Political Event: రాజకీయ రణం.. నాటక ప్రదర్శనం.. తిరుపతిలో “రాజధాని ముసుగులో ధన యజ్ఞం” కలకలం! |

Last Updated:Apr 06, 2026 9:21 PM IST తిరుపతిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజధాని ముసుగులో ధన యజ్ఞం నాటకం ప్రదర్శించి, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పై వ్యంగ్యంగా విమర్శలు చేసింది + తిరుపతిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాజధాని ముసుగులో ధన యజ్ఞం నాటకం. తిరుపతి నగరంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన “రాజధాని ముసుగులో ధన యజ్ఞం” నాటక ప్రదర్శన రాజకీయ వర్గాల్లో పెను సంచలనం సృష్టించింది. ఈ కార్యక్రమం…

Read More

Snake Viral Video: టీచర్ ఇంట్లోకి వచ్చిన నాగుపాము.. మంచినీళ్లిచ్చి మర్యాద చేసి పంపారు, వీడియో ఇదిగో | ట్రెండింగ్

Last Updated:Apr 23, 2026 1:58 PM IST Snake Viral Video: మోత మోగిస్తున్న ఎండలు తట్టుకోలేక ఓ విషసర్పం ఉపాధ్యాయుడి ఇంట్లోకి చొరబడింది. మానవత్వం తట్టి లేపే ఆ మాస్టారు విషసర్పానికి మంచినీళ్లు పోసి ఆదరించారు. + Snake Viral Video Viral Video: ఎండలు తీవ్రంగా పెరిగిపోతున్న నేపథ్యంలో సామాన్య ప్రజలే కాదు సకల జీవరాసులు సైతం తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. మనుషులు అయితే వేసవి తాపాన్ని తట్టుకోలేక ఏసీ లేదా ఫ్యాన్…

Read More

రైతు బతుకుపై కల్తీ దాడి – Visalaandhra

కొండ్రెడ్డి వెంకటేశ్వరరెడ్డి ఆంధ్రాలో రైతు దుస్థితి అశనిపాతంగా, ఆత్మహత్యా సదృశ్యంగా, అప్ప్పుల ఊబిలో చిక్కుకుపోతుంది. కల్తీ పురుగు మందులు, కల్తీ ఎరువులు, కల్తీ విత్తనాలు ముప్పేట పెరిగి రైతు మెడకు ఉరితాడై బిగుస్తున్నాయి. అదునులో సకాలంలో పంట సాగు పెట్టుబడులకు ప్రభుత్వ రుణాలందక, సరైన దిగుబడి వంగడాల సరఫరా లేక, వడ్డీ వ్యాపారస్తుల కబంధ హస్తాల్లో చిక్కి, బోగస్ విత్తన కంపెనీల మోసాలకు బలై, వాతావరణ వైపరీత్యాల ధాటికి గురై ప్రతి సంవత్సరం రైతు కష్టనష్టాల్లో కన్నీరై…

Read More

లోక్‌సభ సీట్ల పునర్విభజనకు కొత్త మార్గం..

జీఎస్డీపీ ఆధారంగా కేటాయింపులపై రేవంత్ ప్రతిపాదనదేశంలో జరగబోయే లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వినూత్న ప్రతిపాదనను ముందుకు తెచ్చారు. ఇప్పటివరకు జనాభా ఆధారంగా సీట్లు కేటాయించే విధానానికి భిన్నంగా, రాష్ట్రాల ఆర్థిక పనితీరును ప్రతిబింబించే స్థూల రాష్ట్ర ఉత్పత్తి ఆధారంగా ఎంపీ స్థానాలు ఇవ్వాలని ఆయన సూచించారు. ఈ విధానం అమల్లోకి వస్తే ఆంధ్రప్రదేశ్‌కు 38, తెలంగాణకు 30 లోక్‌సభ స్థానాలు దక్కే అవకాశముందని తెలిపారు. జనాభా నియంత్రణను పాటిస్తూ,ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తున్న…

Read More

పెద్దపులి టెన్షన్… పాపికొండలకు భారీగా తగ్గిన పర్యాటకులు

పోలవరం జిల్లా దేవీపట్నం మండలంలో సంచరిస్తున్న పెద్దపులిగండిపోచమ్మ ఆలయానికి వెళ్లే దారిని మూసివేసిన అధికారులుపోలవరం జిల్లా దేవీపట్నం మండలంలోని గిరిజన గ్రామాలను ఇప్పుడు ఒక పెద్దపులి వణికిస్తోంది. గత కొన్ని రోజులుగా ఈ ప్రాంతంలో పులి సంచారం కొనసాగుతుండటంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనల మధ్య కాలం వెళ్లదీస్తున్నారు. ప్రస్తుతం పరగసానిపాడు, కూడిపల్లి, బోడిగూడెం పరిసర ప్రాంతాల్లోనే పులి కదలికలు ఉన్నట్లు అటవీశాఖ అధికారులు అధికారికంగా గుర్తించారు.ఈ పెద్దపులి మెడకు ఇప్పటికే ఒక రేడియో కాలర్ అమర్చి…

Read More

వ్యవసాయ, అనుబంధ రంగాలకుబడ్జెట్‌లో నిధులు పెంచాలి

. 62 శాతం జనాభాకు 4.31శాతం దారుణం: కేవీవీ ప్రసాద్. నూతన కౌలు చట్టం తీసుకురావాలి: జమలయ్య. రాష్ట్రవ్యాప్తంగా రైతుసంఘం ఆందోళనలు విశాలాంధ్ర బ్యూరో` అమరావతి:రాష్ట్ర బడ్జెట్‌లో వ్యవసాయ, అనుబంధ రంగాలకు అదనపు నిధులు కేటాయించా లని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం అధ్వర్యాన సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనా కార్యక్రమాలు చేపట్టి, అధికారులకు వినతిపత్రాలు సమర్పించారు. గుంటూరులో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేవీవీ ప్రసాద్ పాల్గొనగా, ఉండిలో కౌలు రైతులసంఘ రాష్ట్ర…

Read More

Viral Incident: నెట్టింట వైరల్ అవుతున్న దివ్యాంగురాలి కన్నీటి గాథ.. కాకినాడ జిల్లాలో మానవత్వం చాటుకున్న దాడిశెట్టి శ్రీనివాస్.. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:May 17, 2026 2:00 PM IST Viral Incident: కాకినాడ తునిలో దివ్యాంగురాలు చందక గౌరీ శ్రీకు పింఛన్ నిలిపివేతతో ఇబ్బందులు, కలెక్టర్ భరోసా, యువనేత దాడిశెట్టి శ్రీనివాస్ నెలనెలా ఆర్థిక సహాయం ప్రకటించారు News18 సమాజంలో ఎంతమంది బంధువులు, రక్త సంబంధీకులు ఉన్నప్పటికీ.. ఆపద కాలంలో ఆదుకునే గుణం, కరుణ జాలి లేకపోతే ఆ బంధాలన్నీ వ్యర్థమే అనిపించే సంఘటన ఒకటి కాకినాడ జిల్లాలో వెలుగుచూసింది. కాకినాడ జిల్లా తుని పట్టణంలోని బత్తాయి…

Read More

రెండు కీలక బిల్లులకు ఆమోదం తెలిపిన ఏపీ శాసనమండలి

అసైన్డ్ భూముల బిల్లు.. గ్రామ, వార్డు సచివాలయాల బిల్లులకు ఆమోదం ఆంధ్రప్రదేశ్ శాసనమండలి రెండు కీలకమైన బిల్లులకు ఆమోదం తెలిపింది. అసైన్డ్ భూముల చట్ట సవరణ బిల్లు, ఏపీ గ్రామ, వార్డు సచివాలయాల పునర్వ్యవస్థీకరణ బిల్లులను మండలి ఆమోదించింది. అసైన్డ్ భూముల సవరణ బిల్లు – 2026 మంత్రి అనగాని సత్యప్రసాద్ సభలో వివరించిన ప్రకారం, ఈ సవరణ ద్వారా ప్రభుత్వం కేటాయించిన అసైన్డ్ భూములను క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టులకు (సౌర, పవన విద్యుత్ వంటివి) లీజుకు…

Read More

తొలగని అనిశ్చితి

ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నరు ససేమిరా . పూర్తి మెజారిటీ ఉండాల్సిందేనంటూ పట్టు. కోర్టును ఆశ్రయించనున్న విజయ్. కొనసాగుతున్న రిసార్టు రాజకీయాలు. టీవీకేకు అవకాశమివ్వాలని సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్ డిమాండ్. మేమే ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం: అన్నాడీఎంకే చెన్నై: తమిళనాట రాజకీయాలు ఉత్కంఠ పెంచుతున్నాయి. విజయ్ సారథ్యంలోని టీవీకే పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నరు అంగీకరించడం లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే పార్టీ అత్యధిక సీట్లు గెలుచుకున్నప్పటికీ మ్యాజిక్ ఫిగర్ (118 సీట్లు) చేరుకోలేకపోవడంతో ప్రభుత్వ ఏర్పాటులో అడ్డంకులు…

Read More

Top 10 News: నేటి టాప్ 10 వార్తలు.. రెండు నిమిషాల్లో చదివేయండి | తెలంగాణ వార్తలు

ఆంధ్రప్రదేశ్ ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ 2026-27 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెట్టారు, అప్పుల వడ్డీరేట్లను తగ్గించి రూ.1,658 కోట్ల ఆదా సాధిస్తామని చెప్పారు. పంచాయతీలు, మున్సిపాలిటీలకు గ్రాంట్లు, కేంద్ర పథకాల నిధులు విడుదల చేసి ఆర్థిక కార్యకలాపాలను పునరుద్ధరించామని, పెట్టుబడులకు అనుకూల పరిసరాలు, పరిపాలన సౌకర్యాలు సృష్టించినట్లు తెలిపారు. కొత్త విధానాలు, పారిశ్రామిక, ఎంఎస్ఎంఈ, స్టార్టప్, పర్యాటక రంగాల సమగ్ర అభివృద్ధి ద్వారా రాష్ట్రాన్ని స్థిర, పెట్టుబడులకు అనుకూలంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. ఇది మెరుగైన బడ్జెట్:…

Read More