Free Electricity: గుడ్ న్యూస్.. వారికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్.. మంత్రి కీలక ప్రకటన |

Last Updated:Feb 21, 2026 10:21 PM IST Free Electricity: గొట్టిపాటి రవికుమార్ ప్రకటించిన కూటమి ప్రభుత్వం విద్యుత్ సబ్సిడీలు, ఉచిత విద్యుత్, చార్జీల తగ్గింపు, పీఎం సూర్యఘర్ పథకం, చంద్రబాబు నాయుడు సంస్కరణలు కీలకంగా నిలిచాయి. Source link

Read More

లిక్కర్ స్కామ్ కేసువాసుదేవరెడ్డి అరెస్టు

విశాలాంధ్ర బ్యూరో-అమరావతి: ఏపీ లిక్కర్ స్కామ్ దర్యాప్తులో కీలక పరిణామం చోటుచేసుకుంది. తాజాగా మరో అరెస్ట్ జరిగింది. ఆంధ్రప్రదేశ్ బేవరేజెస్ కార్పొరేషన్ (ఏపీబీసీఎల్) మాజీ ఎండీ వాసుదేవరెడ్డిని సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనను విజయవాడ ఏసీబీ కోర్టులో పోలీసులు ప్రవేశపెట్టారు. న్యాయస్థానం ఆయనకు ఈ నెల 27వ తేదీ వరకు రిమాండ్ విధించింది. దీంతో అతడిని పోలీసులు గుంటూరు జిల్లా జైలుకు తరలించారు. గతంలో వాసుదేవరెడ్డి ముందస్తు బెయిల్‌ను ఏసీబీ కోర్టు డిస్మిస్ చేసింది. వైసీపీ…

Read More

కూటమిలోనే కలకలం.. ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారిన వంగవీటి రాధ వ్యాఖ్యలు..! Vangaveeti Radha comments spark new debate in AP politics. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Feb 21, 2026 10:43 PM IST వంగవీటి రాధా, Dadisetti Raja, Jakkampudi Ganeshలకు మద్దతు ఇవ్వాలని ప్రజలను కోరిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో కొత్త చర్చలకు దారి తీసాయి. + ఆఇద్దరికీ సపోర్ట్ చేయండి వైసీపీ వైపు వంగవీటి రాధా? ఏపీ రాజకీయాల్లో మరోసారి చర్చకు దారి తీసిన వ్యాఖ్యలు వినిపించాయి. కూటమికి మద్దతుగా ఉన్న నేతగా భావించే వంగవీటి రాధ చేసిన తాజా వ్యాఖ్యలు ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా…

Read More

అమరావతి ‘జరీబు’వివాదానికి తెర

5 గ్రామాలపై ప్రత్యేక దృష్టిఐదుగురు సభ్యులతో రాష్ట్ర స్థాయి కమిటీ విశాలాంధ్ర-సచివాలయం :అమరావతి రాజధాని ప్రాంతంలో కొంతకాలంగా అపరిష్కృతంగా ఉన్న జరీబు, మెట్ట భూముల వర్గీకరణ సమస్యను పరిష్కరించేందుకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఒక కీలక అడుగు వేసింది. ఈ మేరకు ఐదుగురు సభ్యులతో కూడిన రాష్ట్ర స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కేవలం కమిటీని నియమించడమే కాకుండా, పక్కాగా నివేదిక సమర్పించాల్సిన సమయ పరిమితిని కూడా నిర్ణయించింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన…

Read More

30 మూటల్లో 500 తాబేళ్లు.. ఇతర రాష్ట్రాలకు అక్రమ రవాణా యత్నం.. ఎక్కడంటే..! 500 turtles smuggled in Kakinada officials rescue them. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Feb 21, 2026 9:51 PM IST Kakinada జిల్లా కృష్ణవరం టోల్‌గేట్ వద్ద 500కు పైగా తాబేళ్లను అక్రమంగా తరలించేందుకు ప్రయత్నం అటవీ అధికారులు అడ్డుకున్నారు. Yeleru Reservoirలో వాటిని విడిచిపెట్టారు. + తాబేలు తింటారట..ఏపీ నుంచి భారీగా తరలింపు మన సంస్కృతిలో కూర్మావతారంగా భావించి పూజించే తాబేలు.. కొన్ని రాష్ట్రాల్లో మాత్రం ఖరీదైన ఆహారంగా మారిందా? వాటికి ఉన్న డిమాండ్ చూస్తే అలాగే అనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీలోని వందలాది తాబేళ్లను ఇతర…

Read More

20 ఏళ్ల మైలురాయికి చేరిన సన్ లైఫ్ గ్లోబల్ సొల్యూషన్స్ ఇండియా

న్యూదిల్లీ: గ్లోబల్ లీడర్ సన్ లైఫ్ గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్ అయిన సన్ లైఫ్ గ్లోబల్ సొల్యూషన్స్ (bస్bల్‌జీbస్) ఇండియా కార్యాలయం దేశంలో పరివర్తన కలిగించే 20 సంవత్సరాల మైలురాయిని సూచిస్తుంది. 2006లో కార్యకలాపాలు, అప్లికేషన్ నిర్వహణపై దష్టి సారించే డెలివరీ సెంటర్‌గా ప్రారంభమైనది. డిజిటల్ పరివర్తన, ప్రాసెస్ ఇన్నోవేషన్, bక్సలెన్స్, స్కేల్డ్ ఆపరేషన్‌లు, స్థిరమైన వద్ధిని ప్రారంభించే సమగ్ర ప్రపంచ సామర్థ్య కేంద్రంగా అభివద్ధి చెందింది. గత రెండు దశాబ్దాలుగా, bస్bల్‌జీbస్ సన్ లైఫ్ గ్లోబల్…

Read More

ఒక దేశీ ఆవు ఉంటే చాలు.. ఇంట్లోనే పంచగవ్య ఉత్పత్తులు తయారు చేసి ఆదాయం..! Panchagavya products offer hope for health and income | శ్రీకాకుళం వార్తలు (Srikakulam News)

Last Updated:Feb 21, 2026 8:41 PM IST పంచగవ్య ఆధారిత ఉత్పత్తులు ఆరోగ్య, పర్యావరణ హిత జీవనానికి తోడ్పడుతూ, దేశీ ఆవు ఆధారంగా మార్కెట్లో ప్రత్యేక గుర్తింపు పొందుతున్నాయి. + రసాయనాలకు బదులు సహజ మార్గం  ఇంట్లోనే పంచగవ్య తయారీ భారతీయ సనాతన సంప్రదాయంలో గోవుకు ఉన్న స్థానం ప్రత్యేకమైనది. ఆ ఆవు నుంచి లభించే ఐదు పవిత్ర పదార్థాల సమ్మేళనమే పంచగవ్య. “పంచ” అంటే ఐదు, గవ్య అంటే గోవు నుంచి లభించేవి. పాలు,…

Read More

ప్రభుత్వ అనుమతులు లేకుండా కర్ణాటక మద్యం , నాటు సారా విక్రయించరాదు

ప్రొబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ నాగ మద్దయ్యవిశాలాంధ్ర ధర్మవరం ; ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా కర్ణాటక మధ్యము కానీ నాటు సారాగాని అక్రమంగా విక్రయించరాదని అలా విక్రయిస్తే చట్టరీత్యా కఠిన చర్యలు తప్పవని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ నాగమద్దయ్య హెచ్చరించారు. అనంతరంధర్మవరం ఎక్సైజ్ స్టేషన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీ లో భాగంగా స్టేషన్ రికార్డ్స్ ను పరిశీలించారు. ఎక్సైజ్ ఏపీ సురక్ష యాప్ ద్వారా ప్రతి షాపులో…

Read More

ఏఐ సమ్మిట్‌లో కాంగ్రెస్ నేతల చర్య దేశానికే అవమానం: టీడీపీ నేత జ్యోత్స్న తిరునగరి | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Feb 21, 2026 8:00 PM IST భారత మండపంలో ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌లో యూత్ కాంగ్రెస్ నాయకుల అరాచకంపై టీడీపీ జ్యోత్స్న తిరునగరి తీవ్రంగా మండిపడి, దేశ పరువు దెబ్బతీసిందని విమర్శించారు. credit: hans india ఢిల్లీలోని భారత మండపంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా జరుగుతున్న ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్’లో యూత్ కాంగ్రెస్ నాయకులు సృష్టించిన గందరగోళంపై తెలుగుదేశం పార్టీ తీవ్ర స్థాయిలో మండిపడింది. ఈ నిరసనలు యావత్ దేశానికే అవమానకరమని టీడీపీ…

Read More

నేత్రదానం తో మరో ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపిన నేత్ర దాత రేవ తమ్మ

విశాలాంధ్ర ధర్మవరం!; పట్టణంలోని సంజయ్ నగర్ కు చెందిన కీ,శే రేణిగుంట్ల రేవతమ్మ (85సం ) భర్త లేట్ రేణిగుంట్ల బాలవెంకటయ్య శుక్రవారం మృతి చెందారు. 20/02/2026 ఈ సందర్భంగా యువర్స్ ఫౌండేషన్ వారు వారి కుటుంబ సభ్యులకు నేత్రదానంపై అవగాహన కల్పించి , వారి అంగీకారమేరకు అనంతపురం రెడ్ క్రాస్ డివై కుల్లాయప్ప కంటి రెట్రావైల్ సెంటర్ ఆధ్వర్యంలో టెక్నీషన్ జి. రాఘవేంద్ర కంటి కార్నియా సేకరించడం జరిగింది . నేత్రదానానికి సహకరించిన దాత కుమారులు…

Read More