గేట్స్ ఫౌండేషన్ భాగస్వామ్యంతో ఏపీకి కొత్త దశ-దిశ

ప్రజా సాధికారత, సంపద సృష్టే లక్ష్యం. బిల్ గేట్స్‌తో సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు. కుప్పంలో సంజీవని ప్రాజెక్టు అమలుపై గేట్స్ ప్రశంస. డిజిటల్ విప్లవంలో సీఎం పాత్ర కీలకమంటూ కితాబు విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, గేట్స్ ఫౌండేషన్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యంతో రాష్ట్ర అభివృద్ధికి కొత్త దశ-దిశ ఏర్పడుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్‌గేట్స్ అమరావతి రాక చారిత్రాత్మకంగా నిలుస్తుందని, ఆంధ్రప్రదేశ్ ప్రజల సాధికారతకు ఇది…

Read More

AP News Updates: ఏపీలో పెరిగిన వార్డుల సంఖ్య.. జీవో జారీ | ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో వార్డుల సంఖ్యను పెంచుతూ G.O.Ms.No.64 జారీ అయ్యింది. 2005 నాటి ఏపీ మున్సిపల్ కార్పొరేషన్ల నియమాలకు ప్రభుత్వం సవరణలు చేసింది. ఆ ప్రకారం, మున్సిపల్ కార్పొరేషన్లలో జనాభా ప్రాతిపదికన ఉండాల్సిన ఎన్నికైన సభ్యుల (డివిజన్ల) సంఖ్యను మార్చారు. జనాభా ప్రాతిపదికన కొత్త వార్డుల విభజన జరిగింది. కనీస వార్డుల సంఖ్య 23 నుంచి గరిష్టంగా 52 వరకు పెంచారు. ముఖ్యమైన నిబంధనలు: * ఒకసారి నిర్ణయించిన సభ్యుల సంఖ్య, నెక్ట్స్ జనాభా…

Read More

Tirumala : శ్రీవారి భక్తులకు రైల్వే శాఖ బంపర్ ఆఫర్.. ఇకపై ఆ రైళ్లు రెగ్యులర్..! Tirupati new weekly express trains |

Last Updated:May 06, 2026 5:39 PM IST దక్షిణ మధ్య రైల్వే తిరుపతి నుంచి పండరీపురం, అకోలా వరకు కొత్త వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ప్రకటించింది, ఉమ్మడి మహబూబ్ నగర్ భక్తులకు తిరుమల ప్రయాణం సులభం కానుంది News18 తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలనుకునే భక్తులకు రైల్వే శాఖ అదిరిపోయే శుభవార్త అందించింది. ఇప్పటివరకు వివిధ ప్రాంతాల నుండి తిరుపతికి ప్రత్యేక రైళ్లుగా నడుస్తున్న సర్వీసులను రైల్వేశాఖ ఇప్పుడు రెగ్యులర్ సర్వీసులుగా మారుస్తూ కీలక నిర్ణయం తీసుకుంది….

Read More

Vijayawada: విజయవాడలో దుండగుల హల్చల్.. తండ్రి ఎక్కడున్నాడో చెప్పాలంటూ 13 ఏళ్ల బాలుడి మెడపై కత్తి పెట్టి దౌర్జన్యం! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Feb 15, 2026 6:37 AM IST రాజేష్ రాపిడో నడుపుతూ జీవనం సాగిస్తుంటారు. శనివారం ఉదయం రాజేష్ తన భార్యతో కలిసి వ్యక్తిగత పని మీద బయటకు వెళ్లారు. ఆ సమయంలో వారి 13 ఏళ్ల కుమారుడు హర్ష ఇంట్లో ఒంటరిగా ఉన్నాడు. ప్రతీకాత్మక చిత్రం Vijayawada: విజయవాడ నగరంలో శాంతిభద్రతల పరిస్థితిని ప్రశ్నించేలా ఒక భయానక ఘటన వెలుగులోకి వచ్చింది. గుర్తు తెలియని ముగ్గురు దుండగులు పట్టపగలే ఒక ఇంట్లోకి చొరబడి, ఒంటరిగా…

Read More

Property Cards: ఇళ్లు, భూములుపై ఏపీ సర్కార్ అదిరిపోయే న్యూస్.. ఇక సింపుల్‌గా బ్యాంక్ లోన్.. |

కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా దాదాపు 152 నగరాల్లో ఈ నక్ష సర్వేను ప్రారంభించగా, ఏపీలోని ప్రధాన పట్టణాలైన అనంతపురం, కుప్పం, నెల్లూరు, ఒంగోలు, తిరుపతి, గుంటూరు, ఏలూరు, కాకినాడ వంటి ప్రాంతాలు ఈ జాబితాలో ఉన్నాయి. గత ప్రభుత్వం సర్వే చేసినప్పటికీ, మ్యాపింగ్, రికార్డుల నమోదు వంటి కీలక పనులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ క్రమంలో, ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఆ రికార్డులను సరిదిద్ది, ప్రజలకు అత్యంత నాణ్యమైన, సురక్షితమైన ఆస్తి పత్రాలను అందించడమే లక్ష్యంగా ముందుకు…

Read More

AP and Telangana News Live: నేడు చిత్తూరు జిల్లా పర్యటనలో ఏపీ సీఎం చంద్రబాబు | తెలంగాణ వార్తలు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఇండియాలో ఇవాళ ఏ కార్యక్రమాలు జరిగితే వాటినీ, రోజువారీ అప్‌డేట్స్ అన్నీ ఇక్కడ మనం తెలుసుకుందాం. ఏపీలో ఏం జరుగుతుంది? తెలంగాణ పరిస్థితేంటి? ఇండియా, ఇంటర్నేషనల్‌గా ఏం జరుగుతోందో ఎప్పటికప్పుడు తెలుసుకుందాం. న్యూస్ బ్రేకింగ్స్, అప్‌డేట్స్ అన్నీ ఇక్కడ మనం.. మినిట్ టు మినిట్ అప్‌డేట్స్ కింద ఉన్నాయి. చూడండి. Source link

Read More

Fire Accident At Srisailam Temple VIP Cottage | శ్రీశైలంలోని వీఐపీ కాటేజీలో అగ్నిప్రమాదం

ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో ఆదివారం ఉదయం ఒక్కసారిగా కలకలం రేగింది. భక్తులు బస చేసిన ఒక వీఐపీ కాటేజీ గదిలోని ఎయిర్ కండీషనర్ (AC)లో షార్ట్ సర్క్యూట్ కావడంతో దట్టమైన పొగలు, మంటలు చెలరేగాయి.#srisailam #andhrapradesh #apnews Source link

Read More

AP Ration Marts: రేషన్ పంపిణీలో కొత్త రివల్యూషన్.. ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం |

ఈ పథకం ద్వారా ఏపీలో లక్షల రేషన్ కార్డు హోల్డర్లు ఎంతో లాభపడతారు. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, ఉద్యోగులు రోజువారీ జీవితంలో చాలా సౌకర్యం పొందుతారు. “ప్రజలకు మెరుగైన, నాణ్యమైన సేవలు అందించడమే మా ప్రధాన లక్ష్యం. రేషన్ మార్టులు ఆధునిక రూపంలో ఉంటాయి. సబ్సిడీ సరుకులు సులభంగా, ఎక్కువ వైవిధ్యంతో లభిస్తాయి” అని ఏపీ ఆహార, పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. విజయవాడలో మూడు సర్కిళ్లలో పైలట్ ప్రాజెక్టు ద్వారా ప్రారంభమయ్యే…

Read More

పలమనేరు ప్రజలకు జడ్జ్ సీరియస్ వార్నింగ్.. చీటీలు వేస్తున్నారా? ఖాళీ బాండ్లపై సంతకాలు పెడితే ఇబ్బందులే..!

చిత్తూరు జిల్లా బేలుపల్లిలో న్యాయ సేవా సదస్సు, చీటీ మోసాలు, అధిక వడ్డీ అప్పులు, భూ వివాదాలపై హెచ్చరికలు, చట్ట సలహా తీసుకోవాలని న్యాయ నిపుణుల పిలుపు Source link

Read More

ఉరవకొండ శాఖా గ్రంథాలయంలో వేసవి శిక్షణా తరగతుల ముగింపు

విశాలాంధ్ర, ఉరవకొండ ( అనంతపురం జిల్లా) : విద్యార్థుల్లో పుస్తక పఠనంపై ఆసక్తిని పెంపొందించడంతో పాటు వారి సృజనాత్మకత, వ్యక్తిత్వ వికాసాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ పౌర గ్రంథాలయ శాఖ ఆధ్వర్యంలో ఉరవకొండ శాఖా గ్రంథాలయంలో నిర్వహించిన వేసవి శిక్షణా తరగతులు (సమ్మర్ క్యాంప్) శనివారం ఘనంగా ముగిశాయి. ఏప్రిల్ 28 నుంచి జూన్ 6 వరకు కొనసాగిన ఈ శిక్షణా కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొని వివిధ విద్యా, సాంస్కృతిక, వ్యక్తిత్వ వికాస…

Read More