ఐరిష్ ట్రయల్ పేరిట రాయల్ ఛాలెంజ్ సరికొత్త వేడుక

వరంగల్: రాయల్ ఛాలెంజ్ తన సరికొత్త విస్కీ బ్లెండ్ ఐరిష్ ట్రయల్‌ను ఒక అద్భుతమైన బార్ అనుభవంతో ప్రారంభించింది. హైదరాబాద్ మాదాపూర్‌లో కాక్ అండ్ బుల్ వేదికగా ఐరిష్ పబ్ అనుభవానికి ప్రతీకగా నిలిచే స్నేహం, అనుబంధం, సంగీతం వంటి అంశాలను ఈ వేడుక ప్రతిబింబించింది. ఈ ప్రారంభ వేడుకలో ఐరిష్ ట్రయల్‌ను వివిధ రకాలుగా ప్రదర్శించారు. ఇంటరాక్టివ్ షోకేస్ జోన్‌లు, బ్రాండెడ్ పబ్ గేమ్‌ల నుండి లైవ్ ఐరిష్ సింగాలాం>ù ప్రదర్శనలు, ప్రత్యేకమైన కాక్టెయిల్స్ వరకు…

Read More

AP News: ‘గిరిజనుల కష్టాలు చూసే రహదారుల నిర్మాణం.. మీకు ఏ సమస్య వచ్చిన నేను ఉన్నాను’ | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 14, 2026 9:23 PM IST Pawan Kalyan: గిరిజనుల కష్టాలను చూసి రహదారుల నిర్మాణానికి ముందు కొచ్చామని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. గత ప్రభుత్వం కనీసం సమస్యలు విన్న పరిస్థితులు కూడా లేవని పేర్కొన్నారు. అల్లూరి జిల్లా నందిగరువులో గిరిజనులతో పవన్ కల్యాణ్ మాటా మంతీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. pawan kalyan Pawan Kalyan: గిరిజనుల కష్టాలను చూసి రహదారుల నిర్మాణానికి ముందు కొచ్చామని…

Read More

ఇరాన్ పై అమెరికా ఇజ్రాయిల్ యుద్ధం ప్రపంచ శాంతికి పెనుమొప్పు

సీహెచ్ కోటేశ్వరరావు ఆందోళన విశాలాంధ్రవిజయవాడ: సామ్రాజ్యవాదానికి పెద్దన్న పాత్ర వహిస్తున్న అమెరికా ఇప్పుడు గత 15 రోజులుగా ఇజ్రాయిల్ ను అడ్డు పెట్టుకొని ఇరాన్ పై చేస్తున్న యుద్ధంతో ప్రపంచ శాంతికి పెనుముప్పు వాటిల్లిందని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సిహెచ్ కోటేశ్వరరావు ఆందోళన వెలిబుచ్చారు .యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ వామపక్షాలు, ప్రజాస్వామిక పార్టీలు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఆందోళన కార్యక్రమాలలో భాగంగా మైలవరం నియోజకవర్గం లో సీపీఐ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో యుద్ధం…

Read More

షాంపూ స్నానం నుంచి హెయిర్ కట్ వరకు.. పెంపుడు జంతువులకు ప్రత్యేక స్పా..! Special spa services for pets in Visakha receive good response from owners | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 14, 2026 7:15 PM IST విశాఖపట్నంలో కార్తీక్ నిర్వహిస్తున్న పెట్ స్పా సెంటర్‌లో కుక్కలు, పిల్లులకు స్నానం, హెయిర్ కట్, గోళ్లు కత్తిరించడం వంటి సేవలు అందిస్తున్నారు. హోమ్ స్పా సదుపాయం కూడా ఉంది. + పెంపుడు జంతువులకు ప్రత్యేక స్నానం.. ప్రత్యేక షాంపూ, సబ్బులతో ఇటీవల కాలంలో పెంపుడు జంతువులపై ప్రేమ రోజురోజుకు పెరుగుతోంది. ముఖ్యంగా కుక్కలు, పిల్లులను ఇంట్లో పెంచుకునే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. వాటిని కుటుంబ సభ్యుల్లా…

Read More

కార్ల్ మార్క్స్ ప్రపంచానికి దిక్చూచి – Visalaandhra

ఆయన ఆశయాలు మానవాళికి అనుసరణీయం… జి ఈశ్వరయ్య, వై వెంకటేశ్వరరావువిశాలాంధ్ర`విజయవాడ: పెట్టుబడిదారి విధానాలకు వ్యతిరేకంగా విప్లవాత్మకమైన మార్పుకు నాంది పలకడానికి పెద్దఎత్తున కషి చేసిన కార్ల్ మార్క్స్ ప్రపంచానికి దిక్చూచిగా నిలిచారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య అన్నారు. శనివారం ప్రపంచ కమ్యూనిస్టు సిద్ధాంతకర్త కార్ల్ మార్క్ 143వ వర్ధంతిని పుష్కరించుకుని సీపీఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు, సీపీయం నాయకులు దోనేపూడి కాశీనాథ్ అధ్యక్షతన విజయవాడలోని హనుమాన్‌పేటలో గల మార్క్స్ ఎంగిల్స్ విగ్రహాలకు ఆయన…

Read More

360° VR Show in Visakhapatnam | విశాఖలో టెక్నాలజీ అద్భుతం.. 360° VR షో | #local18V

విశాఖలో మొట్టమొదటిసారిగా వైజాగ్ ఎక్స్పో ఎగ్జిబిషన్లో 360 డిగ్రీల వ‌ర్చువ‌ల్ డూమ్ ఏర్పాటు చేశారు. విశాఖ న‌గ‌ర‌వాసుల‌కు ఈ సమ్మర్ కి సరికొత్త కాన్సెప్ట్ తో ఫుల్ ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ అందించేందుకు బీచ్‌రోడ్డు ఏయూ గ్రైండ్స్ లో వైజాగ్ ఎక్స్‌పో 2026 ఎగ్జిబిష‌న్ ప్రాంగ‌ణంలో 360 డిగ్రీల వ‌ర్చువ‌ల్ డూమ్ ప్రారంభ‌మైంది. ఈ వ‌ర్చువ‌ల్ డూమ్‌లో 360 డిగ్రీల‌లో స్క్రీన్ ను వీక్షించడం కొత్త అనుభూతి నిస్తుంది. ఈ సంవ‌త్స‌రం న‌గ‌ర‌వాసుల‌కు కొత్త కాన్సెప్ట్ లతో…

Read More

పప్పు సెనగ కొనుగోలు కేంద్రం ప్రారంభం

విశాలాంధ్ర- ఉరవకొండ (అనంతపురం జిల్లా) : స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో రైతులకు మద్దతు ధర కల్పించేందుకు ఏర్పాటు చేసిన పప్పు సెనగ కొనుగోలు కేంద్రాన్ని శనివారం ఉరవకొండ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయభాస్కర్, పెన్నహోబిలం ఆలయ చైర్మన్ రాయంపల్లి నాగరాజు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ ప్యారం కేశవానంద ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూరైతులు మధ్యవర్తులను ఆశ్రయించకుండా తమ పంటను నేరుగా కొనుగోలు కేంద్రానికి తీసుకురావాలని సూచించారు. కొనుగోలు కేంద్రం ద్వారా…

Read More

విశాఖలో గ్యాస్ కొరత.. బిర్యానీ సెంటర్లకు భారీ దెబ్బ.. హోటళ్లు మూతపడే పరిస్థితి..! Gas shortage in Visakhapatnam impacts hotels fear of closure | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 14, 2026 4:34 PM IST విశాఖపట్నంలో గ్యాస్ కొరత హోటల్ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. బిర్యానీ సెంటర్లు గ్యాస్ సరఫరా తగ్గడంతో ఉత్పత్తిని గణనీయంగా తగ్గించాయి. స్విగ్గీ, జొమాటో సేవలు కూడా పరిమితం అయ్యాయి. + గ్యాస్ కొరత కారణంగా మరికొద్ది రోజుల్లో మూతపడనున్న హొటళ్లు.. విశాఖపట్నంలో గ్యాస్ కొరత హోటల్ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. రోజురోజుకూ గ్యాస్ సరఫరా తగ్గిపోవడంతో నగరంలోని అనేక హోటళ్లు, ముఖ్యంగా బిర్యానీ సెంటర్లు…

Read More

ఈనెల 16న కౌన్సిల్ సాధారణ సమావేశం.. కమిషనర్ వెంకట రమణయ్య

విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని పొరపాలక సంఘ కార్యాలయంలో ఈ నెల 16వ తేదీన సాధారణ కౌన్సిల్ సమావేశమును నిర్వహిస్తున్నట్లు కమిషనర్ వెంకటరమణయ్య తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ సమావేశం మధ్యాహ్నం 12:30 గంటలకు ప్రారంభమవుతుందని తెలిపారు. కావున కౌన్సిలర్లు, కార్యాలయ అధికారులు, వైస్ చైర్మన్ లు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని తెలిపారు. Source link

Read More

Jana Sena Foundation Day Celebrations | గిరిజన గడ్డపై పవన్ కళ్యాణ్ అడవిబిడ్డలతో ఫంక్తి భోజనం

నందిగరువు గిరిజన గ్రామంలో జరిగిన జనసేన పార్టీ స్థాపన దినోత్సవ వేడుకలకు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ హాజరై కార్యకర్తలను ఉత్సాహపరిచి అభివృద్ధి మరియు ప్రజాసేవపై తన సందేశాన్ని తెలియజేశారు. Source link

Read More