Tirumala: భగ్గుమన్న తిరుమల.. వైసీపీ, టీడీపీ మహిళా శ్రేణుల నిరసనలు! | ఆంధ్రప్రదేశ్ వార్తలు
Last Updated:May 16, 2026 11:26 AM IST Tirumala: ఆధ్యాత్మి్క నగరం తిరుమలలో ఇలాంటి ఆందోళనలు జరగడం, రాజకీయ వాతావరణం వేడెక్కడం హాట్ టాపిక్ అయ్యింది. ప్రతీకాత్మక చిత్రం తిరుమలలో రాజకీయం వేడెక్కింది. వైసీపీ, టీడీపీ మహిళా కార్యకర్తలు నిరసనలకు దిగడంతో.. ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. టీడీపీ గంజాయిని ప్రోత్సహిస్తోందనీ.. భానూ అనే వ్యక్తి 6 కేజీల గంజాయితో పట్టుబడ్డాడనీ.. ఆధ్యాత్మిక నగరాన్ని గంజాయి అడ్డాగా మార్చుతున్నారని వైసీపీ మహిళా కార్యకర్తలు ఆరోపిస్తూ నిరసన తెలిపారు….


