కార్మికులు-రైతుల ఉమ్మడి పోరు

డా॥ జ్ఞాన్ పాఠక్ ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వ విధానాలు కార్మిక, రైతు, ప్రజావ్యతిరేకంగా ఉన్నాయన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశంలోని కార్మికులు, రైతులు తమ ఉమ్మడి పోరాటాన్ని ఉధృతం చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. 2026 జూలై 29న న్యూదిల్లీలోని తాల్కటోరా స్టేడియంలో నిర్వహించనున్న జాతీయ కార్మిక-రైతు మహాసభలో భవిష్యత్ కార్యాచరణను నిర్ణయించనున్నారు. కేంద్ర కార్మిక సంఘాల సంయుక్త వేదిక (సీటీయూ) సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్‌కేఎం) మే 30న ఈ మహాసభను ప్రకటించాయి. అనంతరం…

Read More

నేపాల్‌లో నిరసనల హోరు

ప్రధాని బాలెన్ షా రాజీనామాకు డిమాండ్వీధుల్లోకి వచ్చిన విద్యార్థులు`ప్రతిపక్షాలుసార్వభౌమత్వం కాపాడుదామని నినాదంనష్ట నివారణ చర్యల్లో విదేశాంగ శాఖ ఖాట్మండు: నేపాల్ రాజకీయం మళ్లీ వేడెక్కింది. సరిహద్దు ఆక్రమణలపై ప్రధాని బాలెన్ షా వ్యాఖ్యలు అగ్గిరాజేశాయి. దేశమంతటా నిరసనలను హోరెత్తాయి. బాలేంద్ర ‘బాలెన’ షా రాజీనామాకు డిమాండ్ మార్మోగింది. భారత్`నేపాల్ సరిహద్దు వివాదం గురించి పార్లమెంటులో బాలెంద్ర చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపాయి. విద్యార్థులు వీధుల్లోకి వచ్చి ప్రధాని రాజీనామాను డిమాండ్ చేశారు. ప్రతిపక్షాలు కూడా గొంతు…

Read More

కాణిపాకం వినాయకుడి దర్శనానికి.. వేలాదిగా తరలి వచ్చిన తమిళ భక్తులు.. ఎందుకంటే..? Kanipakam Vinayaka Temple. | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:Apr 15, 2026 2:25 PM IST కాణిపాకం స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక ఆలయంలో తమిళ ఉగాది వేడుకలు అంగరంగ వైభవంగా జరిగి, 13 వేలకుపైగా భక్తులు దర్శించుకుని సాంస్కృతిక ఐక్యతను చాటారు + స్వయంభూ శ్రీ వరసిద్ది వినాయక స్వామి వారి ఆలయంలో తమిళ ఉగాది వేడుకలు చిత్తూరు జిల్లాలోని కాణిపాకం స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయం తమిళ ఉగాది సందర్భంగా భక్తులతో కిటకిటలాడింది. తమిళ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని…

Read More

Tirumala Temple: తిరుమల కొండపై ‘విజయ్’ నామస్మరణ.. తమిళ రాజకీయాలపై తన ఆనందం వ్యక్తం చేసిన నటుడు సముద్రఖని.. |

Last Updated:May 09, 2026 11:21 AM IST Tirumala Temple: తిరుమలలో సముద్రఖని, మెహర్ రమేష్, బన్నీ వాసు, శ్యామల దేవి దర్శనం, సముద్రఖని దళపతి విజయ్ సీఎం కావడంపై ఆనందం, బాలకృష్ణ, జై హనుమాన్ ప్రాజెక్టులపై వ్యాఖ్యలు + News18 ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుమల శనివారం ఉదయం ప్రముఖుల రాకతో సందడిగా మారింది. కలియుగ వైకుంఠనాథుడైన శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకోవడానికి సినీ రంగానికి చెందిన పలువురు ప్రముఖులు తరలివచ్చారు. శనివారం ఉదయం జరిగిన వీఐపి…

Read More

Andhra University Tension: ఏయూలో RSS రచ్చ.. అక్కడ హైటెన్షన్

విశాఖలోని ఆంధ్రా యూనివర్సిటీలో విద్యార్థి సంఘాల మధ్య పోరు ఉత్కంఠ రేపుతోంది. వర్సిటీ సమస్యలపై అధికారులతో చర్చించేందుకు ఎస్ఎఫ్ఐ (SFI), ఏఐఎస్ఎఫ్ (AISF) ప్రతినిధులు సెనెట్ హాల్‌కు చేరుకున్నారు. అదే సమయంలో ఏబీవీపీ (ABVP) విద్యార్థులు కూడా అక్కడికి చేరుకోవడంతో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం మొదలైంది. ఒకరిపై ఒకరు దాడి చేసుకునే వరకు వెళ్లడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. వర్సిటీలో విద్యార్థుల మధ్య మతాల చిచ్చు పెడుతున్నారంటూ ఎస్ఎఫ్ఐ నేతలు ఆగ్రహం వ్యక్తం చేయగా, పోటాపోటీ…

Read More

Tirupati Brahmotsavam: మార్చి 17 నుంచి శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు.. తొమ్మిది రోజుల పాటు వాహన సేవల సందడి! |

Last Updated:Mar 13, 2026 8:06 AM IST తిరుపతి శ్రీ కోదండరామస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు మార్చి 16-25 వరకు జరుగుతాయి. టీటీడీ ఈవో జే. శ్యామలరావు బుక్‌లెట్ ఆవిష్కరించారు. ఉగాది, శ్రీరామనవమి, తెప్పోత్సవాలు ప్రత్యేక ఆకర్షణలు. శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల బుక్‌లెట్ ఆవిష్కరించిన టిటిడి ఈవో..! తిరుపతి నగరంలో కొలువై ఉన్న పురాతన అత్యంత మహిమాన్వితమైన క్షేత్రం శ్రీ కోదండరామస్వామి ఆలయం. ఈ ఆలయంలో ప్రతి ఏటా నిర్వహించే వార్షిక బ్రహ్మోత్సవాలు ఆధ్యాత్మిక శోభతో అత్యంత…

Read More

Heatwave Alert: in AP | బయటికి వెళ్లొద్దు.. ఏపీలో రికార్డ్ స్థాయిలో ఎండలు

ఏపీ వ్యాప్తంగా భానుడు తన విశ్వరూపాన్ని చూపిస్తున్నాడు.మే మాసం రావకముందే 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఏపీలో నమోదవుతున్నాయి అంటే ఇక ముందు ముందుకు 45 డిగ్రీల వరకు ఎండలు నమోదయ్యే అవకాశం ఉందని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేస్తుంది,గతంలో ఎన్నడూ లేని విధంగా గత 24 గంటల్లో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైన పరిస్థితి నెలకొన్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు.అంతకుమించి ఏపీలో విజయవాడ, గుంటూరు, తూర్పుగోదావరి, కోనసీమ, విశాఖపట్నం, అనకాపల్లి,…

Read More

Big Tragedy: అల్లూరి జిల్లాలో విషాదం..! ఒక్క సెల్ఫీ ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు బాలికల ప్రాణాలు తీసింది.. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Apr 10, 2026 11:40 AM IST అల్లూరి సీతారామరాజు జిల్లాలో మూలగుమ్మి జలపాతంలో సెల్ఫీ దిగుతూ జారి పడిన నలుగురు బాలికల్లో ముగ్గురు మృతి, అంజలి తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది + అల్లూరి జిల్లాలో విషాదం..! సెల్ఫీ ముగ్గురు బాలికల ప్రాణాలు తీసింది అల్లూరి సీతారామరాజు జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఈ ఘటనతో ప్రమాదకర జలపాతాల వద్ద  సెల్ఫీలు ఎంత ప్రమాదకరమో మరోసారి స్పష్టం చేసింది. సరదాగా జలపాతాలు…

Read More

వెంకటగిరిలో ఆర్ఎంపీ వైద్యుడి నిర్లక్ష్యం

ఒక వ్యక్తి కాలు కోల్పోయిన ఘటనవిశాలాంధ్ర వెంకటగిరి పట్టణంలోని ఒక ఆర్ఎంపీ (గ్రామీణ) వైద్యుడి నిర్లక్ష్య వైద్యం కారణంగా ఒక వ్యక్తి తన కాలును కోల్పోయినట్టు ఆరోపణలు వెలువడుతున్నాయి. చిన్నపాటి గాయాలకు రక్తస్రావం ఆపేందుకు ఫస్ట్ ఎయిడ్ మాత్రమే అందించాల్సిన గ్రామీణ వైద్యులు, తమ పరిధిని దాటి సర్జరీలకు పాల్పడుతున్నారని స్థానికంగా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో వెంకటగిరికి చెందిన ఒక వ్యక్తికి జరిగిన ప్రమాదకర గాయానికి సరైన వైద్య చికిత్స అందించకుండా, ఫస్ట్ ఎయిడ్…

Read More

ఏపీలో మత్స్యకార భరోసా నిధుల విడుదల..

కృష్ణానదిలో 100 పడవలతో వినూత్న ర్యాలీ… నిధులు విడుదల చేసినందుకు సీఎంకు మత్స్యకారుల కృతజ్ఞతలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మత్స్యకారులు వినూత్న రీతిలో తమ కృతజ్ఞతలు తెలియజేశారు. మత్స్యకార భరోసాః సంక్షేమ పథకం కింద నిధులు విడుదల చేయడంపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపేందుకు వందలాది మంది మత్స్యకారులు సుమారు 100 పడవల్లో కృష్ణానది మీదుగా ఉండవల్లిలోని సీఎం నివాసానికి తరలివచ్చారు. ఈ సందర్భంగా నదిలో పడవల ర్యాలీతో సందడి చేశారు.పడవలపై తరలివచ్చిన మత్స్యకారులను రాష్ట్ర ఐటీ, మానవ…

Read More