చెరువుపల్లి మాల్యాద్రి సేవలకు గుర్తింపు – Visalaandhra

20సంవత్సరాలు మండలపార్టీ బాధ్యతలు ఘనంగా సన్మాణించిన ఎమ్మెల్యే ఇంటూరి విశాలాంద్ర -వలేటివారిపాలెం(ప్రకాశం జిల్లా ) : వలేటివారిపాలెం మండలంలోని చుండి గ్రామానికి చెందిన టిడిపి సీనియర్ నాయకులు చెరువుపల్లి మాల్యాద్రిని తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆదివారం కందుకూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు పార్టీకి చేసిన సేవలు గుర్తించి ఘనంగా సన్మానించారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ వెన్నంటే ఉండి ఎన్ని కష్టాలు వచ్చినా పార్టీని వదలకుండా…

Read More

నిలిచిన గనుల లీజు ప్రక్రియ – Visalaandhra

లాటరైట్ మైన్ వర్గీకరణలో మార్పులు సవరించండికేంద్రమంత్రి కిషన్ రెడ్డికిసీఎం చంద్రబాబు లేఖ విశాలాంధ్ర బ్యూరో` అమరావతి : లాటరైట్‌లో అల్యూమినియం శాతం 20శాతం, అంతకంటే ఎక్కువ ఉంటే, దాన్ని ఉప ఖనిజంగా కాకుండా బాక్సైట్ గా పరిగణించాలంటూ ఇటీవల కేంద్రం ఇచ్చిన ఉత్తర్వుల వల్ల ఏపీలో గనుల లీజుల ప్రక్రియ స్తంభించిందని, తక్షణమే లాటరైట్ మైన్ వర్గీకరణలో జరిగిన మార్పులు సవరించాలని కోరుతూ సీఎం చంద్రబాబు మంగళవారం కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వం…

Read More

సమాజానికి సేవ చేసే గుణాలను విద్యార్థులు అలవర్చుకోవాలి..

డాక్టర్ బషీర్, డాక్టర్ సోనియా, మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ గేయానంద్విశాలాంధ్ర ధర్మవరం ; సమాజానికి సేవ చేసే గుణమును విద్యార్థులు అలవర్చుకోవాలని స్పందన హాస్పిటల్ వ్యవస్థాపకులు డాక్టర్ బషీర్, డాక్టర్ సోనియా తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని పుట్టపర్తి రోడ్ సాయిబాబా గుడి వద్ద గల స్పందన హాస్పిటల్ లో ఎస్సీ ఎస్టీ కులమునకు చెందిన పదవ తరగతి విద్యార్థులలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు అభినందన సభను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పదిమంది ఎస్సీ,…

Read More

Vijayawada Weather Forecast: ఒకవైపు ఉక్కపోతతో కూడిన ఎండ.. మరోవైపు ఉరుములతో వర్షం.. విజయవాడ వెదర్ రిపోర్ట్ ఇదే! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 21, 2026 4:43 AM IST ఉదయం నుండి ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ, సాయంత్రానికి వాతావరణం అనూహ్యంగా మారే అవకాశం ఉందని వాతావరణ విశ్లేషణలు చెబుతున్నాయి. వాతావరణ కేంద్రం సమాచారం ప్రకారం.. విజయవాడలో సాధారణంగానే తేమ శాతం ఎక్కువగా ఉంటుంది. ప్రతీకాత్మక చిత్రం Vijayawada Weather Forecast: ఆంధ్రప్రదేశ్ రాజకీయ, వ్యాపార రాజధాని విజయవాడలో వేసవి సెగలు అప్పుడే మొదలయ్యాయి. కృష్ణా నదీ తీరాన ఉన్న ఈ నగరంలో ఈ శనివారం వాతావరణం…

Read More

యుద్ధం ఖర్చు వారానికి 3 బిలియన్ డాలర్లు

ఇజ్రాయిల్ ఆర్థిక శాఖజెరూసలేం: అమెరికాతో కలిసి ఇరాన్‌పై చేస్తున్న యుద్ధానికిగాను తమ దేశం వారానికి మూడు బిలియన్ డాలర్ల వ్యయ భారాన్ని భరించాలని ఇజ్రాయిల్ ఆర్థిక శాఖ హెచ్చరించింది. ఈ మేరకు హోం ఫ్రంట్ కమాండ్ చీఫ్ మేజర్ జనరల్ షాయ్ క్లప్పర్‌కు ఆర్థిక శాఖ డైరెక్టర్ జనరల్ ఇలన్ రోమ్ లేఖ రాశారు. ఆర్థికపరమైన ఆంక్షలను క్రమంగా సడలించాలని కోరారు. వ్యాపారాలు, పని ప్రదేశాలు ప్రారంభం కావాలన్నారు. భద్రతా పరిస్థితి కోసం రక్షణ విధానం అక్కర్లేనప్పటికీ…

Read More

Elephant Herd Enters Village in Manyam District | మాన్యం జిల్లాలో ఏనుగుల గుంపు హ‌ల్‌చ‌ల్‌

ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామ రాజు జిల్లా (మాన్యం జిల్లా)లో ఏనుగుల గుంపు హల్‌చల్ చేసింది. జియ్యమ్మవలస మండలంలోని సింగనాపురం గ్రామం మధ్యలోంచి ఏనుగుల గుంపు వెళ్లడంతో గ్రామస్తులు భయంతో పరుగులు తీశారు. Source link

Read More

Ugadi: ఇక నుంచి ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ ఉగాది పండుగ రోజునే.. కీలక ప్రకటన చేసిన సీఎం చంద్రబాబు | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 19, 2026 12:13 PM IST Ugadi 2026: ప్రతి ఏడాది ఉగాది పండగ రోజే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలోని విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో ముఖ్యమంత్రి పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలు అందరికీ సీఎం చంద్రబాబు ఉగాది శుభాకాంక్షలు చెప్పారు. పరాభవ నామ సంవత్సరం ప్రజలు అందరికీ మంచి చేయాలని ఆయన ఆకాంక్షించారు. ugadi Ugadi 2026: ప్రతి ఏడాది…

Read More

పేద ప్రజలకు కంటి వెలుగును ప్రసాదించడమే మా లక్ష్యం..

రోటరీ క్లబ్ అధ్యక్షులు నాగభూషణవిశాలాంధ్ర ధర్మవరం;; పేద ప్రజలకు కంటి వెలుగును ప్రసాదించడమే మా లక్ష్యము అని రోటరీ క్లబ్ అధ్యక్షులు నాగభూషణ, కోశాధికారి నరేందర్ రెడ్డి, క్యాంపు చైర్మన్ హరినాథ్ తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి ఎదురుగా గల కోట మున్సిపల్ హైస్కూల్ నందు ఉచిత కంటి ఆపరేషన్ల వైద్య శిబిరమును వారు నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ ఉచిత వైద్య శిబిరం రోటరీ క్లబ్, శంకరా కంటి ఆసుపత్రి బెంగళూరు,…

Read More

Grocery Prices: బయట మార్కెట్‌తో పోలిస్తే అక్కడ సగం రేటే.. కందిపప్పు, బియ్యం, నూనె ఏదైనా..! | బిజినెస్

Last Updated:Mar 20, 2026 2:33 PM IST Visakhapatnam: యుద్ధం కారణంగా బహిరంగ మార్కెట్లో కందిపప్పు ధరలు, బియ్యం ధరలు పెరుగుతూ చాలామందికి అందనంత దూరంలో ఉన్నాయి. ఆ ధరల్ని కాస్త తగ్గిస్తూ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అక్కడ భారీగా తగ్గింపు ధరలే నిత్యవసరాలు అందుబాటులో ఉన్నాయి. + Visakhapatnam Visakhapatnam: ఇరాన్- ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం పాక్షికంగా నిత్యవసరాలపై కూడా పడుతోంది. నిత్యం ఇంట్లో కావలసిన ఆహార పదార్ధాలైన బియ్యం, కందిపప్పు నూనె…

Read More

‘ధురంధర’ విజయానికి కథే మూలం: యామీ గౌతమ్

సినిమా: ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసిన ‘ధురంధర’ సినిమాని ఆదిత్యధర్ దర్శకత్వంలో తెరకెక్కిన సంగతి తిలిసిందే. సినిమా విజయంపై ఆయన భార్య, నటి యామీ గౌతమ్ స్పందిస్తూ…కథ బాగుంటే సినిమా కచ్చితంగా విజయం సాధిస్తుందని చెప్పారు. దానికి ‘ధురంధర’ ఒక ఉదాహరణ అని అన్నారు. ఈ సినిమా విజయం ఆదిత్యలో ఎటువంటి మార్పు తీసుకురాలేదన్నారు. ‘సినిమా విషయంలో కీలక బాధ్యత దర్శకుడిదేనని నేను నమ్ముతాను. దీని విజయంలో స్క్రిప్ట్‌కే అధిక ప్రాధాన్యం. ఆదరణ పొందాలంటే కథ కచ్చితంగా బాగుండాలి….

Read More