Rain Alert: ఏపీ రెయిన్ అలర్ట్.. ఈరోజు ఆ జిల్లాల్లో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షం |

దీని ప్రభావంతో ఇవాళ(మార్చి 9) ఉత్తరాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దీని ప్రభావంతో ప్రత్యేకించి శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, పోలవరం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్టణం జిల్లాల్లో చెదురుమదురుగా వర్షాలు కురుస్తాయని వివరించింది. అయితే అక్కడ ఒకవైపు ఎండలు, మరోవైపు తేలికపాటి వానలు దంచికొట్టనున్నాయి. దీంతో ప్రజలు కాస్త చల్లదనంతో ఊపిరిపీల్చుకోనున్నారు. Source link

Read More

Rajanalabanda Temple: ఆ రావి చెట్టు కింద కూర్చుంటే చాలు.. దొంగ దొరికిపోవాల్సిందే! ఈ ఆలయ మిస్టరీ ఇదే.. | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:Feb 22, 2026 7:34 AM IST రాజనాలబండ, అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో 1300 ఏళ్ల చరిత్ర కలిగిన ప్రసన్న ఆంజనేయ స్వామి ఆలయం, సత్య ప్రమాణాలకు ప్రసిద్ధి, తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఉంది. + ఆ జిల్లాలోసత్య ప్రమాణాలకు నిలయంగా మారిన ఆలయం ఇదే…!!!! ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్నమయ్య జిల్లా, పుంగనూరు నియోజకవర్గంలో వెలసిన అత్యంత మహిమాన్విత పుణ్యక్షేత్రం “రాజనాలబండ”. దాదాపు 1300 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన ఈ ఆలయం,…

Read More

రేపటి నుంచి ఇంటర్ పరీక్షలు – Visalaandhra

విశాలాంధ్ర – సచివాలయం: రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల నిర్వహణకు విద్యామండలి అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. ఈ నెల 23 నుంచి ప్రారంభం కానున్న పరీక్షల కోసం1,537 కేంద్రాలను సిద్ధం చేసినట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి రంజిత్ భాషా శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని, క్రమశిక్షణతో కూడిన ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. 2025-26 విద్యా సంవత్సరానికి ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు కలిపి 10,57,312 మంది…

Read More

Gold Silver Rates in Vijayawada: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. మరోసారి భారీగా పడిన గోల్డ్ రేట్స్.. ప్రస్తుత ధరలు ఇవే |

24 క్యారట్ 10 గ్రాముల బంగారం ధర రూ.2,940 తగ్గి రూ.1,48,910 నుంచి రూ. 1,45,970కి చేరింది. ఆభరణాల కోసం వాడే 22 క్యారట్ బంగారం 10 గ్రాములకు రూ.2,750 తగ్గి రూ.1,36,550 నుంచి రూ.1,33,800కి చేరింది. 18 క్యారట్ బంగారం ధర రూ.2,250 తగ్గి రూ.1,11,730 నుంచి రూ.1,09,480కి చేరింది. గత ఐదు రోజులుగా చూస్తే తులం బంగారం ధర సుమారు రూ.5 వేలకు పైగానే పతనం అయింది. Source link

Read More

చిత్తూరు కలెక్టరుకు హైకోర్టు నోటీసులు – Visalaandhra

దివ్యజ్ఞాన సమాజం వ్యవహారం (విశాలాంధ్ర-చిత్తూరు) : చిత్తూరు దివ్యజ్ఞాన సమాజం (థియోసాఫికల్ సొసైటీ) ఆస్తుల వ్యవహారంలో రాష్ట్ర హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. వంద ఏళ్ల చరిత్ర కలిగిన ఈ సంస్థ ఆస్తుల పరిరక్షణలో జరుగుతున్న అక్రమాలపై దాఖలైన పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం… చిత్తూరు జిల్లా కలెక్టరుకు నోటీసులు జారీ చేయాలని నిర్ణయించింది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయడానికి కలెక్టరుకు రెండు వారాల గడువు విధించింది.హైకోర్టులో బలమైన వాదనలుబీసీ నేత బుల్లెట్…

Read More

Egg Prices Fall to ₹4 Amid War Effect | యుద్ధం ఎఫెక్ట్.. రూ. 4కే కోడి గుడ్డు | #local18V

ఎగ్ లవర్స్ కి “గుడ్డు న్యూస్”.. తగ్గిపోతున్న కోడిగుడ్లు ధరలు.. విశాఖలో పడిపోతున్న కోడిగుడ్ల ధరలు.. రోజురోజుకు తగ్గిపోతున్న ధరలు.. ప్రస్తుతం మార్కెట్లో నాలుగు రూపాయలు మాత్రమే..! యుద్ధ ప్రభావం అన్నిటి మీద పడుతోంది. ప్రత్యేకించి నిత్యావసరాల మీద ఇది ఎక్కువ ప్రభావం చూపిస్తోంది. ఒక స్పష్టమైన, నిలకడైన ధరలు నిత్యావసరాల విషయంలో లేవు. కొన్ని వస్తువుల ధర పైపైకి ఎగబాకుతుంటే.. కొన్నిచోట్ల మరికొన్ని చోట్ల వస్తువులు ఆహార పదార్థాల ధరలు తక్కువ ధరలో లభిస్తున్నాయి. ముఖ్యంగా…

Read More

విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్.. జూన్ 2 నుంచి అమలు

AP and Telangana News Live Updates: ఇవాళ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్న అప్‌డేట్స్, బ్రేకింగ్ న్యూస్ ఇక్కడ తెలుసుకుందాం. అలాగే దేశవ్యాప్తంగా, అంతర్జాతీయంగా జరుగుతున్న అప్‌డేట్స్ మొత్తం ఇక్కడ చూద్దాం. Source link

Read More

కన్న కొడుకుపై కర్కశం.. చిన్న తప్పుకు అట్లకాడతో వల్లంతా వాతలు.. బాబోయ్ దారుణం..! child abuse case Kakinada. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Apr 05, 2026 7:03 PM IST కాకినాడ జిల్లా వొమ్మంగిలో తండ్రి పెండ్యాల చంద్రయ్య ఏడేళ్ల నిహాల్‌ను క్రూరంగా కాల్చి గాయపరిచాడు, బాలుడు ప్రాణాపాయంలో, ప్రత్తిపాడు పోలీసులు కేసు నమోదు చేశారు కన్నకొడుకును ముఖంనిండా వేడివేడి అట్లకాడతో వాతలు పెట్టిన తండ్రి చిన్న తప్పు చేసినందుకు తల్లిదండ్రులు పిల్లలను మందలించడం సహజమే. కానీ ఆ కోపం హద్దులు దాటితే అది ఎంత భయంకరంగా మారుతుందో కాకినాడ జిల్లాలో జరిగిన ఘటన మళ్లీ చూపించింది. అభం…

Read More

News Updates Today: ఇరాన్‌కు మరో ఎదురుదెబ్బ.. ఇజ్రాయెల్ దాడిలో ఇంటెలిజెన్స్ మంత్రి హతం |

News Updates Today: ఇజ్రాయెల్, అమెరికాతో ఉద్రిక్త పరిస్థితుల్లో ఉన్న ఇరాన్‌కు మరో భారీ దెబ్బ తగిలింది. ఇప్పటికే సుప్రీం లీడర్ ఖమేనీని కోల్పోయిన ఇరాన్, తాజాగా మరో కీలక నేతను కూడా కోల్పోయింది. ఇజ్రాయెల్ నిర్వహించిన తీవ్ర దాడిలో ఇరాన్ ఇంటెలిజెన్స్ మంత్రి ఇస్మాయిల్ ఖతీబ్ ప్రాణాలు కోల్పోయినట్లు ఇరాన్ అధికారికంగా వెల్లడించింది. ఖమేనీకి అత్యంత సన్నిహితుడిగా పేరుగాంచిన ఖతీబ్ మరణంతో ఇరాన్‌లో విషాద వాతావరణం నెలకొంది. అంతకుముందే ఇరాన్ సైనిక అధికారి అలీ లారిజాని…

Read More

Kotappakonda Temple | కోటప్పకొండలో శివరాత్రి శోభ.. పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రులు

మహాశివరాత్రి సందర్భంగా పల్నాడు జిల్లాలోని ప్రసిద్ధ శైవ క్షేత్రం కోటప్పకొండలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం తరపున విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, హోం మంత్రి అనిత వంగలపూడి మరియు ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు స్వామివారిని దర్శించుకుని పట్టువస్త్రాలు సమర్పించారు.#Kotappakondatemple #Mahashivratri #apnews Source link

Read More