Theft Case: భార్యపై కోపంతో ఏకంగా అత్తగారింట్లో బంగారం దొంగతనం చేసిన అల్లుడు.. అసలు కారణం ఇదే | గుంటూరు వార్తలు (Guntur News)

Last Updated:May 09, 2026 8:44 AM IST Theft Case: గుంటూరు జిల్లాలో గోపి అనే అల్లుడు, వేజెండ్లలో అత్తగారింట్లో తాళాలు పగులగొట్టి 8 సవర్ల బంగారం, వెండి దొంగిలించగా, సీసీటీవీ ఆధారాలతో పోలీసులు అరెస్ట్ చేశారు News18 సాధారణంగా అల్లుడు అత్తగారింటికి వెళ్తే మర్యాదలు జరుగుతాయి. కానీ ఇక్కడో అల్లుడు మాత్రం అత్తగారింటికి కన్నం వేశాడు. భార్య మీద ఉన్న కోపాన్ని, తనకున్న దురలవాట్లను తీర్చుకోవడానికి ఏకంగా దొంగగా మారాడు. గుంటూరు జిల్లాలో సంచలనం…

Read More

భారీ ఉగ్ర కుట్రను భగ్నం చేసిన ఢిల్లీ పోలీసులు

పాక్ ఐఎస్ఐ, దావూద్ ఇబ్రహీంతో సంబంధాలున్న 9 మంది అరెస్ట్దేశంలో భారీ ఉగ్రవాద కుట్రను ఢిల్లీ పోలీసు స్పెషల్ సెల్ భగ్నం చేసింది. పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ తోనూ, పరారీలో ఉన్న గ్యాంగ్‌స్టర్ దావూద్ ఇబ్రహీంతోనూ సంబంధాలున్న తొమ్మిది మందిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఢిల్లీ, ముంబై సహా దేశంలోని పలు ప్రాంతాల్లో విధ్వంసం సృష్టించేందుకు వీరు పథకం రచించినట్లు తెలిపారు. దేశంలోని అణు కేంద్రాలు, విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, విద్యుత్ ప్లాంట్లు, భద్రతా…

Read More

అత్యంత కనిష్ఠానికి రూపాయి పతనం

ముంబై: పశ్చిమాసియా యుద్ధం అన్నిరంగాలపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. ఆల్‌టైమ్ కనిష్టానికి రూపాయి పతనమైంది. డాలరుతో రూపాయి మారకం విలువ 86 పైసలు క్షీణించి 93.75 వద్ద ఆల్‌టైమ్ కనిష్ఠానికి చేరింది. సెన్సెక్స్ ఉదయం 74,559.38 పాయింట్ల వద్ద స్వల్ప లాభాల్లో ప్రారంభమైంది. ఇంట్రాడేలో దాదాపు వెయ్యి పాయింట్ల మేర లాభపడి 75,286.39 వద్ద గరిష్ఠాన్ని తాకింది. మధ్యాహ్నం తర్వాత అమ్మకాల ఒత్తిడి ఎదురుకావడంతో సెన్సెక్స్ 325.72 పాయింట్ల లాభంతో 74,532.96 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం…

Read More

పశ్చిమాసియాలో చిక్కుకున్న భారతీయుల కోసం కంట్రోల్‌రూం

-అందుబాటులో హెల్ప్‌లైన్‌ నంబర్లు న్యూదిల్లీ: పశ్చిమాసియాలో తీవ్ర యుద్ధం కొనసాగుతుండటంతో అక్కడి పలు దేశాల్లో అనేకమంది భారత పౌరులు చిక్కుకుపోయారు. వీరికి కావాల్సిన సహకారాన్ని అందించడానికి భారత విదేశీ వ్యవహారాల శాఖ ప్రత్యేక కంట్రోల్‌ రూంని ఏర్పాటుచేసింది. ప్రభావిత ప్రాంతాల్లోని భారతీయుల కోసం హెల్ప్‌లైన్‌ నంబర్లను ప్రకటించింది. ఉదయం 9 నుంచి రాత్రి 9 వరకు ఈ కంట్రోల్‌ రూం అందుబాటులో ఉంటుందని తెలిపింది. 1800 118797 టోల్‌ఫ్రీ నంబరును గానీ, ం91 11 2301 2113,…

Read More

Crime News: గాజువాక మౌనిక మర్డర్‌ కేసులో సంచలన నిజాలు.. అలా చేసినందుకే రవీంద్ర చంపేశాడు..! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 31, 2026 4:08 PM IST పోలీసుల వివరాల ప్రకారం, రవీంద్రకు కొన్ని సంవత్సరాల క్రితం డేటింగ్ యాప్ ద్వారా మౌనికతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం తరువాత సన్నిహితంగా మారింది. అయితే….. Gajuwaka Murder Mystery Key Twists in Mounika Case Accused Ravindra Confesses విశాఖపట్నంలో జరిగిన మౌనిక హత్య కేసు రోజురోజుకీ మరింత సంచలనంగా మారుతోంది. ఈ ఘటనలో నిందితుడైన నేవీ ఉద్యోగి రవీంద్ర చర్యలు, హత్యకు దారితీసిన…

Read More

అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగం చిరస్మరణీయం ఎమ్మెల్యే కందికుంట

విశాలాంధ్ర,కదిరి..అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగం చిరస్మరణీయమని ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ తెలిపారు. సోమవారం స్థానిక టవర్ క్లాక్ వద్దనున్న పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్బంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రం కోసం 58 రోజుల దీక్ష చేసి ప్రాణ త్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు చరిత్ర భావితరాలకు అందించడం మన బాధ్యత అన్నారు. భవిష్యత్తులో మహనీయుల చరిత్రను దేశమంతా స్మరించుకునేలా పెద్ద ఎత్తున సేవా…

Read More

కొల్లేరు అభయారణ్యం పరిధికుదించండి

కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖవిశాలాంధ్ర బ్యూరో – అమరావతి: కొల్లేరు అభయారణ్యం సరిహద్దుల హేతుబద్ధీకరణపై కేంద్ర సాధికార కమిటీ (సీఈసీ)కి రాష్ట్ర ప్రభుత్వం సోమవారం లేఖ రాసింది. అభయారణ్యం పరిధిని సుమారు 20వేల ఎకరాలు తగ్గించేలా 48వ నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ (ఎన్‌బీడబ్ల్యూఎల్) సమావేశంలో చేసిన సిఫార్సులను అమలు చేయాలని కేంద్రాన్ని ఏపీ ప్రభుత్వం కోరింది. సరిహద్దుల నిర్ణయంపై స్థానిక ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నట్లు పేర్కొంది. దీని వల్ల శాంతిభద్రతల సమస్యలు…

Read More

Jahnavi Kandula: పోలీసు వాహనం ఢీకొట్టి విద్యార్థిని మృతి.. రూ.262 కోట్లు చెల్లించనున్న సియాటెల్..!

సియాటెల్‌లో పోలీసు వాహనం ఢీకొని మృతి చెందిన భారతీయ విద్యార్థిని జాహ్నవి కందుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆమె కుటుంబానికి 29 మిలియన్ డాలర్లు (రూ.262 కోట్లు) పరిహారం చెల్లించేందుకు సిటీ అంగీకరించింది. Source link

Read More

రాజాంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక- కలెక్టర్ సమక్షంలో వినతి అవకాశం

విశాలాంధ్ర- రాజాం(విజయనగరం జిల్లా): రాజాం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.ఈ కార్యక్రమం తేదీ 15.05.2026 నుండి విజయనగరం జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో రాజాం తహశీల్దార్ కార్యాలయంలో నిర్వహించబడనుంది. ప్రతిరోజూ ఉదయం 10.00 గంటల నుండి మధ్యాహ్నం 2.00 గంటల వరకు ఈ వేదిక అందుబాటులో ఉంటుంది. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలు తమ వ్యక్తిగత, భూసంబంధిత, సంక్షేమ పథకాలు తదితర సమస్యలను…

Read More

వోల్వో బస్సు ఢీకొని వ్యక్తి మృతి…

విశాలాంధ్ర నందిగామ :-వోల్వో బస్సు ఢీకొన్న ఘటనలో ఒక వ్యక్తి మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని ఐతవరం శివారులో గల మద్రాస్ ఫిల్టర్ కాఫీ వద్ద నేషనల్ హైవే 65 పై శనివారం తెల్లవారుజామున జరిగింది పోలీసులు అందించిన సమాచారం మేరకు చందర్లపాడు మండలం తోటరాములపాడు గ్రామానికి చెందిన స్వామి ఉదయాన్నే తన మోటార్ వాహనంపై హైవేపై వెళుతున్న సమయంలో మద్రాస్ ఫిల్టర్ కాఫీ సమీపంలో రోడ్డు క్రాస్ చేస్తుండగా వెనుక నుండి వోల్వా బస్సు…

Read More