కుళ్లాయి స్వామి బ్రహ్మోత్సవాల్లో కౌలుట్లయ్య లేని లోటు.. భక్తుల చర్చ..

విశాలాంధ్ర–నార్పల: మండల పరిధిలోని గూగుడు గ్రామంలో 13 రోజులుగా వైభవంగా నిర్వహించిన శ్రీ కుళ్లాయి స్వామి బ్రహ్మోత్సవాలు సోమవారం స్వామివారి చివరి దర్శనంతో ముగిశాయి. ఈ సందర్భంగా గత ఏడాది బ్రహ్మోత్సవాల నిర్వహణను గుర్తు చేసుకుంటూ పలువురు భక్తులు మాజీ శింగనమల సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కౌలుట్లయ్య సేవలను స్మరించుకున్నారు. గత ఏడాది శింగనమల సీఐగా విధులు నిర్వహించిన కౌలుట్లయ్య బ్రహ్మోత్సవాల సందర్భంగా పోలీసు బందోబస్తును సమర్థవంతంగా నిర్వహించారని భక్తులు పేర్కొన్నారు. ఉన్నతాధికారులు, పోలీసు సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ…

Read More

జాన్వీకి ‘పెద్ది’ టీమ్ పుట్టినరోజు కానుక

హైదరాబాద్: రామ్ చరణ్ హీరోగా ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శక త్వంలో రూపుదిద్దుకుంటున్న భారీ చిత్రం ‘పెద్ది’. ఈ సినిమాలో కథానాయికగా నటిస్తున్న బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ శుక్రవారం 29వ పుట్టినరోజు జరుపుకుంటు న్నారు. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని చిత్ర బృందం ఆమెకు వినూత్నంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఒక స్పెషల్ వీడియోను విడుదల చేసింది. ఈ చిత్రంలో జాన్వీ ‘అచ్చియమ్మ’ అనే పల్లెటూరి యువతి పాత్ర పోషిస్తోంది. ఇందులో దర్శకుడు బుచ్చిబాబు తనదైన…

Read More

శ్రీకాకుళం జెమ్స్‌కు అంతర్జాతీయ గుర్తింపు.. ఇంగ్లాండ్ రాయల్ కాలేజ్ నుంచి అరుదైన గౌరవం..! GEMS Hospital Royal College of Surgeons recognition. | శ్రీకాకుళం వార్తలు (Srikakulam News)

Last Updated:May 07, 2026 10:03 PM IST శ్రీకాకుళం జెమ్స్ హాస్పిటల్ ఇంగ్లాండ్ రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ గుర్తింపు పొందింది, సి.సి.ఆర్.ఎల్.ఎస్.పి. కోర్సు ప్రారంభించి 16 మంది వైద్యులకు ప్రాక్టికల్ శిక్షణ ఇచ్చింది + News18 తెలుగు రాష్ట్రాల వైద్య రంగంలో శ్రీకాకుళం జిల్లా మరో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకుంది. అంతర్జాతీయ స్థాయిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఇంగ్లాండ్‌కు చెందిన రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ నుంచి గుర్తింపు పొందిన తొలి…

Read More

ప్రజలకు మరింత మెరుగైన పాలన అందించండి

-సి.పి.ఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సి. జాఫర్ ​విశాలాంధ్ర – రాప్తాడు (అనంతపురం జిల్లా) : నియోజకవర్గ కేంద్రం రాప్తాడు మండల తహశీల్దారుగా విధులు నిర్వహిస్తున్న పి. విజయకుమారికి డిప్యూటీ కలెక్టరుగా పదోన్నతి (ప్రమోషన్) పొందడం పట్ల సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సి. జాఫర్ హర్షం వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన విజయకుమారిని కలిసి, పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ​ఈ సందర్భంగా సి. జాఫర్ మాట్లాడుతూ… పి. విజయకుమారి రాప్తాడు తహశీల్దారుగా ప్రజలకు ఎనలేని…

Read More

రాష్ట్ర విభజన అనంతరం ఏపీ అనేక కీలక మార్పులు, సవాళ్లను ఎదుర్కొంది : గవర్నర్

రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్‌ అనేక కీలక మార్పులు, సవాళ్లను ఎదుర్కొందని గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ వ్యాఖ్యానించారు.వనరులు పరిమితంగా ఉన్నప్పటికీ, దీర్ఘకాలిక అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకుని అప్పటి ప్రభుత్వం గణనీయమైన ప్రయత్నాలు చేసిందని చెప్పారు. అయితే 2019లో చోటు చేసుకున్న ప్రభుత్వ మార్పు రాష్ట్ర అభివృద్ధి గమనాన్ని దెబ్బతీసిందని ఆయన అభిప్రాయపడ్డారు.ఏపీ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల ప్రారంభ సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ తన ప్రసంగాన్ని చేశారు. 2019 తరువాత రాష్ట్రంలో పాలనా వ్యవస్థల్లో…

Read More

Development Works: శ్రీ సత్య సాయి జిల్లాలో అభివృద్ధి పర్వం.. రూ. 3,369 కోట్లతో మారుతున్న రూపురేఖలు! | అనంతపురం వార్తలు (Anantapuram News)

Last Updated:Mar 13, 2026 1:37 PM IST శ్రీ సత్య సాయి జిల్లా అభివృద్ధి కోసం రూ. 3,369 కోట్లతో ప్రాజెక్టులు వేగవంతం. కలెక్టర్ శ్యాం ప్రసాద్ నేతృత్వంలో మౌలిక సదుపాయాల కల్పన, పాడి రైతుల ఆదాయం పెంపు. రూ..3369 కోట్లతో శ్రీ సత్య సాయి జిల్లాలో అభివృద్ధి పనులు… శ్రీ సత్య సాయి జిల్లా సమగ్ర అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోంది. మౌలిక సదుపాయాల కల్పన, రవాణా సౌకర్యాల మెరుగుదల, ఆర్థిక స్వావలంబన లక్ష్యంగా…

Read More

2029లోనే జమిలి ఎన్నికలు.. తెలంగాణ అసెంబ్లీకి ముందస్తు పోలింగ్ ఉండదు

: సీఎం రేవంత్‌రెడ్డితెలంగాణ అసెంబ్లీకి 2028లో ఎన్నికలు జరగవని, దేశవ్యాప్తంగా 2029లో నిర్వహించనున్న జమిలి ఎన్నికలతో పాటు తెలంగాణలోనూ పోలింగ్ జరుగుతుందని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు.దీంతో తన పదవీకాలం ఐదేళ్లకు బదులు ఐదున్నరేళ్లు ఉంటుందని, ఆ తర్వాత మరో ఐదేళ్లపాటు కొనసాగుతానని ధీమా వ్యక్తం చేశారు.గురువారం ఢిల్లీలోని తన అధికార నివాసంలో మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ ఆయన ఈ విషయాలు వెల్లడించారు.కేంద్ర ప్రభుత్వం 2027 మార్చి 1 నాటికి జనగణనను పూర్తి చేసి, ఆ…

Read More

టీటీడీకి కాసుల వర్షం.. శ్రీవారి లడ్డూతో పాటూ వీటికి భారీగా పెరిగిన డిమాండ్.. క్యూలో నిలబడి మరీ ఎందుకు కొంటున్నారో తెలుసా? |

Last Updated:Apr 22, 2026 6:18 AM IST తిరుమలలో శ్రీవారి డాలర్లకు డిమాండ్ భారీగా పెరిగింది, బంగారం వెండి రాగి డాలర్ల విక్రయంతో టీటీడీకి ఆదాయం పెరిగి ధార్మిక సేవలకు వినియోగం, భక్తులు ఆన్‌లైన్ విక్రయ విస్తరణ కోరుతున్నారు News18 కలియుగ వైకుంఠమైన తిరుమల క్షేత్రంలో శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనం అనంతరం, ఆ స్వామి ఆశీస్సులకు గుర్తుగా భక్తులు అత్యంత పవిత్రంగా భావించేవి ‘శ్రీవారి డాలర్లు’. ప్రస్తుతం తిరుమలలో ఈ డాలర్ల అమ్మకాలు విపరీతంగా…

Read More

‘ఫౌజీ’ షూటింగ్‌లోప్రభాస్‌కు స్వల్ప గాయాలు – Visalaandhra

హైదరాబాద్: హను రాఘవపూడి దర్శ కత్వంలో ప్రభాస్ హీరోగా ‘ఫౌజీ’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో గుర్రపు స్వారీ సన్నివేశం చిత్రీక రిస్తుండగా గుర్రం నుంచి అదుపు తప్పి ప్రభాస్ కింద పడ్డాడు. దీంతో చేతులకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ వార్త తెలియ గానే అభిమానులు ఆందోళన చెందారు. కానీ ఇది చిన్న గాయమేనని, ప్రభాస్ త్వరలోనే కోలుకుని షూటింగ్ కొనసాగిస్తా రని చిత్ర యూనిట్ తెలిపింది. దీంతో, అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ…

Read More

అంగన్‌వాడీ కార్యకర్త వేధింపుల కేసులో నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలి

–అధికార పార్టీ సేవలో తరిస్తున్న పోలీసు వ్యవస్థ..–న్యాయం కోసం జిల్లా ఎస్పీని కలుస్తాం–బాధితురాలికి అండగా నిలుస్తాం–సీపీఐ జిల్లా కార్యదర్శి బి.గిడ్డయ్య విశాలాంధ్ర ఆలూరు (కర్నూలు జిల్లా) : పెద్దహోతూరు గ్రామానికి చెందిన అంగన్‌వాడీ కార్యకర్త లేపాక్షమ్మ పై వేధింపులకు పాల్పడిన అధికార పార్టీకి గ్రామ నాయకుడు వీరేశ్ పై కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఐ జిల్లా కార్యదర్శి బి.గిడ్డయ్య డిమాండ్ చేశారు. గురువారం సీపీఐ నాయకులతో కలిసి పెద్దహోతురు గ్రామంలో బాధితురాలి నివాసానికి వెళ్లి ఆమెను పరామర్శించిన…

Read More