Victim Veena Says She Was Not Called by Janasena Inquiry Committee | అరవ శ్రీధర్ బాధితురాలి ఆవేదన

జనసేన విచారణ కమిటీ తనను పిలువలేదన్నారు అరవ శ్రీధర్ బాధితురాలు వీణ. తనను పిలిచినా.. తాను విచారణకు హాజరు కాలేదని తనపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారన్నారు. తాను అన్ని విషయాలు మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నానన్నారు. Source link

Read More

Maha Shivaratri Celebrations: కోటప్పకొండకు పోటెత్తిన భక్తజనం.. పంచారామాల్లో దైవ దర్శనానికి కిలోమీటర్ల మేర క్యూలైన్లు! | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Feb 15, 2026 11:33 AM IST మహాశివరాత్రి సందర్భంగా కోటప్పకొండ, పంచారామ క్షేత్రాలు, పిఠాపురం, గోదావరి సముద్రతీర ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడుతూ ప్రత్యేక పూజలు, పుణ్యస్నానాలు కొనసాగుతున్నాయి. + ఏపీలో కోటప్పకొండ పంచారామాలు సముద్రతీరాలు కిటకిట  లైవ్ వీడియో ఏపీలో మహాశివరాత్రి సందర్భంగా ఒకపక్క కోటప్పకొండ, మరో మరోపక్క పంచారామ క్షేత్రాలతో పాటు సైవక్షేత్రాలు సైతం భక్త జనులతో కిటకిటలాడుతున్నాయి. పరమపావనమైన స్వామివార్ల కోనేరులు, సముద్రతీర ప్రాంతాలలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి, హరహర మహాదేవ…

Read More

థాంక్యూ సీఎం సార్ అంటూ 108 ఉద్యోగుల కృతజ్ఞతలు

విశాలాంధ్ర – మండపేట : 108 ఉద్యోగులకు 2 వేల రూపాయల జీతం పెంచడంతోపాటు ఐదేళ్లు సర్వీస్ పూర్తి చేసుకున్న ఉద్యోగులను ఆటోమేటిక్ స్లాబ్ అప్ గ్రేడేషన్ కిందకి తీసుకురావడం పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు ఏపీ 108 సర్వీసెస్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ యూనియన్ కోనసీమ జిల్లా ప్రధాన కార్యదర్శి మేడిశెట్టి రాజు తెలిపారు. ప్రభుత్వ చర్యల పట్ల కృతజ్ఞతలు తెలియజేస్తూ స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణం వద్ద ఉద్యోగులు…

Read More

KGH Controversy: కేజీహెచ్‌లో కలకలం.. లిఫ్ట్ పక్కన బ్యాగులో కుళ్లిన శిశు మృతదేహం.. అసలేం జరిగిందంటే.. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Feb 21, 2026 2:08 PM IST KGHలో సూపరింటెండెంట్ కార్యాలయానికి సమీపంలో అనుమానాస్పద బ్యాగులో శిశువు మృతదేహం కలకలం రేపింది. భద్రతా లోపాలపై ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. కేజీహెచ్ లో లిఫ్ట్ పక్కనే బ్యాగులో శిశు మృతదేహం కలకలం విశాఖపట్నంలోని కింగ్ జార్జ్ ఆసుపత్రి (KGH) రాష్ట్రంలోనే అతిపెద్ద ప్రభుత్వ వైద్యశాలగా పేరుగాంచింది. అయితే, ఇక్కడ తరచూ ఏదో ఒక వివాదం లేదా లోపం వార్తల్లో నిలుస్తూనే ఉంది. తాజాగా కేజీహెచ్…

Read More

అసెంబ్లీ ఆవరణలో మెరుస్తున్న ధర్మవరం పట్టుచీరలు

విశాలాంధ్ర ధర్మవరం;;చేనేత కార్మికులకి పని కల్పించాలని ముఖ్య ఉద్దేశంతో ప్రభుత్వము నేరుగా చేనేత కార్మికుల దగ్గర నుంచి చేనేత వస్త్రాలను కొనుగోలు చేసి చేనేత కార్మికులు ఎంతగానో తోడ్పాటు అందించాలని ముఖ్య ఉద్దేశంతో, ప్రభుత్వంలో కొలువైనటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులు కొనుగోలు చేయాలి అనే ఉద్దేశంతో, అమరావతి లోని అసెంబ్లీ ఆవరణలో ప్రత్యేకమైనటువంటి స్టాల్స్ ఏర్పాటు చేసి చేనేత కార్మికుల తయారుచేయున వస్త్రాలను అమ్మకముల ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా ధర్మవరం పట్టణానికి…

Read More

Madanapalle Incident: మదనపల్లె చిన్నారి హత్య కేసు.. చెరువులో దూకి నిందితుడు ఆత్మహత్య? | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Feb 18, 2026 10:15 AM IST Madanapalle Child Murder Case Update:మదనపల్లి జిల్లాలో ఏడేళ్ల చిన్నారిపై అత్యాచారం, హత్య కేసులో నిందితుడైన కులవర్ధన్ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అతని మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. murder case Madanapalle Child Murder Case Update: మదనపల్లి జిల్లాలో ఏడేళ్ల చిన్నారిపై అత్యాచారం, హత్య కేసులో నిందితుడైన కులవర్ధన్ ఆత్మహత్య చేసుకున్నాడు. అతని మృతదేహాన్ని కురబలకోట…

Read More

శ్రీశైలం బ్రహ్మోత్సవాల్లో శివపార్వతి చిత్రాలు ఆకర్షణ. Srisailam vehicles feature viral Shiva Parvati paintings with nature colors. |

Last Updated:Feb 19, 2026 3:27 PM IST శ్రీశైలం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో వాహనాలపై ప్రకృతి రంగులతో శివపార్వతుల చిత్రాలు, నంది వాహనం, త్రిశూలం ఆకర్షణగా నిలిచాయి; భక్తి, కళా సమ్మేళనం వైరల్. + title=శ్రీశైల క్షేత్రంలో భక్తి చాటుకుంటున్న కళాకారులు.. /> శ్రీశైల క్షేత్రంలో భక్తి చాటుకుంటున్న కళాకారులు.. మల్లన్న నామస్మరణతో మారుమోగుతున్న శ్రీశైలం పుణ్యక్షేత్రం ఇప్పుడు భక్తి, కళల సమ్మేళనంగా మారింది. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా వేలాది మంది భక్తులు తరలివస్తుండగా, వారి వాహనాలే…

Read More

ఏయూలో ఉద్రిక్తత.. ఆర్ఎస్ఎస్ కవాతుతో విద్యార్థి సంఘాల మధ్య ఘర్షణ..! | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Feb 20, 2026 10:53 PM IST ఆంధ్రా యూనివర్శిటీలో ఆర్ఎస్ఎస్ కవాతు నేపథ్యంలో ఏబీవీపీ, ఎస్ఎఫ్ఐ, ఎఐఎస్ఎఫ్ మధ్య ఉద్రిక్తత, పోలీసులు భద్రతా చర్యలు, క్యాంపస్‌లో కట్టుదిట్టమైన నియంత్రణ. + ఆంధ్ర యూనివర్సిటీ మెయిన్ గేట్ వద్ద విద్యార్థులు ఆందోళన ఆంధ్రా యూనివర్శిటీలో ఆర్ఎస్ఎస్ కవాతు నేపథ్యంలో విద్యార్థి సంఘాల మధ్య ఉద్రిక్తత నెలకొంది. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కార్యక్రమం చుట్టూ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్, స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, ఆల్…

Read More

నేడు సార్వత్రిక సమ్మె – Visalaandhra

దేశవ్యాప్త నిరసనలకు కార్మికులు, కర్షకులు సిద్ధం . హక్కుల పరిరక్షణకు ఐక్యపోరు. వామపక్షాలు, బ్యాంకు ఉద్యోగులు, ప్రజా సంఘాల మద్దతు న్యూదిల్లీ: సార్వత్రిక సమ్మెకు సర్వం సిద్ధమైంది. పది కేంద్ర కార్మిక సంఘాలు, రైతు సంఘాల అధ్వర్యంలో గురువారం 24 గంటల పాటు నిరసనలతో దేశం మార్మోగబోతోంది. ధర్నాలు, ప్రదర్శనలతో దేశవ్యాప్త సమ్మె పెద్దఎత్తున జరగబోతోంది. నాలుగు కార్మిక కోడ్‌లు, అమెరికా`భారత్ వాణిజ్య ఒప్పందానికి వ్యతిరేకంగా కార్మికులు, కర్షకులు పోరుబాట పట్టారు. ఐక్యంగా సమ్మెకు సమాయత్తమయ్యారు. పోరాడి…

Read More

AP and Telangana Weather Forecast Update: బంగాళాఖాతంలో భారీ అల్పపీడనం.. వర్షాగమనం.. ఏపీ, తెలంగాణ రైతులు జాగ్రత్త! | తెలంగాణ వార్తలు

Last Updated:Feb 21, 2026 1:28 PM IST AP and Telangana Weather Forecast Update: వర్షాలు ఎప్పుడు పడినా రైతులకు అవి అయితే అనుకూలంగా ఉంటాయి, లేదా సమస్య అవుతాయి. ఇప్పుడు వర్షం పడితే.. అకాల వర్షం అవుతుంది. కానీ ఆ పరిస్థితి వస్తోంది. బంగాళాఖాతంలో తాజా వాతావరణాన్ని తెలుసుకుందాం. ఇదిగో అల్పపీడనం.. వర్షాలతో జాగ్రత్త (All Images credit – zoom.earth) వాతావరణ అధికారులు చెప్పినట్లుగానే బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దానికి ఇన్వెస్ట్…

Read More