ఐక్య ఉద్యమాలతో ఫాసిస్ట్ శక్తుల కట్టడి
కమ్యూనిజం లేని భారత్ లేదు అభ్యుదయ రచనలతో ప్రజల్లో చైతన్యం మూఢత్వం లేని సమాజం అరసం లక్ష్యంఅరసం మహాసభల్లో వక్తలు తిరుపతి : ప్రగతిశీల శక్తులు, వామపక్ష వాదులు తమ ఎజెండాలను పక్కనపెట్టి ఐక్య ఉద్యమాలు నిర్మిస్తేనే దేశంలో ఫాసిస్ట్ శక్తులను కట్టడి చేయవచ్చునని ప్రజాస్వామ్య రచయితల వేదిక జాతీయ సమన్వయకర్త ఆచార్య కాత్యాయని విద్మహే పేర్కొన్నారు. అభ్యుదయ రచయితల సంఘం (అరసం) రాష్ట్ర 23వ మహాసభలు తిరుపతిలో శనివారం ప్రారంభమయ్యాయి. స్థానిక గంధమనేని శివయ్య కృష్ణారెడ్డి…


