Health Tips: ఉల్లిపాయ రోజూ తింటే ఏమౌతుంది..? డాక్టర్ చెప్పేది తప్పక తెలుసుకోవాలి |

Last Updated:Feb 19, 2026 4:55 PM IST Health Tips: ఉల్లిపాయలు కేవలం రుచినిచ్చేవి మాత్రమే కాదు.ఆరోగ్యం, అందానికి కూడా ఒక సూపర్ ఫుడ్. ప్రతిరోజూ ఉల్లిపాయలను మితంగా తినడం వల్ల చర్మం మెరుస్తుంది, జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. గుండె జబ్బులను రాకుండా కంట్రోల్ చేస్తుంది. Source link

Read More

టీడీపీ నాయకులు ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలి: నార్పల సత్యనారాయణ రెడ్డి

విశాలాంధ్ర – నార్పల ( అనంతపురం జిల్లా) : టీడీపీ నాయకులు వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై వ్యక్తిగత విమర్శలు చేయడం మానుకుని ప్రజల బాగోగులు, పాలనపై దృష్టి సారించాలని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి, ధర్మవరం నియోజకవర్గ పరిశీలకులు నార్పల సత్యనారాయణ రెడ్డి సూచించారు. సోమవారం నార్పల మండల కేంద్రంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలుపై ఆత్మపరిశీలన చేసుకోవాలని అన్నారు. మహానాడు సందర్భంగా టీడీపీ…

Read More

ఆ గ్రామంలో ఐస్‌క్రీమ్ అమ్మితే రూ.5000 ఫైన్.. గిరిపుత్రుల వినూత్న నిర్ణయం వైరల్..! Rs 5000 fine imposed on ice cream. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Mar 20, 2026 8:43 PM IST గూడూరు గ్రామం ఐస్‌క్రీమ్ బండ్లపై రూ.5000 జరిమానా విధిస్తూ, పిల్లల ఆరోగ్యం కోసం కఠిన నిర్ణయం తీసుకుంది. గ్రామ సరిహద్దుల్లో బ్యానర్లు ఏర్పాటు చేసి అమలు చేస్తున్నారు. + ఐస్ క్రీమ్ అమ్మితే 5000 ఫైన్.. అడవిలో గిరిపుత్రుల నిర్ణయం వామ్మో.. ఒక గ్రామం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఎండాకాలం రాగానే పిల్లలు చల్లని పదార్థాలవైపు ఆకర్షితులవుతారని తెలుసుకున్న గ్రామస్థులు, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనే…

Read More

Mini Mart: ఏపీ ప్రజల కోసం మినీ మార్టులు.. చౌకగా నాణ్యమైన సరుకులు! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

మినీ మార్టులు అంటే ఏమిటి? ఇవి సాధారణ రేషన్ షాపుల కంటే ఆధునిక, చిన్న సైజు రిటైల్ అవుట్‌లెట్లు. నిత్యావసరాలు, పప్పులు, మిల్లెట్స్ అయిన రాగి, జొన్న, సజ్జలు ఇంకా ఆర్గానిక్ ఉత్పత్తులు, రైతు ఉత్పత్తులు తక్కువ ధరల్లో అందుబాటులో ఉంచే దుకాణాలు. మార్కెట్ ధరల కంటే భారీగా తక్కువ ధరల్లో కందిపప్పు, మినపపప్పు లాంటి నాణ్యమైన సరుకులు లభించేలా NCCF ద్వారా సరఫరా జరుగుతుంది. ఇవి ప్రజల రోజువారీ అవసరాలను సమర్థవంతంగా తీర్చే చిన్న సూపర్…

Read More

7 దిగ్గజ సంస్థలతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు

ఆంధ్రప్రదేశ్‌ను క్వాంటమ్‌, ఏఐ రంగాల్లో దేశంలోనే ముందంజలో నిలబెట్టే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగులు వేసింది. అమరావతిని క్వాంటమ్‌ వ్యాలీగా తీర్చిదిద్దడంతోపాటు జాతీయ, అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తీసుకురావడం కోసం ఏడు ప్రముఖ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంది.దిల్లీలోని భారత మండపంలో నిర్వహించిన ఏఐ ఇంపాక్ట్‌ సమిట్‌లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో ఈ ఒప్పంద పత్రాలపై ఇరుపక్షాలు సంతకాలు చేశాయి.రాష్ట్రంలో ఏఐ, క్వాంటమ్‌ అనుకూల వాతావరణాన్ని బలోపేతం చేయడానికి ఈ ఒప్పందాలు దోహదపడతాయని ప్రభుత్వం…

Read More

Gold Silver Rates: ఐదు రోజుల పతనానికి బ్రేక్.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. విజయవాడలో గోల్డ్ రేట్స్ ఇవే |

24 క్యారట్ 10 గ్రాముల బంగారం ధర రూ.2,510 పెరిగి రూ.1,63,640కి చేరుకుంది. ఆభరణాల కోసం వాడే 22 క్యారట్ బంగారం 10 గ్రాములకు రూ.2,300 పెరిగి రూ.1,47,700ల నుంచి 1,50,000కి చేరింది. 18 క్యారట్ బంగారం ధర రూ.1,880 పెరిగి రూ. 1,20,850ల నుంచి 1,22,730కి పెరిగింది. Source link

Read More

ఇరాన్‌పై మరోసారి దాడులకు అమెరికా సన్నద్ధం

వాషింగ్టన్: అగ్ర రాజ్య అహంకార ధోరణి తగ్గలేదు. శాంతి చర్చలు అంటూ మరో పక్క కయ్యానికి కాలుదువ్వుతునే ఉంది. పాకిస్థాన్‌ను మధ్యవర్తిగా పెట్టి అమెరికా- ఇరాన్ మధ్య శాంతి చర్చలు జరుపుతూ… మరోవైపు ఇరాన్‌పై మరోసారి దాడులకు అమెరికా సన్నద్ధమవుతుందనే నివేదికలు వెలువడుతున్నాయి. చివరి నిమిషంలో దౌత్య ప్రయత్నాలు విఫలమైతే సైనిక చర్యకు దిగే విషయాన్ని అధ్యక్షుడు ట్రంప్ తీవ్రంగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈమేరకు అమెరికా అధికారులను ఉటంకిస్తూ అక్కడి మీడియాలో కథనాలు వస్తున్నాయి. ట్రంప్t శుక్రవారం…

Read More

IPL Betting: మెడికల్ షాపు ముసుగులో ఐపీఎల్ బెట్టింగ్.. విజయవాడలో ‘లెమన్ యాప్’ ముఠా గుట్టురట్టు! | విజయవాడ వార్తలు (Vijayawada News)

మెడికల్ షాపులో బెట్టింగ్ రాకెట్ ఈనాడు కథనం ప్రకారం.. విజయవాడ శ్రీరామచంద్రనగర్‌కు చెందిన పోతిరెడ్డి లక్ష్మణరెడ్డి ఒక మెడికల్ షాపు నిర్వహిస్తున్నాడు. అయితే, గత కొంతకాలంగా వ్యాపారం సరిగా సాగకపోవడంతో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాడు. ఈ క్రమంలో తన దుకాణానికి తరచూ వచ్చే న్యూ రాజరాజేశ్వరీపేటకు చెందిన చాంద్ బాషా అనే వ్యక్తితో తన గోడు వెళ్లబోసుకున్నాడు. చాంద్ బాషా అప్పటికే ‘లెమన్ ఎక్స్ఛేంజ్’ (Lemon Exchange) అనే బెట్టింగ్ యాప్ ద్వారా పందేలు నిర్వహిస్తున్నాడు. తక్కువ…

Read More

సంగారెడ్డిలో మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ నూతన షోరూమ్ ప్రారంభం

సంగారెడ్డి: మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ బుధవారం తెలంగాణలోని సంగారెడ్డిలో తమ సరికొత్త షోరూమ్‌ను ప్రారంభించింది. తద్వారా ఈ ప్రాంతంలో తమ కార్యకలాపాలను మరింతగా విస్తరిస్తూ, తమ విస్తృతం శ్రేణి ఆభరణాల కలెక్షన్ లను వినియోగదారులకు మరింత చేరువ చేసింది. ప్రపంచ స్థాయి వాణిజ్య అనుభవాన్ని అందిస్తూనే, వినియోగదారులకు చేరువగా విస్తరించడంపై బ్రాండ్ నిరంతరంగా దృష్టి సారిస్తుందనే విషయాన్ని ఈ ప్రారంభోత్సవం వెల్లడిస్తుంది. ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్ టి. జయప్రకాష్ రెడ్డి, టీbసఐఐసీ…

Read More

ప్రధాని మోదీ ఇచ్చిన మేడే గిఫ్ట్ ఇదే: కేటీఆర్

ఎన్నికలు పూర్తికాగానే పెట్రోల్, గ్యాస్ సిలిండర్ ధరలు పెంచడం అలవాటుగా మారిందని విమర్శకార్మికుల సంక్షేమం రేవంత్ రెడ్డికి పట్టడం లేదన్న కేటీఆర్ఎన్నికలు పూర్తికాగానే పెట్రోల్, డీజిల్, గ్యాస్ సిలిండర్ ధరలను పెంచడం ప్రధానమంత్రి నరేంద్రమోదీకి అలవాటుగా మారిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. 80 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా కమర్షియల్ సిలిండర్ గ్యాస్ ధరలు పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ మేడే కానుకగా హోటల్ కార్మికులకు ఇచ్చిన బహుమతి కమర్షియల్ గ్యాస్ ధరలు…

Read More