Tirumala: భగ్గుమన్న తిరుమల.. వైసీపీ, టీడీపీ మహిళా శ్రేణుల నిరసనలు! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:May 16, 2026 11:26 AM IST Tirumala: ఆధ్యాత్మి్క నగరం తిరుమలలో ఇలాంటి ఆందోళనలు జరగడం, రాజకీయ వాతావరణం వేడెక్కడం హాట్ టాపిక్ అయ్యింది. ప్రతీకాత్మక చిత్రం తిరుమలలో రాజకీయం వేడెక్కింది. వైసీపీ, టీడీపీ మహిళా కార్యకర్తలు నిరసనలకు దిగడంతో.. ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. టీడీపీ గంజాయిని ప్రోత్సహిస్తోందనీ.. భానూ అనే వ్యక్తి 6 కేజీల గంజాయితో పట్టుబడ్డాడనీ.. ఆధ్యాత్మిక నగరాన్ని గంజాయి అడ్డాగా మార్చుతున్నారని వైసీపీ మహిళా కార్యకర్తలు ఆరోపిస్తూ నిరసన తెలిపారు….

Read More

నేత్రదానం తో మరో ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపిన నేత్ర దాత రేవ తమ్మ

విశాలాంధ్ర ధర్మవరం!; పట్టణంలోని సంజయ్ నగర్ కు చెందిన కీ,శే రేణిగుంట్ల రేవతమ్మ (85సం ) భర్త లేట్ రేణిగుంట్ల బాలవెంకటయ్య శుక్రవారం మృతి చెందారు. 20/02/2026 ఈ సందర్భంగా యువర్స్ ఫౌండేషన్ వారు వారి కుటుంబ సభ్యులకు నేత్రదానంపై అవగాహన కల్పించి , వారి అంగీకారమేరకు అనంతపురం రెడ్ క్రాస్ డివై కుల్లాయప్ప కంటి రెట్రావైల్ సెంటర్ ఆధ్వర్యంలో టెక్నీషన్ జి. రాఘవేంద్ర కంటి కార్నియా సేకరించడం జరిగింది . నేత్రదానానికి సహకరించిన దాత కుమారులు…

Read More

28 జిల్లాలతో ఏపీ కొత్త మ్యాప్ ఇదిగో…

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లాల సంఖ్య 28కి పెరిగింది. పరిపాలనా సౌలభ్యం కోసం రాష్ట్ర పటంలో మార్పులు చేసిన ప్రభుత్వం, రెండు కొత్త జిల్లాలను ఏర్పాటు చేసింది. ఈ మేరకు 28 జిల్లాలతో కూడిన నూతన మ్యాప్‌ను ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ అధికారికంగా విడుదల చేసింది. ఈ మ్యాప్‌లో రాష్ట్ర రాజధానిగా అమరావతిని స్పష్టంగా పేర్కొనడం గమనార్హం.ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతాలను వేరు చేస్తూ మార్కాపురం కేంద్రంగా ఒక జిల్లాను, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లోని కొన్ని…

Read More

గడిచిన కాలం మళ్లీ రాదు – Visalaandhra

గల్ఫ్‌లో అమెరికా స్థావరాలకు రక్షణ ఉండదుపశ్చిమాసియాపై పట్టుకోల్పోయిన అగ్రరాజ్యంమరో 25 ఏళ్లలో ఇజ్రాయిల్ కనిపించదుఇరాన్ అధినేత మొజ్తాబా ఖామేనీ తెహ్రాన్: గడిచిన కాలం తిరిగి రాదని, అమెరికాకు గల్ఫ్ దేశాలు ఇంకెప్పటికీ స్వర్గధామాలుగా ఉండవని ఇరాన్ అధినేత మొజ్తాబా ఖామేనీ వ్యాఖ్యానించారు. ఆయన టెలిగ్రామ్ వేదికగా మంగళవారం అమెరికానుద్దేశించి పోస్టు పెట్టారు. ‘అమెరికా స్థావరాలకు గల్ఫ్ రాజ్యాలు కవచాలుగా ఉండవు, ఈ ప్రాంతంలో వాషింగ్టన్‌కు ఇకపై స్వర్గధామం అంటూ ఏదీ లేదు. అమెరికాకు మునుపటి హోదా కూడా…

Read More

Yanam Election Results: కేంద్రపాలిత యానంలో ముగిసిన ఉత్కంఠ.. మల్లాడి గెలుపుకు కారణం ఇదే.. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:May 04, 2026 2:27 PM IST Yanam Election Results: కేంద్రపాలిత యానంలో ఉత్కంఠ భరిత కౌంటింగ్ తర్వాత మల్లాడి కృష్ణారావు, సిట్టింగ్ ఎమ్మెల్యే గొల్లపల్లి అశోక్‌పై 5568 ఓట్ల మెజార్టీతో గెలిచి విజయకేతనం ఎగరేశారు + News18 కేంద్రపాలిత ప్రాంతం యానంలో ఉత్కంఠ భరితంగా ఎన్నికల కౌంటింగ్ జరిగింది. సిట్టింగ్ ఎమ్మెల్యే గొల్లపల్లి అశోక్, మాజీ ఎమ్మెల్యే మల్లాడి కృష్ణారావు మధ్య నువ్వా నేనా అనే విధంగా పోటీ నడిచింది. ప్రారంభంలోనే పోస్టల్…

Read More

సర్కారు మెడలువంచుదాం

సార్వత్రిక సమ్మె జయప్రదం చేద్దాం: డి.రాజా పిలుపు న్యూదిల్లీ: కార్మికులకు, రైతులకు, ఉద్యోగులకు వ్యతిరేకమైన విధానాలతో ముందుకెళుతున్న కేంద్ర ప్రభుత్వం మెడలు వంచేలా ఐక్యంగా పోరాటాలు అవసరమని సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా సూచించారు. చారిత్రక పోరాటాల ద్వారా సాధించుకున్న హక్కుల పరిరక్షణకు ఉక్కు సంకల్పంతో కదం తొక్కాలన్నారు. నాలుగు లేబర్ కోడ్‌లు, అమెరికాతో వాణిజ్య ఒప్పందానికి వ్యతిరేకంగా ఈనెల 12న అనగా గురువారం తలపెట్టిన సార్వత్రిక సమ్మెను జయప్రదం చేద్దామంటూ డి.రాజా బుధవారం సామాజిక మాధ్యమం…

Read More

Visakhapatnam: వైజాగ్ వాసులకు అలర్ట్.. నేడు నగరంలోని పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరా నిలిపివేత.. కారణం ఇదే! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

నీటి సరఫరా ఎందుకు నిలిపివేస్తున్నారు? విశాఖ నగరానికి నీటిని అందించే ప్రధాన పైప్‌లైన్లకు సంబంధించి అత్యవసర నిర్వహణ మరియు మరమ్మతు పనులు చేపట్టాల్సి ఉంది. నగరంలోని పంపింగ్ స్టేషన్ల వద్ద సాంకేతిక లోపాలను సరిదిద్దడం, అలాగే లీకేజీలను అరికట్టడం కోసం సోమవారం ఉదయం నుండి సాయంత్రం వరకు వాటర్ సప్లై నిలిపివేయాలని వాటర్ వర్క్స్ విభాగం నిర్ణయించింది. వేసవి కాలంలో నీటి వృధాను అరికట్టేందుకు మరియు భవిష్యత్తులో ఎటువంటి అంతరాయాలు కలగకుండా ఉండేందుకే ఈ ముందస్తు మరమ్మతులు…

Read More

Tirumala Temple: శ్రీవారి దర్శనం టికెట్ల పేరుతో భక్తులకు టోకరా.. టీటీడీ ఉద్యోగిగా నమ్మించి లక్షల దోపిడీ.. కేటుగాడు అరెస్ట్! |

Last Updated:May 15, 2026 12:36 PM IST Tirumala Temple: తిరుమల దర్శన టికెట్ల పేరుతో భక్తులను మోసగించిన బొడపాటి నవీన్ చౌదరిని తిరుపతి పోలీసులు అరెస్ట్ చేసి, రూ.45 వేల నగదు, రెడ్ మీ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు News18 తిరుమల క్షేత్రానికి వచ్చే భక్తుల భక్తిని ఆసరాగా చేసుకుని, దర్శన టికెట్లు ఇప్పిస్తామని నమ్మబలికి వేలాది రూపాయలు కాజేస్తున్న ఓ కేటుగాడిని తిరుపతి జిల్లా పోలీసులు ఎట్టకేలకు కటకటాల వెనక్కి నెట్టారు. పవిత్రమైన…

Read More

Amaravati Capital: కాణిపాకం వరసిద్దివినాయకుడికి అమరావతి రైతుల మొక్కులు.. నెక్స్ట్ ఆ టెంపుల్‌కే పయనం | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:Apr 14, 2026 2:29 PM IST Amaravati Capital: ఆ మధ్య విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న అమరావతి ప్రాంత రైతులు,మహిళలు ఇప్పుడు చిత్తూరు జిల్లా కాణిపాకంలోని స్వయంభూగా వెలసిన శ్రీవరసిద్దివినాయకస్వామిని దర్శించుకున్నారు. Amaravati capital Amaravati Capital: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా అమరావతే ఉండాలని భావించింది. అందుకు అనుగూణంగానే పార్లమెంట్‌లో అమరావతి బిల్లుకు చట్టబద్దత కల్పించుకుంది. దీంతో ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్‌లోని అమరావతి…

Read More

Soda Shop: 1957 నుంచి నేటికీ మారని రుచి.. నెల్లిమర్ల రహదారిపై ఆగే ప్రతి వాహనానికీ ఈ సోడాయే ప్రాణం! ధర ఎంతో తెలిస్తే షాక్ అయిపోతారు |

Last Updated:Apr 06, 2026 8:09 PM IST విజయనగరం జిల్లా నెల్లిమర్లలో 1957లో కొండ్రు రాములు ప్రారంభించిన గోళీ సోడా దుకాణం ఇప్పటికీ రుచి, సంప్రదాయంతో ప్రసిద్ధి, ఇప్పుడు కొండ్రు రమణ నిర్వహిస్తున్నారు + కాణీ నుంచి రూ.2 వరకు… సోడా ధరల ప్రయాణం విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండల కేంద్రంలో దశాబ్దాల చరిత్ర కలిగిన గోళీ సోడా దుకాణం ఇప్పటికీ స్థానికులను, ప్రయాణికులను ఆకట్టుకుంటోంది. 1957లో కొండ్రు రాములు ప్రారంభించిన ఈ చిన్న సోడా…

Read More