టిడిపి ఆధ్వర్యంలో చిరు వ్యాపారులకు గొడుగులు పంపిణీ

విశాలాంధ్ర, ఉరవకొండ అనంతపురం జిల్లా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ మరియు ఆయన సోదరుడు పార్టీ సీనియర్ నాయకులు పయ్యావుల శ్రీనివాసులు ఆదేశాలతో ఉరవకొండ పట్టణంలో చిరు వ్యాపారులకు శనివారం టీడీపీ నాయకులు గొడుగులు పంపిణీ చేశారు. వేసవి కాలంలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో రోడ్లపై వ్యాపారం చేసే చిన్న వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారని గుర్తించి వారికి సహాయంగా ఈ గొడుగులను అందజేశారు. ఈ సందర్భంగా వ్యాపారులు టీడీపీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు….

Read More

ఉగాది అంటే కేవలం పండుగ కాదు.. ప్రకృతి పునర్జన్మ, రైతుల కొత్త ఆశల ఆరంభం! Ugadi Festival New Hopes and Beginnings Pulakanda Subrahmanya Sharma. |

Last Updated:Mar 14, 2026 3:24 PM IST ఉగాది పండుగ తెలుగు ప్రజల కొత్త సంవత్సరానికి నాంది. ఈసారి “పరాభవన” నామ సంవత్సరంగా ప్రారంభమవుతుంది. ఉగాది పచ్చడిలోని షడ్రుచులు సుఖదుఃఖాలను సూచిస్తాయి. + ఉగాది రోజు ఏరువాక ప్రత్యేకత ఇదే తెలుగు ప్రజల కొత్త సంవత్సరానికి నాంది పలికే ఉగాది పండుగకు ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉందని విజయనగరం జిల్లా సుందరాడకు చెందిన ప్రముఖ వేద పండితులు పులకండ సుబ్రహ్మణ్య శర్మ తెలిపారు. ప్రతి సంవత్సరం ఉగాది…

Read More

సోనమ్ వాంగ్‌చుక్ విడుదలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ విడుదలకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.ఆరు నెలల క్రితం ఆయనను అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. జాతీయ భద్రతా చట్టం ఎన్ఎస్ఏ కింద సోనమ్ వాంగ్‌చుక్‌ను అరెస్టు చేశారు. లేహ్‌లో చోటుచేసుకున్న అల్లర్ల నేపథ్యంలో ఆయనను ప్రభుత్వం నిర్బంధంలోకి తీసుకుంది. అయితే లడాఖ్‌లో శాంతి, స్థిరత్వం నెలకొల్పడంపై ప్రభుత్వం కట్టుబడి ఉందని అధికార వర్గాలు తెలిపాయి.ఈ నేపథ్యంలో ప్రాంతంలోని అన్ని వర్గాలతో నిర్మాణాత్మక చర్చలు జరపాలని కేంద్రం భావిస్తోంది. ఈ ఉద్దేశంతోనే…

Read More

Vizag Expo 2026: విశాఖ వాసులకు పండగే.. రాష్ట్రంలో తొలిసారిగా 360 డిగ్రీల వర్చువల్ రియాలిటీ షో.. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 14, 2026 2:28 PM IST విశాఖపట్నంలో ‘వైజాగ్ ఎక్స్‌పో 2026’ ప్రారంభమైంది. AU గ్రౌండ్స్‌లో 360 డిగ్రీల వర్చువల్ డూమ్ ప్రధాన ఆకర్షణ. ఇది విశాఖపట్నం టూరిస్ట్ ప్లేస్‌గా గుర్తింపునిస్తుందని రాజా రెడ్డి తెలిపారు. + విశాఖలో సమ్మర్ స్పెషల్..! ఏయూ ఎగ్జిబిషన్ గ్రౌండ్లో 360  డిగ్రీస్ వర్చువల్ షో విశాఖపట్నం వేసవి వినోదాల్లో సరికొత్త అధ్యాయం మొదలైంది. నగరం ఎప్పుడూ కొత్తదనాన్ని ఆహ్వానిస్తుందనే నమ్మకంతో, విశాఖ వాసులకు అద్భుతమైన వినోదాన్ని అందించేందుకు…

Read More

అమరావతి గ్రామాల్లో సౌకర్యాలపై మంత్రి నారాయణ కీలక ప్రకటన

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంలో భాగంగా రాజధాని గ్రామాలను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేస్తామని పురపాలక శాఖ మంత్రి నారాయణ ప్రకటించారు. అమరావతి పరిధిలోని అనంతవరం, నెక్కల్లు గ్రామాల్లో స్థానిక ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్, సీఆర్డీఏ అధికారులతో కలిసి ఈరోజు నిర్వహించిన గ్రామసభల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామస్థుల నుంచి సమస్యలను అడిగి తెలుసుకున్న మంత్రి, మౌలిక సదుపాయాల కల్పనపై స్పష్టమైన హామీ ఇచ్చారు.రాజధాని మాస్టర్ ప్లాన్‌లో భాగంగా గ్రామ కంఠాల బయట ఏ తరహా…

Read More

Free Training: గిరిజన యువతకు శుభవార్త.. ఉచిత శిక్షణతో స్వయం ఉపాధి పొందే సువర్ణావకాశం! | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:Mar 14, 2026 1:58 PM IST నెల్లూరు ఐటీడీఏ ఆధ్వర్యంలో గిరిజన యువతీ యువకులకు డేటా ఎంట్రీ, లైట్ వెహికల్ డ్రైవింగ్, జ్యూట్ బ్యాగ్ మేకింగ్, మగ్గం వర్క్, ఎంబ్రాయిడరీ, టైలరింగ్ ఉచిత శిక్షణ ప్రారంభమైంది. చేతి వృత్తులకు వీరికి మాత్రమే ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం లాస్ట్ తేదీ ఎప్పుడ గిరిజన యువతీ యువకులకు అద్భుతమైన ఉపాధి అవకాశాలు కల్పిస్తూ, నెల్లూరు ఐటీడీఏ (ITDA) ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. స్వయం…

Read More

గ్యాస్‌ సరఫరాపై సీఎం చంద్రబాబు ఫోకస్.. మంత్రులతో చర్చ

 ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం నెలకొన్న వంట గ్యాస్ (LPG) సరఫరా సమస్యను పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రంగంలోకి దిగారు. పశ్చిమాసియా పరిణామాల నేపథ్యంలో గ్యాస్ కొరత ఏర్పడవచ్చన్న ఆందోళనల దృష్ట్యా, శనివారం ఉదయం మంత్రులతో ఆయన అత్యవసర టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు మంత్రులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. హోటళ్లు సహా భాగస్వామ్య పక్షాలతో మాట్లాడి వాస్తవ పరిస్థితికి అనుగుణంగా ప్రణాళిక రూపొందించాలని మంత్రులకు చంద్రబాబు సూచనలు ఇచ్చారు. ప్రజలు ఎలాంటి ఆందోళన చెందకుండా…

Read More

Eruvaka Tradition on Ugadi | ఉగాది రోజు ఏరువాక ప్రత్యేకత ఇదే! | #local18V

తెలుగు ప్రజల కొత్త సంవత్సరానికి నాంది పలికే ఉగాది పండుగకు విశిష్టమైన ప్రాధాన్యత ఉందని సుందరాడకు చెందిన ప్రముఖ వేద పండితులు పులకండ సుబ్రహ్మణ్య శర్మ తెలిపారు.ప్రతి సంవత్సరం ఉగాది రోజునే తెలుగు సంవత్సర ఆరంభం జరుగుతుందని, ఈ ఏడాది “పరాభవన” నామ సంవత్సరంగా ప్రారంభమవుతోందని ఆయన పేర్కొన్నారు. ఉగాది పండుగ ప్రకృతి మార్పులను సూచించే ప్రత్యేకమైన కాలమని, ఈ సమయంలోనే ప్రకృతిలో కొత్త జీవం మొదలవుతుందని తెలిపారు. #Ugadi #Eruvaka #UgadiFestival Source link

Read More

హొర్మూజ్ జలసంధిలో టెన్షన్.. చిక్కుకున్న 34 మంది భారత నావికులు!

ఇరాన్-అమెరికా మధ్య పెరుగుతున్న యుద్ధ మేఘాలు భారత నావికులను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్నాయి. ముంబైకి చెందిన కెప్టెన్ వీరేంద్ర విశ్వకర్మ, మరో 33 మంది సిబ్బందితో కలిసి మార్చి 2 నుంచి హొర్మూజ్ జలసంధి సమీపంలో చిక్కుకుపోయారు. 36 లక్షల గ్యాస్ సిలిండర్లకు సమానమైన భారీ ఎల్‌పీజీ లోడుతో ఉన్న ఈ ట్యాంకర్, ఉద్రిక్తతల కారణంగా ప్రస్తుతం యూఏఈలోని మినా సకర్ పోర్టు వద్ద నిలిచిపోయింది.అక్కడి భయానక పరిస్థితులను కెప్టెన్ వీరేంద్ర స్వయంగా వివరించారు. “మేము రోజూ…

Read More

Illegal Gas: ఆ జిల్లాలో అక్రమ గ్యాస్ గోడౌన్‌పై మెరుపు దాడి.. పెద్ద సంఖ్యలో సిలిండర్లు స్వాధీనం! |

Last Updated:Mar 14, 2026 11:45 AM IST తిరుపతి నగర శివారులో అక్రమ గ్యాస్ గోడౌన్‌పై అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. భారీగా సిలిండర్లు స్వాధీనం. యాజమాన్యంపై సెక్షన్ 6A కింద కేసు నమోదు. + తిరుపతిలో అక్రమ గ్యాస్ గోడౌన్‌పై అధికారుల దాడి..592 కమర్షియల్, 230 డొమెస్టిక్ వి తిరుపతి నగర శివారులో అత్యంత ప్రమాదకరంగా కొనసాగుతున్న ఒక అక్రమ గ్యాస్ గోడౌన్‌పై అధికార యంత్రాంగం మెరుపు దాడులు నిర్వహించింది. భద్రతా నిబంధనలను పూర్తిగా…

Read More