Andhra University: సచిన్ చెప్పిన సక్సెస్ మంత్రం.. ఏయూ వేదికగా యువతకు సూచనలు | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Apr 27, 2026 8:47 PM IST Andhra University: విశాఖపట్నం ఆంధ్రా యూనివర్సిటీ శతాబ్ది ముగింపు వేడుకల్లో సచిన్ టెండూల్కర్, సి.పి. రాధాకృష్ణన్, నారా చంద్రబాబు నాయుడు తదితరులు పాల్గొని యువతకు ప్రేరణాత్మక సందేశాలు ఇచ్చారు. విశాఖపట్నంలోని చారిత్రక ఆంధ్రా యూనివర్సిటీ (Andhra University) శతాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలు సోమవారం అత్యంత వైభవంగా జరిగాయి. ఏయూ ఇంజినీరింగ్ కాలేజీ గ్రౌండ్స్‌లో నిర్వహించిన ఈ చారిత్రక ఘట్టానికి దేశం గర్వించదగ్గ క్రికెట్ దిగ్గజం, ‘క్రికెట్…

Read More

ప్రకాశం జిల్లాలో భూ ప్రకంపనలు.. ఉలిక్కిపడ్డ ప్రజలు

ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలో శుక్రవారం రాత్రి స్వల్ప భూ ప్రకంపనలు నమోదయ్యాయి. అకస్మాత్తుగా భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. నగరంలోని పలు ప్రాంతాల్లో ఈ ప్రకంపనల ప్రభావం కనిపించినట్లు స్థానికులు వెల్లడించారు. ముఖ్యంగా దేవుడు చెరువు, నెల్లూరు బస్టాండ్, మామిడిపాలెం ప్రాంతాల్లో భూమి స్వల్పంగా కంపించినట్లు ప్రజలు తెలిపారు. రాత్రి సమయంలో ఇళ్లలో విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో ఒక్కసారిగా ప్రకంపనలు రావడంతో జనాలు ఉలిక్కిపడ్డారు. కొన్ని ఇళ్లలో ఫ్యాన్లు, కిటికీలు స్వల్పంగా కంపించడంతో భయపడిన…

Read More

AU art exhibition: ఏయూ విద్యార్థుల క్రియేటివిటీకి విశాఖ ప్రజలకు ఫిదా.. ఆర్ట్ ఎగ్జిబిషన్‌లో అద్భుతాలు..! Fine Arts students’ artworks are amazing. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Apr 22, 2026 7:56 PM IST విశాఖ ఆర్ఎకే బీచ్ సమీపంలోని ఏయూ ఆర్ట్ ఎగ్జిబిషన్‌లో విద్యార్థుల చిత్రాలు శిల్పాలు ఆకట్టుకుంటూ సంస్కృతి ప్రతిబింబిస్తున్నాయి, ఫైన్ ఆర్ట్స్ కోర్సులకు ఆసక్తి పెరుగుతోంది + ఫైన్ ఆర్ట్స్ విద్యార్థుల కళాఖండాలు అదుర్స్..! ఈ కోర్స్ ద్వారా , ఉపాధి ఆంధ్రా యూనివర్సిటీ శతాబ్ద ఉత్సవాల సందర్భంగా కళల వేదికగా మారిన విశాఖపట్నం నగరం ప్రస్తుతం విద్యార్థుల సృజనాత్మకతకు సాక్ష్యంగా నిలుస్తోంది. RK Beach సమీపంలోని ఏయూ…

Read More

విశాఖలో ఇనార్బిట్ మాల్ ప్రారంభం.. 320 బ్రాండ్లు, 10 వేల ఉద్యోగాలు..!Sarbananda Sonowal inaugurates Inorbit Mall in Visakha to boost growth. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 23, 2026 5:48 PM IST విశాఖపట్నం లో Inorbit Mall ను Sarbananda Sonowal ప్రారంభించారు. 1.4 million sq ft మాల్ లో 320 బ్రాండ్లు, 8 స్క్రీన్ మల్టీప్లెక్స్, 600 కోట్లు పెట్టుబడితో వేల ఉద్యోగాలు. ఆంధ్రప్రదేశ్‌లో అతిపెద్ద షాపింగ్ మాల్‌.. ఇన్ఆర్బిట్ మాల్‌ ప్రారంభించిన కేంద్ర మం విశాఖపట్నం నగరం మరో కీలక మైలురాయిని చేరుకుంది. ఆంధ్రప్రదేశ్‌లోనే అతిపెద్ద షాపింగ్ మాల్‌గా గుర్తింపు పొందిన ఇనార్బిట్ మాల్‌ను కేంద్ర…

Read More

Maha Mrityunjaya Homam: మృత్యువును జయించవచ్చా..! ఈ హోమాన్ని ఎలా, ఎప్పుడు, ఎవరు చేయాలి..? | ఆస్ట్రాలజీ

Last Updated:Apr 17, 2026 3:28 PM IST Maha Mrityunjaya Homam: ఆయుర్దాయాన్ని పెంపొందించేందుకు, అనారోగ్య సమస్యలను తగ్గించేందుకు, అకస్మాత్తు ప్రమాదాల నుంచి రక్షణ పొందేందుకు హిందూ ధర్మంలో మహా మృత్యుంజయ హోమానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. + Maha Mrityunjaya Homam Maha Mrityunjaya Homam: ఆయుర్దాయాన్ని పెంపొందించేందుకు, అనారోగ్య సమస్యలను తగ్గించేందుకు, అకస్మాత్తు ప్రమాదాల నుంచి రక్షణ పొందేందుకు హిందూ ధర్మంలో మహా మృత్యుంజయ హోమానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ముఖ్యంగా జాతకంలో…

Read More

Rammohan Naidu Family Visit To Tirupati Temple | తిరుమల శ్రీవారి సేవలో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు

కేంద్ర పౌర విమానయాన శాఖ (సివిల్ ఏవియేషన్) మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కుటుంబ సమేతంగా తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. అలిపిరి పాదాల మండపం నుండి సాంప్రదాయబద్ధంగా కాలినడకన బయలుదేరి, దాదాపు 3,400 మెట్లు ఎక్కి ఆయన తిరుమలకు చేరుకున్నారు.#RammohanNaidu #tirumalatemple #tirumala Source link

Read More

గల్ఫ్‌పై ఇరాన్ దాడులు ఊహించలేదు: ట్రంప్

వాషింగ్టన్: గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు చేస్తుందని తాము ఊహించలేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. దీనిని హఠాత్పరిణామంగా వర్ణించారు. ఖతార్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బహ్రెయిన్, కువైత్‌పై ఇరాన్ ప్రతిదాడులు తమను షాక్‌కు గురిచేశాయని ట్రంప్ చెప్పారు. పశ్చిమాసియాలోని ఈ దేశాల మీద ఇరాన్ దాడులు చేస్తుందని ఏ మాత్రం ఊహించలేదని, ఆ ఆలోచన కూడా రాలేదని అన్నారు. తమ దాడులను ఇరాన్ తీవ్రస్థాయిలో ప్రతిఘటించిందని తెలిపారు. ఇరాన్ సైనిక సామర్థ్యాలను…

Read More

రాష్ట్రంలో మరో మూడు రోజులు వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక

ఏపీలో వాతావరణ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో వచ్చే మూడు రోజులు పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది.ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావం కారణంగా ఈ వర్షాలు నమోదయ్యే సూచనలు ఉన్నాయని అధికారులు తెలిపారు.కొన్ని ప్రాంతాల్లో గంటకు గరిష్ఠంగా 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు.శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశముందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్…

Read More

Tirumala Temple: వేల కి.మీ పాదయాత్ర చేస్తూ శ్రీవారి దర్శనార్థం తిరుమల వచ్చిన ఇద్దరు యువకులు.. ఎందుకు చేశారో తెలుసా |

Last Updated:May 22, 2026 11:23 AM IST Tirumala Temple: తిరుమలలో భక్తుల రద్దీ పెరుగుతోంది, సర్వదర్శనానికి 24 నుంచి 30 గంటలు పడుతోంది. పర్యావరణ చైతన్యంతో రాజ్వీర్ సింగ్, సౌరభ్ దేవాంగన్ వేల కిలోమీటర్లు నడిచి శ్రీవారి దర్శనం చేశారు + News18 దేశం నలుమూలల నుంచి భక్తులు తిరుమల శ్రీవారి దర్శనం కోసం తరలివస్తుండటంతో ఆలయంలో భక్తుల రద్దీ రోజురోజుకూ పెరుగుతోంది. వేసవి సెలవులు, వారాంతపు సెలవులు కలిసి రావడంతో తిరుమలలో భక్తుల…

Read More

Tirupati Brahmotsavam: మే 23 నుంచి శ్రీ గోవిందరాజస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు.. వాహన సేవల వివరాలు ఇవే.. |

వాహనసేవల విశేషాలు.. మే 23 – ధ్వజారోహణం, పెద్దశేష వాహనం: ఉదయం ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమవుతాయి. రాత్రి పెద్దశేష వాహనంపై స్వామివారు భక్తులను అనుగ్రహించనున్నారు. మే 24 – చిన్నశేష, హంస వాహనాలు: ఉదయం చిన్నశేష వాహనం, రాత్రి హంస వాహనంపై స్వామివారు విహరించనున్నారు. మే 25 – సింహ, ముత్యపు పందిరి వాహనాలు: ఉదయం సింహ వాహనం, రాత్రి ముత్యపు పందిరి వాహనసేవ భక్తులను అలరించనున్నాయి. మే 26 – కల్పవృక్ష, సర్వభూపాల వాహనాలు:…

Read More