చిరు వ్యాపారుల విలవిల – Visalaandhra

. వాణిజ్య సిలిండరు ధర పెంపు ప్రభావం. మోదీ సర్కారు బాదుడు. శ్రమ జీవుల బతుకులు బుగ్గిపాలు. ఎన్నికల తర్వాత కేంద్రం షాక్ విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రక్రియ ముగిసిన మరుక్షణమే కేంద్ర ప్రభుత్వం సామాన్యుడిపై ధరల భారాన్ని మోపింది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను భారీగా పెంచింది. ఈ నెల ఒకటో తేదీ నుంచే అమల్లోకి వచ్చిన ఈ పెంపు నిర్ణయం చిరు వ్యాపారుల నడ్డి విరిచేలా ఉంది….

Read More

విద్యార్థిని ఉన్నత చదువుకు ఆర్థికసహాయం.. – Visalaandhra

విశాలాంధ్ర – లేపాక్షి: లేపాక్షిలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం (కేజీవిబి)లో ఆంగ్ల ఉపాధ్యాయురాలిగా పనిచేస్తూ ఇటీవల ప్రమాదంలో మృతి చెందిన సుభానీ భీ కుమార్తె ఉన్నత చదువుల కోసం విద్యాలయ సిబ్బంది మంగళవారం ఆర్థిక సహాయం అందజేశారు.విద్యాలయంలో పనిచేస్తున్న బోధన, భోధనేతర సిబ్బంది కలిసి రూ.51 వేల మొత్తాన్ని మృతురాలి కుమార్తెకు అందించారు. ఈనెల 17వ తేదీన హిందూపురం నుంచి లేపాక్షిలోని విద్యాలయానికి విధులకు వెళ్తుండగా, టోల్ గేట్ సమీపంలో ద్విచక్ర వాహన ప్రమాదానికి గురై…

Read More

గ్రామ సమస్యలు పట్టించుకోని పంచాయతీ కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలి

విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : గ్రామ సమస్యలను పట్టించుకోని పంచాయతీ కార్యదర్శి దస్తగిరిపై చర్యలు తీసుకోవాలని సోమవారం సిపిఐ ఆధ్వర్యంలో ఎంపీడీఓ ప్రభావతి దేవికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఐ మండల కార్యదర్శి వీరేష్, కమిటీ సభ్యులు రాజు మాట్లాడుతూ మండల పరిధిలోని నాగలాపురం గ్రామంలో లాయర్ అని చెప్పుకునే హనుమయ్య ఇంటి ముందు ఉన్న రోడ్డుపై అక్రమ కట్టడాలు కడుతున్నాడని తెలిపారు. తిమ్మారెడ్డి ఇంటి ముందు ఉన్న రోడ్డుపై హనుమయ్య రాజకీయ నాయకుల…

Read More

Top 10 News Today: ప్రపంచంలోనే జరిగిన టాప్ 10 వార్తలు.. తెలుగులో మీ కోసమే

Top 10 News Today: మార్చి 17వ తేదీ తెలుగు టాప్ టెన్ వార్తలు చూద్దాం. ఏపీ, తెలంగాణలో జరిగిన వార్తలు.. జాతీయం, అంతర్జాతీయంగా జరిగిన వార్తలు చిన్నగా మీకోసం మీ ముందుకు తెస్తుంది న్యూస్18 తెలుగు. Source link

Read More

రాత్రివేళ బైక్ ర్యాలీలపై నిషేధం: ఈసీ

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో హింసాత్మక సంఘటనలు జరగకుండా కేంద్ర ఎన్నికల సంఘం భారీ ఆంక్షలు విధించింది. స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత, శాంతియుత, హింసారహిత ఎన్నికలు నిర్వహించడానికి బైక్ ర్యాలీలను నిషేధించడం, పగటిపూట వెనుక కూర్చొని ప్రయాణించడంపై పరిమితులు విధించింది. పోలింగ్‌కు రెండు రోజుల ముందు నుంచి అంటే మంగళవారం నుంచి ఈ ఆంక్షలు అమలులోకి వస్తున్నాయి. ఏప్రిల్ 23న బెంగాల్‌లో 152 అసెంబ్లీ స్థానాలకు మొదటి విడత ఎన్నికలు జరుగుతాయి. వైద్యారోగ్యం, కుటుంబ కార్యక్రమాల వంటి…

Read More

అనుకున్నట్లే అయింది…రికార్డు బద్దలుకొట్టారు

ఇన్నింగ్స్, 300 పరుగులతో అఫ్గాన్‌పై భారత్ గెలుపువిజృంభించిన మానవ్ సుతార్ముల్లాన్‌పుర్ (పంజాబ్): అనుకున్నట్లే జరిగింది. మనవాళ్లు అఫ్గానిస్థాన్‌ను చిత్తుచేశారు. ఏకైక టెస్టులో టీమఇండియాకు అఫ్గానిస్థాన్ ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. పూర్తిగా తేలిపోయింది…భారత్ తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిమచింది. భారత్.. మూడు రోజుల్లోనే ఆటను ముగించి అఫ్గాన్‌పై విజయాన్ని సొంతం చేసుకుంది. టెస్టుల్లో తన అతి పెద్ద విజయాన్ని నమోదు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు చేసిన గిల్‌సేనకు మళ్లీ బ్యాటింగ్‌కు రావాల్సిన అవసరం రాలేదు. స్పిన్‌తో రెండు…

Read More

అక్షరమే ఆయుధంగా పనిచేసే పాత్రికేయులపై బెదిరింపులా?

: సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సి. జాఫర్ విశాలాంధ్ర-​రాప్తాడు : సమయపాలన పాటించకుండా ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేస్తున్న పెట్రోల్ బంకు దుస్థితిపై వార్తా కవరేజీలో భాగంగా ఫొటోలు తీసినందుకు విశాలాంధ్ర విలేకరి శ్రీమివాసులును ఫోన్ లో బెదిరించడం దుర్మార్గమని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సి. జాఫర్ తీవ్రంగా ఖండించారు. గోవిందరాజులు అనే వ్యక్తి ఫోన్ బెదిరింపులు: బంకు నిర్వాహకుడు స్వరూప్.. అనంతపురానికి చెందిన గోవిందరాజులు అనే వ్యక్తితో “విశాలాంధ్ర విలేకరి శ్రీనివాసులను ఫోన్లో బెదిరించాడు….

Read More

10th Class Toppers: రాష్ట్రం మొత్తానికి దిమ్మతిరిగే గిఫ్ట్ ఇచ్చిన ఎమ్మెల్యే.. ఆ జిల్లా టెన్త్ టాపర్లకు అరుదైన బహుమతి.. అదేంటో తెలిస్తే షాక్ అవుతారు.. | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:May 03, 2026 10:19 AM IST శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, స్టేట్ టాపర్లు జస్మిత, సాయి పూజిత, మోహిత్ చరణ్‌లకు ఒక్కొక్కరికి 3 సెంట్ల భూమి బహుమతిగా ప్రకటించి సంచలనం సృష్టించారు News18 శ్రీకాళహస్తి నియోజకవర్గ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి పదో తరగతి టాపర్లకు ప్రకటించిన బహుమతి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో, ముఖ్యంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పెద్ద సంచలనంగా మారింది. సాధారణంగా ఎవరైనా విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిస్తే వారికి…

Read More

28వ తేదీనే పెన్షన్ పంపిణీ – Visalaandhra

ఎంపీడీవో సాయి మనోహర్విశాలాంధ్ర ధర్మవరం; ఫిబ్రవరి 28వ తేదీనే పెన్షనర్లకు పెన్షన్ పంపిణీ చేస్తున్నట్లు ఎంపీడీవో సాయి మనోహర్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు మండల పరిధిలోని 6,722 మంది పెన్షన్ దారులకు 2 కోట్ల 96 లక్షల 79 వేల 500 రూపాయలను 14 సచివాలయాలలోని ఉద్యోగుల ద్వారా పంపిణీ చేస్తున్నట్లు వారు తెలిపారు. కావున పెన్షన్ దారులు తమ ఇంటి వద్దకే సచివాలయ ఉద్యోగులు పెన్షన్ పంపిణీ చేస్తారని…

Read More

Egg Prices Fall to ₹4 Amid War Effect | యుద్ధం ఎఫెక్ట్.. రూ. 4కే కోడి గుడ్డు | #local18V

ఎగ్ లవర్స్ కి “గుడ్డు న్యూస్”.. తగ్గిపోతున్న కోడిగుడ్లు ధరలు.. విశాఖలో పడిపోతున్న కోడిగుడ్ల ధరలు.. రోజురోజుకు తగ్గిపోతున్న ధరలు.. ప్రస్తుతం మార్కెట్లో నాలుగు రూపాయలు మాత్రమే..! యుద్ధ ప్రభావం అన్నిటి మీద పడుతోంది. ప్రత్యేకించి నిత్యావసరాల మీద ఇది ఎక్కువ ప్రభావం చూపిస్తోంది. ఒక స్పష్టమైన, నిలకడైన ధరలు నిత్యావసరాల విషయంలో లేవు. కొన్ని వస్తువుల ధర పైపైకి ఎగబాకుతుంటే.. కొన్నిచోట్ల మరికొన్ని చోట్ల వస్తువులు ఆహార పదార్థాల ధరలు తక్కువ ధరలో లభిస్తున్నాయి. ముఖ్యంగా…

Read More