ఇందాపూర్ డెయిరీపై రచ్చ

వైసీపీ నిరసనలతో దద్దరిల్లిన మండలివాయిదా తీర్మానాల తిరస్కరణపోడియం వద్ద నిరసనల హోరుఐలాపురం వెంకయ్య, రత్నబాయి మృతికి సంతాపం విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : ఇందాపూర్ డెయిరీ అంశంపై శాసన మండలి వైసీపీ సభ్యుల నిరసనలతో హోరెత్తింది. భోలేబాబా, హెరిటేజ్‌కు వ్యతిరేకంగా బుధవారం శాసన సభ ప్రాంగణం బయట నుంచి నినాదాలు చేస్తూ… మండలి లోపలికి వైసీపీ సభ్యులు ప్రదర్శనగా తరలివచ్చారు. కొందరి సభ్యులు పాల ప్యాకెట్లు చేతబట్టి లోపలికి ప్రవేశించారు. ఆ తర్వాత మండలి ప్రారంభమవడంతో…

Read More

Shani Dev Blessings: 30 ఏళ్ల తర్వాత శని దేవుడి అద్భుత రాజయోగం.. ఈ 3 రాశుల వారికి ఇక తిరుగుండదు..!

శని కుంభం నుంచి మీనంలోకి మారడంతో అరుదైన రాజయోగం, వృషభ మిథున తులా రాశులకు ఆర్థిక లాభాలు, గౌరవం, ఆరోగ్య మెరుగుదల, ధనుస్సు మకర కుంభ మీన రాశులకు జాగ్రత్త సూచన Source link

Read More

గిరిజన గురుకులంలో ప్రవేశాలుకు – మే 20 వరకు దరఖాస్తులు

ప్రిన్సిపల్ వెంకటరమణ నాయక్ విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) : అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం రాగులపాడు గ్రామంలోని ప్రభుత్వ గిరిజన గురుకుల పాఠశాలలో 3వ తరగతి నుంచి 9వ తరగతి వరకు ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ వెంకటరమణ నాయక్ తెలిపారు. గురువారం స్థానిక పాత్రికేయులతో మాట్లాడుతూ తరగతి వారీగా సీట్ల వివరాలను వెల్లడించారు. 3వ తరగతిలో మొత్తం 40 సీట్లు ఉండగా, అందులో ఎస్టీకి 32, ఎస్సీకి 5, బీసీకి 2, ఓసీకి 1…

Read More

గురిపెట్టి కొట్టాలి – Visalaandhra

. సమస్యలు ప్రాతిపదికగా ఉద్యమాలు. రాష్ట్రంలో సర్కారీ గూండాయిజం. పోరాటాలకు ఆకాశమే హద్దు. సీపీఐ జాతీయ నాయకులు నారాయణ విశాలాంధ్ర బ్యూరో`కాకినాడ: కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్‌డీఏ పాలన పట్ల ప్రజల్లో అసంతప్తి పెరిగిందని, కొత్తగూడెంలో సీపీఐ సాధించిన విజయం స్ఫూర్తితో ఏపీలో కూడా గురిపెట్టికొట్టాలని సీపీఐ జాతీయ నాయకులు కె.నారాయణ ఉద్బోధించారు. అది సాధించాలంటే సమస్యల ప్రాతిపదికగా ఉద్యమాలు నిర్వహించాలని, ఆకాశమే హద్దుగా పోరాడాలని పిలుపునిచ్చారు. సీపీఐ కార్యదర్శివర్గ సభ్యులు తాటిపాక మధు అధ్యక్షతన కాకినాడలో జరిగిన…

Read More

కీవ్‌ను తక్షణమే వీడండి..

అమెరికా సహా విదేశీ దౌత్యవేత్తలకు రష్యా తీవ్ర హెచ్చరికలు!అంతర్జాతీయ భౌగోళిక రాజకీయాల్లో రష్యా-ఉక్రెయిన్ సంక్షోభం అత్యంత ప్రమాదకరమైన మలుపు తిరిగింది. గత నాలుగేళ్లుగా సాగుతున్న ఈ యుద్ధంలో ఇటీవల ఉక్రెయిన్‌పై సరికొత్త హైపర్‌సోనిక్ బాలిస్టిక్ క్షిపణి ‘ఒరెష్నిక్క్’తో విరుచుకుపడిన రష్యా.. రాబోయే రోజుల్లో ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై కంటిచూపుతోనే శాసించే స్థాయి భారీ దాడులు చేయబోతున్నామంటూ అధికారికంగా హెచ్చరించింది. అధ్యక్షుడు జెలెన్‌స్కీ కీలక నిర్ణయాలు తీసుకునే పరిపాలనా భవనాలు, కమాండ్ సెంటర్లు, రక్షణ రంగ పరిశ్రమలు, డ్రోన్…

Read More

Andhra Pradesh Petrol Diesel Shortage: పెట్రోల్, డీజిల్ కొరతపై చంద్రబాబు అలర్ట్.. సాయంత్రానికి సాధారణ స్థితి.. ఆందోళన వద్దన్న సీఎం | ఆంధ్రప్రదేశ్ వార్తలు

అధికారులు ముఖ్యమంత్రికి వివరించినట్లు, రాష్ట్రంలోని 4,510 పెట్రోల్ బంకుల్లో సుమారు 421 బంకులు తాత్కాలికంగా మూతపడ్డాయి. సాధారణ రోజుల్లో రోజుకు 6,330 కిలోలీటర్ల పెట్రోల్, 9,048 కిలోలీటర్ల డీజిల్ అమ్మకాలు జరుగుతుండగా, శనివారం ఒక్కరోజే డిమాండ్ 50 శాతం పైగా పెరిగి 10,345 కిలోలీటర్ల పెట్రోల్, 14,156 కిలోలీటర్ల డీజిల్ విక్రయాలు నమోదయ్యాయి. ఇంధన సరఫరా 10 శాతం పెరిగినప్పటికీ ‘ప్యానిక్ బయింగ్’ కారణంగా ఈ సమస్య ఏర్పడిందని అధికారులు తెలిపారు. ఇవి కూడా చదవండి: PM…

Read More

Weather today: బలంగా ద్రోణి.. దట్టంగా మేఘాలు.. ఏపీ, తెలంగాణకు భారీ వర్షాలు

AP and Telangana Weather Forecast Update: ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వాతావరణం మారింది. ఒక్కసారిగా తేడా వచ్చింది. అందువల్ల ఏప్రిల్ 29 బుధవారం రెండు రాష్ట్రాల్లో వర్షాలు పడతాయి. ఇందుకు సంబంధించి భారత వాతావరణ శాఖ ఏం చెప్పిందో తెలుసుకుందాం. Source link

Read More

డిగ్రీ తెలుగు పాఠ్యాంశంలో రవీంద్రనాథ్ రచించిన ‘హా…హతవిధీ”కవిత చేర్పు

విశాలాంధ్ర, పార్వతీపురం: జిల్లాకేంద్రానికి చెందిన ఉపాధ్యాయుడు, కవి పక్కి రవీంద్రనాథ్ రచించిన “హా… హతవిధి” అనేకవితను డిగ్రీ మూడవ సెమిస్టర్ లో బోధన నిమిత్తంఎంపికచేస్తూ తెలుగు పాఠ్యపుస్తక మండలి నిర్ణయించింది.సంపాదకులు సుంకర గోపాలయ్య కవి పక్కి రవీంద్రనాథ్ అనుమతిని కోరుతూ లేఖను పంపించారు. డిగ్రీ మూడవ సెమిస్టరులో కవిత్వ నిర్మాణమునకు సంబంధించిన పాఠంలో రవీంద్రనాథ్ కవితను చేర్చుతున్నట్టు లేఖలో ఆయన తెలిపారు.రవీంద్రనాథ్ రచించిన నొయిడా నిఠారి కాల్వలో …అనుకవిత హిందీ అనువాదాన్ని గతంలో పుదుచ్చేరి ప్రభుత్వం డిగ్రీ…

Read More

క్యాన్సర్ రోగులకు షాక్.. రెండు కీలక మందుల ధరలు 50% పెంపు

దేశంలో క్యాన్సర్ చికిత్సకు ఉపయోగించే రెండు కీలక ఔషధాల ధరలను కేంద్ర ప్రభుత్వం భారీగా పెంచింది.క్యాన్సర్ రోగులకు అత్యవసరంగా వినియోగించే కార్బోప్లాటిన్ ,సిస్‌ప్లాటిన్ మందుల గరిష్ఠ ధరలను 50శాతం మేర పెంచేందుకు భారత జాతీయ ఔషధ ధరల నియంత్రణ సంస్థ ఆమోదం తెలిపింది.మార్కెట్లో ఈ మందుల కొరత నెలకొన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.ధరల పెంపునకు కారణాలివే..ఈ మందుల తయారీకి అవసరమైన యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇన్‌గ్రిడియెంట్స్(API)ధరలు భారీగా పెరగడం,ఉత్పత్తి వ్యయాలు అధికం కావడం,విదేశీ మారకపు విలువల్లో హెచ్చుతగ్గులు…

Read More

నిబంధనలకు పాతర

ఇష్టారాజ్యంగా ప్రైవేటు కళాశాలల నిర్వహణ*కార్పొరేట్ మాఫియా గుప్పిట్లో విద్యావ్యవస్థ*నిద్రమత్తులో అధికార యంత్రాంగం (విశాలాంధ్ర-చిత్తూరు) జిల్లాలో ప్రైవేటు జూనియర్ కళాశాలల ఆగడాలు హద్దులు దాటుతున్నాయి. విద్యను సేవా భావంతో కాకుండా లాభదాయక వ్యాపారంగా మార్చిన కొన్ని విద్యాసంస్థలు ప్రభుత్వ నిబంధనలను బేఖాతరు చేస్తున్నాయి. జిల్లాలోని ప్రైవేటు కళాశాలల్లో దాదాపు 80 శాతం సంస్థలు కనీస అనుమతులు లేకుండానే దర్జాగా కార్యకలాపాలు సాగిస్తుండటం గమనార్హం. ప్రతి కళాశాలకు అగ్నిమాపక, పొల్యూషన్ సర్టిఫికెట్లు ఉండాలన్న నిబంధన ఉన్నా మెజారిటీ కళాశాలలు వీటిని…

Read More