Vijayawada Bank Fraud Case | నకిలీ ఖాతాల గుట్టు రట్టు..ఏకంగా ₹5.28 కోట్ల మేర మోసం..

విజయవాడలో నకిలీ, మ్యూల్ (అద్దె) బ్యాంక్ ఖాతాల ద్వారా భారీ ఆర్థిక మోసానికి పాల్పడిన ఉదంతాన్ని సైబర్ క్రైమ్ పోలీసులు ఛేదించారు. నకిలీ గుర్తింపు పత్రాలను ఉపయోగించి వివిధ బ్యాంకులను ఏకంగా ₹5.28 కోట్ల మేర మోసం చేసిన ప్రధాన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. పక్కా ప్లాన్తో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకోవడమే కాకుండా.. మోసం చేసిన సొమ్ముతో కొనుగోలు చేసిన ఆస్తులను, భారీగా నగదును, కీలక పత్రాలను జప్తు (సీజ్) చేశారు….

Read More

International Fleet Review | సముద్రంలో యుద్ధనౌకలు ..విశాఖలో సందడి

విశాఖ సాగరం ప్రపంచ యుద్ధనౌకల గర్జనతో హోరెత్తింది. బుధవారం ఉదయం జరిగిన అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ (IFR) 2026 లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా పాల్గొని భారత నౌకాదళ సత్తాను, స్నేహపూర్వక దేశాల శక్తిని సమీక్షించారు. రాష్ట్రపతి వెంట గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రపతి ‘ఐఎన్ఎస్ సుమేధ’ (INS Sumedha) యుద్ధనౌకపై నుంచి సముద్రంలో బారులు తీరిన 70కి పైగా యుద్ధనౌకలు, జలాంతర్గాములను…

Read More

Shani Dev Blessings: 30 ఏళ్ల తర్వాత శని దేవుడి అద్భుత రాజయోగం.. ఈ 3 రాశుల వారికి ఇక తిరుగుండదు..!

శని కుంభం నుంచి మీనంలోకి మారడంతో అరుదైన రాజయోగం, వృషభ మిథున తులా రాశులకు ఆర్థిక లాభాలు, గౌరవం, ఆరోగ్య మెరుగుదల, ధనుస్సు మకర కుంభ మీన రాశులకు జాగ్రత్త సూచన Source link

Read More

Weight Gain Tips: సన్నగా ఉన్నామని ఫీలవుతున్నారా..! ఇలా చేస్తే 15రోజుల్లో బొద్దుగా మారిపోతారు తెలుసా

Weight Gain Tips: మీరు సన్నగా ఉన్నారని ఫీలవుతున్నారా.. ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ బరువు పెరగడం లేదా.. అందుకే ఇప్పుడు బక్క బలచగా ఉన్న వాళ్లు ఇంట్లో అమ్మమ్మలు చెప్పే పాత హెల్త్ చిట్కాలపై మొగ్గు చూపుతున్నారు. ఆశ్చర్యం ఏమిటంటే ఈ 5పదార్థాల పాలు ఈ రోజుల్లో బాగా ప్రాచుర్యం పొందుతున్నాయి. Source link

Read More

యుటిఎఫ్ ఆధ్వర్యంలో రణభేరి 3.O ను జయప్రదం చేయండి

యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి శెట్టిపి జయచంద్రారెడ్డి పిలుపువిశాలాంధ్ర ధర్మవరం;; యుటిఎఫ్ ఆధ్వర్యంలో ఉద్యోగ, ఉపాధ్యాయుల, పెన్షనర్ల ఆర్థిక సమస్యల పరిష్కారం కొరకు జిల్లా కేంద్రం నందు ఏప్రిల్ 1న పుట్టపర్తిలో నిర్వహించే రణభేరి 3.0 ను జయప్రదం చేయాలని యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి సేట్టిపి జయచంద్ర రెడ్డి, సత్యసాయి జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్ రామకృష్ణ నాయక్, జిల్లా కార్యదర్శి అమర్ నారాయణరెడ్డి, తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూఒకరోజు నిరాహార దీక్ష కార్యక్రమంలో ఉద్యోగ, ఉపాధ్యాయులు పెద్ద…

Read More

ఉగాది పచ్చడిలోని షడ్రుచులు జీవితంలోని కష్టసుఖాలకు ప్రతీక

ఉగాది వేడుకల్లో సీఎం చంద్రబాబు20 లక్షల ఉద్యోగాలే లక్ష్యం పుష్కరాల లోపే పోలవరం పూర్తి విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో గురువారం అత్యంత వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన సీఎం నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపి, ప్రభుత్వం భవిష్యత్ కార్యాచరణను, అభివృద్ధి సంకల్పాన్ని ప్రజల ముందుంచారు. ఉగాది పచ్చడిలోని షడ్రుచులు జీవితంలోని కష్టసుఖాలకు ప్రతీక అని, ఈ ఏడాది అంతా…

Read More

నేటితో ముగిసిన బ‌డ్జెట్ సెష‌న్ మొద‌టి ద‌శ

భార‌త్‌-అమెరికా వాణిజ్యం, మాజీ ఆర్మీ అధికారి ఎం.ఎం.న‌ర‌వ‌ణె జ్ఞాప‌కాల‌పై చ‌ర్చ‌చేప‌ట్టాల‌న్న ప్ర‌తిప‌క్షాల డిమాండ్‌ల మ‌ధ్య బ‌డ్జెట్ సెష‌న్ మొద‌టి ద‌శ‌ శుక్ర‌వారంతో ముగిసింది. స‌భ మార్చి 9న తిరిగి స‌మావేశం కానుంది. మూడు వారాల విరామ స‌మ‌యంలో బ‌డ్జెట్‌లో వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖ‌లకు కేటాయింపుల‌ను స్టాండింగ్ క‌మిటీలు ప‌రిశీలించ‌నున్నాయి.శుక్ర‌వారం స‌భ ప్రారంభం కాగానే కేంద్ర‌మంత్రి హ‌ర్దీప్ సింగ్ పూరీ రాజీనామా చేయాల‌ని ప్ర‌తిప‌క్షాలు నినాదాలు చేయ‌డంతో స‌భ గంట‌సేపు వాయిదా ప‌డింది. భార‌త్‌-అమెరికా మ‌ధ్యంత‌ర వాణిజ్య…

Read More

Social Media: ఏపీలో పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్. త్వరలో చట్టం. నారా లోకేష్ ఆదేశం | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Apr 10, 2026 8:38 AM IST Social Media Ban: ఆంధ్రప్రదేశ్‌లో పిల్లలకు సోషల్ మీడియాని బ్యాన్ చేసే విషయంలో కూటమి ప్రభుత్వం వెనక్కి తగ్గట్లేదు. పైగా నిన్న మంత్రులతో చర్చల్లో మంత్రి నారా లోకేష్ స్పష్టమైన ఆదేశం ఇచ్చారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఈ బ్యాన్ అమలు సాధ్యమేనా? ఆంధ్రప్రదేశ్‌లో 13 సంవత్సరాల లోపు పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ కాబోతోంది. ఇప్పుడే కాదు. దీనిపై గైడ్‌లైన్స్ రెడీ చేసి, ముసాయిదా…

Read More

“నేను రేపిస్టును కాను…ఆ చెత్తంతా చదవొద్దు”

జర్నలిస్ట్‌పై ట్రంప్ ఆగ్రహంవాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాల్గొన్న వైట్‌హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్‌లో 31 ఏళ్ల కోల్ థామాస్ అలెన్ అనే దుండగుడు తుపాకులతో విరుచుకు పడటం… అత్యంత వేగంగా భద్రతా సిబ్బంది స్పందించి అతడిని పట్టుకున్న సంగతి విదితమే. అయితే నిందితుడు కాల్పులకు ముందు తన లక్ష్యానికి సంబంధిం చిన వివరాలను కుటుంబ సభ్యులకు పంపించినట్లుగా దర్యాప్తు అధికారులు గుర్తించారు. అందులో అధ్యక్షుడు, ఉన్నతాధికారుల లక్ష్యంగా దాడి చేయబోతున్నట్లుగా సందేశం పంపించాడు. ఎఫ్‌బీఐ డైరెక్టర్…

Read More

CM Chandrababu: సీఎం చంద్రబాబు భారీ గుడ్ న్యూస్.. ఆగస్ట్ 15 నుంచి ప్రారంభం.. | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:May 23, 2026 1:55 PM IST సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ అందించారు. తాజాగా కీలక ప్రకటన చేశారు. దీని వల్ల చాలా మందికి ఊరట కలుగనుంది. పూర్తి వివరాలు తెలుసుకోండి. CM Chandrababu: సీఎం చంద్రబాబు భారీ గుడ్ న్యూస్.. ఆగస్ట్ 15 నుంచి ప్రారంభం.. ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆరోగ్య సంరక్షణ కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒక చారిత్రాత్మక విప్లవానికి శ్రీకారం చుట్టారు. ఇంటి వద్దకే అత్యాధునిక వైద్య సేవలు…

Read More