సీఏపీఎఫ్‌లో వివక్ష

అధికార స్థానాల ఎంపికలో సిబ్బందికి అన్యాయం: రాహుల్ గాంధీ న్యూదిల్లీ: కేంద్ర సాయుధ పోలీసు దళా(సీఏపీఎఫ్)ల్లో అధికార స్థానాలకు ఎంపిక విషయంలో సిబ్బందికి అన్యాయం జరుగుతోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. తాము అధికారంలోకి వస్తే ఆ వివక్షను రూపుమాపి, ఉన్నతాధికారులుగా సీఏపీఎఫ్‌కు చెందిన వారినే నియమిస్తామని, బయటి నుంచి తీసుకురాబోమని హామీ ఇచ్చారు. సీఆర్పీఎఫ్ శౌర్య దినోత్సవం సందర్భంగా గురువారం ఆ సంస్థ సిబ్బందికి రాహుల్‌గాంధీ శుభాకాంక్షలు తెలిపారు. ‘మావోయిస్టులు, ఉగ్రవాదులను ఎదుర్కోవడంతో పాటు…

Read More

Today Top 10 News: టుడే టాప్ 10 న్యూస్.. మీ కోసమే |

సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో 130 మంది మావోయిస్టులు ఆయుధాలతో సహా లొంగిపోయారు. దేవ్‌కి చెందిన పీఎల్‌జీఏ కమిటీ మొత్తం సరెండర్ అయింది. సీఎంకు 124 ఆయుధాలను మావోయిస్టులు సరెండర్ చేశారు. ఇలా లొంగిపోయిన మావోయిస్టులలో ముగ్గురు రాష్ట్ర కమిటీ సభ్యులు, ఒక రీజినల్ కమిటీ సభ్యుడు, పది మంది డివిజనల్ కమిటీ సభ్యులు, 46 మంది ఏరియా కమిటీ సభ్యులు, 70 మంది పార్టీ సభ్యులు ఉన్నారు. వారు సరెండర్ చేసిన ఆయుధాల్లో ఒక INSAS…

Read More

Viral Video: క్లాస్‌లో టీచర్‌ని ఎముకలు విరిగేలా కొట్టిన స్టూడెంట్.. ఎందుకో ఈ వీడియో చూడండి | ట్రెండింగ్

Last Updated:Mar 05, 2026 10:19 AM IST Student Attacks Teacher: విద్యార్థులు తప్పు చేస్తే ఉపాధ్యాయులు దండించేవారు కర్రలతో కొట్టేవారు.కానీ నేటి కాలంలో విద్యార్థులు తప్పు చేసిన అడిగితే తిరిగి ఉపాధ్యాయులపై దాడి చేసే దయానీయ పరిస్థితులు ఎదురవుతున్నాయి. + student attacks teacher Student Attacks Teacher: గురుబ్రహ్మ,  గురువిష్ణు, గురుదేవో, మహేశ్వర అని పాఠం చెప్పే ఉపాధ్యాయుడిని, విద్య నేర్పించే గురువుని మహేశ్వరుడు గా కొలుస్తారు.నిజానికి వారు ఆశీస్సులు ఉంటేనే మనజీవితంలో…

Read More

Shocking News: హెల్త్‌కి మంచిదని చేపలు తింటున్నారా.. అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..! | లైఫ్ స్టైల్

Last Updated:May 01, 2026 3:21 PM IST Shocking News: చికెన్ మటన్ కంటే చాపలు తినడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుందని వైద్య నిపుణులు చెబుతూ ఉంటారు. మన ఆరోగ్యానికి ఎన్నో ఉపయోగాలు ఉన్న చేపలు తినే సమయంలో జాగ్రత్తలు తీసుకోకపోయినా, కడుపులోకి వెళ్లేకా అదే అరిగిపోతుందిలే అని అశ్రద్ధ చేసిన, ముప్పులు తప్పవని వైద్యుల హెచ్చరిస్తున్నారు. + eating fish health risks Shocking News: చికెన్ మటన్ కంటే చాపలు…

Read More

IPL Betting: మెడికల్ షాపు ముసుగులో ఐపీఎల్ బెట్టింగ్.. విజయవాడలో ‘లెమన్ యాప్’ ముఠా గుట్టురట్టు! | విజయవాడ వార్తలు (Vijayawada News)

మెడికల్ షాపులో బెట్టింగ్ రాకెట్ ఈనాడు కథనం ప్రకారం.. విజయవాడ శ్రీరామచంద్రనగర్‌కు చెందిన పోతిరెడ్డి లక్ష్మణరెడ్డి ఒక మెడికల్ షాపు నిర్వహిస్తున్నాడు. అయితే, గత కొంతకాలంగా వ్యాపారం సరిగా సాగకపోవడంతో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాడు. ఈ క్రమంలో తన దుకాణానికి తరచూ వచ్చే న్యూ రాజరాజేశ్వరీపేటకు చెందిన చాంద్ బాషా అనే వ్యక్తితో తన గోడు వెళ్లబోసుకున్నాడు. చాంద్ బాషా అప్పటికే ‘లెమన్ ఎక్స్ఛేంజ్’ (Lemon Exchange) అనే బెట్టింగ్ యాప్ ద్వారా పందేలు నిర్వహిస్తున్నాడు. తక్కువ…

Read More

మత సామరస్యం చాటుదాం

ప్రజల మధ్య ఐక్యత… శాంతి, ప్రగతికి చిహ్నంఇస్లాం ధర్మం చెప్పేది సమసమాజస్థాపనే: కూనంనేని విశాలాంధ్ర బ్యూరో – కొత్తగూడెం: మతసామరస్యాన్ని చాటుతూ దేశంలో లౌకిక విలువలను కాపాడుకోవడం మనందరి బాధ్యతని, అందుకు ధార్మిక పండుగలు దోహదపడతాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. దేశ ప్రజల మధ్య ఐక్యత ఉన్నప్ప్పుడే శాంతి ప్రగతి సాధ్యమన్నారు. కొన్ని శక్తులు రాజకీయ , ఆర్థిక స్వార్థ ప్రయోజనాల కోసం దేశ ప్రజల మధ్య చిచ్చుపెట్టేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆవేదన…

Read More

దిల్లీ లిక్కర్ కేసు విచారణ వాయిదా

న్యూదిల్లీ: దిల్లీ లిక్కర్ పాలసీ కేసుకు సంబంధించి దిల్లీ హైకోర్టులో గురువారం విచారణ జరిగింది. ఈ కేసులో ట్రయల్ కోర్టు చేసిన కొన్ని వ్యాఖ్యలను తొలగించాలని కోరుతూ ఈడీ అధికారులు దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయస్థానం విచారణ చేపట్టింది. ఈ కేసును జస్టిస్ స్వర్ణకాంత శర్మ ధర్మాసనం విచారించింది. ఈడీ తరఫున అదనపు సాలిసిటర్ జనరల్ ఏఎస్జీ ఎస్‌వీ రాజు వాదనలు వినిపించారు. ట్రయల్ కోర్టు తన అధికార పరిధిని మించి కొన్ని వ్యాఖ్యలు చేసిందని, వాటిని…

Read More

సింహాచలంలో అంగరంగ వైభవంగా డోలోత్సవం.. పెళ్లిచూపుల్లో రంగుల సందడి..! Simhachalam Sri Varahalakshmi Narasimhaswami Dolotsavam celebrated grandly. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 03, 2026 3:24 PM IST సింహాచలం శ్రీ వరహాలక్ష్మీ నృసింహస్వామి దేవస్థానం లో డోలోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈవో జె.వెంకటరావు దంపతులు ఉత్సవంలో పాల్గొన్నారు. + సింహాచలంలో ఘనంగా లక్ష్మీనరసింహస్వామి పెళ్లిచూపులు..! పెళ్లిరాటకు ముహూర్తం ఖరారు ప్రపంచ ప్రఖ్యాత పుణ్యక్షేత్రం సింహాచలం శ్రీ వరహాలక్ష్మీ నృసింహస్వామి దేవస్థానం లో మంగళవారం నిర్వహించిన డోలోత్సవం (పెళ్లిచూపులు) ఆధ్యాత్మిక ఉత్సాహంతో అంగరంగ వైభవంగా సాగింది. తెల్లవారుజామున సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపి ప్రత్యేక ఆరాధనలు…

Read More

పరిశ్రమలకుఏపీ సరైన వేదిక

. యువ పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలి. ఇది స్టీల్‌ప్లాంట్ కాదు…స్టీల్ సిటీకి శంకుస్థాపన. దేశ ఉక్కు అవసరాలు తీర్చేలా ప్రభుత్వ ప్రణాళిక. ఏఎం`ఎనఎస్ భూమి పూజలో సీఎం చంద్రబాబు. డబుల్ ఇంజిన్ సర్కార్‌తో రాష్ట్రాభివృద్ధి: కుమారస్వామి విశాలాంధ్ర- పాయకరావుపేట (అనకాపల్లి జిల్లా): పరిశ్రమల ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ తిరుగులేని వేదికని, ఇక్కడ అన్ని రకాల వనరులు ఉన్నాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. అనకా పల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేట వద్ద రూ.1.35 లక్షల కోట్లతో…

Read More

Forest Thief: సిల్లీగా పోలీసులకు చిక్కిన అడవి దొంగ.. నగల చోరీకి వెరైటీ స్కెచ్ | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Apr 14, 2026 10:24 AM IST Forest Thief: పట్టణాలు పల్లెలు అయిపోయాయేమో మరి ఒక దొంగ చిత్రంగా ఆలోచించి అడవి దొంగగా మారాడు. ఏమీ లేకపోవడమేంటి ఏదో ఒకటి దొరుకుతుంది అనే ఆలోచనతో పగటిపూట తాళం వేసిన గిరిపుత్రుల నివాసాలను గుర్తించి రెక్కీ నిర్వహించి ఆ ఇళ్లలో చోరీ చేయడం ప్రారంభించాడు. + అడవి దొంగ భలే స్కెచ్ వేస్తాడు Forest Thief: మన ఇంట్లో ఏముంది పట్టుకుపోవడానికి అక్క? తాళం…

Read More