ఇస్లామిక్ రిపబ్లిక్ ను కూలదోయలేరు

ఇరాన్ సుప్రీం లీడర్ ఖామేని తెహ్రాన్ : ఇస్లామిక్ రిపబ్లిక్ ను కూలదోయడం అమెరికాకి ఎప్పటికీ సాధ్యం కాదని ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖామేని వ్యాఖ్యానించారు. అమెరికా- ఇరాన్ ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న వేళ ఖామేని ఇటువంటి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలో బలమైన సైనిక శక్తి ఉన్నవాళ్లకు తీవ్ర ఎదురు దెబ్బ తగలవచ్చు అన్నారు. ఇరాన్ పాలన మార్పు, యుద్ధ నౌకల మోహరింపు పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేస్తూ…

Read More

అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన కల్పిస్తూ మాక్ డ్రిల్

విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) : ఉరవకొండ పట్టణంలోని ఎస్ఎన్ఎల్ కాలనీలో గురువారం అగ్నిమాపక శాఖ అధికారుల ఆధ్వర్యంలో అగ్ని ప్రమాదాల నివారణపై ప్రజలు, విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాక్ డ్రిల్ నిర్వహించి, అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు ఎలా స్పందించాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశాలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఫైర్ స్టేషన్ అధికారి భీమ లింగయ్య మాట్లాడుతూ అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు గందరగోళానికి గురికాకుండా తక్షణమే అగ్నిమాపక శాఖకు…

Read More

Nara Lokesh: ఈరోజు 5 కోట్ల మంది ఆంధ్రులు గెలిచిన రోజు.. ఎమోషన్ డే: నారా లోకేశ్ | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Apr 02, 2026 6:45 PM IST Nara Lokesh: ఈరోజు ఎంతో చారిత్రాత్మకమైన రోజు.. ఐదు కోట్ల మంది ఆంధ్రులు గెలిచిన రోజు అని మంత్రి నారా లోకేశ్ హర్షం వ్యక్తం చేశారు. ఇవాళ దేశంలోని అన్ని పార్టీలు ఏపీకి రాజధాని విషయంలో మద్దతు తెలిపాయని ఆనందించారు. ఇప్పుడే కాదు ఆనాడు కూడా అన్ని పార్టీలు అమరావతికి మద్దతును ఇచ్చాయని తెలిపారు. nara lokesh Nara Lokesh: ఈరోజు ఎంతో చారిత్రాత్మకమైన రోజు.. ఐదు…

Read More

కరూర్ తొక్కిసలాట కేసు.. విజయ్‌కి సీబీఐ మరోసారి నోటీసులు

గత సంవత్సరం చోటుచేసుకున్న కరూర్ తొక్కిసలాటకు సంబంధించిన కేసులో ప్రముఖ నటుడు, టీవీకే అధినేత విజయ్‌కి కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 10 విచారణకు హాజరు కావాలని అందులో పేర్కొంది. ఈ కేసులో విజయ్‌ని సీబీఐ గతంలో విచారించింది. తాజాగా మరోసారి విచారించడానికి సమన్లు జారీ చేసింది. జనవరి నెలలో రెండు పర్యాయాలు సీబీఐ అతనిని విచారించింది. గత సంవత్సరం సెప్టెంబర్ 27న కరూర్‌లో విజయ్ నిర్వహించిన ప్రచార…

Read More

Pawan Kalyan | జనసేనకు పవన్ రూ.2 కోట్ల విరాళం

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆదివారం ఉదయం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా ప్రారంభించారు. సభ్యత్వ నమోదు ప్రక్రియకు శ్రీ పవన్ కళ్యాణ్ రూ.2 కోట్లు విరాళంగా అందించి.. తొలి సభ్యత్వాన్ని స్వీకరించారు.#pawankalyan #janasena #apnews Source link

Read More

AP DEECET 2026: ఏపీ డీఈఈ సెట్-2026 నోటిఫికేషన్ విడుదల.. లాస్ట్ డేట్ అప్పుడే.. వెంటనే అప్లై చేసుకోండి.. | జాబ్స్ & ఎడ్యుకేషన్

Last Updated:Apr 03, 2026 11:50 AM IST ఏపీ డీఈఈ సెట్ 2026 నోటిఫికేషన్ విడుదల, డి ఎల్ ఎడ్ కోర్సు కోసం ఆన్‌లైన్ దరఖాస్తులు మార్చి 31 నుంచి ఏప్రిల్ 15 వరకు, ఫీజు 1000 రూపాయలు, ఇంటర్ 50 శాతం అర్హత ఏపీడీఈఈ సెట్ కు దరఖాస్తుల ఆహ్వానం పూర్తి వివరాలు ఇవే..!!! ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకోవాలని ఆశించే అభ్యర్థులకు ఒక సువర్ణావకాశం లభించింది. ప్రభుత్వ, ప్రైవేటు ఎలిమెంటరీ ఉపాధ్యాయ…

Read More

ఏఆర్ పోలీస్ సిబ్బందికి వీక్లీ పరేడ్‌లో భాగంగా యోగా సెషన్

విశాలాంధ్ర అనంతపురం టౌన్ : ​జిల్లా ఎస్పీ పి.జగదీష్ ఆదేశాల మేరకు…బుధవారం వీక్లీ పరేడ్‌లో భాగంగా స్థానిక పోలీస్ పరేడ్ మైదానంలో ఏఆర్ పోలీస్ సిబ్బందికి ప్రత్యేక యోగా సెషన్‌ నిర్వహించారు. ఏఆర్ అదనపు ఎస్పీ ఇలియాస్ బాషా మరియు ఏఆర్ డీఎస్పీ నీలకంఠేశ్వరరెడ్డిల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ​శాంతిభద్రతల పరిరక్షణలో నిరంతరం ఒత్తిడితో కూడిన విధులను నిర్వహించే పోలీస్ అధికారులు, సిబ్బంది శారీరక దృఢత్వం, మానసిక ఉల్లాసం కోసమే…

Read More

Cyber Fraud: పార్ట్‌టైమ్ జాబ్ అంటూ గాలం.. తర్వాత అకౌంట్‌లో ఉన్న డబ్బు మాయం..మారండి రా బాబు! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 03, 2026 7:53 AM IST నారాయణగూడ పరిధిలోని బాలాపూర్ మండలం మల్లాపూర్ కు చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగికి వాట్సాప్‌లో ఒక సందేశం వచ్చింది. తాము బెంగళూరుకు చెందిన ఓ ప్రముఖ సిటీ సంస్థ ప్రతినిధులమని కేటుగాళ్లు పరిచయం చేసుకున్నారు. ప్రతీకాత్మక చిత్రం Cyber Fraud: నగరంలో పార్ట్ టైమ్ ఉద్యోగాల పేరుతో సాఫ్ట్‌వేర్ ఉద్యోగులే లక్ష్యంగా సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఆన్‌లైన్ టాస్కుల ద్వారా సులభంగా డబ్బు సంపాదించవచ్చని నమ్మించి, ఓ…

Read More

రాష్ట్రంలో మరో మూడు రోజులు వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక

ఏపీలో వాతావరణ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో వచ్చే మూడు రోజులు పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది.ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావం కారణంగా ఈ వర్షాలు నమోదయ్యే సూచనలు ఉన్నాయని అధికారులు తెలిపారు.కొన్ని ప్రాంతాల్లో గంటకు గరిష్ఠంగా 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు.శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశముందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్…

Read More

8 మంది పద్మశ్రీలను అందించిన గుంటూరు మెడికల్ కాలేజీ.. విశిష్ట ఘనత!

దేశవ్యాప్తంగా ఒక కుటుంబంలో ఇద్దరు ఐఏఎస్‌లు రావడం, ఒక గ్రామం నుంచి పెద్ద సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగులు ఎంపిక కావడం వంటి ఘటనలు అప్పుడప్పుడు కనిపిస్తుంటాయి. కానీ ఒకే విద్యాసంస్థకు చెందిన ఎనిమిది మంది పూర్వ విద్యార్థులు దేశ నాలుగో అత్యున్నత పౌర పురస్కారం అయిన పద్మశ్రీ అందుకోవడం మాత్రం అత్యంత అరుదైన విషయం. ఈ విశిష్ట ఘనతను గుంటూరు ప్రభుత్వ వైద్య కళాశాల సొంతం చేసుకుంది. 1946లో స్థాపించబడిన గుంటూరు ప్రభుత్వ వైద్య కళాశాల గత…

Read More