ప్రాణం తీసిన బైక్ పొగ.. ఒకే ఇంట్లో నలుగురు మృతి.. అన్నమయ్య జిల్లాలో విషాదం | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 15, 2026 12:24 PM IST Andhra Pradesh: బైక్ పొగ వల్ల ప్రాణాలు పోవడం ఎప్పుడైనా విన్నారా? అలాంటి ఘటన మన అన్నమయ్య జిల్లాలోనే జరిగింది. ఏకంగా నలుగురి ప్రాణాలు పోవడం అంటే మామూలు విషయం కాదు. పెను విషాదం. ఏం జరిగిందో తెలుసుకుందాం. ప్రాణం తీసిన బైక్ పొగ ఆంధ్రప్రదేశ్.. అన్నమయ్య జిల్లా.. పుంగనూరులో ఈ విషాదం జరిగింది. ద్విచక్రవాహనం (బైక్) నుంచి వచ్చే కార్బన్ మోనాక్సైడ్ పీల్చి ఊపిరాడక ఒకే…

Read More

కాంగ్రెస్ పార్టీ బాధ్యతా రాహిత్యంగా వ్యవహరిస్తోంది

అసోం, కోల్‌కతా సభలో కాంగ్రెస్‌పై ప్రధాని మోదీ విసుర్లు కోల్‌కతా: యుద్ధాల ప్రభావం ప్రజలపై తక్కువగా పడేలా కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుండగా… కాంగ్రెస్ పార్టీ బాధ్యతా రాహిత్యంగా వ్యవహరిస్తూ భయాందోళనలు సృష్టిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. త్వరలో ఎన్నికలు జరగనున్న అస్సాం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో శనివారం ప్రధాని పర్యటించారు. పశ్చిమ బెంగాల్‌లో రూ.18,680 కోట్ల విలువైన రవాణా, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను.. అసోంలో రెండు రోజుల్లో మొత్తం రూ.47,800 కోట్ల ప్రాజెక్టులను ఆవిష్కరించారు….

Read More

Child dies amid couple dispute tragedy | భర్తకు భార్య స్కెచ్.. ఆ ఆస్కెచ్‌లో చిన్నారి మృతి

ఏలూరు సమీపంలో భార్యాభర్తల గొడవలో భర్తను బెదిరించేందుకు తల్లి కూల్ డ్రింక్‌లో పురుగుల మందు కలిపింది, తెలియక తాగిన ఐదేళ్ల చిన్నారి రితికశ్రీ మరణించడంతో గ్రామం విషాదంలో మునిగింది. Source link

Read More

Bird Conservation: బంగారు పిచ్చుకలను ఎప్పుడైనా చూశారా? అవి లేకపోతే పర్యావరణానికి ఎంత ముప్పు తెలుసా.. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 15, 2026 6:14 AM IST బంగారు పిచ్చుకల పరిరక్షణ కోసం గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జీఓ కార్యదర్శి జె.వి. రత్నం పిలుపునిచ్చారు. సబ్బవరం మండలంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. + బంగారు పిచ్చుకలు కాపాడుకుందాం..! అవి లేకపోతే పర్యావరణానికె ముప్పు ప్రకృతి సమతుల్యతను కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తున్న పక్షులలో ‘బంగారు పిచ్చుకలు’ (గోల్డెన్ స్పారోస్) ముఖ్యమైనవి. అయితే, ప్రస్తుత ఆధునిక కాలంలో మారుతున్న జీవనశైలి, వ్యవసాయ పద్ధతుల కారణంగా ఈ పిచ్చుకల…

Read More

Simhachalam Temple: సింహాద్రి అప్పన్న సన్నిధిలో స్వర్ణ శోభ.. ధ్వజస్తంభం పీఠానికి బంగారు తాపడ పనులు ప్రారంభం! | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 15, 2026 6:25 AM IST సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో ధ్వజస్తంభం పీఠానికి స్వర్ణ తాపడం పనులు ప్రారంభమయ్యాయి. జె. వెంకట్రావు, టి.పి. రాజగోపాల్, శ్రీనివాసాచార్యులు పర్యవేక్షణలో పూజలు నిర్వహించారు. సింహాచల క్షేత్రంలో ధ్వజస్తంభ పీఠానికి స్వర్ణ తాపడం ఉత్తరాంధ్ర ప్రజల కోరిన కోరికలు తీర్చే స్వామివారు శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి. ప్రముఖ పుణ్యక్షేత్రమైన సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి వారి దేవాలయం ముందున్న ధ్వజస్తంభం పీఠానికి పూర్తిస్థాయిలో స్వర్ణ తాపడం…

Read More

LPG cylinder: గ్యాస్ వినియోగదారుల కోసం ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇక ఏ ఇబ్బంది ఉండదు.. | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 15, 2026 7:15 AM IST విజయవాడలోని పౌరసరఫరాలశాఖ కమిషనరేట్‌లో పౌరసరఫరాల శాఖ, పోలీసు, విజిలెన్స్, ఇంధన సంస్థల ప్రతినిధులతో కూడిన సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రులు పయ్యావుల కేశవ్, అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. News18 వంటగ్యాస్‌ సరఫరాలో అవాంఛనీయ పరిస్థితులు, బ్లాక్‌ మార్కెటింగ్‌ అవకాశాలపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్‌ వెల్లడించిన వివరాల ప్రకారం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వినియోగదారులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నాయి….

Read More

AP News: గుడ్ న్యూస్.. వాట్సప్‌లో ‘హాయ్‌’.. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఓపీ

ఇప్పటివరకు రోగులు లేదా వారి బంధువులు ఆసుపత్రిలో ఓపీ టోకెన్‌ కోసం పూటల తరబడి క్యూలైన్‌లో నిలుస్తుండేవారు. వైద్యులను సంప్రదించిన తరువాత కూడా, మందుల కోసం మరోసారి క్యూలైన్‌లో నిలవాల్సి ఉండేది. Source link

Read More

Telangana News Updates: వారందరికీ రూ.1000 ఫైన్.. తెలంగాణ ప్రభుత్వం ప్రకటన |

తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. జనగణనలో వివరాలు ఇవ్వని వారికి రూ.1000 ఫైన్ విధించాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని రాష్ట్ర డైరెక్టర్ భారతీ హోలికేరి తెలిపారు. హైదరాబాద్ సెన్సస్ ఆఫీసులో శనివారం జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. దేశాభివృద్ధి ప్లాన్స్ వెయ్యడానికీ జనగణన ప్రక్రియ కీలకం అన్నారు. నియోజకవర్గాల్ని పునర్విభజించాలన్నా, రిజర్వేషన్లను ఖరారు చెయ్యాలన్నా ఈ ప్రక్రియ ముఖ్యం అన్నారు. 16 ఏళ్ల తర్వాత జరుగుతున్న జనాభా లెక్కలు కాబట్టి.. ప్రజలంతా సమాచారం ఇవ్వడం అవసరం…

Read More

AP Weather Update: ఏపీలో ఇవాళ వర్షం.. ఈ జిల్లాలో బలమైన గాలులతో ఉరుములు, మెరుపులు | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 15, 2026 4:55 AM IST ఉత్తరాంధ్ర తీరానికి సమీపంలో ఏర్పడిన ఈ ద్రోణి క్రమంగా చురుకుగా మారుతూ విస్తరించే సూచనలు కనిపిస్తున్నాయని ఏపీ వాతావరణ శాఖ చెబుతోంది . ఈ పరిస్థితుల కారణంగా వచ్చే 48 గంటల్లో ఉత్తరాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం News18 పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణ పరిస్థితుల్లో మార్పులు కనిపిస్తున్నాయి. ఉత్తరాంధ్ర తీరానికి సమీపంలో ఏర్పడిన…

Read More

350 Electric Buses for Tirupati | తిరుపతికి 350 ఎలక్ట్రిక్ బస్సులు | #local18V

తిరుపతికి 350 ఎలక్ట్రిక్ బస్సులు..తిరుమలకు పూర్తిగా ఈవీ బస్సులే లక్ష్యం..! తిరుపతి జిల్లాలో కాలుష్యాన్ని తగ్గించే దిశగా పెద్ద అడుగు పడింది. కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా జిల్లాకు మొత్తం 350 ఎలక్ట్రిక్ బస్సులను కేటాయించాయి. ఈ బస్సుల ద్వారా పర్యావరణహిత రవాణా వ్యవస్థను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. తొలి విడతలో నాలుగు నెలలలోపే 50 ఎలక్ట్రిక్ బస్సులు మంగళం డిపోకు చేరనున్నాయి. #Tirupati #Tirumala #ElectricBuses Source link

Read More