కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం: ఐదుగురి మృతి

లాడ్లాపూర్ (కర్ణాటక): కర్ణాటకలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కలబుర్గి జిల్లాలోని లాడ్లాపూర్ సమీపంలో చోటుచేసుకున్న ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. వేగంగా వెళ్తున్న క్రూజర్ వాహనం ముందున్న లారీని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… లాడ్లాపూర్ దగ్గర లారీని క్రూజర్ వాహనం ఢీకొట్టడంతో…

Read More

వాడపల్లి వెంకన్నకు భక్తుల అపూర్వ కానుక.. 60 లక్షల బంగారు మకర తోరణం సమర్పణ..! Devotees offer gold Makara Torana worth 60 lakhs in Vadapalli | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Mar 06, 2026 10:24 PM IST తణుకు భక్తులు రామచంద్రస్వామి – సావిత్రి దంపతులు వాడపల్లి వెంకటేశ్వర స్వామివారికి 60 లక్షల విలువైన 350 గ్రాముల బంగారు మకర తోరణాన్ని సమర్పించారు. భక్తులు ఆనందం వ్యక్తం చేశారు. + వాడపల్లి వెంకటేశ్వర స్వామికి అరవై లక్షలు విలువచేసే బంగారు మకర తోరణం అందించిన భక్ కలియుగంలో దైవ ఆరాధన, దైవ సేవల ద్వారానే మానవ జన్మ సార్థకం అవుతుందని పురాణాలు చెబుతుంటాయి. భగవంతుని సేవలో…

Read More

Andhra University: ఆంధ్రా యూనివర్సిటీ కథ కంచికి చేరినట్లేనా? తెరవెనుక జరుగుతున్న ఆ ‘మాస్టర్ ప్లాన్’ ఏంటి? | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Feb 28, 2026 11:50 AM IST ఆంధ్రా యూనివర్సిటీ ప్రైవేటీకరణ కుట్రలు, అధ్యాపకుల కొరత, వేతన సమస్యలు విద్యార్థుల భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టుతున్నాయి; ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉంది. పిపిపి విధానంలోకి ఆంధ్ర యూనివర్సిటీ..! తెలుగు రాష్ట్రాల్లో విద్యాకుసుమాలను పూయించిన విజ్ఞాన గని, విశాఖపట్నం గర్వకారణం అయిన ఆంధ్రా యూనివర్సిటీ (AU) నేడు ఒక క్లిష్ట దశలో నిలిచింది. దాదాపు వందేళ్ల ఘన చరిత్ర కలిగిన ఈ విశ్వవిద్యాలయం చుట్టూ ఇప్పుడు ప్రైవేటీకరణ నీలినీడలు…

Read More

Tirumala: వివాహ తొలి శుభలేఖ తిరుమలకు పంపండి.. గిఫ్ట్ పొందండి | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Tirumala: వివాహ తొలి శుభలేఖ తిరుమలకు పంపండి.. గిఫ్ట్ పొందండి ఇంట్లో పెళ్లి ఫిక్స్ అయితే.. ఇప్పుడు తొలి శుభలేఖను తిరుమల శ్రీవారి చెంతకు పంపుకోవచ్చు. పెళ్లికి నెల ముందు ఇలా చెయ్యవచ్చు. అలా శుభలేఖ పంపాక, తిరుమల నుంచి ప్రత్యేక కానుక వస్తుంది. అందులో వధూవరుల కోసం చేతికి కట్టడానికి కంకణాలు, తలంబ్రాలలో కలిపే అక్షతలు, వివాహ గొప్పదనం చెప్పే పుస్తకం, కుంకుమ, మహా ప్రసాదం, పద్మావతి శ్రీనివాసుల ఆశీర్వచనాలతో బహుమతి వస్తుంది. అందుకోసం టీటీడీ…

Read More

జల్ జీవన్ మిషన్ కాలపరిమితి పెంపు

2028 వరకు పొడిగించిన కేంద్ర క్యాబినెట్ న్యూదిల్లీ: ఇంటింటికీ కొళాయి ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో రక్షిత మంచినీరు అందించే జల్ జీవన్ మిషన్ పథకం అమలు కాలపరిమితిని కేంద్ర ప్రభుత్వం పెంచింది. 2028 డిసెంబరు వరకు పొడిగిస్తూ కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. 2019-2024 వరకే పరిమితమైన ఈ పథకం చాలా రాష్ట్రాల్లో పూర్తిస్థాయిలో అమలుకాని విషయాన్ని ప్రభుత్వం పరిగణనలో తీసుకుంది. ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన మంగళవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం దీనిపై నిర్ణయం తీసుకుంది….

Read More

Vijayawada: అమ్మాయిలను ట్రాప్ చేయడంలో మనోడి రూటే వేరు.. రూ. 2 కోట్లకు పైగా టోకరా వేసిన కిలాడీ.. పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే నిజాలు! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:May 06, 2026 5:45 AM IST ప్రకాశం జిల్లా అద్దంకి మండలం కోటికలపూడికి చెందిన ఇతడు ఎంసీఏ చదివి, హైదరాబాద్‌లోని పలు ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో పనిచేశాడు. ప్రతీకాత్మక చిత్రం Vijayawada: సాంకేతిక పరిజ్ఞానాన్ని నేరాలకు వాడుకుంటూ, అమాయక యువతులను ప్రేమ, పెళ్లి, ఉద్యోగాల పేరిట మోసం చేస్తున్న పూనాటి శ్రీనివాస్ కిరణ్ బాబు అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రకాశం జిల్లా అద్దంకి మండలం కోటికలపూడికి చెందిన ఇతడు ఎంసీఏ చదివి,…

Read More

Good News: విద్యార్థుల కోసం 2 కొత్త పథకాలు.. సీఎం రేవంత్ ప్లాన్! |

తెలంగాణలో విద్యార్థుల కోసం 2 కొత్త పథకాలు ప్రకటించేందుకు సీఎం రేవంత్ రెడీ అవుతున్నారని తెలిసింది. రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివే విద్యార్థుల్ని ప్రోత్సహించేలా ఈ కొత్త పథకాలు ఉంటాయని సమాచారం. విద్యార్థులకు రవాణా ఇబ్బందులు రాకుండా ఉండేలా ఒక పథకం, అలాగే టాలెంట్ ఉన్న విద్యార్థుల కోసం మరో పథకం ఉండబోతోందని తెలిసింది. ఈ పథకాలు ఏంటి అనేది స్పష్టంగా తెలియట్లేదు. ఐతే.. విద్యార్థులకు స్కూటర్లు ఇస్తారనే ప్రచారం మొదలైంది. అలాగే.. విద్యార్థులకు స్కాలర్‌షిప్ కింద…

Read More

అడవిలో మొదలైన బంధం.. ఎలుగుబంటి పిల్లతో గిరిజనుడి బంధం.. కంటతడి పెట్టించే కథ..! Araku Doravalasa tribal man bear bond exposes fight. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Mar 29, 2026 7:28 PM IST అరకు దొరవలసలో గిరిజనుడు నెమలి కన్నయ్య కాపాడిన ఎలుగుబంటి పిల్లతో ఏర్పడిన అనుబంధం చట్టపరమైన అడ్డంకులతో పరీక్షకు గురై సోషల్ మీడియాలో వైరల్. + నన్ను తరలించకండి గిరిజనులు వద్ద కన్నీరు పెట్టుకుంటున్న ఎలుగుబంటి అడవిలో పుట్టిన ఒక బంధం.. మనసును కదిలించే ఒక కథగా మారింది. అరకు పరిసరాల్లో చోటుచేసుకున్న ఈ సంఘటన చూసిన ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టిస్తోంది. ఒక గిరిజనుడు, ఒక అడవి…

Read More

KGH Controversy: కేజీహెచ్‌లో కలకలం.. లిఫ్ట్ పక్కన బ్యాగులో కుళ్లిన శిశు మృతదేహం.. అసలేం జరిగిందంటే.. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Feb 21, 2026 2:08 PM IST KGHలో సూపరింటెండెంట్ కార్యాలయానికి సమీపంలో అనుమానాస్పద బ్యాగులో శిశువు మృతదేహం కలకలం రేపింది. భద్రతా లోపాలపై ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. కేజీహెచ్ లో లిఫ్ట్ పక్కనే బ్యాగులో శిశు మృతదేహం కలకలం విశాఖపట్నంలోని కింగ్ జార్జ్ ఆసుపత్రి (KGH) రాష్ట్రంలోనే అతిపెద్ద ప్రభుత్వ వైద్యశాలగా పేరుగాంచింది. అయితే, ఇక్కడ తరచూ ఏదో ఒక వివాదం లేదా లోపం వార్తల్లో నిలుస్తూనే ఉంది. తాజాగా కేజీహెచ్…

Read More

డీఎస్సీపై వైసీపీ ఫేక్ ప్రచారం

విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : డీఎస్సీపై వైసీపీ ఫేక్ ప్రచారం చేస్తుందని టీడీపీ మండల అధ్యక్షులు గవిగట్టు మల్లికార్జున విమర్శించారు. బుధవారం పెద్దకడబూరులో ఆమె విలేకరులతో మాట్లాడుతూ గత ఐదు ఏళ్ళలో ఒక్క డీఎస్సీ కూడా వేయకుండా నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, పార్టీ నాయకులకు కూటమి ప్రభుత్వంపై మాట్లాడే అర్హత లేదని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మొదటి సంతకం మెగా డీఎస్సీపై పెట్టి, 148 రోజుల్లోనే…

Read More