13 కోట్ల చీటీ మోసం.. ఇంటికి తాళం వేసి పరార్.. 400 కుటుంబాలు రోడ్డున..! Chittoor 13 crore cheeti scam exposed Venkatrav absconding creates sensation | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:Feb 21, 2026 6:17 PM IST Chittoor జిల్లాలో వెంకట్రావ్ 13 కోట్ల చీటీ మోసం చేసి పరారయ్యాడు. 400 మందికి పైగా బాధితులు ఆందోళన చేస్తున్నారు. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. + 13 కోట్లతో  ఐ పి పెట్టిన పలమనేరు చీటీల వ్యాపారీ…రోడ్డున పడ్డ 400 కుటుంబాలు చిత్తూరు జిల్లాలో భారీ చీటీ మోసం వెలుగులోకి వచ్చి వందలాది కుటుంబాలను రోడ్డున పడేసింది. కష్టపడి దాచుకున్న సొమ్ము ఒక్క రాత్రిలో మాయమైపోవడంతో దినసరి…

Read More

రిషి విద్యాలయలో మహాశివరాత్రి సెలవుల్లో ‘నో ఫోన్ ఛాలెంజ్’ – విజేతలకు బహుమతులు

విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలో మహాశివరాత్రి సందర్భంగా ఇచ్చిన మూడు రోజుల సెలవుల్లో రిషి విద్యాలయ పూర్వ శిశు నుండి 7 వ తరగతి వరకు విద్యార్థులకు ‘నో ఫోన్ ఛాలెంజ్’ నిర్వహించబడింది అని డీన్ భాస్కర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ మూడు రోజుల పాటు మొబైల్ వినియోగం చేయకుండా స్వీయ నియంత్రణతో పాల్గొన్న విద్యార్థులను అభినందించారు.సెలవులను సద్వినియోగం చేసుకుని సవాల్‌ను విజయవంతంగా పూర్తి చేసిన విజేతలను ప్రశంసించి బహుమతులు అందజేశారు.ప్రిన్సిపాల్ కరణ్…

Read More

AP and Telangana Weather Forecast Update: బంగాళాఖాతంలో భారీ అల్పపీడనం.. వర్షాగమనం.. ఏపీ, తెలంగాణ రైతులు జాగ్రత్త! | తెలంగాణ వార్తలు

Last Updated:Feb 21, 2026 1:28 PM IST AP and Telangana Weather Forecast Update: వర్షాలు ఎప్పుడు పడినా రైతులకు అవి అయితే అనుకూలంగా ఉంటాయి, లేదా సమస్య అవుతాయి. ఇప్పుడు వర్షం పడితే.. అకాల వర్షం అవుతుంది. కానీ ఆ పరిస్థితి వస్తోంది. బంగాళాఖాతంలో తాజా వాతావరణాన్ని తెలుసుకుందాం. ఇదిగో అల్పపీడనం.. వర్షాలతో జాగ్రత్త (All Images credit – zoom.earth) వాతావరణ అధికారులు చెప్పినట్లుగానే బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దానికి ఇన్వెస్ట్…

Read More

నూతన సాంకేతిక పరిజ్ఞానం పెంపొందించే ప్రత్యేక కార్యక్రమం

ప్రిన్సిపాల్ సురేష్ బాబువిశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో సిఎస్ఈ ఈసీఈ విద్యార్థుల కోసం నూతన సాంకేతిక పరి జ్ఞానము పెంపొందించె ప్రత్యేక ఉపన్యాస కార్యక్రమాన్ని (మదనపల్లి ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్) మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ వారి చే ఏర్పాటు చేయించామని కళాశాల ప్రిన్సిపాల్ సురేష్ బాబు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీకి అధ్యాపకులు జి .బి. రేణుక, డాక్టర్ జి…

Read More

నవ్వుతూ వెళ్లిన బాలిక.. గంటన్నరలో చెరువులో శవమై కనిపిచింది.. అసలు ఏం జరిగిందంటే..? Dr Ambedkar Konaseema student death mystery revealed. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Feb 21, 2026 3:09 PM IST Dr. B. R. Ambedkar Konaseema జిల్లాలో P. Gannavaram మండలం ముంగాడ గ్రామానికి చెందిన కుడిపూడి కరుణ చెరువులో మృతదేహంగా లభించడం గ్రామంలో విషాదాన్ని మిగిల్చింది. + స్కూల్ నుంచి సైకిల్ పై నవ్వుతూ వస్తుంది గంట వ్యవధిలో శవమై తేలింది. చంపేశారా? చని ఆంధ్రప్రదేశ్‌లోని Dr. B. R. Ambedkar Konaseema districtలో విషాదం నెలకొంది. పాఠశాల నుంచి ఇంటికి వస్తూ ఎంతో ఉత్సాహంగా…

Read More

KGH Controversy: కేజీహెచ్‌లో కలకలం.. లిఫ్ట్ పక్కన బ్యాగులో కుళ్లిన శిశు మృతదేహం.. అసలేం జరిగిందంటే.. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Feb 21, 2026 2:08 PM IST KGHలో సూపరింటెండెంట్ కార్యాలయానికి సమీపంలో అనుమానాస్పద బ్యాగులో శిశువు మృతదేహం కలకలం రేపింది. భద్రతా లోపాలపై ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. కేజీహెచ్ లో లిఫ్ట్ పక్కనే బ్యాగులో శిశు మృతదేహం కలకలం విశాఖపట్నంలోని కింగ్ జార్జ్ ఆసుపత్రి (KGH) రాష్ట్రంలోనే అతిపెద్ద ప్రభుత్వ వైద్యశాలగా పేరుగాంచింది. అయితే, ఇక్కడ తరచూ ఏదో ఒక వివాదం లేదా లోపం వార్తల్లో నిలుస్తూనే ఉంది. తాజాగా కేజీహెచ్…

Read More

ఎస్‌ఎల్‌బీసీ దుర్ఘటనకు ఏడాది..

:కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని కేటీఆర్ ఫైర్.. ఎస్ఎల్‌బీసీ సొరంగం కుప్పకూలి ఏడాది కావొస్తున్నా కార్మికుల మృతదేహాలను వెలికితీయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని కేటీఆర్ మండిపడ్డారు. చేతకాని పాలనకు పరాకాష్ట ఎస్ఎల్‌బీసీ దుర్ఘటన అంటూ కేటీఆర్ ధ్వజమెత్తారు. సరిగ్గా ఏడాది కిందట ఫిబ్రవరి నెలలో ఎస్ఎల్‌బీసీ సొరంగం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. అందులో ఇద్దరి మృతదేహాలు వెలికి తీయగా.. మిగతా వారి జాడ తెలియరాలేదు. అప్పట్లో ఈ ఘటన తెలుగు రాష్ట్రాలో పెను…

Read More

Phalguna Masam: ఫాల్గుణ మాసం వచ్చేసింది.. ఈ దానాలు చేస్తే అనంత పుణ్యఫలాలు! |

Last Updated:Feb 21, 2026 1:35 PM IST ఫాల్గుణ మాసంలో దానధర్మాలు, గోదానం, అన్నదానం, వస్త్రదానం వల్ల భక్తులకు పుణ్యఫలాలు, శాంతి, సౌఖ్యం, వంశాభివృద్ధి కలుగుతాయని నేతేటి బాల సూర్యసుబ్రహ్మణ్య శర్మ తెలిపారు. Source link

Read More

7 దిగ్గజ సంస్థలతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు

ఆంధ్రప్రదేశ్‌ను క్వాంటమ్‌, ఏఐ రంగాల్లో దేశంలోనే ముందంజలో నిలబెట్టే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగులు వేసింది. అమరావతిని క్వాంటమ్‌ వ్యాలీగా తీర్చిదిద్దడంతోపాటు జాతీయ, అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తీసుకురావడం కోసం ఏడు ప్రముఖ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంది.దిల్లీలోని భారత మండపంలో నిర్వహించిన ఏఐ ఇంపాక్ట్‌ సమిట్‌లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో ఈ ఒప్పంద పత్రాలపై ఇరుపక్షాలు సంతకాలు చేశాయి.రాష్ట్రంలో ఏఐ, క్వాంటమ్‌ అనుకూల వాతావరణాన్ని బలోపేతం చేయడానికి ఈ ఒప్పందాలు దోహదపడతాయని ప్రభుత్వం…

Read More

Weather Update: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ జిల్లాల్లో వానలు! | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Feb 21, 2026 11:10 AM IST విశాఖ వాతావరణ కేంద్రం ప్రకారం రాయలసీమలో అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో మోస్తరు వర్షాలు, కోస్తా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు, ఉష్ణోగ్రతలు పెరుగుతాయని హెచ్చరిక. ఏపీ వాతావరణం లో ఒకసారిగా మార్పు.. తెలంగాణలో కూడా స్వల్ప మార్పులు.. కొద్దిపాటి వర తెలుగు రాష్ట్రాల్లో కొద్ది రోజులు వర్షాలు పడే అవకాశం ఉందని అది మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని విశాఖ తుఫాను హెచ్చరికలు కేంద్రం విశాఖ…

Read More