ఉగ్రవాద నిర్మూలనకు కలసికట్టుగా పని చేయాలి

ఐరాస వేదికగా భారత్ ప్రతినిధి పిలుపున్యూయార్క్: ఉగ్రవాదం ప్రపంచానికి పెనుప్రమాదంగా తయారైంది. దాదాపు చాలా దేశాలు ఈ ముప్పును అనేక రూపాల్లో ఎదుర్కొంటున్నారు. భారత్ చాలా కాలంగా ఆ ముప్పును ఎదుర్కొంటూ వస్తోంది. తాజాగా ఇదే అంశాన్ని ఐక్యరాజ్య సమితిలో ఉగ్రవాదంపై భారత్ తన వాణిని మరోసారి వినిపించింది. ఉగ్రవాద నిర్మూలనకు అందరం కలసికట్టుగా పనిచేయాలని పిలపునిచ్చింది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా జరిపే పోరాటంలో ఎలాంటి రాజీ లేదని ఐరాస వేదికగా భారత్ స్పష్టం చేసింది. ఉగ్రవాదాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ…

Read More

టిడిపి వారు రాజధాని పేరుతో చేస్తున్న భూ దందాకు మాత్రమే వైయస్సార్ పార్టీ వ్యతిరేకం

మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి విశాలాంధ్ర ధర్మవరం : రాష్ట్రంలోని అమరావతిపై కూటమినేతలు చేస్తున్న అసత్య ప్రచారాలను తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారు తమ పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ అమరావతి రాజధానికి వైయస్సార్ పార్టీ ఎప్పుడు కూడా వ్యతిరేకము కాదు అని, టిడిపి వారు రాజధాని పేరుతో చేస్తున్న భూ దందాకు మాత్రమే వైయస్సార్ పార్టీ వ్యతిరేకమని వారు స్పష్టం చేశారు. రైతులకు జరుగుతున్న అన్యాయంపై నిరంతరము…

Read More

నర్సంపేటకు వెళుతుండగా, సబితా ఇంద్రారెడ్డి, వినోద్ కుమార్ అరెస్టు

వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మహత్యాయత్నం చేసి, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం తెలిసిందే. శంకర్ గౌడ్ మృతదేహానికి నివాళులర్పించి, వారి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళుతున్న బీఆర్ఎస్ నాయకులను పోలీసులు వివిధ పోలీస్ స్టేషన్‌ల పరిధిలో అరెస్టు చేశారు. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎంపీ వినోద్ కుమార్, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, మండలి ప్రతిపక్ష నాయకుడు మధుసూదనాచారిని రఘునాథపల్లి పోలీసులు అడ్డుకుని పోలీస్…

Read More

శివ, విష్ణు పూజలో ఏ రంగు దుస్తులు ధరించాలో తెలుసా.. పండితులు చెప్పిన కీలక సూచనలు ఇవే..! How colors of clothes in puja affect spirituality revealed. |

ఇక పూజ అంటే కేవలం ఆచారం మాత్రమే కాదు.. మనసును ప్రశాంతంగా మార్చే ఒక ఆధ్యాత్మిక ప్రయాణం. ఈ పూజలో మనం ధరించే దుస్తులు కూడా మన భావాలు, ఆలోచనలపై ప్రభావం చూపుతాయని ప్రముఖ వేద పండితుడు సుబ్రహ్మణ్య శర్మ పేర్కొంటున్నారు. సాత్విక రంగుల దుస్తులు ధరించడం ద్వారా మనస్సు నిశ్చలంగా మారి, భక్తి భావం మరింతగా పెరుగుతుందని ఆయన వివరిస్తున్నారు. పూజలో రంగులకు ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉందని పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా పసుపు, తెలుపు, ఎరుపు,…

Read More

AP Weather Update: ఎండ మండిపోతుంది.. ఇప్పటికే దాటిన 34 డిగ్రీల సెల్సియస్‌.. వచ్చే వారం భగభగలు.. | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 04, 2026 3:56 AM IST ఏపీ వాతావరణ శాఖ ప్రకారం, ఆంధ్రప్రదేశ్‌లో వేసవి వేడి పెరుగుతోంది. గరిష్ట ఉష్ణోగ్రతలు 34 డిగ్రీల సెల్సియస్‌కు చేరువవుతున్నాయి. ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. News18 AP Weather Update: తెలుగు రాష్ట్రాల్లో వేసవి ప్రభావం క్రమంగా పెరుగుతోంది. మధ్యాహ్నం వేళల్లో ఎండలు తీవ్రంగా ఉండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు ఇప్పటికే 34 డిగ్రీల సెల్సియస్‌కు చేరువవుతున్నాయి….

Read More

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని యధావిధిగా కొనసాగించాలి….

సిపిఐ జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్విశాలాంధ్ర బత్తలపల్లి/ధర్మవరం;; మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని యధా విధంగా కొనసాగించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏప్రిల్ 10 నుండి 12 వరకు పాదయాత్రను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.ఈ పాదయాత్రలో సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ గారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య తో పాటు రాష్ట్ర ప్రజా సంఘ నాయకులు పాల్గొంటారు అని తెలిపారు. ధర్మవరం…

Read More

నర్సీపట్నంలో 108 అడుగుల శివపార్వతులు.. పర్యాటక హబ్‌గా మారనున్న పెద్ద చెరువు..! Narsipatnam tourism development. |

Last Updated:Apr 29, 2026 7:17 PM IST నర్సీపట్నంలో 108 అడుగుల శివపార్వతుల విగ్రహం, ట్యాంక్‌బండ్ తరహా చెరువు అభివృద్ధి, చంద్రబాబు నాయుడు ఆమోదంతో రోడ్లు, విగ్రహాలు, ఫౌంటెన్లు, లైటింగ్ పనులు వేగవంతం + News18 అనకాపల్లి జిల్లాలోని నర్సీపట్నం త్వరలోనే ఒక కొత్త పర్యాటక ఆకర్షణగా మారబోతోంది. సృష్టి క్షేత్రం పేరుతో 108 అడుగుల ఎత్తైన శివపార్వతుల విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు సన్నాహాలు చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్…

Read More

ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికల జారీ

దక్షిణ ఫిలిప్పీన్స్‌లో ఈరోజు ఉదయం సముద్ర గర్భంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.8గా నమోదైంది. ఈ భారీ భూకంపం కారణంగా ఫిలిప్పీన్స్‌తో పాటు పొరుగున ఉన్న ఇండోనేషియాలోని కొన్ని తీర ప్రాంతాలకు కూడా అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. దీంతో తీరప్రాంత ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఫిలిప్పీన్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వోల్కనాలజీ అండ్ సీస్మాలజీ వెల్లడించిన వివరాల ప్రకారం ఉదయం 7:37 గంటలకు (స్థానిక కాలమానం ప్రకారం) ఈ భూకంపం…

Read More

350 Electric Buses for Tirupati | తిరుపతికి 350 ఎలక్ట్రిక్ బస్సులు | #local18V

తిరుపతికి 350 ఎలక్ట్రిక్ బస్సులు..తిరుమలకు పూర్తిగా ఈవీ బస్సులే లక్ష్యం..! తిరుపతి జిల్లాలో కాలుష్యాన్ని తగ్గించే దిశగా పెద్ద అడుగు పడింది. కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా జిల్లాకు మొత్తం 350 ఎలక్ట్రిక్ బస్సులను కేటాయించాయి. ఈ బస్సుల ద్వారా పర్యావరణహిత రవాణా వ్యవస్థను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. తొలి విడతలో నాలుగు నెలలలోపే 50 ఎలక్ట్రిక్ బస్సులు మంగళం డిపోకు చేరనున్నాయి. #Tirupati #Tirumala #ElectricBuses Source link

Read More

యానం ఎమ్మెల్యే మల్లాడి సంచలన వ్యాఖ్యలు.. ఏం చూసి ఓటేశారు.. అంటూ ప్రజలపై సెటైర్లు..! Yanam elections. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:May 05, 2026 2:51 PM IST యానం లో ఇండిపెండెంట్ మాజీ ఎమ్మెల్యే గొల్లపల్లి అశోక్ ను భారీ మెజార్టీతో ఓడించిన మల్లాడి, అతనికి ఓటు వేసిన వారిపై సెటైర్లు వేయడంతో రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది + News18 యానం అనే ప్రశాంత ప్రాంతంలో ఎన్నికల హడావుడి ముగిసిన వెంటనే రాజకీయ వాతావరణం మళ్లీ వేడెక్కింది. కేంద్ర పాలిత ప్రాంతంగా ఉన్న ఈ చిన్న ప్రాంతంలో ఫలితాల తర్వాత గెలిచిన ఎమ్మెల్యే…

Read More