ఉచిత క్యాన్సర్ నిర్ధారణ శిబిరమును సద్వినియోగం చేసుకోండి.. యువర్స్ ఫౌండేషన్

విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని కొత్తపేటలో గల రాంనగర్లో ఉన్న శ్రీ ఉషోదయ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నందు మార్చి 1వ తేదీ ఆదివారం ఉదయం పదిగంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఉచిత క్యాన్సర్ నిర్ధారణ శిబిరమును నిర్వహిస్తున్నట్లు యువర్స్ ఫౌండేషన్ అధ్యక్షులు షీలా నాగేంద్ర, కార్యదర్శి జయరాం, కోశాధికారి వెంకట నాగార్జున, పిఆర్వో రాధాకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా వారు స్వాతి క్లినిక్ లో కరపత్రాలను విడుదల చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ…

Read More

Macherla: పోలీసు కాదు కీచకుడు.. ఏకాంతంగా ఉన్న జంటలే టార్గెట్.. మాచర్లలో వెలుగు చూసిన దారుణం | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Apr 11, 2026 6:37 AM IST పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో వెలుగు చూసిన ఒక దారుణ ఘటన ఇప్పుడు పోలీసు శాఖకే మచ్చ తెస్తోంది. ఏకాంతంగా గడుపుతున్న ప్రేమికులే లక్ష్యంగా ఒక ఏఎస్సై (ASSI) సాగిస్తున్న బ్లాక్ మెయిల్ దందా బట్టబయలైంది. ప్రతీకాత్మక చిత్రం Macherla: సమాజంలో అన్యాయం జరిగితే సామాన్యుడు వెళ్లేది పోలీసుల దగ్గరకు. కానీ, ఆ పోలీసులే అక్రమాలకు పాల్పడితే, రక్షించాల్సిన వారే రాబందుల్లా మారితే ఇక సామాన్యుడికి దిక్కెవరు?…

Read More

తగ్గని యుద్ధ జ్వాలలు – Visalaandhra

ఇరాన్‌పై విరుచుకుపడుతోన్న అమెరికా`ఇజ్రాయిల్ దళాలుప్రతీకార దాడులు కొనసాగిస్తోన్న ఇరాన్గల్ఫ్ దేశాలపైకి దూసుకెళ్లిన తెహ్రాన్ క్షిపణులు, డ్రోన్లుదుబాయ్: పశ్చిమాసియాలో పరిస్థితులు ఉధతమవుతున్నాయి. అమెరికా-ఇజ్రాయెల్ దాడులు.. ఇరాన్ ప్రతీకార దాడులతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లుతోంది. యుద్ధం 14వ రోజైన శుక్రవారం తెహ్రాన్ సైనిక సామర్థ్యాలను దెబ్బకొట్టడమే లక్ష్యంగా వాషింగ్టన్, తెలఅవీవ్ యుద్ధవిమానాలతో దాడులు కొనసాగించాయి. ఇరాన్ కూడా ఇజ్రాయెల్‌పై, గల్ఫ్ దేశాలపై క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది. ఒమన్‌పై తెహ్రాన్ జరిపిన డ్రోన్ దాడిలో ఇద్దరు భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. మరో…

Read More

AP Government: విద్యార్థులకు గుడ్ న్యూస్.. 10 లక్షల మందికి ఉచితంగా ‘డీప్ టెక్’ శిక్షణ.. అసలేంటీ ‘డీప్ టెక్’ స్కిల్లింగ్ మిషన్? | ఆంధ్రప్రదేశ్ వార్తలు

అసలేంటీ ‘డీప్ టెక్’ స్కిల్లింగ్ మిషన్? సాధారణ కంప్యూటర్ కోర్సులకు భిన్నంగా, రాబోయే రోజుల్లో ప్రపంచాన్ని ఏలబోయే టెక్నాలజీలపై విద్యార్థులకు శిక్షణ ఇవ్వడమే ఈ ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశ్యం. IBM SkillsBuild, ఏపీ ఉన్నత విద్యామండలి (APSCHE), APSSDC మరియు అమరావతి క్వాంటమ్ వ్యాలీ సంయుక్తంగా ఈ శిక్షణను అందిస్తాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI): రోబోటిక్స్ మరియు స్మార్ట్ సాఫ్ట్‌వేర్ తయారీ. క్వాంటమ్ టెక్నాలజీస్: సూపర్ ఫాస్ట్ కంప్యూటింగ్. సైబర్ సెక్యూరిటీ: ఆన్‌లైన్ డేటాను రక్షించే నైపుణ్యాలు….

Read More

Heavy rains disrupt life in Godavari districts | గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు

ఆంధ్రప్రదేశ్ గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసి నీటి నిల్వలు వరదలతో పాటు పంట నష్టం ఏర్పడి ప్రజలు రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. Source link

Read More

పెట్స్‌తో కలిసి బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్.. సాగర నగరంలో వైరల్ అవుతున్న పఫీ రెస్టారెంట్..! Puffy restaurant for pets opens in Visakha. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 04, 2026 10:38 PM IST విశాఖపట్నం ఎంవీపీ కాలనీలో “పఫీ” రెస్టారెంట్ పెట్స్ మరియు వారి యజమానుల కోసం ప్రత్యేకంగా ప్రారంభమైంది. పెట్స్‌కు ప్రత్యేక ఫుడ్ కోర్ట్, స్విమ్మింగ్ పూల్, గ్రూమింగ్ సెంటర్ వంటి సౌకర్యాలు ఉన్నాయి. + జంతు ప్రేమికులు, జంతు పోషకుల కోసం విశాఖలో పఫీ ఫ్రెండ్లీ పెట్స్ రెస్టారెంట్ ప్రస్తుత సమాజంలో మాట్లాడలేని మూగజీవాల పట్లే ఎక్కువ విశ్వాసం, ప్రేమ చూపిస్తున్న వారు పెరుగుతున్నారు. ముఖ్యంగా కుక్కలు, పిల్లులు…

Read More

సత్యసాయి జిల్లాకు జాతీయ స్థాయి గుర్తింపు – ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి

పుట్టపర్తిలో యుద్ధ విమానాల ప్రాజెక్టు విశాలాంధ్ర – పుట్టపర్తి: ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే పరిశ్రమల హబ్‌గా తీర్చిదిద్దే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోందని పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి పేర్కొన్నారు. పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలోని బ్రాహ్మణపల్లి వద్ద లక్ష కోట్ల రూపాయల వ్యయంతో ఏర్పాటు కానున్న యుద్ధ విమానాల తయారీ ప్రాజెక్టుకు శుక్రవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ చేతుల…

Read More

వాహన నంబర్ నమోదు చేస్తే జీవితాంతం పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుందనే ప్రత్యేక ఆచారం ఆ ప్రాంతంలో అమల్లోకి వచ్చింది.

కాకినాడ, తూర్పు గోదావరి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడ జిల్లా లోవ కొత్తూరు కొండకోన అటవీ ప్రాంతంలో శ్రీ తలుపులమ్మ అమ్మవారి ఆలయం ఒక ప్రత్యేక ఆచారానికి ప్రసిద్ధి చెందింది. ఇక్కడికి వచ్చే భక్తులు తమ వాహనాల నంబర్లను ఆలయం చుట్టూ ఉన్న రాళ్లపై, గోడలపై రాస్తుంటారు. ఈ సంప్రదాయం వెనుక ఒక అద్భుతం జరుగుతుందని భక్తులు విశ్వసిస్తున్నారు. ఉత్తరాంధ్ర ప్రజలకు ఈ దేవత కొంగు బంగారు తల్లిగా కొలుస్తారు. కొన్ని వందల సంవత్సరాల క్రితం ధారాతీగ కొండల…

Read More

Thalliki vandanam: తల్లులకు అలర్ట్.. “తల్లికి వందనం” పథకంపై అప్‌డేట్.. ఆ రోజున మనీ రిలీజ్! |

జమ అయ్యే మనీలో రూ.2వేలు కట్: ప్రతీ సంవత్సరం లాగానే ఈసారి కూడా తల్లుల అకౌంట్లలో ఒక్కో విద్యార్థికీ రూ.13,000 చొప్పున జమ అవుతాయి. మిగతా రూ.2,000ను జిల్లా కలెక్టర్ల అకౌంట్లలో జమ చేస్తుంది ప్రభుత్వం. కలెక్టర్లు ఆ డబ్బును స్కూళ్ల పారిశుధ్యం, పరిశుభ్రత, మెయింటెనెన్స్, హైజీన్ కోసం ఉపయోగిస్తారు. ఇందులో ఎలాంటి మోసమూ లేదు. ప్రభుత్వం అధికారిక జీవోలో ఈ విషయాన్ని స్పష్టం చేసింది. వైసీపీ ఆరోపిస్తున్నట్లుగా.. రూ.2,000 తగ్గించట్లేదు. జీవోలోనే ఈ రూల్ ఉంది….

Read More

Snake Viral Video: టీచర్ ఇంట్లోకి వచ్చిన నాగుపాము.. మంచినీళ్లిచ్చి మర్యాద చేసి పంపారు, వీడియో ఇదిగో | ట్రెండింగ్

Last Updated:Apr 23, 2026 1:58 PM IST Snake Viral Video: మోత మోగిస్తున్న ఎండలు తట్టుకోలేక ఓ విషసర్పం ఉపాధ్యాయుడి ఇంట్లోకి చొరబడింది. మానవత్వం తట్టి లేపే ఆ మాస్టారు విషసర్పానికి మంచినీళ్లు పోసి ఆదరించారు. + Snake Viral Video Viral Video: ఎండలు తీవ్రంగా పెరిగిపోతున్న నేపథ్యంలో సామాన్య ప్రజలే కాదు సకల జీవరాసులు సైతం తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. మనుషులు అయితే వేసవి తాపాన్ని తట్టుకోలేక ఏసీ లేదా ఫ్యాన్…

Read More