, పోలీసులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. మెయిల్‌లో పేర్కొన్న సమయానికి బాంబు పేలుతుందన్న హెచ్చరికలతో అప్రమత్తమైన పోలీసు యంత్రాంగం, హుటాహుటిన రంగంలోకి దిగి క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తోంది. గంటల తరబడి సోదాలు చేసిన అనంతరం ఎలాంటి పేలుడు పదార్థాలు లేవని, అవి కేవలం తప్పుడు మెయిల్స్ అని తేలడంతో అందరూ ఊపిరి పీల్చుకుంటున్నారు.#Vizag #BombThreat #VizagCourt Source link

Read More

విజయకేతనంతో బిఎస్సార్ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థినిలు

హెడ్మాస్టర్ జ్యోతిలక్ష్మివిశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని సంజయ్ నగర్ లో గల బిఎస్సార్ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థినీలు 86 శాతముతో విజయ దుందుభి మోగించడం జరిగిందని హెడ్మాస్టర్ జ్యోతిలక్ష్మి తెలిపారు. వారు మాట్లాడుతూ పాఠశాల ద్వారా 183 మంది పరీక్షలు రాయగా అందులో 155 మంది ఉత్తీర్ణులు అవుతూ 86 శాతము నమోదు కావడం జరిగిందని తెలిపారు. 590 మార్కులతో వై భవ్యశ్రీ, 583 మార్కులతో బండారి అక్షయ, 581 మార్కులతో నిశ్చల్, రంగం సంగీత కైవసం…

Read More

Liquor Scam: ఎక్సైజ్ శాఖలో భారీ కుంభకోణం.. సీజ్ చేసిన మద్యాన్ని బయట అమ్ముతూ దొరికిపోయిన సీఐ.. పోలీసుల తనిఖీల్లో బట్టబయలు! |

Last Updated:Apr 29, 2026 6:34 AM IST Liquor Scam: నంద్యాల జిల్లా డోన్‌లో ఎక్సైజ్ సీఐ వరలక్ష్మి స్టేషన్‌లో స్వాధీనం మద్యం అక్రమంగా అమ్మిన ఆరోపణలపై కేసు, సస్పెండ్, డీఎస్పీ దర్యాప్తు కొనసాగుతోంది News18 శాంతి భద్రతలను కాపాడాల్సిన వారే చట్టాన్ని అతిక్రమిస్తే ఎలా ఉంటుందో నంద్యాల జిల్లా డోన్‌లో జరిగిన ఈ ఘటనే నిదర్శనం. మద్యం అక్రమ రవాణాను అడ్డుకోవాల్సిన ఉన్నతాధికారి, స్వయంగా అక్రమాలకు పాల్పడి ప్రభుత్వ ఖజానాకు గండికొట్టిన వైనం ఇప్పుడు…

Read More

మళ్లీ డీలిమిటేషన్ బిల్లు?

. ప్రాంతీయ పార్టీలతో కేంద్రం రహస్య మంతనాలు. 2029 ఎన్నికల లోపే పూర్తి చేయాలని యోచన. ఏకాభిప్రాయం కోసం ముందస్తు చర్చలు న్యూదిల్లీ: నియోజకవర్గాల పునర్విభజన బిల్లును మరోసారి పార్లమెంటు ముందుకు తెచ్చే యోచనలో కేంద్రం ఉన్నట్లు సమాచారం. 2029 లోక్‌సభ ఎన్నికల కంటే ముందే ఈ ప్రక్రియను పూర్తి చేయడానికి కసరత్తు చేస్తోందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అయితే ఇది సున్నితమైన అంశం కావడంతో ఎలాంటి వివాదాలకు తావులేకుండా రాజకీయంగా ఏకాభిప్రాయం సాధించాలని ప్రభుత్వం యత్నిస్తున్నట్లు…

Read More