Gangamma Jatara: 11 రోజుల వేడుక.. అడుగడుగునా ఆచారాల పండుగ.. కామిదొడ్డి గంగమ్మ జాతర విశిష్టత ఇదీ! |

గంగమ్మ జాతరలు అనేవి సంవత్సరం పొడవునా చిత్తూరు జిల్లాలో జరుగుతుంటాయి. అవి ఆ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు నిర్ణయించిన మాసాలలో, ఏళ్ల ఆనవాయితీ, సంస్కృతీ సంప్రదాయాలు, ఆచార అలవాట్లు పద్ధతిగా పాటించి మరీ చేస్తుంటారు. కానీ జాతర అంటే గ్రామీణ ప్రాంతాల్లో గుర్తొచ్చేది ఒక్కటే కుటుంబాల సమేతంగా, దేశం కానీ దేశంలో ఉన్నా సరే కచ్చితంగా జాతర రోజు ఆ కుటుంబ సభ్యులు ఒక్కటి కావడం అది గ్రామీణ ప్రాంతాల్లో చెప్పుకో తగ్గ విషయం. ఇదే సంస్కృతి…

Read More

పిల్లల పౌష్టికాహారంపై గరికపాటి అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండన…జనవిజ్ఞాన వేదిక

విశాలాంధ్ర ధర్మవరం;;ప్రముఖ ప్రవచన కర్త గరికపాటి నరసింహారావు పాఠశాలల్లో పిల్లలకు ఇచ్చే కోడిగుడ్ల గురించి వారికి ఇచ్చే మధ్యాహ్న భోజనం, బ్యాగు, షూస్, యూనిఫారం గురించి చేసిన వ్యాఖ్యలు అత్యంత దుర్మార్గమైనవి, అమానుషమైనవనీ, సమాజంలో ఉన్నత స్థాయిలో ఉండి, ధర్మ ప్రబోధాలు చేసే వ్యక్తి, పేద పిల్లల ఆకలిని , వారి ప్రాథమిక హక్కులను కించపరిచేలా మాట్లాడటం శోచనీయమని జెవివి రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ ఆదిశేషు, జిల్లా ప్రధాన కార్యదర్శి లోకేష్ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ…

Read More

7 Seriously Injured as Tunglam Railway Bridge Slab Collapses in Vizag | విశాఖలో ఘోర ప్రమాదం!

విశాఖపట్నంలో నిర్మాణంలో ఉన్న తుంగ్లాం రైల్వే బ్రిడ్జి వద్ద ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బ్రిడ్జి పనులు జరుగుతుండగా ఒక్కసారిగా స్లాబ్ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఏడుగురు కార్మికులు స్లాబ్ కింద చిక్కుకొని తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే అప్రమత్తమైన స్థానికులు, అధికారులు సహాయక చర్యలు చేపట్టి బాధితులను ఆసుపత్రికి తరలించారు. Source link

Read More

రెడ్ జోన్ లోకి ప్రపంచంలోని అన్ని చమురు సంస్థలు!

హర్ముజ్ ను తెరవకపోతే పలు దేశాల్లో చమురు నిల్వలు అట్టడుగు స్థాయికి పడిపోతాయని హెచ్చరికతాజాగా అంతర్జాతీయ ఇంధన సంస్థ (ఐఈఏ) సంచలన హెచ్చరికలు జారీ చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఇంధన నిల్వలు వేగంగా క్షీణిస్తుండటంతో అంతర్జాతీయ చమురు మార్కెట్లు మునుపెన్నడూ లేని విధంగా ఃరెడ్ జోన్ః లోకి వెళ్లే ప్రమాదం ఉందని హెచ్చరించింది. రాబోయే సీజన్‌లో ప్రపంచవ్యాప్తంగా ప్రయాణాల డిమాండ్ భారీగా పెరగనుండటం, మరోవైపు చమురు సరఫరా నిలిచిపోవడంతో త్వరలోనే మార్కెట్లు తీవ్ర ప్రమాదకర స్థాయిలోకి ప్రవేశించబోతున్నాయని ఐఈఏ…

Read More

Driving Licence: డ్రైవింగ్ లైసెన్స్‌లో చిరునామా మార్పు.. ఇప్పుడు మరింత సులభం.. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ పూర్తి వివరాలు | ఆంధ్రప్రదేశ్ వార్తలు

1. ఆన్‌లైన్ విధానం: ఇంటి నుండే దరఖాస్తు చేసుకోండి సాంకేతికత అందుబాటులోకి రావడంతో, రవాణా కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఆన్‌లైన్‌లోనే చిరునామా మార్పును పూర్తి చేయవచ్చు. దీని కోసం కింది దశలను అనుసరించాలి: వెబ్‌సైట్ సందర్శన: మొదటగా ‘పరివాహన్.జీఓవీ.ఇన్’ (parivahan.gov.in) వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. సర్వీసెస్ ఎంపిక: హోమ్ పేజీలో ఉన్న ‘ఆన్‌లైన్ సర్వీసెస్’ ఆప్షన్‌పై క్లిక్ చేసి, అందులో ‘డ్రైవింగ్ లైసెన్స్ రిలేటెడ్ సర్వీసెస్ – ఏపీ’ని ఎంచుకోవాలి. వివరాల నమోదు: అనంతరం ‘ఛేంజ్…

Read More

పిడుగులు, వడగళ్ల వానలు.. ఆ జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు..! Thunderstorms and rain for three. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 19, 2026 9:56 PM IST ఆంధ్రప్రదేశ్‌లో రానున్న మూడు రోజుల పాటు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. వాతావరణ శాఖ అధికారి జగన్నాథ కుమార్ హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏపీలో ఆ జిల్లాలకు భారీ వర్షాలు..! వడగళ్ల వానలు..! ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు ఒక్కసారిగా మారనున్నాయి. సంవహన వర్షాలు, ద్రోణి ప్రభావంతో రానున్న మూడు రోజుల పాటు పలు జిల్లాల్లో ఉరుములు,…

Read More

Mangoes Ripening Test: మ్యాంగోస్ కొనేటప్పుడు,తినే ముందు ఇలా చేస్తే.. కెమికల్స్ స్ప్రే చేశారో లేదో తెలిసిపోతుంది | లైఫ్ స్టైల్

Last Updated:May 06, 2026 1:13 PM IST Mangoes: మార్కెట్లో ఎక్కడ చూసినా రసాయనాలు స్ప్రే చేసిన మామిడి పండ్లు కనిపిస్తున్నాయి. అయితే వాటిని కొనుగోలు చేసేందుకు వెళ్లిన వినియోగదారులకు అందులో ఏవి రుచికరమైనవి, వేటిని రసాయనాలు స్ప్రే చేయకుండా మగ్గించారనే విషయం బయటకు తెలియదు. అందుకే ఈ ట్రిక్ పాటిస్తే మనం కొనుక్కునేవి, తినే మామిడి పండ్లు ఆర్గానిక్ లేదా రసాయనాలతో మగ్గించినో ఇట్టే తెలిసిపోతుంది. + Mangoes Ripening Test Mangoes: మార్కెట్లో…

Read More

Weather Alert: నైరుతి రుతుపవనాలు యాక్టివ్.. కోస్తా, రాయలసీమ జిల్లాలకు వాతావరణ శాఖ కీలక సూచనలు..! Andhra Pradesh weather forecast. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:May 14, 2026 7:43 PM IST బంగాళాఖాతంలో అల్పపీడనంతో ఆంధ్రప్రదేశ్‌లో మూడు రోజులు వర్షాలు, ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులు, రాయలసీమలో 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది + News18 ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం ఒక్కసారిగా మారబోతోంది. నైరుతి రుతుపవనాలు ఈ ఏడాది చాలా చురుకుగా కదులుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రానున్న మూడు రోజుల పాటు వర్షాలు, ఈదురు గాలులు,…

Read More

Weather Update: రాష్ట్రంలో మరో 3 రోజులు వర్ష గండం.. పిడుగులతో కూడిన భారీ వర్షాలు.. ఏ రోజు ఏ జిల్లాలకు ముప్పు అంటే.. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 20, 2026 7:01 AM IST ప్రభుత్వం పంట నష్టపోయిన రైతులకు అండగా ఉంటుందని ప్రఖర్ జైన్ భరోసా ఇచ్చారు. APSDMA, RTGS ద్వారా వాతావరణ హెచ్చరికలు జారీ. మార్చి 20-22 వర్షాలు, పిడుగులు. రైతులు జాగ్రత్తలు తీసుకోవాలి. News18 రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలు, వడగళ్ల వానల వల్ల పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో అండగా నిలుస్తుందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్…

Read More

బెదిరిన ట్రంప్

దాడులు 5 రోజులు ఆపేస్తున్నట్లు ప్రకటన . తెహ్రాన్‌తో చర్చలు జరుగుతున్నాయని వెల్లడి. ట్రంప్ భయపడి పారిపోయారు… చమురు ధరల తగ్గింపు కోసమే నాటకాలు: ఇరాన్. చర్చలు జరగలేదని స్పష్టీకరణ. పశ్చిమాసియాలో కొనసాగుతున్న దాడులు, ప్రతిదాడులు వాషింగ్టన్/తెహ్రాన్: హోర్మూజ్ జలసంధిని 48గంటల్లోగా తెరవని పక్షంలో విద్యుత్ ఇరాన్ విద్యుత్ కేంద్రాలను ధ్వంసం చేస్తామని అల్టిమేటం ఇచ్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెనుకంజ వేశారు. రెండురోజులుగా ఇరాన్‌తో చర్చలు ఫలవంతంగా జరగడంతో విద్యుత్, ఇంధన సదుపాయాలపై దాడులను…

Read More