Milk Adulteration: కల్తీ పాలతో అనురియా సమస్య.. ఇదేంటి? లక్షణాలేంటి? రాకుండా ఏం చెయ్యాలి? | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Feb 25, 2026 9:24 AM IST Milk Adulteration: ఆంధ్రప్రదేశ్‌లో నమోదవుతున్న కల్తీ పాల కేసుల్లో బాధితులకు అనురియా సమస్య వస్తోంది. ఇది ఎలాంటిది? దీనికీ కిడ్నీలకూ ఉన్న సంబంధమేంటి? ఈ సమస్య రాకుండా ఏం చెయ్యాలో తెలుసుకుందాం. ప్రతీకాత్మక చిత్రం తూర్పు గోదావరి జిల్లా.. రాజమహేంద్రవరంలో కల్తీ పాల వల్ల అనూరియా వ్యాధితో కిడ్నీ దెబ్బతిని మృతి చెందిన వారి సంఖ్య ఐదుకి చేరింది. వీరిలో నలుగురు వృద్ధులు కాగా.. ఒకరు 6…

Read More

Tirumala: టీవీకే విజయాన్ని కాంక్షిస్తూ శ్రీవారికి మొక్కులు.. విజయ్ అభిమానులు ఎన్ని కొబ్బరికాయలు కొట్టారో చూడండి | ట్రెండింగ్

Last Updated:May 05, 2026 2:03 PM IST Tirumala: తమిళనాడులోని విజయ్ విజయాన్ని కాంక్షించిన తమిళ అభిమానులు మొక్కులు తీర్చుకునే పనిలో బిజీగా ఉన్నారు. ఇందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్‌లోని పవిత్ర క్షేత్రమైన తిరుమలకు వచ్చి శ్రీవారి చెంతన మొక్కులు తీర్చుకున్నారు. + Tirumala temple Tirumala: నిన్నటి వరకు అతను ఓ స్టార్ హీరో మాత్రమే. కాని ఇప్పుడు సక్సెస్‌ఫుల్ పొలిటిషియన్. దేశ వ్యాప్తంగా ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ నటుడి గురించే చర్చ. తమిళనాట…

Read More

ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ వహించాలి

జేసి పులి శ్రీనివాసులు మార్కాపురం : మార్కాపురం జిల్లాలో ప్రజా సమస్యలను పరిష్క రించడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ పి. శ్రీనివాసులు అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని జాయింట్ కలెక్టర్ నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుండి వచ్చిన అర్జీలను సూక్ష్మ స్థాయిలోపరిశీలించి సానుకూలంగా పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. ప్రజల నుండి…

Read More

Kidney Stones: మూత్రనాళంలో క్రికెట్ బాల్ సైజు రాళ్లు.. సర్జరీ చేసిన ప్రాణాపాయం తప్పించిన డాక్టర్స్ | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Apr 29, 2026 5:18 PM IST Kidney Stones: విశాఖపట్నంలో కూడా 42 సంవత్సరాల వయసున్న ఓ వ్యక్తి మూత్రనాళం (Urinary Bladder) నుంచి ఏకంగా 600 గ్రాముల బరువున్న భారీ రాళ్లను తొలగించి ప్రాణాపాయం నుంచి తప్పించారు వైద్యులు. kidney stones Kidney Stones: మనం తీసుకునే ఆహారం, ఆరోగ్యం పట్ల చూపించే అశ్రద్ద, నిద్రలేమి వంటి సమస్యల కారణంగా చాలా మందికి కిడ్నీలో రాళ్లు రావడం ఈమధ్య కాలంలో కామన్ అయిపోయింది….

Read More

Rathotsavam: రాతి చక్రాలతో చేసిన రథం.. ఈ రథోత్సవాన్ని ఎప్పుడైనా చూసారా..! | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:Mar 03, 2026 9:58 AM IST Rathotsavam: రథోత్సవం అంటే భక్తులకు గుర్తొచ్చేది. రథంపై సతీ సమేతంగా స్వామి వార్లని కొలువు తీర్చి,ఆ గ్రామ పురవీధుల్లో ఊరేగిస్తూ, ఇంటింటా దర్శన భాగ్యం కల్పించడం దీన్నే రథ యాత్ర అని కూడా అంటారు. + రాతి చక్రాల రథోత్సవం ను ఏప్పుడైనా చూసారా…!!! Rathotsavam: రథోత్సవం అంటే భక్తులకు గుర్తొచ్చేది. రథంపై సతీ సమేతంగా స్వామి వార్లని కొలువు తీర్చి,ఆ గ్రామ పురవీధుల్లో ఊరేగిస్తూ, ఇంటింటా…

Read More

Visakhapatnam: చీరల దొంగ అరెస్ట్.. వస్త్ర షోరూంలో రూ. 3 లక్షల విలువైన చీరలతో ఉడాయించిన మహిళ అరెస్ట్! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 27, 2026 6:43 AM IST అంతర్ జిల్లా దొంగల ముఠా గుట్టును ద్వారకా క్రైం పోలీసులు రట్టు చేశారు. కేవలం సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పక్కా ప్లాన్‌తో నిందితులను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుండి లక్షలాది రూపాయల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. చీరల దొంగ Visakhapatnam: షాపింగ్ చేయడానికి వచ్చిన కస్టమర్లలా నటిస్తూ.. కళ్లుగప్పి విలువైన చీరలను దొంగిలించిన అంతర్ జిల్లా దొంగల ముఠా గుట్టును ద్వారకా క్రైం పోలీసులు…

Read More

Simhachalam Temple: సింహాచలంలో ఘనంగా అప్పన్న నిజరూప దర్శనం..! లక్షలాదిగా వచ్చిన భక్తులు | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Apr 20, 2026 6:34 PM IST Simhachalam Temple:సింహాచలంలో ఘనంగా లక్షలాది భక్తులు విచ్చేసి శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి నిజరూప దర్శనం చేసుకుంటున్నారు. నిజరూప దర్శనం చేసుకోవడం తాము ఎంతో పుణ్యం చేసుకొని ఉంటామని భక్తులు అంటున్నారు.  ఏడాది పొడవున సుగంధభరిత చందనంలో కొలువుండే సింహాద్రి నాథుడు ఒక్కరోజు మాత్రమే తన నిజ రూపదర్శనం భక్తులకు గావిస్తారు. + సింహాచలంలో ఘనంగా అప్పన్న నిజరూప దర్శనం..! వివిధ ప్రాంతాల నుండి లక్షలాది భక్తులు Simhachalam…

Read More

పాస్‌పోర్ట్ ఫీజుల పెంపు – Visalaandhra

సవరించిన ఫీజులు జులై 1 నుంచి అమలున్యూదిల్లీ: కేంద్ర ప్రభుత్వం పాస్‌పోర్ట్ ఫీజులు పెంచింది. 36 పేజీలతో కూడిన పాస్‌పోర్ట్ రుసుమును రూ.1500 నుంచి రూ.2,500లు చేసింది. తత్కాల్ ఫీజు రూ.3,500 నుంచి రూ.5 వేలకు పెంచింది. 60 పేజీల పాస్‌పోర్ట్‌కు ప్రస్తుతం రూ.2వేలు వసూలు చేస్తుండగా ఇక నుంచి రూ.3,500 వసూలు చేయనున్నారు. తత్కాల్ ఫీజు రూ.6వేలుగా నిర్ణయించారు. 18ఏళ్ల కన్నా తక్కువ వయసున్న దరఖాస్తుదారులకు కొత్త పాస్‌పోర్ట్ రుసుము ప్రస్తుతం రూ.1000 ఉండగా…దీనిని రూ.1,750కి…

Read More

దాతృత్వాన్ని చాటుకున్న గొల్లపల్లి మాష్టారు

విశాలాంధ్ర – కడియం : కడియం మండలం, మురమండ గ్రామానికి చెందిన రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత గొల్లపల్లి సత్యనారాయణ, రత్నం దంపతులు పిచ్చుక కోటయ్య ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం పూర్తి చేసుకుని ఎంపిసి లో 913/1000 మార్కులు సాధించిన గాదంశెట్టి వర్షిత వీరవేణి కి ఐదువేల రూపాయలను అందజేశారు. మాధవరాయుడుపాలెం గ్రామానికి చెందిన వర్షిత తండ్రి శ్రీనివాస్ ఇటీవల అనారోగ్య కారణం చేత మరణించారనే సంగతి తెలుసుకుని, తన పుట్టినరోజు…

Read More

May Flowers Garden: అందరిని ఆకర్షిస్తున్న మే ఫ్లవర్స్.. ఈ ఒక్క నెల మాత్రమే కనిపిస్తాయి తెలుసా | ట్రెండింగ్

Last Updated:May 14, 2026 3:09 PM IST May Flowers Garden: అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం గున్నేపల్లి గ్రామంలో రిటైర్డ్ ఉద్యోగి గంటి సత్యనారాయణమూర్తి నివాసంలో అధిక సంఖ్యలో ఈ మే పుష్పాలు కనిపిస్తున్నాయి. + May Flowers May Flowers Garden: ఎండాకాలం అందులో మాఘమాసం వచ్చిందంటే చాలు మే మాసంలో మాత్రమే వికసించే ఆ పుష్పాలు అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఇక ఆ పుష్పాలను మే మాసం పుష్పాలుగా ఏపీలో…

Read More