Headlines

గుర్తు తెలియని దొంగల గుట్టు రట్టు.. రాజాం జంట చోరీ కేసులో మధ్యప్రదేశ్ నిందితుల అరెస్ట్..! Police Solve Twin Robbery Cases in Vizianagaram Rajam. |

Last Updated:Mar 06, 2026 2:19 PM IST విజయనగరం జిల్లా రాజాం పట్టణంలో జరిగిన చోరీ కేసులను పోలీసులు ఛేదించారు. మధ్యప్రదేశ్‌కు చెందిన ఇద్దరు నిందితులను అరెస్టు చేసి 470 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. + రాజాంలో జంట చోరీ కేసులు ఛేదించిన పోలీసులు  విజయనగరం జిల్లా రాజాం పట్టణంలో సంచలనం సృష్టించిన జంట చోరీ కేసులను పోలీసులు చివరకు ఛేదించారు. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఇద్దరు నిందితులను అరెస్టు చేసి వారి…

Read More

సమాజంలో జరుగుతున్న మోసాలు, అఘాయిత్యాలపై అప్రమత్తంగా ఉండాలి

విశాలాంధ్ర-రాప్తాడు (అనంతపురం జిల్లా) : సమాజంలో నిత్యం ఎక్కడో ఒకచోట జరుగుతున్న మోసాలు, అఘాయిత్యాలపై విద్యార్థులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని అనంతపురం రూరల్ డివిజన్ ఇన్చార్జి డిఎస్పి మహబూబ్ బాషా సూచించారు. ఎస్పీ జగదీష్ గారి ఆదేశాల మేరకు మంగళవారం గొల్లపల్లి వద్ద ఉన్న మాంటిస్సోరి ఎలిట్ పాఠశాలలో ఎండి కృష్ణ భరత్, కరస్పాండెంట్ కృష్ణ సమీరా ఆధ్వర్యంలో అవగాహన సదస్సును నిర్వహించారు.​ఈ సందర్భంగా శక్తి టీం సభ్యులు సురక్ష వాహనంలోని డిజిటల్ స్క్రీన్ ద్వారా సైబర్…

Read More

గోదావరి జిల్లాల దేవుడు కాటన్ దొర.. 100 ఏళ్లు గడిచినా ప్రజల గుండెల్లో చిరస్థాయి..ఆయన కథ ఇదే..! sir arthur cotton birth anniversary celebrations. |

గోదావరి జిల్లాల ప్రజలు దేవుడిగా కొలిచే మహానుభావుడు Sir Arthur Cotton జయంతి సందర్భంగా తూర్పుగోదావరి, కోనసీమ జిల్లాల్లో భావోద్వేగ దృశ్యాలు కనిపించాయి. రాజమండ్రి కేంద్రంగా ప్రారంభమైన ఈ వేడుకల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు, మహిళలు, స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొని కాటన్ దొర విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. రహదారిపై వెళ్తూ ఆయన విగ్రహానికి చేతులు జోడించి నమస్కరించే ప్రజలను చూస్తే గోదావరి ప్రజల హృదయంలో కాటన్ దొరకు ఉన్న స్థానం ఎంత గొప్పదో అర్థమవుతుంది….

Read More

ఎర్రకోటపై జాతీయ జెండా ఎగరడం అనుమానమే

*జనగణమన జాతీయ గీతం సమాధికి కుట్ర*మామూలీకరణ నిషేధించాలి*‘సర్’ కు వ్యతిరేకంగా పౌరులు ఉద్యమించాలి*భారత రాజ్యాంగ పరిరక్షణ బాధ్యత అందరిదీ-ప్రముఖ రాజకీయ, ఆర్థిక విశ్లేషకులు పరకాల ప్రభాకర్ (విశాలాంధ్ర – తిరుపతి) ‘‘వచ్చే ఏడాది ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా ఎర్రకోటపై జాతీయ జెండా ఎగురుతుందనే నమ్మకం లేదు. నేడు జాతీయ గీతం కంటే ముందు వందేమాతరం పాడాలని చెబుతున్నారు. సమయం తక్కువగా ఉందనే నెపంతో జాతీయ గీతాన్ని పక్కన పెట్టే ప్రమాదం పొంచి ఉంది. ప్రస్తుత…

Read More

‘TDP హయాంలోనే బాబాయ్ హత్య జరిగింది’.. వైఎస్ వివేకా మరణంపై జగన్ సంచలన వ్యాఖ్యలు | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:May 21, 2026 12:46 PM IST ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం సాగిస్తున్న పాలనపై వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తన బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసును రాజకీయం చేస్తూ చంద్రబాబు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. ys jagan ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో అత్యంత దారుణమైన, అరాచక పాలన సాగుతోందని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం…

Read More

150 దేశాలు.. 2000 స్టాంపులు.. విశాఖలో వన్యప్రాణుల అరుదైన ప్రదర్శన..! Rare wildlife stamps unveiled at Visakhapatnam Biodiversity Park. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 26, 2026 10:35 PM IST Visakhapatnam Biodiversity Park లో వన్యప్రాణుల సంరక్షణపై అరుదైన పోస్టల్ స్టాంపుల ఎగ్జిబిషన్ ఆకర్షణ. రామమూర్తి మంతా సేకరణ యువతలో అవగాహన పెంపు లక్ష్యం. + News18 వన్యప్రాణుల సంరక్షణపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా విశాఖపట్నంలో అరుదైన ప్రదర్శన ఆకట్టుకుంటోంది. ప్రపంచవ్యాప్తంగా 150 దేశాలకు చెందిన 2000కుపైగా వినూత్న వన్యప్రాణుల పోస్టల్ స్టాంపులను ఒకేచోట సమీకరించి Visakhapatnam Biodiversity Park లో ఏర్పాటు చేసిన ఈ ఎగ్జిబిషన్…

Read More

ఎదురుచూపులు

. అర్హులను అనర్హులుగా ప్రకటించిన అధికారులు. కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు. ఏళ్లు గడుస్తున్నా పట్టించుకోని పాలకులు. పోలవరం నిర్వాసితుల ఆక్రందనలు విశాలాంధ్ర-కుక్కునూరు:అవి రెక్కాడితేగానీ డొక్కాడని కుటుంబాలు… కూలి పనులు చేసుకొని కడుపు నింపుకునే సాధారణమైన జీవితాలు. సాగునే ఉపాధిగా నమ్ముకొని కుటుంబాలను నెట్టుకొస్తున్న ఏజెన్సీ బిడ్డలు… పచ్చని ప్రకృతిలో అభయారణ్యం మధ్య జీవిస్తున్న కర్షకులు… వారంతా ఓ బహుళార్థసాధక ప్రాజెక్టు కోసం సర్వం త్యాగం చేసి ఆస్తులు, భూములు కోల్పోయి చరిత్రపుటల్లో నిలిచిన త్యాగధనులు… ప్రాజెక్టు నిర్మాణం…

Read More

Unique Festival: చెట్ల తాండ్ర అరటి గెలల పండుగ.. లక్ష్మీ నరసింహ స్వామి సన్నిధిలో విశేష సంప్రదాయం | శ్రీకాకుళం వార్తలు (Srikakulam News)

Last Updated:Feb 18, 2026 2:34 PM IST Banana Bunch Festival Chettla Thandra: ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా, సంతబొమ్మాళి మండలం చెట్ల తాండ్ర గ్రామంలో ప్రతి సంవత్సరం భక్తిశ్రద్ధలతో నిర్వహించే అరటి గెలలు పండుగ ఒక విశిష్టమైన ఆధ్యాత్మిక జాతరగా పేరు పొందింది. + రావి చెట్టుకు గెల కట్టి… నరసింహుని కృప పొందే విశ్వాస జాతర Banana Bunch Festival Chettla Thandra: ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా, సంతబొమ్మాళి మండలం చెట్ల తాండ్ర…

Read More

Vastu Tips: వంటగదిలో ఈ చిన్న తప్పు చేస్తున్నారా? అయితే లక్ష్మీదేవి కటాక్షం కోల్పోయే ప్రమాదం..

రాజాం వాస్తు నిపుణుడు సుబ్రహ్మణ్య శర్మ ప్రకారం రాత్రి ఎంగిలి పాత్రలు వదిలేయడం అశుభం, నెగెటివ్ ఎనర్జీ, ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుందని హెచ్చరిక Source link

Read More

మైనార్టీ సెల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా మాహమ్మద్ అలీ

విశాలాంధ్ర తనకల్లు : వైఎస్ఆర్సిపి మైనార్టీ సెల్ జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ గాఎన్నికయ్యారు.వైయస్సార్ పార్టీకి ముందు నుండి మైనార్టీ పరంగా సేవలందిస్తున్న మహమ్మద్ అలీ కి ఈ పదవి దక్కడం సంతోషించదగ్గ విషయమని వైసిపి మండల సీనియర్ నాయకులు కొక్కంటి శ్రీనివాసులు నాయుడు, దొరస్వామి తదితరులు దుశ్యాలువాతో పూలమాలలు వేసి సత్కరించారు. పదవి చేపట్టిన మహమ్మద్ అలీ మాట్లాడుతూ నా మీద నమ్మకం ఉంచి వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి నాకు పదవి ఇవ్వడ వలన ఇంకా…

Read More