Rajanala banda temple | నిజం వెలికితీసే మహిమ కలిగిన ఆలయం ఇదే! | #local18V

1300 వందల సంవత్సరాలు కాలం నాటి రాజనాలబండ చరిత్ర ఇదే ఎవ్వరితోనైనా నిజం పలికించే మహిమ గల రాజనాలబండ…!!! మీ జీవితంలో ఇలాంటి గుడి ఎప్పుడు చూసిండరు..!!! తప్పు చేసిన వాడు ఈ చెట్టు కింద నిజం చెప్పాల్సిందే ఈ క్షేత్రంలో తప్పు చేసి ఒప్పుకోకుంటే మూడు వారాల్లో వారికి అశుభం వరిస్తుందని భక్తుల విశ్వాసం టీటీడీ ఆధ్వర్యంలో దిన దిన అభివృద్ధి చెందుతున్న ఆలయం ఇదే..!!! బైట్:ఆలయ ప్రధాన అర్చకులు… కృష్ణమూర్తి 1300 సంవత్సరాలు గా…

Read More

త్రిబుల్ ఐటీ లో సీట్లు సాధించిన బిఎస్సార్ మున్సిపల్ విద్యార్థినులకు మంత్రి అభినందనలు

విశాలాంధ్ర -ధర్మవరం : పట్టణంలోని సంజయ్ నగర్ లో గల బిఎస్సార్ మున్సిపల్ పాఠశాలకు చెందిన 15 మంది పదవ తరగతి బాలికలు నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు IIITల్లో సీట్లు సాధించడం ఎంతో గర్వకారణమని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, వైద్య విద్య శాఖామాత్యులు, ధర్మవరం ఎమ్మెల్యే సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ధర్మవరం ఎన్డీఏ కార్యాలయంలో త్రిబుల్ ఐటీ కు ఎంపికైన విద్యార్థినులను, అలాగే పాఠశాల హెడ్ మాస్టర్ జ్యోతిలక్ష్మిను మంత్రి ప్రత్యేకంగా…

Read More

రాజాంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక- కలెక్టర్ సమక్షంలో వినతి అవకాశం

విశాలాంధ్ర- రాజాం(విజయనగరం జిల్లా): రాజాం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.ఈ కార్యక్రమం తేదీ 15.05.2026 నుండి విజయనగరం జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో రాజాం తహశీల్దార్ కార్యాలయంలో నిర్వహించబడనుంది. ప్రతిరోజూ ఉదయం 10.00 గంటల నుండి మధ్యాహ్నం 2.00 గంటల వరకు ఈ వేదిక అందుబాటులో ఉంటుంది. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలు తమ వ్యక్తిగత, భూసంబంధిత, సంక్షేమ పథకాలు తదితర సమస్యలను…

Read More

22ఏ భూ సమస్యల పరిష్కారం పై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలి

. మార్చి నెలలో పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ పూర్తి చేయాలి. కోర్ట్ కేసులు త్వరితగతిన పరిష్కరించాలి. రెవిన్యూ కార్యక్రమాలపై అధికారులతో జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి సమీక్ష విశాలాంధ్ర – ఏలూరు : జిల్లాలో 22ఏ భూ సమస్యలకు సంబంధించి అందిన విజ్ఞప్తులను నిర్ణీత సమయంలోగా పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి రెవిన్యూ అధికారులను ఆదేశించారు. స్థానిక జిల్లా కలెక్టరు కార్యాలయ గౌతమీ సమావేశమందిరంలో శుక్రవారం 22ఏ భూ సమస్యల పరిష్కారం,…

Read More

ఐపీఎల్‌లో డబ్బులు తక్కువ… షెడ్యూల్ ఎక్కువ

అందుకే ఆడట్లేదుఆడమ్ జంపాఇస్లామాబాద్: ఆస్ట్రేలియా లెగ్ స్పిన్నర్ ఆడమ్ జంపా… ఐపీఎల్ 2026 వేలానికి దూరంగా ఉండటంపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. తన నైపుణ్యానికి ఐపీఎల్‌లో సరైన విలువ, డబ్బు లభించడం లేదని, అందుకే ఈ లీగ్‌లో ఆడటం లేదని స్పష్టం చేశాడు. ప్రస్తుతం జంపా పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎసఎల్)లో కరాచీ కింగ్స్ తరఫున ఆడుతున్నాడు. ఇటీవల ఒక పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ జంపా తన అసంతృప్తిని బయటపెట్టాడు. “ఈ ఏడాది నేను ఐపీఎల్ నుంచి తప్పుకున్నాను….

Read More

అన్నదాతకు విత్తన భరోసా.. – Visalaandhra

దేశంలోనే తొలిసారిగా రాష్ట్రవ్యాప్తంగా విత్తన సహకార సంఘాల ఏర్పాటుకు శ్రీకారం నాణ్యతతో కూడిన విత్తనాలు, అధిక ఉత్పాదకత, మెరుగైన దిగుబడులే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోనే తొలిసారిగా విత్తన సహకార సంఘాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టనుంది. ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఈ సంఘాలు ఏర్పడతాయి.ఈ కార్యక్రమానికి నాబార్డు ఆర్థిక సహకారం అందించనుంది. రైతుల చేతుల మీదుగానే విత్తనోత్పత్తి చేయించి, వాటికి ప్రత్యేక బ్రాండ్‌ గుర్తింపు కల్పించి రైతులకు అందించడం ఈ…

Read More

Petrol Shortage | పెట్రోల్ కొరత.. బంకుల్లో గంటల తరబడి నిరీక్షణ

అనంతపురం జిల్లాలో ప్రస్తుతం నెలకొన్న పెట్రోల్ పరిస్థితి జిల్లాలో పెట్రోల్ కొరత వాహనదారులు బంకుల వద్ద పోటెత్తారు. ఐదారు గంటలు కాసుకున్న పెట్రోల్ దొరకడం గగనమైపోయింది. కొన్ని బంకులు మూతపడడం, నోస్టాక్ బోర్డులు పెట్టడడంతో వాహనదాల్లో ఆందోళన నెలకుంది. సాధారణ అమ్మకం కంటే 50 శాతానికి అమ్మకాలు పెరగడంతో బంకుల్లో నిల్వలు పూర్తిగా తగ్గిపోయినట్లు అధికార వర్గాల సమాచారం.#PetrolShortage #FuelCrisis #anantapur Source link

Read More

ముక్కంటి భూములకు రక్షణేదీ..?

*మౌనముద్రలో అధికారులు..*రూ.కోట్లు విలువ చేసే ఆస్తులు పరాధీనం! (విశాలాంధ్ర-శ్రీకాళహస్తి) దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీకాళహస్తీశ్వరస్వామి ఆలయం భక్తుల పాలిట కల్పవృక్షం. నిత్యం వేల సంఖ్యలో భక్తులు తరలివస్తూ, రాహు-కేతు పూజలతో స్వామివారికి కోట్ల రూపాయల ఆదాయాన్ని సమకూర్చుతున్నారు. అయితే, భక్తులు భక్తిశ్రద్ధలతో స్వామివారికి సమర్పించిన భూములు, ఆస్తుల విషయంలో మాత్రం దేవదాయ శాఖ అధికారులు ఘోర వైఫల్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ముక్కంటి ఆస్తులు కళ్లముందే కరిగిపోతున్నా, అన్యాక్రాంతమవుతున్నా అధికారులు మాత్రం మౌనముద్ర వహించడం పలు విమర్శలకు దారితీస్తోంది. నిర్లక్ష్యం…

Read More

అడవిలో మొదలైన బంధం.. ఎలుగుబంటి పిల్లతో గిరిజనుడి బంధం.. కంటతడి పెట్టించే కథ..! Araku Doravalasa tribal man bear bond exposes fight. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Mar 29, 2026 7:28 PM IST అరకు దొరవలసలో గిరిజనుడు నెమలి కన్నయ్య కాపాడిన ఎలుగుబంటి పిల్లతో ఏర్పడిన అనుబంధం చట్టపరమైన అడ్డంకులతో పరీక్షకు గురై సోషల్ మీడియాలో వైరల్. + నన్ను తరలించకండి గిరిజనులు వద్ద కన్నీరు పెట్టుకుంటున్న ఎలుగుబంటి అడవిలో పుట్టిన ఒక బంధం.. మనసును కదిలించే ఒక కథగా మారింది. అరకు పరిసరాల్లో చోటుచేసుకున్న ఈ సంఘటన చూసిన ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టిస్తోంది. ఒక గిరిజనుడు, ఒక అడవి…

Read More

Tirumala Vasantotsavam: తిరుమలలో వసంత శోభ.. నేటి నుండి మూడు రోజుల పాటు శ్రీవారి వసంతోత్సవాలు! |

Last Updated:Mar 30, 2026 11:49 AM IST తిరుమలలో వసంతోత్సవాలు మార్చి 30 నుంచి ఏప్రిల్ 1 వరకు వైభవంగా. మలయప్ప స్వామి వేంచేపులు, స్నపన తిరుమంజనం, టీటీడీ ఆర్జిత సేవల రద్దుతో భక్తులకు ప్రత్యేక అనుభూతి. తిరుమలలో శ్రీవారి వసంతోత్సవాల ఈరోజు నుండి వైభవం ప్రారంభం..! తిరుమల పుణ్యక్షేత్రం మరో మహోత్సవానికి సిద్ధమైంది. శ్రీవారి వార్షిక వసంతోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఆలయ పరిసరాలు సర్వాంగ సుందరంగా అలంకరించారు. ప్రతి సంవత్సరం వేసవి తాపం నుంచి…

Read More