జాతీయస్థాయి వాలీబాల్ పోటీలకు అఖిల్ ఎంపిక

విశాలాంధ్ర – గణపవరం (పశ్చిమగోదావరి జిల్లా): గణపవరం మండలం సరిపల్లె గ్రామానికి చెందిన ఎం అఖిల్ శ్రీ వర్మ అనకాపల్లిలో జరిగిన రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీల్లో పాల్గొని జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యారు.ఈనెల24 నుంచి కలకత్తాలో జరిగే జాతీయస్థాయి వాలీబాల్ పోటీలకు అఖిల్ శ్రీ వర్మ పాల్గొంటారు. ఈ సందర్భంగా అఖిల్ శ్రీ వర్మ శనివారం మాట్లాడుతూ జాతీయస్థాయి పోటీల్లో విజయం సాధించి గ్రామానికి మంచి గుర్తింపు తీసుకు వస్తానన్నారు. ఈ గెలుపుకు కారణం అయిన పీడీ పద్మావతి…

Read More

మహిళపై వేధింపులు.. ఇద్దరు నిందితులు అరెస్ట్

నర్సీపట్నం (అనకాపల్లి జిల్లా) : నర్సీపట్నం టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళపై వేధింపులు, ఆమె సహోద్యోగులపై దాడికి పాల్పడిన ఇద్దరు నిందితులపై పోలీసులు కేసు నమోదు చేసి 24 గంటల్లోనే అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసుల వివరాల ప్రకారం, జూన్ 16న రాత్రి సుమారు 7 గంటలకు డ్యూటీకి వెళ్తున్న ఓ యువతిని అప్పన్నపాలెం గ్రామ సమీపంలో ఇద్దరు వ్యక్తులు అడ్డగించి అసభ్యంగా ప్రవర్తించారు. ఈ ఘటనపై ప్రశ్నించిన ఆమెతో కలిసి పనిచేస్తున్న ఇద్దరు…

Read More

Live News Today: రఘురామకృష్ణంరాజుపై ఆకస్మాత్తుగా దాడి.. రాములవారి దర్శనానికి వెళుతుండగా జరిగిన సంఘటన | ఆంధ్రప్రదేశ్ వార్తలు

CNN name, logo and all associated elements ® and © 2026 Cable News Network LP, LLLP. A Time Warner Company. All rights reserved. CNN and the CNN logo are registered marks of Cable News Network, LP LLLP, displayed with permission. Use of the CNN name and/or logo on or as part of NEWS18.com does not…

Read More

వైఎస్ఆర్సిపి నాయకులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి

విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణములోని పలువురు వైఎస్ఆర్సిపి నాయకులు అనారోగ్యంగా ఉండటంతో సమాచారం అందుకున్న మాజీ ఎమ్మెల్యే కేసిరెడ్డి వెంకటరామిరెడ్డి స్వయంగా వారి ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఇందులో సిద్దయ్య గుర్తుకు చెందిన వైఎస్ఆర్సిపి కార్యకర్తలు సదా వల్ల ప్రమాదవశాత్తు గాయపడడంతో, ఓదార్పు చేశారు. అదేవిధంగా పట్టణంలోని ఒకటవ వార్డు మాజీ కౌన్సిలర్ కేతా లోకేష్ అనారోగ్యంతో బాధపడుతున్న వారి స్వగ్నానికి వెళ్లి పరామర్శించారు. అదేవిధంగా శివరామ నగర్ ఓ చెందిన చందమూరి రాజగోపాల రెడ్డి తండ్రి అనారోగ్యంతో…

Read More

ఒరాకిల్ డేటా సెంటర్‌పై దాడి చేశాం

ఇరాన్ అధికారిక మీడియా వెల్లడి తెహ్రాన్: ఇరాన్ తన ప్రతీకార దాడులను ముమ్మరం చేసింది. అమెరికాకి సాంకేతిక సహకారం అందిస్తోన్న టెక్ కంపెనీలపై దష్టి సారించింది. అమెరికా-ఇజ్రాయెల్ సైనిక చర్యలకు ప్రతీకారంగా పశ్చిమాసియా దేశాలలో ఉన్న అమెరికా స్థావరాలపై ఇంత వరకు దాడులు చేసిన ఇరాన్ ఇప్ప్పుడు సాంకేతిక సంస్థలపై గురిపెట్టింది. ఈ క్రమంలో అమెరికా టెక్ సంస్థలే లక్ష్యంగా గురువారం దుబాయ్‌లోని ఒరాకిల్, బహ్రెయిన్‌లోని అమెజాన్ సంస్థల డేటా సెంటర్లపై ఐఆర్‌జీసీ దాడులు చేసింది. ఈ…

Read More

Tirumala Temple: శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. ప్రధాని మోదీ కోసం ప్రత్యేక ప్రార్థనలు.. |

Last Updated:Mar 20, 2026 10:29 AM IST కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉగాది సందర్భంగా దేశం సుభిక్షంగా ఉండాలని, రైతులకు మంచి పంటలు పండాలని ప్రార్థించారు. + శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..! కలియుగ ప్రత్యక్ష దైవం, భూలోక వైకుంఠం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి దర్శించుకున్నారు. తెలుగు నూతన సంవత్సర ఆది పర్వదినమైన…

Read More

Good News: విద్యార్థుల కోసం 2 కొత్త పథకాలు.. సీఎం రేవంత్ ప్లాన్! |

తెలంగాణలో విద్యార్థుల కోసం 2 కొత్త పథకాలు ప్రకటించేందుకు సీఎం రేవంత్ రెడీ అవుతున్నారని తెలిసింది. రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివే విద్యార్థుల్ని ప్రోత్సహించేలా ఈ కొత్త పథకాలు ఉంటాయని సమాచారం. విద్యార్థులకు రవాణా ఇబ్బందులు రాకుండా ఉండేలా ఒక పథకం, అలాగే టాలెంట్ ఉన్న విద్యార్థుల కోసం మరో పథకం ఉండబోతోందని తెలిసింది. ఈ పథకాలు ఏంటి అనేది స్పష్టంగా తెలియట్లేదు. ఐతే.. విద్యార్థులకు స్కూటర్లు ఇస్తారనే ప్రచారం మొదలైంది. అలాగే.. విద్యార్థులకు స్కాలర్‌షిప్ కింద…

Read More

Vastu Tips: డబ్బును ఆకర్షించే గ్రీన్ మాగ్నెట్.. మనీ ప్లాంట్‌తో పాటు ఈ మొక్క ఉంటే లక్ష్మీ దేవి కటాక్షం ఖాయం!

వాస్తు నిపుణుల ప్రకారం మనీ ప్లాంట్, జెడ్ ప్లాంట్‌ను ఆగ్నేయ దిశలో పెట్టితే సంపద, ప్రమోషన్లు, సత్సంబంధాలు పెరుగుతాయి, ఈశాన్యంలో మనీ ప్లాంట్ నష్టం అంటున్నారు Source link

Read More

Gold Silver Rates: పసిడి ప్రియులకు భారీ ఊరట.. పెరిగినట్లే పెరిగి మళ్లీ తగ్గిన బంగారం ధరలు.. ప్రస్తుత ధరలు ఇవే |

24 క్యారట్ 10 గ్రాముల బంగారం ధర రూ.2,120 తగ్గి రూ. 1,46,670 నుంచి రూ.1,44,550కి చేరింది. ఆభరణాల కోసం వాడే 22 క్యారట్ బంగారం 10 గ్రాములకు రూ.1,950 తగ్గి రూ.1,34,450 నుంచి రూ.1,32,500కి చేరింది. 18 క్యారట్ బంగారం ధర రూ.1600 తగ్గి రూ.1,10,010 నుంచి రూ.1,08,410కి చేరింది. Source link

Read More

మొదలైన విజయ్-రష్మిక పెళ్లి సందడి.. – Visalaandhra

26న వివాహం, మార్చి 4న హైదరాబాద్‌లో గ్రాండ్ రిసెప్షన్‘ది వెడ్డింగ్ ఆఫ్ విరోష్‘ పేరుతో పెళ్లిని ప్రకటించిన జంటటాలీవుడ్ స్టార్ జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహ వేడుకలు రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఫిబ్రవరి 26న పెళ్లి పీటలెక్కనున్న ఈ జంట, తమ ప్రీ-వెడ్డింగ్ వేడుకలను స్నేహితులు, కుటుంబ సభ్యుల మధ్య మొదలుపెట్టింది. సోమవారం రాత్రి అత్యంత సన్నిహితుల కోసం పూల్ పార్టీ, క్యాండిల్‌లైట్ డిన్నర్ ఏర్పాటు చేశారు. ఉదయ్‌పూర్‌లోని ఆరావళి పర్వత శ్రేణుల్లో…

Read More