యుద్ధం ఆపేయండి

వాషింగ్టన్: ఇరాన్‌తో యుద్ధం ముగించాలనే తీర్మానాన్ని అమెరికా ప్రతినిధుల సభ ఆమోదించింది. దీంతో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. తీర్మానానికి 215 అనుకూల.. 208 మంది వ్యతిరేక ఓట్లు వచ్చాయి. నలుగురు రిపబ్లికన్‌లు ట్రంప్ చర్యలకు వ్యతిరేకంగా ఓటు వేయడం చర్చనీయాంశంగా మారింది. వృథా ఖర్చు ఎందుకని, యుద్ధానికి వెంటనే ముగింపు పలకాలని చట్టసభ్యులు డిమాండ్ చేశారు. ఈ తీర్మానాన్ని విదేశీ వ్యవహారాల కమిటీ సీనియర్ సభ్యుడు, న్యూయార్క్ డెమొక్రటిక్ ప్రతినిధి గ్రెగొరీ…

Read More

విధి నిర్వహణలో మాజీ సైనికుడి మృతి

విశాలాంధ్ర-రాజాం (విజయనగరం జిల్లా): రాజాం మండలం గెడ్డవలస గ్రామానికి చెందిన మాజీ సైనికుడు వెంకన్న ముదిలి రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. భారత సైన్యంలో 177 మీడియం రెజిమెంట్‌లో సేవలందించిన ఆయన, ప్రస్తుతం విజయవాడలో రైల్వే శాఖలో గ్రూప్-డి ఉద్యోగిగా పనిచేస్తున్నారు. ఈ నెల 20వ తేదీ రాత్రి డ్యూటీ ముగించుకుని వస్తుండగా ప్రమాదం చోటుచేసుకుని ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఆయన మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకురాగా, మాజీ సైనికుల సంఘం ఆధ్వర్యంలో జాతీయ పతాకంతో ఘనంగా నివాళులు…

Read More

Bus Accident: లారీని ఢీకొట్టిన జేబీటీ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. ప్రయాణికుడు మృతి | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:May 17, 2026 8:39 AM IST Bus Accident: అతివేగం ప్రమాదకరం అనేది ఈ ఘటనలో మరోసారి రుజువైంది. చాలా ప్రైవేట్ ట్రావెల్స్ డ్రైవర్లు.. ప్రమాణాలు పాటించట్లేదు. ఇష్టం వచ్చినట్లు బస్సుల్ని నడుపుతున్నారు. ఫలితంగా ఇలాంటి ప్రమాదాలు ఎక్కువవుతున్నాయి. News18 జేబీటీ ప్రైవేట్ ట్రావెల్ బస్సు, ఓ లారీని ఢీకొట్టింది. ఈ ప్రయాణికుడు మృతి చెందారు. కర్నూలు జిల్లా.. ఆళ్లగడ్డ దగ్గర ఈ ప్రమాదం జరిగింది. లారీని ఓవర్ టేక్ చెయ్యబోతూ.. దాన్ని బస్సు…

Read More

కిశోరి వికాసం బాల బాలికలకు సంరక్షణ ప్రతి ఒక్క తల్లిదండ్రుల బాధ్యత…

సూపర్వైజర్ అరుణవిశాలాంధ్ర ధర్మవరం;;మహిళాభివృద్ధి , శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ , జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు , ప్రాజెక్టు డైరెక్టర్ మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ వారి సూచనల మేరకు “కిశోరి వికాసం” వేసవి ప్రత్యేక ప్రచారం-2026లో భాగంగా మే 1 నుంచి జూన్ 10 వరకు విజయవంతంగా జరుగుతున్నాయి.అందులో భాగంగా రావులచెరువు గ్రామం,ధర్మవరం రూరల్ నందు కిషోర్ వికాసం సమ్మర్ క్యాంపు ముగింపు కార్యక్రమం నిర్వహించబడినది. ఈ కార్యక్రమం గురించి స్థానిక సూపర్వైజర్…

Read More

ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు అస్వస్థత.. ఆసుపత్రిలో చేరిక!

తెల్లవారుజామున తీవ్ర కడుపు నొప్పితో బాధపడ్డ వైనంమణిపాల్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్న వైద్యులుఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ ఈ తెల్లవారుజామున అస్వస్థతకు గురయ్యారు. బెంగళూరు పర్యటన ముగించుకుని అర్ధరాత్రి 2 గంటలకు విజయవాడ చేరుకున్న ఆయనకు, తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో తీవ్రమైన కడుపు నొప్పి రావడంతో వెంటనే మణిపాల్ ఆసుపత్రికి తరలించారు. ప్రయాణంలో విమానం ఆలస్యం కావడం, విశ్రాంతి లేకపోవడం వల్ల ఈ సమస్య తలెత్తి ఉండవచ్చని భావిస్తున్నారు. ప్రస్తుతం వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారని,…

Read More

శాస్త్రీయ సమాజ నిర్మాణం కోసం జనవిజ్ఞాన వేదికలో భాగస్వాములు కండి

మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ గేయానంద్విశాలాంధ్ర ధర్మవరం;; శాస్త్రీయ సమాజా నిర్మాణం కోసం జన విజ్ఞాన వేదికలో భాగస్వామ్యం కావాలని మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ గేయానంద్ తెలిపారు. ఈ సందర్భంగా వారు జనవిజ్ఞాన వేదిక సభ్యత్వ గోడ పత్రికలను స్థానిక స్పందన హాస్పిటల్ లో జేవీవీ నాయకులు విడుదల చేసారు.ఈ సంధర్భంగా మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ గేయానంద్ డాక్టర్ మట్లాడుతూ జన విజ్ఞాన వేదిక గత 39 సంవత్సరాలుగా తెలుగు ప్రజలతో స్నేహ సంబంధాలు కొనసాగిస్తూ ప్రజలు శాస్త్రీయంగా…

Read More

పునర్వికకు పునర్జన్మ..విజయవంతమైన నిధుల సేకరణ – Visalaandhra

అరుదైన వ్యాధితో బాధపడుతున్న చిన్నారి పునర్విక కోసం కదిలిన తెలుగు ప్రజలు సోషల్ మీడియా ద్వారా విజయవంతమైన క్రౌడ్ ఫండింగ్.. సమకూరిన చికిత్స ఖర్చులుఇకపై విరాళాలు పంపవద్దని, నిధుల సేకరణ ఆపేయాలని కోరిన తండ్రిమానవత్వం గెలిచింది. అరుదైన వ్యాధితో పోరాడుతున్న 11 నెలల చిన్నారి పునర్విక ప్రాణాలను కాపాడేందుకు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఏకమయ్యారు. సోషల్ మీడియా వేదికగా ఒక మహాయజ్ఞంలా సాగిన క్రౌడ్ ఫండింగ్ విజయవంతమైంది. చిన్నారి చికిత్సకు అవసరమైన భారీ మొత్తం సమకూరడంతో…

Read More

అవును ‘ఐఎసఐ’ గుప్పిట్లో మా చట్టసభ

పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ సంచలన వ్యాఖ్యలున్యూయార్క్: పాకిస్థాన్‌లో ప్రజాపాలన కంటే సైనిక పాలనే ఎక్కువగా ఉంటుందనేది కాదనలేని సత్యం. తాజాగా ఇది మరోసారి రుజువైంది. పాక్ నిఘా సంస్థ ఐఎసఐ గుప్పిట్లో పాక్ చట్టసభ పనిచేసిందట. ఈ విషయాన్ని స్వయంగా ఆ దేశ రక్షణమంత్రి ఖవాజా ఆసిఫ్ జాతీయ అసెంబ్లీ వేదికగా అంగీకరించారు. మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని ఆరోపించారు. పాక్ జాతీయ అసెంబ్లీ సమావేశాల్లో ఖవాజా మాట్లాడుతూ.. “ఇమ్రాన్…

Read More

దుబాయ్ విమానాశ్రయంలో చిక్కుకున్న పీవీ సింధు

న్యూదిల్లీ:భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధు దుబాయ్‌ విమానాశ్రయంలో చిక్కుకుపోయింది. ఆల్‌ ఇంగ్లాండ్‌ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌ కోసం ఆమె ఇంగ్లాండ్‌ వెళ్తోంది. పశ్చిమాసియాలో ఉద్త్రికతల కారణంగా విమాన సర్వీసులు రద్దు కావడంతో సింధు ప్రయాణం ఆగిపోయింది. ‘‘తదుపరి నోటీసు వరకు అన్ని సర్వీసులను రద్దు చేశారు’’ అని సింధు సోషల్‌ మీడియాలో పేర్కొంది. అమెరికా, ఇజ్రాయెల్‌ శనివారం ఇరాన్‌పై దాడికి దిగాయి. గల్ఫ్‌ ప్రాంతంలో గగనతలాన్ని మూసి వేయడంతో అనేక విమాన సర్వీసులకు అంతరాయం కలిగింది. దీనితో…

Read More

Shivraj Singh Chouhan | శ్రీవారి సేవలో కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్

కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆదివారం ఉదయం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో ఆలయానికి చేరుకున్న ఆయనకు టీటీడీ అధికారులు ఘనస్వాగతం పలికారు.#ShivrajSinghChouhan #tirumalatemple #tirumalanews Source link

Read More