Janhvi Kapoor in Tirumala | అలిపిరి మెట్ల మార్గంలో తిరుమలకు జాన్వీ కపూర్

ప్రముఖ నటి జాన్వీ కపూర్ నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రతి శుభకార్యానికి ముందు లేదా విశేష సమయాల్లో తిరుమల రావడం జాన్వీకి అలవాటు. ఈ క్రమంలోనే శుక్రవారం ఉదయం స్వామివారి నైవేద్య విరామ సమయంలో ఆమె మొక్కులు చెల్లించుకున్నారు. సంప్రదాయబద్ధమైన లంగా ఓణి ధరించి తెలుగుమ్మాయిలా మెరిసిపోయిన జాన్వీని చూసేందుకు భక్తులు ఆసక్తి చూపారు. అంతకుముందు ఆమె అలిపిరి మెట్ల మార్గం ద్వారా కాలినడకన కొండపైకి చేరుకున్నట్లు తెలుస్తోంది. తన తల్లి శ్రీదేవికి తిరుమల అంటే…

Read More

Tirupati: తిరుపతిలో షాకింగ్ ట్విస్ట్.. కానిస్టేబుల్ హత్యకు సుపారీ ఇచ్చిందెవరో తెలుసా..? Tirupati lawyer murder conspiracy. |

Last Updated:May 23, 2026 9:16 PM IST తిరుపతిలో న్యాయవాది గుణశేఖర్ కానిస్టేబుల్ హత్యకు కుట్ర ఆరోపణలు, ముగ్గురు యువకుల స్టేట్‌మెంట్‌లతో కేసు నమోదు, పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు + News18 తిరుపతిలో సంచలనం రేపుతున్న ఓ కేసు ఇప్పుడు పోలీస్ శాఖలో తీవ్ర కలకలం సృష్టిస్తోంది. న్యాయవాదిగా వ్యవహరిస్తున్న వ్యక్తే ఓ పోలీస్ కానిస్టేబుల్‌ను హత్య చేయించాలని ముద్దాయిలను ప్రేరేపించాడన్న ఆరోపణలు వెలుగులోకి రావడంతో ఈ వ్యవహారం హాట్‌టాపిక్‌గా మారింది. ఇప్పటికే ఓ…

Read More

తిరుమల వసంతోత్సవాల్లో ప్రత్యేక దర్శనం.. మూడు యుగాల దేవతలు ఒకే వేదికపై.. ఎప్పుడంటే..! grand start of spring festival in tirumala crowded with devotees. |

Last Updated:Mar 30, 2026 8:56 PM IST తిరుమలలో శ్రీ వేంకటేశ్వర వసంతోత్సవాలు ఘనంగా ప్రారంభం, మలయప్ప స్వామి బంగారు రథోత్సవం, స్నపన తిరుమంజనం, ఏప్రిల్ 1 వరకు వేడుకలు కొనసాగనున్నాయి + తిరుమలలో వైభవంగా వసంతోత్సవాలు మొదలు..! తిరుమలలో ఆధ్యాత్మిక ఉత్సాహం మళ్లీ పులకరించింది. శ్రీ వేంకటేశ్వరస్వామివారి వార్షిక వసంతోత్సవాలు ఘనంగా ప్రారంభమై భక్తులను ఆధ్యాత్మికానందంలో ముంచెత్తుతున్నాయి. చైత్ర శుద్ధ పౌర్ణమి వరకు మూడు రోజుల పాటు నిర్వహించే ఈ సాలకట్ల ఉత్సవాలు ప్రతి…

Read More

Miracle Fertility Well: మహావిష్ణు నాభి నుండి పుట్టిన బావి ఇది.. పిల్లలు లేని వాళ్లు, పెళ్లి కాని వాళ్లు ఈ నీళ్లతో స్నానం చేస్తే శుభం |

2000 సంవత్సరాల కిందటి నాటి ఈ బొటని బావిలో స్నానం చేస్తే సమస్యలు తీరుతాయని భక్తులు నమ్మకం. సంతానం లేని వారికి సంతానం, వివాహం కాని వారికి వివాహం, ముఖ్యంగా విద్య, ఉద్యోగం వంటి సమస్యలు ఉన్నవారు సైతం ఇక్కడికి వచ్చిన ఈ బొటన బావిలో స్నానం చేయడం ద్వారా వారి సమస్యలు తొలగిపోయినట్లుగా చెబుతున్నారు. స్వయంగా దేవతలే ఇక్కడ అక్షరాలు రాసినట్లుగా అద్భుతమైన చరిత్ర ఉంది. ఇంతకీ ఈ దివ్యస్తలంగా భావించే బొటన బావి, ఆలయం…

Read More

నిరుద్యోగులకు గోల్డెన్ ఛాన్స్.. పాలకొండలో భారీ జాబ్ మేళా.. ఒకే చోట ఉద్యోగ అవకాశాలు..! Palakonda job mela |

Last Updated:Apr 26, 2026 7:39 PM IST పాలకొండలో ఈనెల 29న భారీ జాబ్ మేళా, పార్వతిపురం మన్యం జిల్లాలోని నిరుద్యోగ యువతకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు, 10 కంపెనీలు ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక చేస్తాయి 29న పాలకొండలో భారీ జాబ్ మేళానిరుద్యోగ యువతకు సువర్ణావకాశం నిరుద్యోగ యువతకు ఆశాకిరణంగా నిలిచే భారీ జాబ్ మేళా పాలకొండలో జరగబోతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 29వ తేదీన ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు జిల్లా…

Read More

Vizag: యాపిల్ మనసు గెలిచిన విశాఖ కెరటం.. ప్రపంచ వేదికపై భారతీయుడి గర్జన! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:May 13, 2026 4:48 AM IST యాపిల్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ‘స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్-2026’లో తన అసాధారణ ప్రతిభను చాటి, ప్రపంచవ్యాప్తంగా ఎంపికైన అత్యుత్తమ విద్యార్థుల జాబితాలో నిలిచాడు. మానస్ మల్లా Vizag: తెలుగు నేల గర్వించదగ్గ మరో అద్భుతం ఆవిష్కృతమైంది. ప్రపంచ టెక్నాలజీ దిగ్గజం ‘యాపిల్’ సంస్థను తన మేధస్సుతో అబ్బురపరిచి, గ్లోబల్ వేదికపై భారతీయ జెండాను ఎగురవేశాడు విశాఖపట్నానికి చెందిన కుర్రాడు మానస్ మల్ల. యాపిల్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ‘స్విఫ్ట్ స్టూడెంట్…

Read More

చిన్నారుల, మహిళల భద్రతే మా కర్తవ్యం

.- డిఎస్పీ ఎ శివప్రియ, సిఐ అల్లు వెంకటేశ్వరరావు విశాలాంధ్ర – కడియం : చిన్నారులు మహిళల భద్రతే మా కర్తవ్యం అని రాజమహేంద్రవరం సౌత్ జోన్ డిఎస్పి ఎ శివప్రియ, కడియం సిఐ అల్లు వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. జిల్లా డిఎస్పి డి నరసింహ కిషోర్ ఆదేశాల మేరకు, కడియం మండలం, కడియపులంక శ్రీ సత్యదేవా నర్సరీలో, శుక్రవారం సాయంత్రం చిన్నారులు మహిళల భద్రతా చట్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చిన్నారులు,…

Read More

సీవీకే అధినేత తిరుమావళవన్‌ను స్వయంగా కలవనున్న విజయ్

తమిళనాడు రాజకీయాల్లో సస్పెన్స్ పీక్స్‌కు చేరింది. డ్రవిడ గడ్డపై ఎన్నికల పరంగా బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్నప్పటికీ, ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ దగ్గర విజయ్ (టీవీకే) వెనుకబడటం ఇప్పుడు హాట్ టాపిక్. ఒకవైపు విజయోత్సాహం, మరోవైపు అధికార పీఠానికి అడుగు దూరంలో ఆగిపోయిన పరిస్థితి విజయ్ రాజకీయ భవిష్యత్తుకు అగ్నిపరీక్షగా మారింది. తమిళనాడు అసెంబ్లీలో మొత్తం 234 సీట్లు ఉండగా, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి 118 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ప్రస్తుతం విజయ్ పక్షాన…

Read More

ఔషధ గని వేప అంతరించిపోతోందా? నగరాల్లో దొరకని వేపపువ్వు. Disappearance of neem trees | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 18, 2026 9:31 PM IST వేప చెట్లు నగరాల్లో కనుమరుగవడం పర్యావరణవేత్తలను కలవరపెడుతోంది. వేప పువ్వు ఉగాది పచ్చడిలో కీలకం. విశాఖపట్నం పర్యావరణవేత్తలు వేప మొక్కలను నాటి, సంరక్షించాలని సూచిస్తున్నారు. + ఉగాది వచ్చింది..! కానీ వేప పువ్వు కరువు అయ్యింది ప్రకృతి ప్రసాదించిన అద్భుత ఔషధ వృక్షాల్లో వేపకు ప్రత్యేక స్థానం ఉంది. ముఖ్యంగా ఉగాది పచ్చడిలో కీలకమైన వేప పువ్వు ఇప్పుడు నగరాల్లో కనుమరుగవడం ఆందోళన కలిగిస్తోంది. ఒకప్పుడు ప్రతి…

Read More

స్వచ్ఛంద సేవకులకు సన్మానం – Visalaandhra

విశాలాంధ్ర -ధర్మవరం;; తిరుపతిలోని మహాత్మా గాంధీ వృద్ధుల సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు మద్దన మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో అనంతపురం సత్యసాయి జిల్లాలకు సంబంధించిన ధర్మవరం పట్టణంలోని స్వచ్ఛంద సేవకులైన నరేందర్ రెడ్డి, సత్య నిర్ధారణ, ఆదినారాయణ లకు ఘనంగా సన్మానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాయలసీమలో వివిధ జిల్లాల నుండి ఆయా జిల్లాల ప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం సన్మాన గ్రహీతలు మాట్లాడుతూ సేవా కార్యక్రమాల్లో తాము ఎల్లప్పుడూ ముందంజలోనే ఉంటామని, భవిష్యత్తులో వివిధ కార్యక్రమాలు కూడా…

Read More