Couple Suicide: ఆ జిల్లాలో విషాదం! వడ్డీ వ్యాపారుల వేధింపులకు దంపతులు ఆత్మహత్య.. చనిపోకముందు వీడియోలో ఏం చెప్పారంటే |

Last Updated:Apr 05, 2026 6:39 AM IST అన్నమయ్య జిల్లా గాలివీడులో వడ్డీ వ్యాపారుల వేధింపులు తట్టుకోలేక దంపతులు పురుగుల మందు తాగి ఆత్మహత్య, ఇద్దరు చిన్నారులు అనాథలు, పోలీసులు కేసు నమోదు. News18 వడ్డీ వ్యాపారుల వేధింపులు, తీరని అప్పులు ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకోవడమే కాకుండా, ఒక పచ్చని కుటుంబాన్ని చిన్నాభిన్నం చేశాయి. అన్నమయ్య జిల్లా గాలివీడు మండల కేంద్రంలో చోటుచేసుకున్న ఈ విషాద ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. అప్పుల…

Read More

Fake Notes: వైజాగ్‌లో భారీగా నకిలీ నోట్ల పట్టివేత.. రూ. 36 లక్షల నకిలీ కరెన్సీ సీజ్.. 10 మంది అరెస్ట్! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 11, 2026 7:15 AM IST జగదాంబకూడలి ప్రాంతంలోని ఒక హోటల్‌ను వేదికగా చేసుకుని సాగుతున్న ఈ అక్రమ దందాను పోలీసులు చాకచక్యంగా అడ్డుకున్నారు. ఈ దాడిలో సుమారు రూ. 36 లక్షల విలువైన నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకోవడంతో పాటు, ఈ ముఠాకు చెందిన 10 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రతీకాత్మక చిత్రం Fake Notes: విశాఖ నగరంలో నకిలీ నోట్ల చలామణి చేస్తున్న ఒక పెద్ద ముఠా గుట్టును టాస్క్‌ఫోర్స్…

Read More

Macherla Suicide: సాగర్ కాల్వలో తేలిన మృతదేహాలు.. ఒకే చున్నీతో కట్టబడి ఉన్న తల్లీబిడ్డలు.. అసలేం జరిగింది? |

Last Updated:Apr 09, 2026 10:52 AM IST మాచర్లలో విషాదం, అనారోగ్యంతో చిన్న కూతురు యశ్విక మృతితో మానసిక వేదనకు గురైన అమరేశ్వరి, మూడేళ్ల లలితశ్రీతో కలిసి సాగర్ కుడి కాల్వలో దూకి ఆత్మహత్య ప్రతీకాత్మక చిత్రం జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా భరించవచ్చు కానీ, కళ్ళముందే కన్నబిడ్డ ప్రాణాలు విడవడం ఏ తల్లికైనా నరకప్రాయం. అప్పటివరకు పాలుతాగిన పసికందు అనారోగ్యంతో అనంతలోకాలకు వెళ్లిపోతే, ఆ కడుపుకోతను భరించడం ఎవరికైనా అసాధ్యం. అచ్చం అటువంటి మానసిక…

Read More

Heart Transplantation: మృత్యువుతో పోరాడి గెలిచిన కదిరి యువకుడు.. మంత్రి సత్య కుమార్ చొరవతో నిలిచిన ప్రాణం!

ఎం. చరణ్ కుమార్‌కు వైదేహి ఇన్స్టిట్యూట్ అఫ్ మెడికల్ సైన్సస్‌లో డాక్టర్ దుర్గా ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో హార్ట్ ట్రాన్స్‌ప్లాంటేషన్ విజయవంతంగా జరిగింది, ప్రజలు అభినందనలు తెలిపారు. Source link

Read More

మేమూ బొద్దింకలమే.. జనరేషన్ జెడ్ చూస్తోంది : వైఎస్ జగన్

డీఎస్సీ స్కామ్‌పై సీబీఐ దర్యాప్తు జరిపించాలి మెగా డీఎస్సీ పరీక్ష, నియామకాల ప్రక్రియలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని, దీనిపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)తో విచారణ జరిపించాలని వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి జగన్ డిమాండ్ చేశారు. నేడు ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, డీఎస్సీకి సంబంధించి వెలుగులోకి వస్తున్న వాస్తవాలు అత్యంత దిగ్భ్రాంతికరంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం కుంభకోణాలతో లక్షలాది మంది అభ్యర్థుల నమ్మకాన్ని వమ్ము చేసిందని,…

Read More

Gangamma Jathara: తిరుపతి గ్రామదేవత గంగమ్మ తల్లికి శ్రీవారి సారె.. తిరుపతిలో వైభవంగా శోభాయాత్ర!

Gangamma Jathara: తిరుమల శ్రీవారి తరఫున శ్రీ గోవిందరాజస్వామి ఆలయం నుంచి సారెను ఊరేగింపుగా తీసుకువచ్చి తాతయ్యగుంట గంగమ్మ ఆలయానికి సమర్పించారు, గంగమ్మ జాతర మే 13 వరకు కొనసాగుతుంది Source link

Read More

Today Top 10 News: దీదీ కంచుకోటను బద్దలుకొట్టిన బీజేపీ.. విజయ్ ప్రభంజనం | తెలంగాణ వార్తలు

నటుడు, టీవీకే అధినేత విజయ్ తమిళ రాజకీయాల్లో కొత్త చరిత్ర సృష్టించారు. పార్టీ పెట్టిన రెండేళ్లలోనే అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుచుకున్నారు. ఆయన పోటీ చేసిన రెండు చోట్లా ప్రత్యర్థులపై భారీ విజయం సాధించారు. సినిమాల్లోనే కాకుండా రాజకీయాల్లో కూడా తానే ‘సూపర్ హిట్’ అని నిరూపించుకున్నారు. 2. బెంగాల్ విజయంపై మోదీ పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కమలం వికసించడంపై ప్రధాని నరేంద్ర మోదీ సంతోషం వ్యక్తం చేశారు. 2026 ఎన్నికల ఫలితాలు చరిత్రలో…

Read More

మైనార్టీ సెల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా మాహమ్మద్ అలీ

విశాలాంధ్ర తనకల్లు : వైఎస్ఆర్సిపి మైనార్టీ సెల్ జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ గాఎన్నికయ్యారు.వైయస్సార్ పార్టీకి ముందు నుండి మైనార్టీ పరంగా సేవలందిస్తున్న మహమ్మద్ అలీ కి ఈ పదవి దక్కడం సంతోషించదగ్గ విషయమని వైసిపి మండల సీనియర్ నాయకులు కొక్కంటి శ్రీనివాసులు నాయుడు, దొరస్వామి తదితరులు దుశ్యాలువాతో పూలమాలలు వేసి సత్కరించారు. పదవి చేపట్టిన మహమ్మద్ అలీ మాట్లాడుతూ నా మీద నమ్మకం ఉంచి వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి నాకు పదవి ఇవ్వడ వలన ఇంకా…

Read More

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఈనెల 27న మెగా జాబ్ మేళా.. హాజరైతే జాబ్ గ్యారంటీ..!

ఆంధ్రప్రదేశ్ కోనసీమ నిరుద్యోగులకు శుభవార్త. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం జిల్లా ఉపాధి కార్యాలయంలో 27న మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జి. శ్రీనివాసరావు తెలిపారు. Source link

Read More

విధానాల వైఫల్యం! – Visalaandhra

భారతదేశం ప్రస్తుతం ఒక తీవ్రమైన సామాజిక, ఆర్థిక సవాలును ఎదుర్కొంటోంది. అదే దేశాన్ని పట్టిపీడిస్తున్న ‘నిరుద్యోగ మహమ్మారి’. ఇటీవలి కాలంలో విడుదలైన అనేక అంతర్జాతీయ, జాతీయ నివేదికలు భారతదేశంలో నిరుద్యోగ రేటు ఆందోళనకర స్థాయికి చేరుకుందనే చేదు నిజాన్ని స్పష్టం చేశాయి. ప్రపంచంలోనే అత్యధిక యువ జనాభా (డెమోగ్రాఫిక్ డివిడెండ్) కలిగిన దేశంగా ప్రగతి పథంలో దూసుకుపోవాల్సిన భారత్, నేడు అదే యువతకు ఉపాధి కల్పించలేక చేతులెత్తేసే పరిస్థితి రావడం విచారకరం. చదువుకున్న యువత ఉద్యోగాల కోసం…

Read More