Gold and Silver Prices: బిగ్ షాక్ భారీగా పెరిగిన గోల్డ్ ధర.. విజయవాడలో తులం ఎంతంటే? |

ఫిబ్రవరి 21వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఉన్న సమాచారం మేరకు, హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల గ్రాము బంగారం ధర రూ.191గా పెరిగింది. ఇక 10 గ్రాముల బంగారం ధరపై ఏకంగా రూ.1910 పెరిగింది. దీంతో రూ.1,59,280కు చేరుకుంది. అంతకుముందు రూ.1,57,370గా ఉంది. అలాగే ఎక్కువగా ఆభరణాల కోసం వాడే 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు రూ.1,750 పెరిగి రూ.1,46,000 వద్దకు చేరుకుంది. అంతకుముందు రూ.1,44,250గా ఉండేది. ఇంకోవైపు 18…

Read More

వామపక్ష సాహిత్యంప్రపంచానికి అవసరం – Visalaandhra

. సామ్రాజ్యవాదం అభివృద్ధి నిరోధకం. కమ్యూనిస్టులు లేరనే వారికి భవిష్యత్తే సమాధానం. రెడ్‌బుక్ డే సభలో వక్తలు విశాలాంధ్ర-విజయవాడ:సామ్రాజ్యవాద దోపిడీదారుల నియంతత్వ పోకడలను అడ్డుకునేందుకు వామపక్ష సాహిత్యం ప్రపంచానికి అత్యవసరమని వక్తలు స్పష్టంచేశారు. విజయవాడలోని లెనిన్ విగ్రహం వద్ద విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, ప్రజాశక్తి బుక్ హౌస్ సంయుక్త అధ్వర్యంలో రెడ్‌బుక్ డే కార్యక్రమాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. తొలుత ప్రజానాట్యమండలి కళాకారులు ఆలపించిన విప్లవ గేయాలు వీక్షకులను ఆలోచింపజేశాయి. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య,…

Read More

ఏయూ క్యాంపస్‌లో కలకలం.. విద్యార్థి సంఘాల పోటాపోటీ నినాదాలు..! Political storm at Andhra University campus student unions clash. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Feb 21, 2026 6:55 PM IST Andhra University క్యాంపస్‌లో Rashtriya Swayamsevak Sangh కార్యక్రమంపై SFI, AISF, ABVP మధ్య తీవ్ర రాజకీయ ఘర్షణ, విద్యా వాతావరణం ఉద్రిక్తంగా మారింది. విశాఖ ఆంధ్ర యూనివర్శిటీలో రాజకీయ అలజడి కారణాలలేంటి..?? విశాఖలోని ప్రశాంత విద్యా నిలయం ఇప్పుడు రాజకీయ అలజడికి కేంద్రబిందువైంది. చారిత్రక వైభవం, మేధావుల పుట్టినిల్లు, జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన సంస్థగా పేరుగాంచిన Andhra University క్యాంపస్‌ గత కొద్ది రోజులుగా…

Read More

ఉగ్రముప్ప్పు – అప్రమత్తం

హైదరాబాద్ చంచల్‌గూడ జైలులో కుట్రదేశవ్యాప్త దాడులకు లష్కరే తోయిబా ప్రణాళికనిఘా వర్గాల హెచ్చరిక ఉగ్రవాదులు ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్ (ఐఈడీ) దాడికి కుట్ర పన్నుతున్నట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి. దేశరాజధాని దిల్లీ, హైదరాబాద్‌లో పేలుళ్లకు కుట్ర చేసినట్లు వెల్లడించాయి. హైదరాబాద్‌లోని చంచల్‌గూడ జైలు ములాఖత్‌లో ఉగ్రకుట్రకు పథక రచన జరిగినట్లు తెలుస్తోంది. జైలు నుంచే నగరంలో విధ్వంసానికి కుట్ర పన్నినట్లు నిఘావర్గాలు అనుమానిస్తున్నాయి. న్యూదిల్లీ/హైదరాబాద్: పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా భారతదేశంపై మరో కుట్రకు…

Read More

Panchagavya Benefits | పంచగవ్య ఉత్పత్తులతో ఆరోగ్యం.. ఆదాయం..| #local18V

గోవు ఆధారంగా తయారయ్యే పంచగవ్య ఉత్పత్తులు ప్రస్తుతం ఆరోగ్యం మరియు ఆదాయం రెండింటికీ ఉపయోగపడుతున్నాయి. పాలు, పెరుగు, నెయ్యి, గోమూత్రం, గోమయం వంటి ఐదు గవ్యాలతో తయారయ్యే ఈ పంచగవ్య ఉత్పత్తులు ఆరోగ్య పరంగా ఎన్నో ప్రయోజనాలను అందిస్తున్నాయి.#Panchagavya #FarmersIncome #OrganicFarming Source link

Read More

లంచం తీసుకుంటూబీజేపీ ఎమ్మెల్యే అరెస్టు – Visalaandhra

బెంగళూరు: ఓ కాంట్రాక్టర్ నుంచి రూ.10 లక్షలు లంచం తీసుకుంటూ కర్నాటకకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే చంద్రూ లమానీ పోలీసులకు పట్టుబడ్డారు. ఎమ్మెల్యేతో పాటు ఆయన ఇద్దరు పీఏలనూ అదుపులోకి తీసుకున్నారు. మైనర్ ఇరిగేషన్ శాఖకు సంబంధించిన రోడ్డు పక్కన రిటెయినింగ్ వాల్ నిర్మాణ పనుల కేటాయింపు కోసం ఎమ్మెల్యే… క్లాస్-1 కాంట్రాక్టర్ విజయ్‌పూజార్ నుంచి రూ.10 లక్షలు డిమాండ్ చేశారు. ఇందులో భాగంగా లక్ష్మీశ్వర పట్టణంలో మొదటి విడతగా రూ.5 లక్షలు తీసుకుంటుండగా ధార్వాడ్ పరారయ్యారు….

Read More

Chit Fund Fraud | చీటీ పేరుతో 13 కోట్లు దోచేసి పరార్..రోడ్డున పడ్డ 400 కుటుంబాలు! |

Last Updated: Feb 21, 2026, 21:15 IST 13కోట్లకు ఐపి వేసి పరారైన వ్యక్తి… ఇంటికి తాళం వేసి లబోదిబో అంటున్న బాధితులు… పోలీసుల ఎంట్రీపెద్ద మొత్తంలో పేదోళ్ల సొమ్మును కాజేయడం,నమ్మించడం,రోజులు గడపడం అందినికాడికి నమ్మబలికి డబ్బులను ఉడాయిo చుకొని ఐ పి పెట్టడం ఇది ఒక ఫ్యాషన్ గా మారింది. చిత్తూరు జిల్లాలో ఇదే క్రమమే దిన సరీ కూలీలు, పూల వ్యాపారులు, చిరు వ్యాపారులు, పశువులు, గోర్రెలు కాపరులు,రైతన్నలు వెంకట్రావ్ అనే చీటీల…

Read More

నేడు జీడీఎస్మహా సమ్మేళనం

విశాలాంధ్ర- దాచేపల్లి: కేంద్ర తపాలా శాఖకు సంబంది óంచిన గ్రామీణ డాక్ సేవక్ (జీడీఎస్) సమావేశం ఆదివారం గుంటూరులో జరగనుంది. ఆంధ్రప్రదేశ్, తెలం గాణ రాష్ట్రాల స్థాయిలో నిర్వహించే ఈ సభకు బీపీఎం, ఏబీపీఎంలు దాదాపు 8 వేల మంది హాజరుకా నున్నట్లు శాఖ ఉన్నతాధికారుల తెలి పారు. సంక్షేమం కోసం కేంద్ర ప్రభు త్వం ఏర్పాటు చేస్తున్న సభకు ముఖ్య మంత్రి చంద్రబాబు, కేంద్రమంత్రు లు జ్యోతిరాదిత్య సింధియా, పెమ్మ సాని, సీపీఎంజీ, పీఎంజీ తదితరులు…

Read More

పక్క వీధికే కదా అన్న నిర్లక్ష్యం.. ప్రాణం పోతే బాధ ఎవరికి..? గోదావరి జిల్లాల్లో పోలీసుల స్పెషల్ డ్రైవ్..! Helmet rallies and police awareness on road safety in Godavari districts. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Feb 21, 2026 9:19 PM IST గోదావరి జిల్లాల్లో పోలీసులు హెల్మెట్ ర్యాలీలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ రోడ్డు భద్రతపై ప్రజల్లో చైతన్యం కల్పిస్తున్నారు. Rajolu, Anaparthi ప్రాంతాల్లో ప్రత్యేక కార్యక్రమాలు జరిగాయి. + గోదావరిజిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారించేందుకు పోలీసుల ప్రత్యేక కార్యక్రమాలు ఏపీలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు పోలీసులు యాక్షన్ మోడ్‌లోకి వెళ్లారు. చిన్న నిర్లక్ష్యం.. పెద్ద ప్రమాదం అనే సందేశంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రభుత్వం…

Read More

రేపటి నుంచి ఇంటర్ పరీక్షలు – Visalaandhra

విశాలాంధ్ర – సచివాలయం: రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల నిర్వహణకు విద్యామండలి అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. ఈ నెల 23 నుంచి ప్రారంభం కానున్న పరీక్షల కోసం1,537 కేంద్రాలను సిద్ధం చేసినట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి రంజిత్ భాషా శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని, క్రమశిక్షణతో కూడిన ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. 2025-26 విద్యా సంవత్సరానికి ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు కలిపి 10,57,312 మంది…

Read More