పుట్టపర్తిలో స్టెల్త్ ఫైటర్ జెట్ ప్రాజెక్టుకు భూమిపూజ…

పుట్టపర్తిలో ఏఎంసీఏ ప్రాజెక్టుకు శంకుస్థాపనకేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో కలిసి పాల్గొన్న సీఎం చంద్రబాబురూ.15,803 కోట్ల పెట్టుబడితో ఐదో తరం యుద్ధ విమానాల తయారీఆంధ్రప్రదేశ్‌ను రక్షణ, వైమానిక రంగంలో కీలక కేంద్రంగా మార్చే దిశగా శుక్రవారం భారీ ముందడుగు పడింది. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో సుమారు రూ.15,803 కోట్ల భారీ వ్యయంతో ఏర్పాటు చేయనున్న అడ్వాన్స్‌డ్ మీడియం కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (ఏఎంసీఏ) ప్రాజెక్టుకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన…

Read More

Visakhapatnam: నిమిషం మాట – నూరేళ్ల మంట!.. డ్రైవింగ్ చేసేటప్పుడు ఈ పని అస్సలు చేయకండి | ఆంధ్రప్రదేశ్ వార్తలు

నిర్లక్ష్యం వెల.. నిండు ప్రాణాలు! నగరంలో ఇటీవల జరిగిన పలు ప్రమాదాలను విశ్లేషిస్తే సెల్‌ఫోన్ వాడకం ఎంతటి ఘోరాలకు దారితీస్తుందో అర్థమవుతుంది. పీఎం పాలెంలో జరిగిన ఒక ప్రమాదంలో బస్సు డ్రైవర్ ఫోన్ చూస్తూ వాహనాన్ని నడపడం వల్ల ఒక యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. అలాగే, పాత గాజువాకలో అర్ధరాత్రి వేళ ఇద్దరు యువకులు బైక్‌పై వెళ్తూ ఫోన్ మాట్లాడుతూ ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో వాహనం అదుపు తప్పి ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. తెలుగుతల్లి ఫ్లై…

Read More

ఆర్డీటీ స్పెషల్ స్కాలర్‌షిప్‌లను సద్వినియోగం చేసుకోవాలి

రాప్తాడు ఆర్డీటీ ఏరియా టీమ్ లీడర్ మల్లికార్జున ​విశాలాంధ్ర – రాప్తాడు: పదవ తరగతి పూర్తి చేసి పైచదువుల కోసం ఆర్థిక ఇబ్బందులు పడుతున్న ప్రతిభావంతులైన విద్యార్థులకు ఆర్డీటీ సంస్థ అండగా ఉంటుందని రాప్తాడు ఆర్డీటీ ఏరియా టీమ్ లీడర్ మల్లికార్జున శనివారం ఒక ప్రకటనలోతెలిపారు. సంస్థ ప్రకటించిన ‘స్పెషల్ మరియు సెమీ స్కాలర్‌షిప్‌ల’ వివరాలను వెల్లడించారు. స్టేట్ సిలబస్ ప్రభుత్వ పాఠశాలల్లో 520 కంటే ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థులు రెండు రకాల స్కాలర్‌షిప్‌లకు, ప్రైవేట్…

Read More

లక్నో అగ్నిప్రమాదం… 18కి పెరిగిన మృతుల సంఖ్య

లక్నోలోని కోచింగ్ సెంటర్‌లో దుర్ఘటనమృతుల్లో ఎక్కువ మంది విద్యార్థులేఘటనపై ఉన్నత స్థాయి విచారణకు సీఎం యోగి ఆదేశంభవన యజమానులతో సహా పలువురి అరెస్ట్, నలుగురు అధికారుల సస్పెన్షన్ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. అలీగంజ్ ప్రాంతంలోని ఒక వాణిజ్య భవనంలో జరిగిన ఈ దుర్ఘటనలో మృతుల సంఖ్య 18కి చేరుకుంది. తీవ్రంగా గాయపడిన వారు ప్రస్తుతం వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.వివరాల్లోకి వెళితే, ఉషా మెహతా మార్గంలోని ఒక మూడంతస్తుల భవనంలో ఉన్న గ్రాఫిక్స్ యానిమేషన్…

Read More

Konaseema: తప్పుడు కేసు పెట్టిన భార్య.. ఎలుకల మందుతో ఊహించని పని చేసిన భర్త | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:May 11, 2026 6:38 AM IST మృతుడి కుటుంబ సభ్యులు న్యాయం చేయాలంటూ భార్య ఇంటి ముందే మృతదేహంతో నిరసన తెలపడంతో గ్రామంలో యుద్ధ వాతావరణం నెలకొంది. ప్రతీకార చిత్రం Konaseema: కట్టుకున్న భార్యే అండగా ఉండాల్సింది పోయి పుట్టింటి వారితో కలిసి తప్పుడు కేసు పెట్టిందన్న అవమానం ఒక యువకుడి ప్రాణం తీసింది. పోలీసుల విచారణకు వెళ్లాల్సి రావడాన్ని భరించలేక, ఆత్మగౌరవం దెబ్బతిన్నదని భావించిన సదరు యువకుడు ఎలుకల మందు తాగి ఆత్మహత్యకు…

Read More

వేసవి కాలంలో జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి..

డిప్యూటీ డిఎంహెచ్వో డాక్టర్ భాగ్యలక్ష్మి, సిడిపిఓ జయంతివిశాలాంధ్ర ధర్మవరం:: వేసవికాలంలో జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని డాక్టర్ భాగ్యలక్ష్మి, సిడిపిఓ జయంతి తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని సాయి నగర్లో గల అంగన్వాడీ కేంద్రంలో పసిపిల్లల తల్లిదండ్రులకు వయోవృద్ధులకు ఎండాకాలంలో తీసుకోవలసిన జాగ్రత్తలపై అవగాహన సదస్సులు నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ చిన్న పిల్లలు, గర్భవతులు, వయోవృద్ధులు ఎండ సమయంలో మధ్యాహ్నం వేల అనవసరంగా బయట తిరగరాదని, రోడ్డుపై తినుబండారాలను తినరాదని, ద్రవపదార్థాలను ,నీళ్ల, మజ్జిగ, టెంకాయ నీళ్లు,…

Read More

“అక్షయ్ ” కుమార్తెకు సైబర్ వేధింపులు: నిందితుడి అరెస్ట్

ముంబై: బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ కుమార్తె సైబర్ వేధింపులకు గురైంది. ఈ కేసుకు సంబంధించి ఒక నిందితుడిని అరెస్ట్ చేసినట్లు మహారాష్ట్ర సైబర్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ యశస్వి మీడియాకు వెల్లడించారు. తన కుమార్తె వేధింపులకు గురవుతున్నట్లు అక్షయ్ కుమారే స్వయంగా అధికారుల దష్టికి తీసుకువచ్చారని ఏడీజే తెలిపారు. ఆమె ధైర్యంగా ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడం వల్లే నిందితుడిని పట్టుకోవడం సాధ్యపడిందని అధికారులు చెప్పారు. గతేడాది అక్టోబర్‌లో ముంబై స్టేట్ పోలీస్…

Read More

క్రికెట్ టోర్నీ విజేత హిందూపురం జట్టు

విశాలాంధ్ర ధర్మవరం; ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదిన వేడుకల్లో భాగంగా చేనేత క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్స్ తెలుగుదేశం పార్టీ నాయకులు సంధ్యా రాఘవ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా స్థానిక ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణములో జరిగిన పోటీల్లో హిందూపురం జట్టు విజయం సాధించిందని నిర్వాహకులు తెలిపారు. విన్నర్ కు కప్పుతో పాటు ఒక లక్ష పదివేల రూపాయలు ధర్మవరం కు రావడం జరిగిందని, రన్నర్ జట్టుకు 50 వేల రూపాయలు, మిగతా ప్రతిభ…

Read More

Mohan Babu University: మొన్న భువన నేడు హర్షవర్ధన్.. మోహన్ బాబు యూనివర్సిటీలో స్టూడెంట్స్ సూసైడ్ కలకలం |

Last Updated:Mar 06, 2026 9:31 AM IST Mohan Babu University: తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలో విషాద ఘటన చోటుచేసుకుంది. రామిరెడ్డిపల్లి గ్రామంలో ఓ రూమ్ రెంట్‌కి తీసుకొని ఉంటున్న విద్యార్థి హర్షవర్దన్ రెడ్డి ఫ్యాన్‌కి ఉరివేసుకొని చనిపోయాడు. Mohan Babu University Mohan Babu University: తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలో విషాద ఘటన చోటుచేసుకుంది. రామిరెడ్డిపల్లి గ్రామంలో ఓ రూమ్ రెంట్‌కి తీసుకొని ఉంటున్న విద్యార్థి హర్షవర్దన్ రెడ్డి ఫ్యాన్‌కి…

Read More

ఆపదలో ఉన్న కుటుంబాలకు కొండంత అండ పీఎంజేజేబీవై

-మృతుని కుటుంబానికి రూ. 2 లక్షల బీమా పరిహారం అందజేత విశాలాంధ్ర-రాప్తాడు (అనంతపురం జిల్లా) l ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన పథకం ద్వారా ఆపదలో ఉన్న కుటుంబాలకు కొండంత అండ లభిస్తుందని హంపాపురం కెనరా బ్యాంక్ మేనేజర్ రాజ్ కిరణ్ అన్నారు. గత జనవరి నెలలో గుండెపోటుతో అకాల మరణం చెందిన మరూరు గ్రామానికి చెందిన కోనయ్య, ఈ పథకంలో సభ్యునిగా చేరి ఉండటంతో ఆయన భార్య రాములమ్మకు రూ. 2 లక్షల బీమా…

Read More