పరీక్ష ముందురోజే ప్రశ్న పత్రం లీక్
మహారాష్ట్ర టెట్ వాయిదాథానే (మహారాష్ట్ర): దేశంలో మరో ప్రశ్న పత్రం లీక్ కలకలం రేపింది. మహారాష్ట్రలో ‘ఉపాధ్యాయ అర్హత పరీక్ష’(టెట్) ప్రశ్నపత్రం పరీక్షకు 24 గంటల ముందే లీకైంది. దీంతో (నేడు) ఆదివారం జరగబోయే పరీక్షను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర పరీక్షల మండలి తెలిపింది. పేపర్ లీక్ ఆరోపణల నేపథ్యంలో తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు మహారాష్ట్ర పరీక్షల మండలి శనివారం ఓ అధికారిక ప్రకటనలో తెలిపింది. పరీక్షల ప్రక్రియలో పారదర్శకత, నమ్మకత్వాన్ని కాపాడేందుకే ఈ కఠిన…


