Today Top 10 News: బీజేపీలోకి రాఘవ్ చద్దా.. ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరికలు

Today Top 10 News: ఈరోజు దేశవ్యాప్తంగా చోటుచేసుకున్న ముఖ్య పరిణామాలు ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. రాజకీయాలు, ఆర్థిక వ్యవహారాలు, టెక్నాలజీ, రాష్ట్రాల పరిణామాలు ఇలా పలు రంగాల్లో కీలక సంఘటనలు నమోదయ్యాయి. ఒక్కరోజులో జరిగిన ఈ ప్రధాన వార్తలను సులభంగా తెలుసుకునేలా టాప్-10గా మీ ముందుకు తీసుకువచ్చాం. Source link

Read More

నియోజకవర్గాల బిల్లుపై తమిళనాడు సీఎం నిరసన.. నడిరోడ్డుపై కాపీల దహనం

కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన నియోజకవర్గాల పునర్విభజన బిల్లుపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. నమక్కల్‌లో గురువారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన బిల్లు కాపీని స్వయంగా దహనం చేసి తన వ్యతిరేకతను బలంగా చాటారు. ఈ బిల్లును ‘నల్ల చట్టం్ణగా అభివర్ణించిన ఆయన, దీనికి వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. నిరసనలో భాగంగా, తమిళనాడులోని ఇళ్లు, బహిరంగ ప్రదేశాల్లో నల్ల జెండాలు ఎగురవేయాలని స్టాలిన్ కోరారు. చెన్నై గోపాలపురంలోని దివంగత…

Read More

సమరోత్సాహంతోనావికాదళ విన్యాసాలు

విశాలాంధ్ర బ్యూరో-విశాఖపట్నం: భారత నౌకాదళ శక్తి సామర్థ్యాలను చాటేలా మిత్ర దేశాల సహకారంతో తూర్పు నావికా దళం అధ్వర్యాన విశాఖ తీరంలో ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ (ఐఎఫఆర్) మిలన్-2026 వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ విన్యాసాలకు 71 దేశాల నుంచి 4 వేల మందికి పైగా నావికా దళ అధికారులు , విదేశీ ప్రతినిధులు తరలివచ్చారు. పదేళ్లకోసారి విశాఖ కేంద్రంగా ఈ ఐఎఫఆర్ వేడుకలు నిర్వహిస్తున్నారు. బుధవారం ఉదయం 10 గంటలకు తూర్పు నావికాదళ కేంద్రానికి చేరుకున్న…

Read More

AP Weather: రాష్ట్రంలో పిడుగుల వాన.. భారీ ఈదురుగాలుల ప్రభావం.. | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 26, 2026 4:56 AM IST రాష్ట్రంలో ఒకవైపు వర్షాలు, మరోవైపు పెరుగుతున్న ఎండలతో ప్రజలు ద్వంద్వ వాతావరణ పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. కాబట్టి ప్రజలు వాతావరణ సూచనలను పాటిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకుంటే ప్రమాదాలను తగ్గించుకోవచ్చని అధికారులు సూచిస్తున్నారు. News18 ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణ పరిస్థితులు గత కొన్ని రోజులుగా తీవ్ర మార్పులకు లోనవుతున్నాయి. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో వారం రోజులుగా కొనసాగుతున్న వర్షాలు ప్రజలను అప్రమత్తం చేస్తున్నాయి. కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు పడుతుండగా,…

Read More

OLXలో బైక్, మొబైల్ కొంటున్నారా..? ఒక్క తప్పుతో పోలీస్ కేసుల్లో ఇరుక్కోవచ్చు..! online scams India | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:May 13, 2026 11:05 PM IST చిత్తూరు ఎస్పీ తుషార్ డూడి హెచ్చరిక, OLX, Facebook Marketplaceలో సెకండ్ హ్యాండ్ డీల్స్ పేరుతో సైబర్ మోసాలు, చోరీ సొత్తు విక్రయం పెరుగుదల, జాగ్రత్తగా ఉండమని సూచన News18 ప్రస్తుతం ఆన్‌లైన్‌లో కొనుగోలు, అమ్మకాలు విపరీతంగా పెరిగిపోతున్న వేళ… అదే స్థాయిలో సైబర్ మోసాలు కూడా పెరుగుతున్నాయని చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడి హెచ్చరించారు. ముఖ్యంగా OLX, Facebook Marketplace వంటి ప్లాట్‌ఫారమ్‌లలో తక్కువ…

Read More

Dadisetti Raja Criticizes Amaravati Capital Plans| అమరావతి రాజధాని అవ్వదు?

దాడిశెట్టి రాజా అమరావతి రాజధాని నిర్మాణాన్ని విమర్శిస్తూ, ఖర్చులు వృథా అవుతున్నాయని, ప్రజలకు అందుబాటులో ఉన్న నగరాన్ని రాజధానిగా చేయాలని వ్యాఖ్యానించారు. Source link

Read More

Free Bus Scheme: దివ్యాంగులకు అదిరిపోయే వార్త.. ఈ 5 బస్సులతో పాటు ఏసీ బస్సులో ఉచిత ప్రయాణం! | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Mar 20, 2026 1:25 PM IST రాష్ట్రవ్యాప్తంగా దివ్యాంగులకు ఉచిత బస్సు పథకాన్ని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ప్రారంభించారు. కాకినాడలో ఐదు రకాల బస్సులు ఉచితం. 40% పైగా వైకల్యం ఉన్నవారికి మాత్రమే అర్హత. + ఈ ఐదు బస్సులతో పాటు ఏసీ బస్సు సైతం రాయితీతో వికలాంగులకు అవకాశం వివరాలు ఇవే రాష్ట్రవ్యాప్తంగా దివ్యాంగులకు దివ్యాంగ శక్తి పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణ కార్యక్రమాన్ని గోదావరి జిల్లాలో…

Read More

నిర్లక్ష్యానికి పరాకాష్ట – సర్వీసు రోడ్డుకు అడ్డంగా చేన్లోకి రోడ్డు

విశాలాంధ్ర-రాప్తాడు(అనంతపురం జిల్లా) : మండల సమీపంలోని అశోక్ లేలాండ్ ఎదురుగా ఉన్న పొలాల్లో ఏర్పాటు చేసుకున్న ఓ ప్రైవేట్ షెడ్డుకు వెళ్లేందుకు ఏకంగా సర్వీస్ రోడ్డుకు అడ్డంగా భారీగా మట్టి మేటలు వేశారు. నిబంధనలకు విరుద్ధంగా సర్వీస్ రోడ్డును మూసివేస్తూ ఇలా మట్టి తోలడం అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్టగా నిలుస్తోంది. దీనివల్ల అటుగా వెళ్లే కార్లు, ద్విచక్ర వాహనాలు వెళ్లడానికి వీలులేక ప్రమాదాలకు గురవుతున్నాయి. సర్వీస్ రోడ్లు ఆక్రమణకు గురికావడం, ఉన్న రోడ్డు గుంతలమయం కావడంతో వాహనదారులు…

Read More

Shocking News: చనిపోతానంటూ భర్తను బెదిరించిన భార్య.. తర్వాత ఏం జరిగిందో తెలిసి అంతా షాక్ | ట్రెండింగ్

Last Updated:Mar 12, 2026 4:26 PM IST Shocking News: భార్యభర్తల మధ్య ఉన్న గొడవలకు అభం శుభం తెలియని వాళ్ల పిల్లలు బలైపోతున్న పరిస్థితులు అధికమవుతున్నాయి. తాజాగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ఓ చిన్నారి ప్రాణం పోవడానికి తల్లిదండ్రులు కారణమయ్యారు. + భర్తను బెదిరించేందుకు భార్య స్కెచ్ . ఆస్కెచ్ లో పడి చిన్నారి మృతి Shocking News: భార్యాభర్తల మధ్య గొడవలు హత్యలకు, ఆత్మహత్యలకు కారణమవుతున్నాయి. అనుమానం, ఆధిపత్య ధోరణి, ఆర్ధిక…

Read More

దేశం గర్వించేలా అమరావతి – Visalaandhra

నిర్మాణ పనుల్లో వేగం పెరగాలి నిర్దేశిత గడువులోపే పూర్తి కావాలి నిర్మాణ సంస్థలకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం విశాలాంధ్ర బ్యూరో-అమరావతి:రాజధాని నిర్మాణ పనుల్లో మరింత వేగం పెంచి నిర్దేశిత గడువులోపే పూర్తి చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. యావత్ దేశం గర్వించే విధంగా అమరావతిని నిర్మిస్తున్నామన్నారు. అత్యంత ప్రతిష్ఠాత్మ కంగా చేపట్టిన అమరావతి నగర నిర్మాణంలో భాగస్వాములైన కాంట్రాక్ట్ సంస్థలన్నీ గర్వపడాలన్నారు. రాజధాని నిర్మాణ పనుల పురోగతిపై కాంట్రాక్ట్ సంస్థలతో ముఖ్యమంత్రి సోమవారం…

Read More