Headlines

Tirumala: శ్రీవారి అభిషేక సేవలో కల్వకుంట్ల కవిత .. వెంకన్నకు మొక్కులు తీర్చుకున్న నాయకురాలు |

Last Updated:Mar 06, 2026 10:47 AM IST Tirumala: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు,మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తిరుమలలో శుక్రవారం ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి కొండపైకి కాలి నడక మార్గాన వెళ్లిన కవిత స్వామివారి అభిషేక సేవలో పాల్గొని భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. + TML KAVITHA Tirumala: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు,మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తిరుమలలో శుక్రవారం ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి కొండపైకి…

Read More

Vijayawada: బాలికపై అఘాయిత్యం.. నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష.. విజయవాడ పోక్సో కోర్టు సంచలన తీర్పు! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 18, 2026 7:02 AM IST స్థానికంగా నివసించే 14 ఏళ్ల బాలిక అకస్మాత్తుగా గాయాలతో ఉండటాన్ని గమనించిన ఆమె తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఆమెను ప్రేమగా దగ్గరకు తీసుకుని విచారించగా, పసి హృదయం ఎదుర్కొన్న నరకం బయటపడింది. ప్రతీకాత్మక చిత్రం Vijayawada: సమాజంలో బాలికల రక్షణే ధ్యేయంగా పనిచేస్తున్న చట్టాలు మరోసారి తమ శక్తిని చాటాయి. మైనర్ బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన ఓ కామాంధుడికి న్యాయస్థానం సరైన గుణపాఠం చెప్పింది. మూడేళ్ల…

Read More

30 మూటల్లో 500 తాబేళ్లు.. ఇతర రాష్ట్రాలకు అక్రమ రవాణా యత్నం.. ఎక్కడంటే..! 500 turtles smuggled in Kakinada officials rescue them. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Feb 21, 2026 9:51 PM IST Kakinada జిల్లా కృష్ణవరం టోల్‌గేట్ వద్ద 500కు పైగా తాబేళ్లను అక్రమంగా తరలించేందుకు ప్రయత్నం అటవీ అధికారులు అడ్డుకున్నారు. Yeleru Reservoirలో వాటిని విడిచిపెట్టారు. + తాబేలు తింటారట..ఏపీ నుంచి భారీగా తరలింపు మన సంస్కృతిలో కూర్మావతారంగా భావించి పూజించే తాబేలు.. కొన్ని రాష్ట్రాల్లో మాత్రం ఖరీదైన ఆహారంగా మారిందా? వాటికి ఉన్న డిమాండ్ చూస్తే అలాగే అనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీలోని వందలాది తాబేళ్లను ఇతర…

Read More

Jaggery Tea Recipe: పాలు విరిగిపోకుండా బెల్లం టీ తయారి.. ఇంట్లోనే ఇలా చేసుకోండి

Jaggery Tea Recipe: టీని తియ్యగా మార్చడానికి చక్కెరను ఉపయోగిస్తారు. కాని మనలో చాలా మంది చక్కెరతో చేసిన టీని ఇష్టపడతారు. అయితే ఈ రోజుల్లో ప్రజలు చక్కెరకు బదులుగా బెల్లంతో చేసిన టీని ఎక్కువగా ఎంచుకుంటున్నారు. దాని అద్భుతమైన రుచి, ఆరోగ్య ప్రయోజనాల కారణంగానే బెల్లం టీ తాగడానికి ప్రజలు మొగ్గు చూపుతున్నారు. మరి బెల్లం టీని ఇంట్లో ఎలా తయారు చేసుకోవచ్చో చూడండి. Source link

Read More

Viral News: మటన్ ఉడకలేదని కంప్లైంట్.. స్టేషన్‌లో పోలీసులకు ఫ్యూజులు ఔట్ | ట్రెండింగ్

Last Updated:Mar 23, 2026 4:31 PM IST Viral News: అనంతపురం జిల్లాలో ఓ వింత ఘటన చోటుచేసుకుని స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ఉగాది పండుగ నేపథ్యంలో జరిగిన ఈ సంఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. + తాడిపత్రిలో విచిత్రం ..మటన్ ఉడకలేదని పోలీస్ మెట్లు ఎక్కిన వ్యక్తి..  Viral News: అనంతపురం జిల్లాలో ఓ వింత ఘటన చోటుచేసుకుని స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ఉగాది పండుగ నేపథ్యంలో జరిగిన ఈ సంఘటన…

Read More

రేపే డెడ్‌లైన్.. ఒప్పందం చేసుకోకుంటే ఇరాన్‌ను నాశనం చేస్తామన్న ట్రంప్

అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరాయి. ఇరాన్‌తో ఒప్పందం కుదరకపోతే అక్కడున్న ప్రతీదాన్నీ పేల్చేస్తానంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిక జారీ చేశారు. కాల్పుల విరమణ, హర్మూజ్ జలసంధిని తిరిగి తెరవడం లక్ష్యంగా పాకిస్థాన్, ఈజిప్ట్, టర్కీ మధ్యవర్తిత్వంతో చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం గల్ఫ్ ప్రాంతంలో కలకలం రేపింది. మంగళవారం నాటికి ఒప్పందం జరగకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని ఆయన అల్టిమేటం ఇచ్చారు.ఁమంగళవారం ఇరాన్‌లో పవర్‌ ప్లాంట్లు, బ్రిడ్జిల దినోత్సవం…

Read More

రామస్వామి గుడిలో వెండి కిరీటాలు మాయం..

అంబేద్కర్ నగర్ కాలనీలో కలకలం…. విశాలాంధ్ర – నార్పల (అనంతపురం జిల్లా) : – మండల కేంద్రంలోని అంబేద్కర్ నగర్ కాలనీలో ఉన్న స్థానిక రామస్వామి ఆలయంలో దొంగతనం జరిగింది. తెలియని దుండగులు స్వామివారి వెండి కిరీటాలను అపహరించినట్లు సమాచారం. సుమారు 5 గ్రాముల బరువున్న వెండి కిరీటాలు మాయం అయినట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు.ఈ ఘటనతో స్థానికంగా కలకలం రేగింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు….

Read More

టెన్త్ నుంచి ఇంజినీరింగ్ వరకు.. అందరికీ ఉద్యోగావకాశాలు.. ఏయూలో భారీ జాబ్ మేళా..!

ఏయూలో మెగా జాబ్ మేళా, టివిఎస్ ఇండియాన్ లిమిటెడ్ కాన్సెంట్రిక్స్ మెడ్ప్లస్ వంటి కంపెనీలు, 800కి పైగా ఉద్యోగాలు, 18 నుంచి 35 ఏళ్ల నిరుద్యోగ యువతకు అవకాశం Source link

Read More

శానిటరీ ప్యాడ్ తయారీపై ఉచిత వెబినార్: మహిళా పారిశ్రామికికో అవకాశం

శానిటరీ ప్యాడ్ తయారీపై ఉచిత వెబినార్ తక్కువ పెట్టుబడితో ఆదాయం పొందాలనుకునే మహిళలకు ఒక మంచి అవకాశం లభించింది. శానిటరీ ప్యాడ్ తయారీ వ్యాపారం ప్రారంభించేందుకు అవసరమైన పూర్తి వివరాలను ఉచిత వెబినార్ ద్వారా అందిస్తున్నారు. ఈ వెబినార్‌లో వ్యాపారం ఎలా ప్రారంభించాలో మార్గదర్శకత్వం ఉంటుంది. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయం పొందేందుకు ఆసక్తి ఉన్నవారికి ఇది ఉపయోగకరంగా ఉంటుంది. ఈ కార్యక్రమం ద్వారా మహిళలు స్వయం ఉపాధి పొందేందుకు ప్రోత్సహించవచ్చు.

Read More

అనంతపురం జిల్లాకు ఆర్డిటి సేవలు అవసరం

అనంతపురం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వై. మధుసూదన్ రెడ్డి విశాలాంధ్ర,ఉరవకొండ (అనంతపురం జిల్లా) : అత్యంత వెనకబడిన అనంతపురం జిల్లాకు ఆర్డిటి లాంటి స్వచ్ఛంద సంస్థల యొక్క సేవలు ఎంతైనా అవసరమని డిసిసి అధ్యక్షులు వై. మధుసూదనారెడ్డి తెలిపారు. ఆర్డిటి సంస్థను రక్షించాలని ఫారిన్ రెగ్యులరైజేషన్ యాక్ట్ (ఎఫ్ సి ఆర్ ఏ) పునరుద్ధరించాలని కోరుతూ సోమవారం అఖిలపక్ష పార్టీలు ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఉరవకొండలో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న డిసిసి…

Read More