ప్రజలను దగా చేస్తూ రెండేళ్ల కూటమి పాలన… ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్

విశాలాంధ్ర నందిగామ:-ప్రజలను దగా చేస్తూ ఉండేళ్ల కూటమి పాలనలో ప్రజలు తీవ్రంగా నష్టపోయారని ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ అన్నారు రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు రెండేళ్ల కూటమి వెన్నుపోటు పాలనపై స్థానిక గాంధీ సెంటర్లో నియోజకవర్గస్థాయిలో స్థానిక మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్ మోహన్ రావు,స్థానిక నాయకులతో కలిసి గలం విప్పారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు రాజకీయ జీవితాంతం మోసాలు వెన్నుపోటు దగాలు స్టాంప్లే అనిపిస్తున్నాయని ప్రజలను నమ్మించి అధికారం చేపట్టి…

Read More

Petrol: ఏపీ, తెలంగాణలో పెట్రోల్, డీజిల్ కొరత.. ఎందుకిలా? కారణాలేంటి? సమస్య తీరుతుందా? |

పానిక్ బైయింగ్ మాత్రమేనా?: అధికారులు, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు చెబుతున్నది ఒకటే.. “నిజమైన కొరత లేదు”. ఏపీ సివిల్ సప్లైస్ మంత్రి నాదెండ్ల భాస్కర్.. “పానిక్ చెందకండి, సరఫరా సాధారణంగానే ఉంది” అన్నారు. “రూమర్స్, హోర్డింగ్ వల్ల సమస్య” వచ్చింది అని కలెక్టర్లు అంటున్నారు. తెలంగాణలో కూడా డీలర్ల అసోసియేషన్, ప్రభుత్వం “సప్లై చైన్ సాధారణం, స్టాక్ సరిపడా ఉంది” అని ప్రకటించాయి. అయినా ఏపీలో రైతులు, ఆక్వా ఫార్మర్లు, ట్రాన్స్‌పోర్ట్ ఆపరేటర్లు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు….

Read More

రాజధాని పనులకురూ.190 కోట్లు విడుదల – Visalaandhra

విశాలాంధ్ర-సచివాలయం: రాజధాని ప్రాంత అభివృద్ధి పనులను మరింత వేగవంతం చేసే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ పరిధిలోని వివిధ కార్యక్రమాలు అభివృద్ధి పథకాల నిర్వహణ కోసం రూ.190.59 కోట్ల నిధులు విడుదల చేస్తూ మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్.సురేష్ కుమార్ మంగళవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. 2026-27 బడ్జెట్ అంచనాల నుంచి ఈ నిధులు కేటాయించారు. అమరావతి రాజధాని ప్రాంతంలో పనుల…

Read More

అనంతబాబును కస్టడీలోకి తీసుకున్న పోలీసులు – Visalaandhra

డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వైసీపీ నేత, ఎమ్మెల్సీ అనంతబాబును పోలీసులు ఈరోజు తమ కస్టడీలోకి తీసుకున్నారు. కోర్టు అనుమతితో రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి ఆయనను భారీ భద్రత నడుమ కాకినాడకు తరలించారు. ఈ ప్రయాణంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. అనంతబాబును ఒక్కరోజు కస్టడీలోకి తీసుకునేందుకు కోర్టు అనుమతించిన సంగతి తెలిసిందే.కాకినాడలోని సర్పవరం పోలీస్ స్టేషన్‌లో అనంతబాబును ప్రత్యేక బృందం విచారిస్తోంది. ముఖ్యంగా…

Read More

ఒకే రాతిలో సీతారామలక్ష్మణులు.. ఒంటిమిట్ట కోదండరామాలయం ప్రత్యేకతలు ఇవే..!

శ్రీ కోదండరామస్వామి ఆలయం ఒంటిమిట్టలో విజయనగర శిల్పకళ వైభవంతో ప్రసిద్ధి. 2015లో టిటిడిలో విలీనం, శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. 2023 ఏప్రిల్ 1న కల్యాణోత్సవం. Source link

Read More

కళ్యాణదుర్గంలో చిరుతల సంచారం… స్థానికులలో భయాందోళనలు

విశాలాంధ్ర – కళ్యాణదుర్గం టౌన్: పట్టణంలోని ముదిగల్లు రోడ్‌లో, కంకర మిషన్ ఎదుట ఉన్న కొండ ప్రాంతంలో శుక్రవారం సాయంత్రం చిరుతలు సంచరిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. అక్కడ రెండు చిరుతలను గమనించినట్లు ప్రజలు చెబుతున్నారు. ఈ ప్రాంతం ఎప్పుడూ రద్దీగా ఉండి, జనసంచారం ఎక్కువగా ఉండటంతో స్థానికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. కొండకు ఆనుకుని ఇళ్లు ఉండటంతో పరిసర ప్రాంతాల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.అటవీశాఖ అధికారులు తక్షణమే స్పందించి, చిరుతలను పట్టుకుని దట్టమైన అడవుల్లో…

Read More

TTD Tickets: శ్రీవారి భక్తులకు తీపి కబురు.. రూ.300 దర్శనం టికెట్లు దొరకలేదా?.. ఈ సూపర్ ఛాన్స్ మీకోసమే.. అస్సలు మిస్సవ్వకండి.. | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:May 25, 2026 10:33 PM IST జూన్ నెలలో తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లాలని భావిస్తున్న భక్తులకు టీటీడీ మరో మంచి అవకాశం కల్పిస్తోంది. సాధారణంగా రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కొన్ని నిమిషాల్లోనే పూర్తవుతుండటంతో అనేక మంది భక్తులు నిరాశ చెందుతున్నారు. News18 జూన్ నెలలో తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లాలని భావిస్తున్న భక్తులకు టీటీడీ మరో మంచి అవకాశం కల్పిస్తోంది. సాధారణంగా రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కొన్ని…

Read More

Chittoor leopard: నగరంలోకి చిరుత ఎంట్రీ.. కాలనీలో కలకలం, ప్రజల్లో టెన్షన్..! leopard roaming in chittoor city rescue operation causes tension. |

Last Updated:Apr 19, 2026 3:36 PM IST చిత్తూరు దొడ్డిపల్లి జగనన్న లేఔట్‌లో గాయపడిన చిరుత పులి సంచారం కలకలం, కాలనీ భయంతో వణుకు, అటవీశాఖ అప్రమత్తం, తిరుపతి నుంచి రెస్క్యూ బృందం రానుంది + చిత్తూరు నగరంలో చిరుత కలకలం..! చిత్తూరు నగరంలో ఊహించని ఘటన కలకలం రేపుతోంది. నగర నడిబొడ్డునే చిరుత పులి సంచారం కనిపించడంతో ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. నగరానికి సమీపంలోని దొడ్డిపల్లి ప్రాంతంలోని జగనన్న లేఔట్‌లో గత మూడు…

Read More

తమిళనాడులో ‘టీవీకే’ హవా

మొదటి రౌండ్ లెక్కింపు పూర్తిబెంగాల్‌లో బీజేపీ, కేరళలో యూడీఎఫ్, అసోంలో బీజేపీ, పుదుచ్చేరిలో బీజేపీ ఆదిక్యంలో కొనసాగుతున్నాయిముగ్గురు సీఎంలు వెనుకంజలోనే…ఎన్నికల ఫలితాల్లో అనూహ్య పరిణామాలు చోటుకుంటున్నాయి. మొదటి రౌండ్ లెక్కింపు పూర్తయిన సమయానికి…తమిళనాడులో ఎగ్జిట్‌పోల్స్ అంచనాలను తారుమారు చేస్తూ ముందంజలో ఉంది. 234 సీట్లకు గానూ… టీవీకే 100 సీట్లపైన ఆధిక్యంలో కొనసాగుతోంది. పశ్చిమబెంగాల్‌లో 294 సీట్లకు గానూ ఒక అసెంబ్లీ స్థానానికి రీపోలింగ్ నిర్వహిస్తారు. ఇక్కడ లెక్కింపు జరుగుతోన్న 293 స్థానాలకు గానూ…బీజేపీ 174 స్థానాల్లో…

Read More

సర్వసభ్య సమావేశానికి పలువురు మండలాధికారులు గైర్హాజరు..

-అధికారులకు ప్రజాసమస్యలు పట్టవా-ప్రశ్నించిన సర్పంచులు, ఎంపీటీసీలు విశాలాంధ్ర-రాప్తాడు (అనంతపురం జిల్లా) : రాప్తాడు ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీఓ బి. విజయలక్ష్మి ఆధ్వర్యంలో ఎంపీపీ చిట్రెడ్డి జయలక్ష్మి అధ్యక్షతన మంగళవారం జరిగిన సాధారణ సర్వ సభ్యసమావేశానికి పలువురు మండలాధికారులు గైహాజరయ్యారు. ముఖ్యఅతిథిగా జడ్పిటిసి పసుపుల హేమావతి హాజరయ్యారు. మూణ్ణెల్ల క్రితం జరిగిన అభివృద్ధి పనుల పురోగతిని, చేపట్టాల్సిన పథకాలు, ప్రజా సమస్యల పరిష్కారానికి తీసుకున్న చర్యల గురించి సభ్యులకు వివరించాల్సిన అధికారులు సమావేశానికి రాకపోవడంపై సర్పంచులు, ఎంపీటీసీలు ప్రశ్నించారు….

Read More