Rare Incident: గుడ్డు పెట్టిన కోడిపుంజు! ఊరంతా షాక్.. ప్రకృతి వైపరీత్యమా? వింత సంకేతమా? | శ్రీకాకుళం వార్తలు (Srikakulam News)

Last Updated:Mar 30, 2026 2:32 PM IST శ్రీకాకుళం బొర్రంపేటలో కోడిపుంజు గుడ్డు పెట్టడం సంచలనం. Satish ఇంట్లో ఘటన. Poultry శాస్త్రవేత్త Balakrishna దీన్ని అరుదైన జన్యు మార్పుగా వివరించారు. కోడిపుంజు గుడ్డు పెట్టింది..శ్రీకాకుళం జిల్లా బొర్రంపేటలో అరుదైన ఘటన! శ్రీకాకుళం జిల్లా ఎల్ఎన్పేట మండలం బొర్రంపేటలో చోటుచేసుకున్న ఒక విశేష ఘటన స్థానికంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. సాధారణంగా కోడిపెట్ట గుడ్లు పెట్టడం ప్రకృతి సహజ ధర్మం. కానీ ఇక్కడ ఒక కోడిపుంజు గుడ్డు…

Read More

హైడ్రా కమిషనర్‌కు హైకోర్టు షాక్.. రూ.50 వేల జరిమానా

భూవివాదానికి సంబంధించిన కేసులో కోర్టు ఉత్తర్వులను ధిక్కరించినందుకు ఃహైడ్రాః కమిషనర్ ఏవీ రంగనాథ్‌కు హైకోర్టులో చుక్కెదురైంది. ఆయనకు రూ.50 వేల జరిమానా విధిస్తూ జస్టిస్ ఎన్వీ శ్రవణ్‌కుమార్‌ శుక్రవారం కీలక ఉత్తర్వులు జారీ చేశారు. కోర్టు ధిక్కరణ కింద ఈ చర్యలు తీసుకున్నారు.వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ మండలం, యూసఫ్‌గూడ గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 45లో ఉన్న రెండెకరాల భూవివాదంపై మహ్మద్ షఫాహతుల్లా హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో న్యాయస్థానం యథాతథస్థితి (స్టేటస్ కో) కొనసాగించాలని…

Read More

Gold and Silver Price: గోల్డ్ కొనేవారికి గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధరలు.. విజయవాడ ధరలు ఇవే |

10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,70,510కు చేరుకుంది. క్రితం ముగింపుతో పోలిస్తే దాదాపుగా రూ.2,580 తగ్గింది. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.1,56,300కు చేరింది. దాదాపు రూ.2,350 తగ్గింది. ఇక 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,27,880కి చేరింది. అంటే దాదాపుగా రూ. 1930 వరకు తగ్గింది. Source link

Read More

Tirumala Srivari Hundi Collection | తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.23 కోట్లు

తిరుమలలో భక్తుల రద్దీ రోజురోజుకూ పెరుగుతోంది. మొత్తం 81,512 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా, 38,988 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. భక్తులు సమర్పించిన హుండీ కానుకల ద్వారా రూ.3.23 కోట్ల ఆదాయం లభించింది. భారీ రద్దీ కారణంగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ను దాటి కృష్ణతేజ గెస్ట్ హౌస్ వెలుపల వరకు భక్తుల క్యూలైన్లు కొనసాగుతున్నాయి. Source link

Read More

నేడు జీడీఎస్మహా సమ్మేళనం

విశాలాంధ్ర- దాచేపల్లి: కేంద్ర తపాలా శాఖకు సంబంది óంచిన గ్రామీణ డాక్ సేవక్ (జీడీఎస్) సమావేశం ఆదివారం గుంటూరులో జరగనుంది. ఆంధ్రప్రదేశ్, తెలం గాణ రాష్ట్రాల స్థాయిలో నిర్వహించే ఈ సభకు బీపీఎం, ఏబీపీఎంలు దాదాపు 8 వేల మంది హాజరుకా నున్నట్లు శాఖ ఉన్నతాధికారుల తెలి పారు. సంక్షేమం కోసం కేంద్ర ప్రభు త్వం ఏర్పాటు చేస్తున్న సభకు ముఖ్య మంత్రి చంద్రబాబు, కేంద్రమంత్రు లు జ్యోతిరాదిత్య సింధియా, పెమ్మ సాని, సీపీఎంజీ, పీఎంజీ తదితరులు…

Read More

ఎన్‌టీఏ గుణపాఠం నేర్చుకోలేదు – Visalaandhra

‘నీట’ లీక్ కేసుపై సుప్రీం కోర్టున్యూదిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ యూజీ-2026 ప్రశ్నపత్రం లీక్ కేసుపై విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు… నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టీఏ)ని మందలిం చింది. నీట్ సహా ఇతర ప్రవేశ పరీక్షలు నిర్వహించే కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఎన్‌టీఏకి వ్యతిరే కంగా దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం… గతంలో జరిగిన నీట్ ప్రశ్నపత్రం లీక్ కేసుల నుంచి ఇప్పటి వరకు ఎలాంటి గుణపాఠం నేర్చుకోకపోవడం విచారకరమని పేర్కొంది. ఈ…

Read More

బొత్సకు మళ్లీ అస్వస్థత…

శాసనమండలిలో ప్రసంగిస్తుండగా బొత్సకు అస్వస్థత వెంటనే మండలికి చేరుకుని పరీక్షలు చేసిన వైద్యులుప్రస్తుతం ఆరోగ్యం నిలకడగానే ఉందన్న డాక్టర్లువైసీపీ సీనియర్ నేత, శాసనమండలి ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. శాసనమండలిలో జరుగుతున్న చర్చలో భాగంగా ఆయన మాట్లాడుతుండగా అస్వస్థతకు లోనయ్యారు. సభలో ప్రసంగిస్తున్న సమయంలో బొత్స తీవ్రంగా ఇబ్బంది పడటాన్ని గమనించిన మంత్రి పయ్యావుల కేశవ్ వెంటనే స్పందించారు.బొత్స ఇబ్బందిని గుర్తించిన మంత్రి పయ్యావుల.. ప్రసంగాన్ని కాసేపు నిలిపివేసి, కూర్చుని విశ్రాంతి తీసుకోవాలని…

Read More

అనాథ పిల్లలకు బంగారు భవిష్యత్తు.. టీటీడీ బాల మందిరంలో ఉచిత విద్య, వసతి! Sri Venkateswara Bala Mandir admissions. |

తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర బాల మందిరం అనాథలు, నిరాశ్రయ పిల్లలకు నిజమైన ఆశ్రయంగా నిలుస్తోంది. 1943లో స్థాపించబడిన ఈ సంస్థను తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తూ, ఎంతో మంది పిల్లల జీవితాలను మార్చే దిశగా కీలక పాత్ర పోషిస్తోంది. ఇక్కడ పిల్లలకు కేవలం ఆశ్రయం మాత్రమే కాదు, ఆహారం, విద్య, పునరావాసం ఇలా అన్నీ అందించి వారికి భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తోంది. Source link

Read More

Konark Sun Temple | కోణార్క్ సూర్యదేవాలయంలో బంగారు కిరణాల అద్భుతం | #local18V

ఏపీలో కోణార్క్ లాంటి దేవతలు ప్రతిష్టించిన స్వయంభు క్షేత్రం. ఆక్షేత్రంలో సూర్యదేవుని కిరణాలు సూర్యునిపై పడటం ఒక అద్భుతంగా చెబుతున్నారు. ఆరోగ్యాన్ని అందించే సూర్యదేవుడు ఆలయాన్ని దర్శిస్తేనే సకల శుభాలు చేకూరుతాయని, అలాంటి తరుణంలో సూర్యదేవుడిపై కిరణాలు పడే సమయంలో చూడాలి అంటే ఆదేవుని ఆశీస్సులు ఉంటే తప్ప జరగవు అంటూ అర్చక స్వాములు చెబుతున్నారు. నిజానికి కోణార్క్లాంటి సూర్యదేవుని ఆలయం ఏపీలో ఎక్కడుంది, ఆలయ చరిత్ర ఏంటి, ఒకసారి క్లుప్తంగా చూద్దాం.#konarksuntemple #apnews #sunlight Source…

Read More

పేదల ఇంటి పట్టాలపై అక్రమాల ఆరోపణలు…

భూస్వాములకు కేటాయించిన పట్టాలను వెంటనే రద్దు చేయాలి… 94వ సర్వేలో ఇచ్చిన పట్టాలపై సమగ్ర విచారణ జరపాలి విశాలాంధ్ర – నార్పల (అనంతపురం జిల్లా) : పేదలకు అందాల్సిన ఇంటి పట్టాలు అనర్హుల చేతుల్లోకి వెళ్లాయని, భూములు కలిగిన భూస్వాములకు సైతం ప్రభుత్వ ఇంటి స్థలాలు కేటాయించడం తీవ్రమైన అక్రమమని భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) మండల నాయకులు ఆరోపించారు. ఈ మేరకు సోమవారం తహసీల్దార్‌కు వినతిపత్రం సమర్పించి వెంటనే విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా…

Read More