YS Jagan: అమరావతి వద్దు.. ‘మావిగన్’ ముద్దు.. రాజధానిపై జగన్ సరికొత్త అస్త్రం | ఆంధ్రప్రదేశ్ వార్తలు

రాజధాని నిర్మాణ వ్యయం, వాస్తవికత విషయంలో జగన్ ఒక స్పష్టమైన లెక్కను ప్రజల ముందు ఉంచారు. అమరావతి నిర్మాణానికి అంచనా వేస్తున్న లక్షల కోట్ల రూపాయల వ్యయంలో కేవలం 10 శాతం నిధులను మావిగన్‌పై వెచ్చిస్తే అద్భుతమైన సదుపాయాలు కల్పించవచ్చని ఆయన వివరించారు. అమరావతిలో కేవలం 50 వేల ఎకరాల విస్తీర్ణంలో కనీస మౌలిక సదుపాయాలు (రోడ్లు, కరెంటు, డ్రైనేజీ తదితరాలు) కల్పించడానికే తొలివిడతలో ఏకంగా లక్ష కోట్ల రూపాయలు అవసరం అవుతాయని, ఒక ఎకరానికి కనీసం…

Read More

కరెన్సీనోట్లను తరలిస్తుండగా కూలిన విమానం.. 15 మంది దుర్మరణం

బొలీవియా(Bolivia) రాజధాని లా పాజ్(La Paz) సమీపంలో ఎల్ ఆల్టో(El Alto) నగరంలో తీవ్ర విషాదం నెలకొంది. బొలీవియన్ వైమానిక దళానికి చెందిన హెర్క్యులస్ విమానం(Hercules aircraft) టేకాఫ్ అయిన కొద్దిసేపటికే సాంకేతిక లోపంతో కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో 15మంది మరణించగా.. 30మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. విమానం బొలీవియా సెంట్రల్ బ్యాంక్ నుంచి కొత్త నోట్లను తీసుకుని వెళుతుండగా ఈ ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటన జరిగిన వెంటనే పోలీసులు, రెస్క్యూ టీమ్ సంఘటనా…

Read More

పరిపాలన అధికారి ఆరోపణలపై విచారణ జరిపాం

కలెక్టర్ కు నివేదిస్తాం.. డి సి హెచ్ ఎస్ మధుసూదన్ విశాలాంధ్ర- ధర్మవరం ; పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు నిర్వర్తిస్తున్న పరిపాలన అధికారి పై వచ్చిన ఆరోపణల పై జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు విచారణ అధికారిగా తాను రావడం జరిగిందని డిసిహెచ్ఎస్ మధుసూదన్ తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ తీపేంద్ర నాయక్ ఆధ్వర్యంలో ఈ విచారణ కొనసాగించడం జరిగిందని తెలిపారు. అనంతరం డిసిహెచ్ఎస్ మధుసూదన్ విలేకరులతో మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల…

Read More

కనీస వేతనాల పెంపుపున:పరిశీలించండి – Visalaandhra

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి సీపీఐ ప్రతినిధి బృందం వినతి విశాలాంధ్ర-హైదరాబాద్ : రాష్ట్ర సచివాలయంలో సోమవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని సీపీఐ ప్రతినిధి బృందం కలిసింది. పార్టీ రాష్ట్ర కార్యదర్శి, శాసన సభ్యులు కూనంనేని సాంబశివరావు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి, పశ్య పద్మ, ఈటి నరసింహ, బాగం హేమంతరావు, కలవేణ శంకర్, ఎం.బాలనరసింహ, వి.ఎస్.బోస్, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం ఓ బృందంగా… వివిధ ప్రజా సమస్యలు పరిష్కరించాలని మెమోరాండం అందజేశారు. “ఇటీవల కార్మికులకు కనీస వేతనాలు పెంచుతూ…

Read More

ఆకాశాన్నంటిన నిమ్మకాయల ధరలు.. కిలో రెండు వందలు

ఆంధ్రప్రదేశ్‌లో నిమ్మకాయల ధరలు ఒక్కసారిగా భారీగా పెరిగి వినియోగదారులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ముఖ్యంగా నెల్లూరు జిల్లాలోని గూడూరు మార్కెట్‌లో ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. అక్కడ 50 కిలోల నిమ్మకాయల బస్తా ధర ఏకంగా 10 వేల రూపాయల వరకు పలుకుతోంది. గత కొన్ని రోజులుగా ధరలు క్రమంగా పెరుగుతూ ఈ స్థాయికి చేరడం గమనార్హం.గత వారంతో పోల్చితే నిమ్మకాయల ధరలు గణనీయంగా పెరిగాయి. క్రితం వారం కిలో నిమ్మకాయలు 130 నుంచి 150 రూపాయల మధ్య…

Read More

Google Cloud AI Hub Groundbreaking In Vizag | విశాఖలో గూగుల్ డేటా సెంటర్కు శంకుస్థాపన

విశాఖపట్నం వేదికగా ఆంధ్రప్రదేశ్ ఐటీ రంగంలో పెను మార్పు రాబోతోంది. గూగుల్ క్లౌడ్ ఇండియా AI హబ్కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ శంకుస్థాపన చేశారు.#chandrababu #GoogleCloud #apnews Source link

Read More

Today Top 10 News: ఒక్కరోజులో దేశంలో ఏం జరిగింది? టాప్-10 కీలక పరిణామాలు ఇవే | తెలంగాణ వార్తలు

హరీశ్‌రావు అమెరికా పర్యటనలో మాట్లాడుతూ, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఫ్యూచర్‌సిటీని రద్దు చేసి ఫార్మాసిటీని పునరుద్ధరిస్తామని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారమే చేస్తోందని ఆరోపించారు. ఫార్మాసిటీ వల్ల లక్షలాది ఉద్యోగాలు వస్తాయని, ప్రస్తుత ప్రభుత్వ నిర్ణయాలు కోర్టులో నిలవవని వ్యాఖ్యానించారు. రైతుల భూములు వెనక్కి ఇవ్వాలన్న చట్టాన్ని ప్రభుత్వం ఉల్లంఘిస్తోందని విమర్శించారు. ——– 2.భగీరథ్‌ను దాచిపెట్టారు బండి భగీరథ్‌పై ఉన్న పోక్సో కేసులో సీఎం రేవంత్‌రెడ్డి, కేంద్రమంత్రి బండి సంజయ్ కుమ్మక్కై…

Read More

నిధులున్నా పనులు సున్నా!

. ముందుకు కదలని 66 పథకాలు. ఖాతాల్లో మూలుగుతున్న వేల కోట్ల కేంద్ర నిధులు. మ్యాచింగ్ గ్రాంట్ విడుదల చేయని రాష్ట్ర ప్రభుత్వం. అధికారుల అసమర్థతతో కుంటుపడుతున్న ప్రగతి విశాలాంధ్ర-సచివాలయం: రాష్ట్రంలో అభివృద్ధికి నిధులు లేవంటూ సీఎం సైతం అనేక సభల్లో బహిరంగంగానే వ్యాఖ్యానిస్తుంటారు… కానీ నిర్ణీత వ్యవధిలోగా కేంద్ర నిధులు వినియోగించుకోవాలన్న కనీస ఆలోచన ప్రభుత్వానికి తట్టకపోవడం బాధాకరం. రాష్ట్ర వాటాగా 40 శాతం మ్యాచింగ్ గ్రాంట్ విడుదల చేసినట్లయితే కేంద్ర ప్రాయోజిత పథకాల కింద…

Read More

ఆంజనేయ స్వామి పాదముద్రలు ఉన్న కొండపై సీతారాములు.. కానీ పూజలు లేవు..! Ramagiri Konda Sitaramula glory revealed negligence exposed. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Mar 25, 2026 7:18 PM IST రామగిరి కొండపై ములగపూడి సీతారాముల స్వయంభూ దివ్యక్షేత్రం, ఆంజనేయ స్వామి పాదముద్రలు, అల్లూరి సీతారామరాజు జ్ఞాపకాలు ఉన్నా అభివృద్ధి లేక భక్తులు ఆవేదన చెందుతున్నారు. + ఆంజనేయుడుపూజలు చేసిన ఏకశిలా సీతారాములు.. ప్రభుత్వం చొరవ చూపుతే వెలుగులోకి గోదావరి జిల్లాలో ఓ కొండపై వెలసిన సీతారాముల దివ్యక్షేత్రం, తన విశిష్టతతో భక్తులను ఆకట్టుకుంటూనే మరోవైపు నిర్లక్ష్యంతో ఆవేదన కలిగిస్తోంది. భద్రాచలం తరహాలోనే ఒకే శిలపై సీతారాములు దర్శనమిచ్చే…

Read More

YSRCP Protest | ఎడ్ల బండెక్కిన ఆటో.. వైసీపీ వినూత్న నిరసన

ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్, డీజిల్ కొరతపై తిరుపతిలో వైసీపీ భారీ నిరసన చేపట్టింది. భూమన అభినయ్ రెడ్డి ఆధ్వర్యంలో ఎడ్లబండ్లపై ర్యాలీ నిర్వహించి కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు.#tirupati #ycp #apnews Source link

Read More