Rain Alert: రాష్ట్రంలో మరో 5 రోజుల పాటు వర్షాలు.. 45డిగ్రీల టెంపరేచర్ దాటిన టైమ్‌లో పిడుగులాంటి వార్త | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:May 01, 2026 4:37 PM IST Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే ఓవైపు వేసవి తాపం 45 డిగ్రీలు దాటిపోవడంతో జనం తట్టుకోలేకపోతున్నారు. ఈపరిస్థితుల్లో వాతావరణశాఖ మరో పిడుగులాంటి వార్త తెలిపింది. + Rain Alert Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే ఓవైపు వేసవి తాపం 45 డిగ్రీలు దాటిపోవడంతో జనం తట్టుకోలేకపోతున్నారు. ఈపరిస్థితుల్లో వాతావరణశాఖ మరో పిడుగులాంటి వార్త తెలిపింది. రానున్న ఐదు రోజులు పాటు ఆంధ్రప్రదేశ్‌లో పలుచోట్ల విస్తారంగా…

Read More

Mega job mela: విశాఖలో మెగా జాబ్ మేళా.. 500+ ఉద్యోగాలు, రూ.40,000 వరకు జీతం..!

విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీలో ఏప్రిల్ 22న మెగా జాబ్ మేళా, TVS సుందరం ఫాస్టెనర్స్, ముత్తూట్ ఫైనాన్స్, కియా ఇండియా, ఫాక్స్కాన్ తదితర కంపెనీల్లో 500కు పైగా ఉద్యోగాలు Source link

Read More

బంగారు రుణాలపై ఆర్‌బీఐ ఆంక్షలు – Visalaandhra

. రూ.2.50 లక్షలు దాటితే ఐటీ రిటర్న్స్. ముడి బంగారం, బిస్కెట్లపై రుణం ఇవ్వరు. 22 క్యారెట్ల ఆధారంగానే విలువ లెక్కింపు. మధ్యతరగతి వర్గాల్లో ఆందోళన విశాలాంధ్రబ్యూరో – అమరావతి: అత్యవసర సమయంలో ఇంట్లో బంగారాన్ని తాకట్టు పెట్టి సులభంగా రుణం పొందే రోజులు ఇక కష్టంగా మారే పరిస్థితి కనిపిస్తోంది. రిజర్వు బ్యాంక్ తీసుకొచ్చిన తాజా నిబంధనలతో గోల్డ్ లోన్‌ల ప్రక్రియ మరింత కఠినంగా మారింది. ఇప్పటికే విజయవాడ రీజియన్ పరిధిలోని వివిధ బ్యాంకులు ఈ…

Read More

ప్రతి సోమవారం మజ్జిగ పంపిణీ – Visalaandhra

వైయస్సార్సీపి జాయింట్ సెక్రెటరీ గడ్డం కుళ్లాయప్ప విశాలాంధ్ర ధర్మవరం; పట్టణంలోని కాయగూరల మార్కెట్లో ప్రతి సోమవారం 1000 లీటర్ల మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని వైఎస్సార్సీపి రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ గడ్డం కుళ్లాయప్ప తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుతం గత రెండు నెలలుగా ఎండ తీవ్రత ఎక్కువగా ఉందని, రైతులు, చుట్టుప్రక్కల గ్రామ, పట్టణ ప్రజలకు కొంతవరకు దాహార్తిని తీర్చేందుకు ఈ మధ్యగ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు….

Read More

AP News: గుడ్ న్యూస్.. వాట్సప్‌లో ‘హాయ్‌’.. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఓపీ

ఇప్పటివరకు రోగులు లేదా వారి బంధువులు ఆసుపత్రిలో ఓపీ టోకెన్‌ కోసం పూటల తరబడి క్యూలైన్‌లో నిలుస్తుండేవారు. వైద్యులను సంప్రదించిన తరువాత కూడా, మందుల కోసం మరోసారి క్యూలైన్‌లో నిలవాల్సి ఉండేది. Source link

Read More

హెచ్-1బీ వీసా 2027: లాటరీ పూర్తి.. నేటి నుంచి పిటిషన్ల స్వీకరణ

అమెరికాలో ఉద్యోగం చేయాలనుకునే విదేశీ నిపుణులకు కీలకమైన హెచ్-1బీ వీసాకు సంబంధించి యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్‌సీఐఎస్) కీలక ప్రకటన చేసింది. 2027 ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించిన వీసాల కోటాకు సరిపడా ఎలక్ట్రానిక్ రిజిస్ట్రేషన్లు అందాయని, లాటరీ ప్రక్రియను పూర్తి చేశామని వెల్లడించింది. ఎంపికైన లబ్ధిదారుల వివరాలను వారి పిటిషనర్లకు తెలియజేశామని పేర్కొంది. రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు తమ యూఎస్‌సీఐఎస్ ఆన్‌లైన్ ఖాతాల ద్వారా తమ స్టేటస్‌ను చెక్ చేసుకోవచ్చు. లాటరీలో ఎంపికైన వారు…

Read More

Nara Lokesh Lays Foundation for Carrier Industry | క్యారియర్ పరిశ్రమకు లోకేష్ శంకుస్థాపన

తిరుపతి జిల్లా శ్రీసిటీలో క్యారియర్ గ్లోబల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో రూ.వెయ్యి కోట్లతో నూతన ఏసీ తయారీ యూనిట్కు మంత్రి నారా లోకేష్ బుధవారం శంకుస్థాపన చేశారు Source link

Read More

Rain Alert: సమ్మర్‌లో వాతావరణ శాఖ చల్లని కబురు.. మార్చి 18 నుండి 3 రోజుల పాటు అక్కడ వర్షాలు | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 14, 2026 10:18 PM IST Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా వాతావరణం మారిపోనుండి. మార్చి నెలలోనే వేసవి కల్పిస్తున్న నేపథ్యంలో చల్లటి వాతావరణం ఏర్పడింది. ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో పలు జిల్లాల్లో వర్షాలు పడతాయి అని విశాఖ వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. ఏపీలో వాతావరణ శాఖ చల్లటి తీపి కవరు..? మార్చి 18 నుండి మూడు రోజులపాటు వర్షాలు Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా వాతావరణం మారిపోనుండి. మార్చి…

Read More

శ్రీసిటీలో మరో పరిశ్రమ – Visalaandhra

రూ.1000 కోట్ల పెట్టుబడి, 3వేల మందికి ఉద్యోగాలునేడు శంకుస్థాపన చేయనున్న మంత్రి లోకేశ్ విశాలాంధ్ర బ్యూరో` అమరావతి: ఎలక్ట్రానిక్ పరిశ్రమలకు కేంద్రంగా మారిన శ్రీ సిటీకి మరో పరిశ్రమ వస్తోంది. అమెరికాకు చెందిన దిగ్గజ కంపెనీ ఎయిర్ కండిషనర్ తయారీ సంస్థ క్యారియర్ రాష్ట్రంలో తన ఉత్పత్తి సంస్థను ప్రారంభిస్తోంది. తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గంలోని శ్రీసిటీ పారిశ్రామికవాడలో 39 ఎకరాల విస్తీర్ణంలో క్యారియర్ సంస్థ తన నూతన తయారీ ప్లాంట్ ను ఏర్పాటు చేయనుంది. 2028…

Read More

‘సాటన్..2’ క్షిపణి పరీక్ష – Visalaandhra

35 వేల కిలోమీటర్ల పరిధి సామర్ధ్యం: పుతిన్ మాస్కో: ఒక వైపు ఉక్రెయిన్‌తో యుద్ధం, మరో వైపు అంతర్జాతీయ ఉద్రిక్త పరిణామాల నేపథ్యంలో రష్యా అణ్యస్త్ర బలోపేతంపై దృష్టి సారించింది. సరికొత్త ఖండాంతర క్షిపణి సార్మాట్‌ను మంగళవారం పరీక్షించింది. ఇది ప్రపంచంలోనే అతి శక్తిమంతమైన క్షిపణిగా రష్యా అధ్యక్షుడు పుతిన్ అభివర్ణించారు. సోవియట్ కాలం నాటి వోయోవోడ అస్త్రాల స్థానంలో దీన్ని ప్రవేశపెడుతున్నామన్నారు. అణ్వస్త్ర సామర్ధ్యం కలిగిన క్షిపణి ఈ ఏడాది చివర్లోగా సైనిక దళాల్లో చేరుతుందని…

Read More