Tiger Spotted Roaming on the Road | దర్జాగా రోడ్డుమీద తిరుగుతున్న పెద్దపులి | #local18V

తాజాగా ఒక ప్రముఖ పుణ్యక్షేత్రం సమీపంలో ఈ పెద్దపులి తలదాచుకుంది రాత్రంతా ఒక శివాలయం వద్ద గాండ్రింపులు వినిపించాయి అంటూ స్థానికుల పేర్కొంటున్నారు. ఒకసారి వివరాలు చూద్దాం. . రాష్ట్రంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దివ్య క్షేత్రానికి 15 కిలోమీటర్ల సమీపంలో శంఖవరం మండలం ప్రత్తిపాడు నియోజకవర్గానికి సంబంధించి బౌరవాక గ్రామ సమీపంలో పెద్దపులి రోడ్డు దాటుతుండగా అధికారులు స్థానికులు చూసి భయందోళన చెందిన పరిస్థితి నెలకొన్నట్లుగా స్థానికులు తెలిపారు, #tiger…

Read More

ఆంధ్రప్రదేశ్‌లో రామరాజ్యం స్థాపన – Visalaandhra

సీఎం నారా చంద్రబాబు నాయుడు జై శ్రీరామ్ నినాదాలతో మార్మోగిన కళ్యాణ వేదిక శ్రీరాముడు, శ్రీవారి అనుగ్రహంతో ప్రజా రాజధానిగా అమరావతి విశాలాంధ్ర – తిరుమల: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి సన్నిధిలో బుధవారం సాయంత్రం నిర్వహించిన శ్రీ సీతారాముల దివ్య కళ్యాణోత్సవం అనంతరం కళ్యాణ వేదిక వద్ద భక్తులను ఉద్దేశించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రసంగించారు.జై శ్రీరామ్ నినాదాలతో ముఖ్యమంత్రి వేదికపై తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఒంటిమిట్ట శ్రీరాముడు మరియు తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి…

Read More

Rain Alert for Andhra Pradesh | ఏపీ ప్రజలకు అలర్ట్.. మరో 5 రోజులు వర్షాలు | #local18V

ఆంధ్రప్రదేశ్‌లో మరో 5 రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా జిల్లాలతో పాటు రాయలసీమ ప్రాంతాల్లో కూడా వర్షాలు పడనున్నాయి.#aprains #farmers #apweather Source link

Read More

మోటువారిపల్లిలో రూ.40 లక్షల ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకు కు భూమిపూజ

విశాలాంధ్ర–పెనుకొండ: మండల పరిధిలోని మోటువారిపల్లి గ్రామంలో బుధవారం రూ.40 లక్షల వ్యయంతో నిర్మించనున్న ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకు నిర్మాణానికి భూమిపూజ నిర్వహించారు. రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత–జౌళి శాఖల మంత్రి సవితమ్మ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు మండల కూటమి నాయకులు తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మారుమూల గ్రామాల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని చెప్పారు. గ్రామానికి తారు రోడ్డు సౌకర్యం కల్పించడం తో పాటు, దీర్ఘకాలంగా నెలకొన్న మంచినీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు…

Read More

ధునుశ్ సరసన సారా! – Visalaandhra

తమిళ చిత్ర రంగంలోకి అడుడిడుతోన్న బాలివుడ్ భామ హైదరాబాద్: పలు భాషల్లో వరుస సినిమాలతో బిజీగా ఉన్న హీరో ధనుశ్ త్వరలో ‘కర’ సినిమాతో తెరపైకి రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ నెలలోనే కర సినిమా విడుదలకాబోతోంది. దర్శకుడు తమిళరసన్ పచ్చముత్తు ఓ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ‘డీ 56’ (నిర్మాణ పేరు)గా పట్టాలెక్కబోతోన్న ఈ చిత్రంలో ధనుశ్‌తో అందాల తార రుక్మిణీ వసంత్ జోడీ కట్టనున్నట్లు ఇటీవల వార్తలు వినిపిస్తున్నాయి. పలు చిత్రాలతో బీజీగా ఉన్న రుక్మిణికి డేట్స్…

Read More

Groundnut Crop Failure: ఆ మండలాల్లో ఎల్ ని నో ప్రభావం ఎఫెక్ట్.. అట్టడుగుతున్న భూగర్భ జలాలు | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:May 19, 2026 12:51 PM IST Groundnut Crop Failure: రాయలసీమలో వ్యవసాయానికి గుండెకాయగా నిలిచిన చిత్తూరు జిల్లా ప్రస్తుతం తీవ్ర వాతావరణ మార్పుల ప్రభావంతో అల్లాడుతోంది. ఎల్ ని నోప్రభావం, అస్థిర వర్షపాతం, అతివృష్టి అనావృష్టి పరిస్థితులు జిల్లాలో వ్యవసాయ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టాయి. ముఖ్యంగా వర్షాధార పంటగా పేరుగాంచిన వేరుశనగ సాగు గత ఐదారు సంవత్సరాలుగా వరుసగా దెబ్బతింటూ రావడంతో రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. News18 Groundnut…

Read More

కరువును జయించే వరి.. చైనా శాస్త్రవేత్తల కీలక ఆవిష్కరణ

ప్రపంచ జనాభాలో సుమారు సగం మంది ప్రజలకు వరి ప్రధాన ఆహార వనరు. అయితే వరి సాగుకు అధిక పరిమాణంలో నీరు అవసరమవుతుంది.ప్రస్తుతం వాతావరణ మార్పుల ప్రభావంతో వర్షపాతం అస్థిరంగా మారడం వల్ల వరి దిగుబడులు సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో తక్కువ నీటితో సాగు చేయగలిగే, కరువు పరిస్థితులను తట్టుకునే వరి రకాలను అభివృద్ధి చేయడానికి శాస్త్రవేత్తలు చాలా కాలంగా పరిశోధనలు చేస్తున్నారు. ఈ క్రమంలో చైనా శాస్త్రవేత్తలు ఒక ముఖ్యమైన విజయాన్ని నమోదు చేశారు….

Read More

Sri Rama Navami: పులులు ఉన్నా అనవసరం.. ఆ దట్టమైన అడవిలో ఉన్న రాములోరి కళ్యాణం చూడాల్సిందే.. పోటెత్తిన భక్తులు.. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Mar 27, 2026 4:28 PM IST పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం సమీప రామదుర్గం రాయదుర్గం రామాలయంలో సీతారాముల కళ్యాణం కోసం గిరిజనులు అడవి మార్గంలో పాదయాత్ర. + దట్టమైన అడవి కొండల్లో రాములోరి ఆలయం పెద్ద ఎత్తున భద్రత నడుమ చేరుకుంటున్న గిరిజను అసలే దట్టమైన అడవి, ఆ అడవిలో కొండలు, ఆ కొండపై రాములవారి గుడి, ఆలయానికి సాధారణ రోజుల్లో వెళ్లాలంటే ఏమోగానీ, రాములోరి కళ్యాణానికి మాత్రం కచ్చితంగా వెళ్లాలని…

Read More

హోర్మూజ్ జలసంధిని తెరిచేందుకుఇరాన్ మూడు షరతులు

. నౌకా దిగ్బంధం ఎత్తివేత, అణు చర్చల వాయిదా ప్రధాన డిమాండ్లు. అణు చర్చల వాయిదాను వ్యతిరేకిస్తున్న ట్రంప్ తెహ్రాన్/వాషింగ్టన్: అమెరికాతో శాంతి ఒప్పందం కుదుర్చుకోవడంతో పాటు కీలకమైన హోర్మూజ్ జలసంధి తెరిచేందుకు ఇరాన్ సమ్మతించింది. అయితే ఇందుకు మÖడు షరతులు విధించింది. ఈ మేరకు ఒమన్, పాకిస్థాన్ వంటి మధ్యవర్తుల ద్వారా తెహ్రాన్ తన ప్రణాళికను అమెరికాకు పంపింది. అయితే, ఇరాన్ పెట్టిన షరతులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది….

Read More

ఖతార్ గ్యాస్ ప్లాంట్‌పై ఇరాన్ క్షిపణి దాడి.. పూర్తిగా నిలిచిన ఉత్పత్తి .. భారత్‌పై తీవ్ర ప్రభావం!

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. ఖతార్‌లోని అతిపెద్ద లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ (ఎల్‌ఎన్‌జీ) ప్లాంట్ అయిన రాస్ లఫాన్‌పై ఇరాన్ క్షిపణి దాడి చేయడంతో అంతర్జాతీయ చమురు, గ్యాస్ మార్కెట్లు అల్లకల్లోలంగా మారాయి. ఈ దాడితో ప్రపంచంలోనే అతిపెద్దదైన ఈ ఎల్‌ఎన్‌జీ ప్లాంట్‌లో ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరాపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అమెరికా-ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా ఇరాన్ ఈ చర్యలకు పాల్పడుతోంది. ఇప్పటికే పశ్చిమాసియాలో అమెరికా ఆస్తులతో పాటు, ఇంధన ఉత్పత్తి…

Read More