Headlines

పదవ తరగతి పరీక్షా ఫలితాలలో ప్రతిభ కనపరిచిన సూర్య హై స్కూల్ విద్యార్థులు

విశాలాంధ్ర ధర్మవరం; పదవ తరగతి పరీక్ష ఫలితాలలో సూర్య హై స్కూల్ విద్యార్థులు మంచి ప్రతిభను ఘనపరిచి విజయ దుందుభిని మోగించడం జరిగిందని పాఠశాల హెడ్మాస్టర్ నరేంద్రబాబు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 564 మార్కులు లను ఎస్ మహమ్మద్ షాహిద్ పాఠశాల టాపర్గా నిలిచారని, 546 మార్కులతో రూపసనా, 532 మార్కులతో లక్ష్మీనారాయణ రెడ్డి కైవసం చేసుకున్నారని తెలిపారు. అదేవిధంగా సూర్య ట్యుటోరియల్ నందు కోచింగ్ తీసుకున్న దీపకళ 588 మార్కులు, మహర్ స్వప్న…

Read More

ఎదురుచూపులు

. అర్హులను అనర్హులుగా ప్రకటించిన అధికారులు. కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు. ఏళ్లు గడుస్తున్నా పట్టించుకోని పాలకులు. పోలవరం నిర్వాసితుల ఆక్రందనలు విశాలాంధ్ర-కుక్కునూరు:అవి రెక్కాడితేగానీ డొక్కాడని కుటుంబాలు… కూలి పనులు చేసుకొని కడుపు నింపుకునే సాధారణమైన జీవితాలు. సాగునే ఉపాధిగా నమ్ముకొని కుటుంబాలను నెట్టుకొస్తున్న ఏజెన్సీ బిడ్డలు… పచ్చని ప్రకృతిలో అభయారణ్యం మధ్య జీవిస్తున్న కర్షకులు… వారంతా ఓ బహుళార్థసాధక ప్రాజెక్టు కోసం సర్వం త్యాగం చేసి ఆస్తులు, భూములు కోల్పోయి చరిత్రపుటల్లో నిలిచిన త్యాగధనులు… ప్రాజెక్టు నిర్మాణం…

Read More

ఒకే సినిమాగా ధురంధర్ రెండు భాగాలు?

హైదరాబాద్: ‘ధురంధర’ పార్ట్1, పార్ట్2 సినిమాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈ రెండు భాగాలు కలిపి ఒకే సినిమాగా తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తం 7.30 గంటల రన్‌టైమ్‌తో కొత్త వెర్షన్‌ను ప్రేక్షకుల కోసం రెడీ చేయనున్నట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఈ వెర్షన్‌ను కేవలం ఎంపిక చేసిన థియేటర్లలో అదీనూ వారాంతంలో ఐమాక్స్, హెచ్‌డీఆర్ ఫార్మాట్లలో రిలీజ్ చేయనున్నట్లు సమాచారం. మేకర్స్ ఆలోచన బాగానే ఉన్నప్పటికీ దాదాపు…

Read More

స్థానిక గ్రంథాలయానికి చెస్ బోర్డు విరాళం…..

విశాలాంధ్ర – నార్పల (అనంతపురం జిల్లా): స్థానిక శాఖా గ్రంథాలయంలో నిర్వహిస్తున్న సమ్మర్ క్యాంప్ సందర్భంగా కూల్ డ్రింక్స్ బండి వ్యాపారి శ్రీనివాసులు స్థానిక గ్రంథాలయానికి చెస్ బోర్డును విరాళంగా అందించారు. వేసవి సెలవులను సద్వినియోగం చేసుకునేలా చిన్నారుల్లో పఠనాసక్తి, మానసిక వికాసం పెంపొందించేందుకు గ్రంథాలయ శాఖ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.ఈ సందర్భంగా శ్రీనివాసులు మాట్లాడుతూ, నేటి కాలంలో చిన్నారులు ఎక్కువ సమయం మొబైల్ ఫోన్లకే పరిమితమవుతున్నారని, అలాంటి పరిస్థితుల్లో పుస్తక పఠనం, మేధోపరమైన ఆటల…

Read More

ఇరాన్‌తో శాంతి చర్చలు.. ఇస్లామాబాద్‌కు చేరుకున్న జేడీ వాన్స్‌ బృందం

పాకిస్థాన్‌ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్‌ మధ్య కీలక శాంతి చర్చలు మరికొన్ని గంటల్లో ప్రారంభంకానున్నాయి.ఈ చర్చల్లో పాల్గొనడానికి అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నేతృత్వంలోని బృందం తాజాగా ఇస్లామాబాద్‌కు చేరుకుంది.వాన్స్‌ బృందంలో పశ్చిమాసియా ప్రత్యేక రాయబారి స్టీవ్‌ విట్కాఫ్‌, అలాగే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అల్లుడు జేర్డ్‌ కుష్నర్‌ కూడా ఉన్నారు.వీరు యూఎస్‌ ఎయిర్‌ఫోర్స్‌ సి-32ఏ ప్రత్యేక విమానంలో ప్రయాణించి, భద్రతా కారణాల దృష్ట్యా ఇరాన్‌ గగనతలాన్ని దాటకుండా ప్రత్యామ్నాయ మార్గంలో ఇస్లామాబాద్‌కు చేరుకున్నారు….

Read More

YCP Janasena Plan: వైసీపీ, జనసేన కలవబోతున్నాయా.. ఏపీ రాజకీయాలు మారబోతున్నాయా? | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Feb 26, 2026 7:28 AM IST YCP Janasena Plan: రాజకీయాలు ఎప్పుడూ బోర్ కొట్టవు. కారణం.. అవి ఎప్పుడూ స్థిరంగా ఉండవు. రకరకాల మార్పులు వస్తూనే ఉంటాయి. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో డీసీఎం పవన్ కళ్యాణ్.. పెద్ద కలకలమే రేపారు. చెప్పాలంటే.. టీడీపీకి టెన్షన్ తెప్పిస్తున్నారు. ఎందుకో తెలుసుకుందాం. వైసీపీ, జనసేన కలవబోతున్నాయా రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు అనే డైలాగ్ చాలాసార్లు వినే ఉంటారు. తాజాగా ఏపీ అసెంబ్లీలో…

Read More

పుట్టపర్తిలో యుద్ధ విమానాల తయారీ – Visalaandhra

రూ.15,803 కోట్లతో ప్రాజెక్టు. రక్షణ, డ్రోన్ రంగాల్లో మరో 12 ప్రాజెక్టులు. నేడు భూమి పూజ. రక్షణ మంత్రితో కలిసి పాల్గొననున్న సీఎం చంద్రబాబు విశాలాంధ్ర బ్యూరో-అమరావతి : ఇరిగేషన్, హార్టికల్చర్, స్పేస్, డ్రోన్, సోలార్, విండ్ ఎనర్టీ వంటి రంగాల్లో దూసుకెళ్తున్న రాయలసీమ అభివృద్ధిలో మరో కీలక రంగం చేరనుంది. ఇకపై రాయలసీమ దేశ రక్షణ రంగంలోనూ తన ముద్రను వేయబోతోంది. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో దేశం గర్వించే అత్యంత ప్రతిష్టాత్మక అడ్వాన్స్‌డ్ మీడియం…

Read More

ఘనంగా జరిగిన ప్రపంచ సైకిల్ దినోత్సవం

విశాలాంధ్ర ధర్మవరం;;ఫిట్ ఇండియా ఉద్యమం కింద ఆదివారం ప్రపంచ సైకిల్ దినోత్సవo సందర్బంగా ఆంధ్ర ప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ ఆదేశాల మేరకు, శ్రీ సత్య సాయి జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆద్వర్యములో ధర్మవరం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ నుండి గాంధీ నగర్ సర్కిల్ వరకు సైకిల్ ర్యాలీని నిర్వహించారు.ముఖ్య అతిధిగా సీనియర్ హాకి కోచ్ యస్. హస్సైన్” ఆకుపచ్చ జండా ఊపి సైకిల్ రాలిని ప్రారంబించారు. అనంతరం సైకిల్ దినోత్సవం యొక్క ప్రాముఖ్యత…

Read More

Weather Forecast: ఏపీలో ఉపరితల ఆవర్తనం ఎఫెక్ట్..! పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు! |

ఆదివారం (10-05-26) మన్యం, అల్లూరి, పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.  Source link

Read More

Gold Down: రూ.3 వేలకు పైగా కుప్పకూలిన బంగారం ధరలు.. మీ ఊళ్లో తులం గోల్డ్ ఎంత ఉందో ఇప్పుడే చెక్ చేసుకోండి! |

ఆ తర్వాత ఏప్రిల్ 27న మార్కెట్ మెల్లగా కిందికి దిగడం మొదలైనట్లు స్పష్టమవుతోంది. ఆ రోజు స్వల్పంగా రూ.330 తగ్గి రూ.1,53,710కి తగ్గింది. కానీ ఏప్రిల్ 28న కొనుగోలుదారులకు ఊహించని సర్ప్రైజ్ దొరికింది. ఏకంగా రూ.2780 భారీ పతనం నమోదు కావడంతో 24 క్యారెట్ల రేటు రూ.1,50,930కి దారుణంగా పడిపోయింది. రెండో రకం 22 క్యారెట్ల రేటు కూడా రూ.2550 తగ్గి రూ.1,38,350కి క్షీణించింది. Source link

Read More