Tirumala: శ్రీవారి అభిషేక సేవలో కల్వకుంట్ల కవిత .. వెంకన్నకు మొక్కులు తీర్చుకున్న నాయకురాలు |
Last Updated:Mar 06, 2026 10:47 AM IST Tirumala: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు,మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తిరుమలలో శుక్రవారం ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి కొండపైకి కాలి నడక మార్గాన వెళ్లిన కవిత స్వామివారి అభిషేక సేవలో పాల్గొని భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. + TML KAVITHA Tirumala: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు,మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తిరుమలలో శుక్రవారం ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి కొండపైకి…


