Headlines

ఏప్రిల్ 1 నుంచి కొత్త పన్ను చట్టం అమలు.. మారనున్న పన్నుల విధానం

భారత్‌లో కొత్త ఆదాయపు పన్ను చట్టం-2025ను తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ కొత్త చట్టం ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానుంది. అయితే, ఈ మార్పు కారణంగా ప్రస్తుత పన్ను రిటర్నుల ఫైలింగ్‌పై చెల్లింపుదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు స్పష్టం చేశారు. ఈ ఏడాది ఫైలింగ్ ప్రక్రియ మొత్తం ప్రస్తుతం అమల్లో ఉన్న 1961 చట్టం ప్రకారమే కొనసాగుతుందని హామీ ఇచ్చారు. 2025 ఏప్రిల్ 1 నుంచి 2026 మార్చి 31 వరకు…

Read More

Thunderstorm Warning: ఏపీలో ఈ జిల్లాలో ఎండలు , ఏ జిల్లాలకు వర్షాల హెచ్చరిక | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Apr 10, 2026 9:30 AM IST Thunderstorm Warning: ఏపీలో మరో రెండు రోజులపాటు వర్షాలు , మరోపక్క ఎండలు కూడా ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్నారు. శుక్రవారం (10-04-26) ఉత్తరాంధ్ర జిల్లాల్లో వడగాల్పులు, రాయలసీమ జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైందుకు అవకాశం ఉంది. ఏపీలో ఏ ఏ జిల్లాల ఎండలు , ఏ జిల్లాలకు వర్షాలు వాతావరణ అప్డేట్ Thunderstorm Warning: ఏపీలో మరో రెండు రోజులపాటు వర్షాలు , మరోపక్క…

Read More

ఏయూ శతాబ్ది వేడుకల్లో సీఎం సందేశం.. యువత ఉద్యోగాలు ఇవ్వగల స్థాయికి ఎదగాలి..! Andhra University centenary celebrations | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Apr 27, 2026 10:56 PM IST విశాఖలో ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ది వేడుకల్లో సీఎం చంద్రబాబు, ఏయూ ఐ ఫ్యాక్టరీ, నెట్‌వర్క్ సెంటర్ ప్రారంభం, 500 కోట్లు ప్రకటించి ఏయూను టాప్ ర్యాంక్ లక్ష్యంగా చెప్పారు News18 విశాఖపట్నంలో జరిగిన ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాలు ఘనంగా ముగిసాయి. ఈ వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొని విద్యార్థుల్లో నూతన ఉత్సాహాన్ని నింపారు. యూనివర్సిటీలు కేవలం డిగ్రీలు ఇచ్చే కేంద్రాలుగా కాకుండా సమాజాన్ని ప్రభావితం…

Read More

Corruption: ఆ జిల్లాల్లో ప్రభుత్వశాఖలో 25మందికి షోకాజ్ నోటీసులు.. సస్పెండ్ వేటు ఎందుకో తెలుసా..? | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:Apr 01, 2026 2:52 PM IST APSPDCL Corruption: ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలో 25 మంది అధికారులు, సిబ్బందిపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటూ ఆ సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శివశంకర్ లోతేటి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆ జిల్లాల్లోని విద్యుత్ శాఖలో షోకాజ్ నోటీసులు కలకలం, సస్పెండ్ వేటు ఎందుకో తెలుసా APSPDCL Corruption: ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలో 25 మంది అధికారులు, సిబ్బందిపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటూ ఆ సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్…

Read More

Grand Celebrations in Tirupati for Amaravati | రాజధానిగా అమరావతి.. తిరుపతిలో సంబరాలు | #local18V

తిరుపతిలో రాజధాని అమరావతిని చట్టబద్ధం చేయడంతో టీడీపీ శ్రేణులు సంబరాలు ఘనంగా నిర్వహించాయి. నగరంలోని పలు ప్రాంతాల్లో కార్యకర్తలు ఆనందోత్సాహాలతో ఊరేగింపులు చేపట్టి, నినాదాలతో హోరెత్తించారు. “దేవతల రాజధాని అమరావతి” అంటూ గళమెత్తి, ఈ నిర్ణయాన్ని చారిత్రాత్మక ఘట్టంగా అభివర్ణించారు.ఈ సందర్భంగా టీడీపీ కోడూరు నాయకుడు ప్రసాద్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇంద్రుని వేషధారణలో తిరుపతిలోని స్థానికులకు మిఠాయిలు పంచుతూ సందడి చేశారు. #TDP #Amaravati #Tirupati #AndhraPradesh Source link

Read More

ఒక్క నిర్ణయం రెండు జీవితాలను ప్రభావితం చేస్తుంది: సీఐ కౌలుట్లయ్య…

విశాలాంధ్ర – నార్పల (అనంతపురం జిల్లా) :- గంజాయి రహిత సమాజం నిర్మాణమే లక్ష్యంగా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసు శాఖ ఆధ్వర్యంలో విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు శింగనమల సీఐ కౌలుట్లయ్య తెలిపారు. మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గంజాయి, ఇతర మత్తు పదార్థాలు వ్యక్తిగత జీవితంతో పాటు కుటుంబ వ్యవస్థను కూడా దెబ్బతీసే ప్రమాదకరమైన…

Read More

టీమిండియా చేతిలో ఓటమిపై పాక్ మాజీల ఆగ్రహం

ఇస్లామాబాద్: టీ20 ప్రపంచకప్‌లో భాగంగా టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో పరాజయం పాలైన పాకిస్థాన్ జట్టు, జట్టు మేనేజ్‌మెంట్‌పై ఆ దేశానికి మాజీ క్రికెటర్లు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆదివారం కొలంబోలో జరిగిన టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ 61 పరుగుల తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. దీనిపై షాహిద్ ఆఫ్రిది మాట్లాడుతూ… నాకే అధికారం ఉంటే బాబర్, షాబాద్, షాహీన్‌ను జట్టులోకి తీసుకోనని స్పష్టం చేశాడు. వారికి ఇప్పటికే చాలా అవకాశాలు వచ్చినప్పటికీ వరుసగా విఫలమవుతున్నారన్నాడు. పాక్…

Read More

Amaravati: అమరావతికి కేంద్రం గుడ్ న్యూస్.. రూ.2,534 కోట్ల సెక్రటేరియట్ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Apr 08, 2026 4:50 PM IST Amaravati Development: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధికి మరో కీలక మైలురాయి చేరుకుంది. కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాంతానికి అత్యంత ప్రాముఖ్యత కలిగిన సెంట్రల్ సెక్రటేరియట్ నిర్మాణ ప్రాజెక్టును మంజూరు చేస్తూ ముందడుగు వేసింది. News18 ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధికి మరో కీలక మైలురాయి చేరుకుంది. కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాంతానికి అత్యంత ప్రాముఖ్యత కలిగిన సెంట్రల్ సెక్రటేరియట్ నిర్మాణ ప్రాజెక్టును మంజూరు చేస్తూ ముందడుగు…

Read More

Girlfriend Murder: ఆ మాట అన్నందుకే ముక్కలు ముక్కలుగా నరికాడు..! వైజాగ్ మౌనిక మర్డర్ కేసులో ట్విస్ట్ ఇదే | ట్రెండింగ్

Last Updated:Apr 03, 2026 3:04 PM IST Girlfriend Murder : చింతాడ రవీంద్ర.. ఈ పేరు అందరికి పెద్దగా తెలియకపోవచ్చు. కాని విశాఖపట్నంలో ప్రియురాలిని ముక్కలుగా నరికి ఫ్రీజ్‌లో పెట్టిన నేవీ ఉద్యోగి అంటే టక్కున గుర్తుకొస్తాడు. Girlfriend Murder Shocking News: చింతాడ రవీంద్ర.. ఈ పేరు అందరికి పెద్దగా తెలియకపోవచ్చు. కాని విశాఖపట్నంలో ప్రియురాలిని ముక్కలుగా నరికి ఫ్రీజ్‌లో పెట్టిన నేవీ ఉద్యోగి అంటే టక్కున గుర్తుకొస్తాడు. కేవలం నమ్మి…

Read More

టమోటా సీజన్ ముందే కష్టాలు..రైతులపై యుద్ధ ప్రభావం.. భారీగా పెరిగిన మల్చింగ్ పేపర్ ధరలు..! Gulf war impact mulching paper. |

వ్యవసాయ రంగంలో మల్చింగ్ పేపర్ కీలక పాత్ర పోషిస్తోంది. దీనిని ఉపయోగించడం ద్వారా అధిక దిగుబడి, కలుపు నివారణ, సమయం ఆదా, కూలీల ఖర్చు తగ్గడం వంటి అనేక ప్రయోజనాలు ఉన్నాయి. గతంలో పెద్ద ఎత్తున సాగు చేసే రైతులు మాత్రమే మల్చింగ్ వాడేవారు. కానీ ఇప్పుడు చిన్న రైతులు కూడా మంచి దిగుబడుల కోసం మల్చింగ్ వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే అంతర్జాతీయ పరిస్థితులు, ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లో జరుగుతున్న యుద్ధ ప్రభావం ప్లాస్టిక్ ధరలపై…

Read More