ప్రజలను దగా చేస్తూ రెండేళ్ల కూటమి పాలన… ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్
విశాలాంధ్ర నందిగామ:-ప్రజలను దగా చేస్తూ ఉండేళ్ల కూటమి పాలనలో ప్రజలు తీవ్రంగా నష్టపోయారని ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ అన్నారు రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు రెండేళ్ల కూటమి వెన్నుపోటు పాలనపై స్థానిక గాంధీ సెంటర్లో నియోజకవర్గస్థాయిలో స్థానిక మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్ మోహన్ రావు,స్థానిక నాయకులతో కలిసి గలం విప్పారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు రాజకీయ జీవితాంతం మోసాలు వెన్నుపోటు దగాలు స్టాంప్లే అనిపిస్తున్నాయని ప్రజలను నమ్మించి అధికారం చేపట్టి…


