Road Accident: జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం.. పెళ్లికి వెళ్లి తిరిగి వస్తుండగా లారీ ఢీకొని ఇద్దరు యువకులు మృతి.. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Apr 29, 2026 7:02 AM IST అనకాపల్లి జిల్లా బయ్యవరం వద్ద హిట్ అండ్ రన్ రోడ్డు ప్రమాదంలో స్నేహితులు ఉడారు అఖిల్, నంబారు అజయ్ మృతి, లారీ డ్రైవర్ కోసం పోలీసులు గాలింపు, రెండు కుటుంబాల్లో శోకం ప్రతీకాత్మక చిత్రం ఆదివారం సాయంత్రం వరకు ఆ ఇళ్లలో నవ్వులు పూశాయి. ఒక శుభకార్యానికి వెళ్తున్నామన్న ఉత్సాహంతో ఆ యువకులు బయలుదేరారు. కానీ, విధి మరోలా తలచింది. అజాగ్రత్తగా వచ్చిన ఒక లారీ రూపంలో…

Read More

Crocodile captured after six months chase | ఆరు నెలల దాగుడుమూతల తర్వాత చిక్కిన మొసలి

కోనసీమ జిల్లాలో ఆరు నెలలుగా ప్రజలను భయపెట్టిన ముసలి వలలో చిక్కి స్థానికుల సహాయంతో అటవీశాఖ అధికారులు పట్టుకుని సురక్షిత ప్రాంతానికి తరలించే చర్యలు చేపట్టారు. Source link

Read More

జనాభా లెక్కింపు మొదటి దశకు సంసిద్ధులు కావాలి

భారతదేశ జనాభా లెక్కింపు -2027 దేశ, రాష్ట్రాలు అభివృద్ధికి ప్రామాణిక డేటా అత్యంత ముఖ్యమైన జాతీయ కార్యక్రమం.. జనాభా లెక్కలు సేకరణలో పాల్గొనుట అదృష్టంగా భావించాలని మన సర్వీసుకు తీపిగుర్తులు అని, మనస్సుపెట్టి పనిచేసి లక్ష్యాలను అధిగమించాలి…. మూడు రోజులు శిక్షణ కార్యక్రమాలు సద్వినియోగం చేసుకుని, భారతదేశ జనాభా లెక్కింపు మొదటి దశకు సంసిద్ధులు కావాలి… జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి… విశాలాంధ్ర ఏలూరు: జిల్లా కలెక్టరేటు గోదావరి సమావేశ మందిరంలో మంగళవారం భారత జనాభా లెక్కింపు- 2027…

Read More

రామస్వామి గుడిలో వెండి కిరీటాలు మాయం..

అంబేద్కర్ నగర్ కాలనీలో కలకలం…. విశాలాంధ్ర – నార్పల (అనంతపురం జిల్లా) : – మండల కేంద్రంలోని అంబేద్కర్ నగర్ కాలనీలో ఉన్న స్థానిక రామస్వామి ఆలయంలో దొంగతనం జరిగింది. తెలియని దుండగులు స్వామివారి వెండి కిరీటాలను అపహరించినట్లు సమాచారం. సుమారు 5 గ్రాముల బరువున్న వెండి కిరీటాలు మాయం అయినట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు.ఈ ఘటనతో స్థానికంగా కలకలం రేగింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు….

Read More

మళ్లీ పెరిగిన సీఎన్‌జీ ధర – Visalaandhra

కిలోకు రూ.2 పెంపు11 రోజుల్లో నాలుగుసార్లు వాత న్యూదిల్లీ: మోదీ ప్రభుత్వం ప్రజలపై మోయలేని భారం మోపుతోంది. పేద, ధనిక తేడా లేకుండా అందరిపై భారం పడేలా వరుసగా పెట్రో ధరలు పెంచుతోంది. చమురు సంస్థలు నష్టాల ఊబిలో కూరుకుపోయాయని, వాటిని గట్టెక్కించడానికి పెట్రో ధరలు పెంచడం తప్పడం లేదని సన్నాయి నొక్కులు నొక్కుతోంది. పెట్రోల్, డీజిల్ ధరలు పదిరోజుల వ్యవధిలో నాలుగసార్లు పెంచింది. తాజాగా కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (సీఎన్‌జీ) వంతు వచ్చింది. గ్యాస్ పంపిణీ…

Read More

CM Chandrababu Shocking Comments | సమాజానికి గొడ్డలి పార్టీ హానికరం..

చిత్తూరు జిల్లా యాదమర్రిలో నిర్వహించిన ప్రజా వేదికలో సీఎం చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. “సమాజానికి గొడ్డలి పార్టీ హానికరం.. గొడ్డలి పార్టీ నెవర్ అగైన్” అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రజాస్వామ్యంలో హింసాత్మక రాజకీయాలకు చోటు లేదని స్పష్టం చేశారు. Source link

Read More

AP Government: స్వర్ణ గ్రామ, వార్డు ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం కొత్త నిర్ణయం.. ఇతర శాఖలకు తరలింపు! |

Last Updated:Apr 29, 2026 5:52 PM IST Swarna Gram, Ward Secretariat Employees: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగంలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా గ్రామ, వార్డు స్థాయిల్లో సేవలు అందిస్తున్న ‘స్వర్ణ గ్రామ’, ‘స్వర్ణ వార్డు’ సచివాలయాల ఉద్యోగుల విధుల్లో ప్రభుత్వం భారీ సర్దుబాటుకు శ్రీకారం చుట్టింది. Source link

Read More

Iranian Students Stuck in Visakhapatnam | విశాఖలో ఇరాన్ విద్యార్థుల ఆవేదన! | #local18v

పది రోజులుగా ఇరాన్ లోని తమ కుటుంబాల నుంచి ఫోన్ లేదు, వారు ఏమయ్యారో తెలియడం లేదు అని విశాఖపట్నంలోని ఇరానికి చెందిన ఇద్దరు మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాణాలతో ఉన్నారో లేదోనని భయంగా ఉంది అని విశాఖలో డి. ఫార్మసీ చదువుతున్న ఇరాన్కు చెందిన ఇద్దరు విద్యార్థినులు విశాఖ జిల్లా కలెక్టర్ ను సంప్రదించారు. ఆర్థికంగా తమ ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. దీంతో ఈ మహిళలకు విశాఖ జిల్లా కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్…

Read More

సింహాచలంలో మళ్లీ ప్రారంభం కానున్న స్వర్ణపుష్పార్చన.. భక్తులకు అరుదైన అవకాశం..! Simhachalam Swarnapushparchana seva | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:May 22, 2026 8:11 PM IST సింహాచలం దేవస్థానంలో స్వర్ణపుష్పార్చన సేవను ఈ నెల 23 నుంచి ప్రతి శని, ఆదివారాల్లో మూడు విడతలుగా పునఃప్రారంభం, టికెట్లు AP Temples Official, మనమిత్ర, QR కోడ్ ద్వారా లభ్యం News18 ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవంగా వెలసిన సింహాచలం దేవస్థానంలో భక్తులకు మరో అరుదైన ఆధ్యాత్మిక అవకాశం లభించనుంది. భక్తుల చిరకాల కోరిక మేరకు అత్యంత వైభవోపేతంగా నిర్వహించే విశిష్టమైన స్వర్ణపుష్పార్చన సేవను ఈ…

Read More

శ్రీవారి సేవలో నటి శ్రీయశరణ్

నటి శ్రియ శరణ్ తన కుమార్తె రాధతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారికి ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలు అందించారు. Source link

Read More