ఉగ్రవాద నిర్మూలనకు కలసికట్టుగా పని చేయాలి
ఐరాస వేదికగా భారత్ ప్రతినిధి పిలుపున్యూయార్క్: ఉగ్రవాదం ప్రపంచానికి పెనుప్రమాదంగా తయారైంది. దాదాపు చాలా దేశాలు ఈ ముప్పును అనేక రూపాల్లో ఎదుర్కొంటున్నారు. భారత్ చాలా కాలంగా ఆ ముప్పును ఎదుర్కొంటూ వస్తోంది. తాజాగా ఇదే అంశాన్ని ఐక్యరాజ్య సమితిలో ఉగ్రవాదంపై భారత్ తన వాణిని మరోసారి వినిపించింది. ఉగ్రవాద నిర్మూలనకు అందరం కలసికట్టుగా పనిచేయాలని పిలపునిచ్చింది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా జరిపే పోరాటంలో ఎలాంటి రాజీ లేదని ఐరాస వేదికగా భారత్ స్పష్టం చేసింది. ఉగ్రవాదాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ…


