Today Top 10 News: ఈరోజు టాప్ 10 వార్తలు.. తెలుగు రాష్ట్రాలు, జాతీయం, అంతర్జాతీయం వార్తలు

Today Top 10 News: మార్చి 14వ తేదీ వార్తలు మీ కోసమే. తెలుగు రాష్ట్రాలు, జాతీయ, అంతర్జాతీయ వార్తలు చిన్నగా. ఈరోజు ఉదయం నుంచి జరుగుతున్న ప్రపంచ వార్తలు న్యూస్18 తెలుగులో మీ కోసం ఇప్పుడు. Source link

Read More

అనంతపురంలో పెన్నా తీరంలోని సుంకులమ్మ దేవతపై భక్తుల నమ్మకం కొనసాగుతోంది.

అనంతపురం: తాడిపత్రి పట్టణంలోని శ్రీ చల్లని తల్లి సుంకులమ్మ దేవాలయం స్థానికులకు ఆరాధ్య స్థలంగా నిలుస్తోంది. ఈ ఆలయానికి సుమారు 500 సంవత్సరాల చరిత్ర ఉంది. ఉగాది పండుగ సమయాల్లో భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తుండడంతో దేవాలయం కళకళలాడుతుంది. స్థానికులు ఈ అమ్మవారిని “చల్లని తల్లి”గా పిలుస్తూ భక్తితో పూజిస్తారు. ఈ తల్లిని దర్శించుకుంటే జీవితంలోని కష్టాలు తొలగి, దీవెనలు లభిస్తారని భక్తులు విశ్వసిస్తారు. పెన్నా నది తీర ప్రాంతంలో ఈ అమ్మవారి ప్రభావం ఎక్కువగా ఉంటుందని…

Read More

లూజ్‌గా పెట్రోల్ అమ్మొద్దు.. బంకులకు కేంద్రం వార్నింగ్

ఇరాన్ యుద్ధం నేపథ్యంలో ముందు జాగ్రత్తగా పెట్రోల్, డీజిల్‌ను సీసాలు, డబ్బాలు వంటి విడి పాత్రలలో నిల్వ చేసుకోవడంపై కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన జారీ చేసింది. అదే సమయంలో, దేశవ్యాప్తంగా అన్ని పెట్రోల్ బంకుల్లో ఇంధన నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఇటీవల తమిళనాడులోని ఒక రిటైల్ అవుట్‌లెట్‌లో వినియోగదారుడికి లూజ్ కంటైనర్‌లో పెట్రోల్ పోసిన విషయం తమ దృష్టికి వచ్చిందని…

Read More

బార్ లైసెన్స్ కోసం భారీ పోటీ.. లాటరీ ద్వారా ఎంపిక చేయనున్న ఎక్సైజ్ శాఖ..! | అనంతపురం వార్తలు (Anantapuram News)

Last Updated:Mar 14, 2026 8:56 PM IST ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ అనంతపురం జిల్లాలో 2025-2028 లీజు కాలానికి బార్‌లకు నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తులు 24 వరకు స్వీకరించి, 25న లాటరీ ద్వారా ఎంపిక. బార్ల కోసం దరఖాస్తుల ఆహ్వానం…. ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ తాజాగా బార్ లైసెన్సులకు సంబంధించి కీలక నోటిఫికేషన్ విడుదల చేసింది. అనంతపురం జిల్లాలో 2025–2028 లీజు కాలానికి గాను గతంలో మిగిలిపోయిన ఓపెన్ క్యాటగిరీ బార్‌లకు గెజిట్ నోటిఫికేషన్…

Read More

మరింతగా ప్రజలతో మమేకం కావాలి

ఇంటింటికి సీపీఐ కార్యక్రమంలో దోనేపూడి శంకర్ విశాలాంధ్రవిజయవాడ: కమ్యూనిస్టు పార్టీ వందేళ్లు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా పార్టీ శ్రేణులు మరింతగా ప్రజలతో మమేకం కావాలని పార్టీ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ పిలుపునిచ్చారు. శనివారం పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ వద్ద విజయా టాక్సీ యూనియన్, విజయవాడ టాక్సీ సొసైటీ యూనియన్ సంయుక్తంగా చేపట్టిన సీపీఐ నిధి సమీకరణ కార్యక్రమాన్ని దోనేపూడి శంకర్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నగరంలో టాక్సీ యూనియన్లకు విశిష్టమైన…

Read More

Coconut water: కొబ్బరికాయను చూసి లోపల నీళ్లు ఉన్నాయో లేదో ఇలా గుర్తించండి.. సింపుల్ ట్రిక్..!

విశాఖపట్నం కొబ్బరికాయల వ్యాపారి సింహాచలం సూచనల ప్రకారం, లేత ఆకుపచ్చ లేదా పసుపు రంగు, బరువు, మృదువైన ఉపరితలం, పైభాగం కోణంగా ఉండటం వంటి లక్షణాలను గమనిస్తే మంచి తీపి కొబ్బరికాయను ఎంచుకోవచ్చు. Source link

Read More

ఉగాది టిడ్కో ఇళ్లు పంపిణీ

2,256 గహ ప్రవేశాలకు సిద్దం నాణ్యత ప్రమాణాలతో నిర్మాణాలు పూర్తి… ఇళ్లను పరిశీలించిన కలెక్టర్ డా. జి.లక్ష్మీశవిశాలాంధ్ర`విజయవాడ: ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని లబ్ధిదారులు తమ సొంతింటిలోకి సగర్వంగా అడుగుపెట్టేందుకు వీలుగా జక్కంపూడిలో నిర్మించిన 2,256 టిడ్కో ఇళ్లు సిద్ధంగా ఉన్నాయని ఎన్‌టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ తెలిపారు.. శనివారం కలెక్టర్ జి. లక్ష్మీశ, నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర, టిడ్కో ప్రాజెక్టు డైరెక్టర్ బి.చిన్నోడు తదితరులతో కలిసి జక్కంపూడిలోని టిడ్కో ఇళ్ల ప్రాంతాన్ని సందర్శించి…

Read More

Ugadi Brahmotsavam 2026: మలన్న దర్శనం కోసం ఎండలో వందల కిలో మీటర్ల కాలినడక.. శ్రీశైలంకి కన్నప్పలు |

Last Updated:Mar 14, 2026 10:54 PM IST Ugadi Brahmotsavam 2026: ఏపీలోని ద్వాదశ జ్యోతిర్గింగ క్షేత్రంగా శ్రీభ్రమరాంభిక మల్లికార్జునస్వామి కొలువైన ఆలయంగా విరాజిల్లుతోంది. అయితే ఏటా శివరాత్రి ఉత్సవాలతో పాటు శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు ఘనంగా జరుగుతాయి. ఈ ఉగాది మహోత్సవాలు ఈఏడాది మార్చి 16 నుండి 20వ తేది వరకు కొనసాగుతాయి. + Ugadi Brahmotsavam 2026 Ugadi Brahmotsavam 2026: ఆంధ్రప్రదేశ్‌లోని ద్వాదశ జ్యోతిర్గింగ క్షేత్రంగా శ్రీభ్రమరాంభిక మల్లికార్జునస్వామి కొలువైన ఆలయంగా…

Read More

వంట గ్యాస్ సరఫరాపై నిరంతర పర్యవేక్షణ

వంట గ్యాస్ సరఫరాపై నిరంతర పర్యవేక్షణ – Visalaandhra కలెక్టరేట్ లో 9154970454తో కంట్రోల్ రూం–జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియవిశాలాంధ్ర`విజయవాడ: జిల్లాలో వంట గ్యాస్ సరఫరాపై నిరంతర పర్యవేక్షణ కొనసాగుతోందని ప్రజలకు ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా…

Read More

Rain Alert: సమ్మర్‌లో వాతావరణ శాఖ చల్లని కబురు.. మార్చి 18 నుండి 3 రోజుల పాటు అక్కడ వర్షాలు | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 14, 2026 10:18 PM IST Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా వాతావరణం మారిపోనుండి. మార్చి నెలలోనే వేసవి కల్పిస్తున్న నేపథ్యంలో చల్లటి వాతావరణం ఏర్పడింది. ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో పలు జిల్లాల్లో వర్షాలు పడతాయి అని విశాఖ వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. ఏపీలో వాతావరణ శాఖ చల్లటి తీపి కవరు..? మార్చి 18 నుండి మూడు రోజులపాటు వర్షాలు Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా వాతావరణం మారిపోనుండి. మార్చి…

Read More