Marriage Tragedy: నిశ్చితార్థం అయ్యాక పెళ్లికి నో చెప్పిన యువకుడు.. యువతి చేసిన పనికి అందరూ షాక్.. | కడప వార్తలు (Kadapa News)

Last Updated:Apr 22, 2026 7:05 AM IST కడపలో గోల్డ్ మెడలిస్ట్ ఎమ్మెస్సీ యువతి రెహానా, ప్రొద్దుటూరు యువకుడు షాజహాన్ నిశ్చితార్థం తర్వాత అతని మానసిక వేధింపులతో ఆత్మహత్య, పోలీసు కేసు నమోదు News18 పెళ్లంటే నూరేళ్లు పంట అంటారు పెద్దలు.. కానీ పెళ్లికి ముందే ఆ పంట బూడిదై పోయింది.. పెళ్లి చేసుకుంటానని చెప్పి నిశ్చితార్థం చేసుకుని ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆ యువతిని నట్టేట ముంచేశాడు ఆ యువకుడు.. నేటి ఆధునిక కాలంలో…

Read More

వైభవంగా సింహాద్రినాథుడి సోదరి సత్తెమ్మ తల్లి జాతర.. ఘనంగా సారె ఊరేగింపు..! Devotion at Sri Sattemma Talli Maridimamba Ammavari Jathara | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 13, 2026 8:56 PM IST విశాఖలో శ్రీ సత్తెమ్మ తల్లి మరిడిమాంబ అమ్మవారి జాతర సందర్భంగా భక్తి పరవశం నెలకొంది. 14 గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని నైవేద్యాలు సమర్పించారు. News18 విశాఖలోని సింహాద్రినాథుడి సోదరిగా, గ్రామాల పొలిమేర దేవతగా విశ్వసింపబడుతున్న శ్రీ సత్తెమ్మ తల్లి మరిడిమాంబ (Sri Sattemma Thalli Maridimamba) అమ్మవారి వార్షిక జాతర సందర్భంగా భక్తి పరవశం నెలకొంది. శ్రీనివాస్ నగర్ పరిసర ప్రాంతాలకు చెందిన 14…

Read More

ఆరు సామాజిక వర్గాలకు ఎస్టీ హోదా

అసోం ఎన్నికల మ్యానిఫెస్టోలో కాంగ్రెస్ హామీ బొకాజన్: అసోం అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ పార్టీలు తమ ప్రచారాలను ముమ్మరం చేశాయి. ఓటర్లను ఆకట్టు కోవడానికి అనేక హామీలను గుప్తిస్తున్నాయి. ముఖ్యంగా ఎస్టీల ఓట్లను ఆకర్షించడానికి కాంగ్రెస్ ఎత్తుగడ వేసింది. ఎలాగైనా ఈ సారి అధికారాన్ని హస్తగతం చేసుకోవడానికి ఉన్న దారులన్నీ వెతుకుతోంది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆరు సామాజిక వర్గాలకు ఎస్టీ హోదా కల్పిస్తామని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. ఆరోగ్యసంరక్షణ,…

Read More

ట్రంప్‌ ఎదుట.. ప్రధాని మోదీ బానిసలా…

–ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖడ్గే బెంగళూరు: భారత ప్రధాని మోదీని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నియంత్రిస్తున్నారని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖడ్గే విమర్శించారు. ట్రంప్‌ ఎదుట.. ప్రధాని మోదీ బానిసలా మారినట్లు ఖడ్గే అన్నారు. కర్ణాటకలోని కలబురగిలో ఆదివారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌ను అడ్డుపెట్టుకుని మన ప్రధానిని ట్రంప్‌ ఆడిస్తున్నారు. మొన్నటి మధ్యంతర వాణిజ్య ఒప్పందం నుంచి తాజాగా ముడిచమురు కొనుగోళ్ల వరకూ ట్రంప్‌ ఆదేశాల మేరకే జరుగుతున్నాయన్నారు. ప్రపంచంలోని వివిధ…

Read More

NTR Bharosa Pension: ఫించన్ డబ్బుల్లో నకిలీ, చిరిగిన నోట్లు.. ఫించన్‌దారుల రియాక్షన్ ఇదే | అనంతపురం వార్తలు (Anantapuram News)

Last Updated:Apr 03, 2026 12:26 PM IST NTR Bharosa Pension: ప్రతినెల పెన్షన్ల రూపంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లబ్దిదారులకు వేలకోట్ల రూపాయలు ఇస్తోంది. అయితే ఏప్రిల్ పెన్షన్ల పంపిణీ భాగంగా ఉమ్మడి అనంతపురం జిల్లా బత్తలపల్లి సచివాలయం పరిధిలో జరిగిన సంఘటన ఆశ్చర్యానికి గురిచేస్తోంది. చిరిగిన నోట్లను తిరస్కరించిన పెన్షన్ దారులు… NTR Bharosa Pension: ఒకటో తారీకు సెలవు వస్తే 31 వ తారీకే పెన్షన్ ఇచ్చే విధానం కేవలం ఒక్క ఆంధ్ర…

Read More

టాటా మోటార్స్ వాణిజ్య వాహన అమ్మకాల్లో 32% వార్షిక వృద్ధి

ముంబై: ఫిబ్రవరి 2026లో దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో టాటా మోటార్స్ లిమిటెడ్ అమ్మకాలు 42,940 యూనిట్లుగా ఉన్నాయి, ఫిబ్రవరి 2025లో 32,533యూనిట్లు మాత్రమే ఉన్నాయి, ఇది వార్షిక ప్రాతిపదికన 32% ఎక్కువ. దేశీయ అమ్మకాలు ఫిబ్రవరి 2026లో ఎంహెచ్, ఐసీవీ, ఫిబ్రవరి 2025లో 15,940యూనిట్లతో పోలిస్తే 21,423 యూనిట్లు (సంవత్సరానికి 34.4%) పెరిగాయి. ఫిబ్రవరి 2026లో ఎంహెచ్, ఐసీవీ దేశీయ, అంతర్జాతీయ అమ్మకాలు, ఫిబ్రవరి2025లో 16,693 యూనిట్లతో పోలిస్తే 22,512 యూనిట్లు (సంవత్సరానికి 34.9%గా నమోదయ్యాయి. ఈ…

Read More

బాలయ్య సినిమాలో నయన్‌తోపాటు అనుష్క? – Visalaandhra

హైదరాబాద్: మలినేని గోపీచంద్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా భారీ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే.ఇటీవల సెట్స్ పైకి వచ్చిన ఈ సినిమా కోసం భారీ యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. కాగా, ఈ చిత్రంలో హీరోయిన్స్‌గా ఇద్దరు అందాల భామల పేర్లు వినిపి స్తున్నాయి. ఈ సినిమాలో బాలయ్యకు జంటగా అందాల తార నయనతార నటించనున్నట్టుగా గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. వీరిద్దరూ జంటగా నటించిన సింహా, శ్రీరామరాజ్యం, జై సింహా సినిమాలు విజయం సాధించాయి….

Read More

ఎల్‌నినోతో ఖరీఫ్‌కు గండం

డా॥ ముచ్చుకోట సురేష్బాబు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎల్‌నినో ప్రభావం ఇంకా తగ్గలేదు. వాతావరణంలో తేమశాతం లేదు. అలాగే వానాకాలం మొదలైనా ఇంకా రెండు తెలుగు రాష్ట్రాల్లో అనుకున్నంత స్థాయిలో నేల సరిగా తడవనేలేదు. దీంతో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఏరువాకకు ఎల్‌నినో దెబ్బతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఖరీఫ్‌కు ఆదిలోనే వాన గండం వచ్చింది. ఖరీఫ్ వ్యవసాయ పనుల ఆరంభానికి ఈ సంవత్సరం ఎల్‌నినో దెబ్బ తగిలింది. ఈమారు తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నాయని…

Read More

నార్పల రెవెన్యూ వ్యవస్థ కుప్పకూలిందా? – Visalaandhra

రైతుల ఆవేదనకు సమాధానం చెప్పేది ఎవరు సారు?.. విశాలాంధ్ర – నార్పల : మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయం ప్రస్తుతం ప్రజలకు సేవలు అందించే ప్రభుత్వ కార్యాలయంలా కాకుండా, రైతులు అవమానాలు భరించే కేంద్రంగా మారిందన్న విమర్శలు తీవ్రస్థాయిలో వెల్లువెత్తుతున్నాయి. రెవెన్యూ పనుల కోసం ఆశతో కార్యాలయానికి వచ్చే రైతులు చివరకు అధికారుల నిర్లక్ష్యం, సిబ్బంది బాధ్యతారాహిత్యంతో విసిగి పోయి నిరాశగా వెనుదిరుగుతున్న దుస్థితి నెలకొంది.మండలానికి ఇంచార్జి తహసిల్దార్‌గా ఉన్న శ్రీధర్ మూర్తి నార్పల ప్రజలకు పూర్తిగా…

Read More

Srisailam: మల్లన్న భక్తులకు సైబర్ సెగ.. నకిలీ వెబ్‌సైట్‌తో ఢిల్లీ యాత్రికులకు టోకరా! మానవత్వం చాటుకున్న ఈవో | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:May 10, 2026 6:25 AM IST తీరా క్షేత్రానికి చేరుకున్నాక గదులు లేవని తెలియడంతో వారు రోడ్డున పడ్డారు. ఈ విషయం తెలుసుకున్న దేవస్థానం అధికారులు మానవత్వంతో స్పందించి వారికి అండగా నిలిచారు. ప్రతీకాత్మక చిత్రం Srisailam: దైవ దర్శనం కోసం వచ్చే భక్తుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు పడగ విప్పుతున్నారు. ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలంలో వసతి గదుల పేరిట నకిలీ వెబ్‌సైట్లు సృష్టించి భక్తులను నిలువునా ముంచుతున్నారు. తాజాగా…

Read More