కార్మికులు-రైతుల ఉమ్మడి పోరు
డా॥ జ్ఞాన్ పాఠక్ ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వ విధానాలు కార్మిక, రైతు, ప్రజావ్యతిరేకంగా ఉన్నాయన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశంలోని కార్మికులు, రైతులు తమ ఉమ్మడి పోరాటాన్ని ఉధృతం చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. 2026 జూలై 29న న్యూదిల్లీలోని తాల్కటోరా స్టేడియంలో నిర్వహించనున్న జాతీయ కార్మిక-రైతు మహాసభలో భవిష్యత్ కార్యాచరణను నిర్ణయించనున్నారు. కేంద్ర కార్మిక సంఘాల సంయుక్త వేదిక (సీటీయూ) సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) మే 30న ఈ మహాసభను ప్రకటించాయి. అనంతరం…


