Heritage Foods: ఇచ్చేది 35 ఉద్యోగాలు. రాయితీ రూ.59కోట్లు. హెరిటేజ్ ఫుడ్స్‌కు చంద్రబాబు భారీగా తాయిలాలు! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 17, 2026 1:23 PM IST Heritage Foods: హెరిటేజ్ ఫుడ్స్‌కు చంద్రబాబు ప్రభుత్వం భారీగా రాయితీలు ఇవ్వడం హాట్ టాపిక్ అయ్యింది. ఓ కంపెనీగా దానికి రాయితీలు ఇవ్వడం అనేది ప్రభుత్వం సహజంగా చేసే ప్రక్రియే. కాకపోతే.. ఇక్కడ ఆ కంపెనీ.. చంద్రబాబు కుటుంబానిది కావడంతో.. అది చర్చగా మారింది. ఆ రాయితీల వివరాలు చూడండి. హెరిటేజ్ ఫుడ్స్‌కి భారీ తాయిలాలు మీరు హెరిటేజ్ పాలు, కర్రీ, యోగర్ట్ కొనేటప్పుడు ఎప్పుడైనా ఆలోచించారా?…

Read More

Bird Conservation: బంగారు పిచ్చుకలను ఎప్పుడైనా చూశారా? అవి లేకపోతే పర్యావరణానికి ఎంత ముప్పు తెలుసా.. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 15, 2026 6:14 AM IST బంగారు పిచ్చుకల పరిరక్షణ కోసం గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జీఓ కార్యదర్శి జె.వి. రత్నం పిలుపునిచ్చారు. సబ్బవరం మండలంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. + బంగారు పిచ్చుకలు కాపాడుకుందాం..! అవి లేకపోతే పర్యావరణానికె ముప్పు ప్రకృతి సమతుల్యతను కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తున్న పక్షులలో ‘బంగారు పిచ్చుకలు’ (గోల్డెన్ స్పారోస్) ముఖ్యమైనవి. అయితే, ప్రస్తుత ఆధునిక కాలంలో మారుతున్న జీవనశైలి, వ్యవసాయ పద్ధతుల కారణంగా ఈ పిచ్చుకల…

Read More

Simhachalam Temple: భక్తులకు గుడ్ న్యూస్.. సింహాచలంలో ప్రతి శని, ఆదివారాల్లో ‘స్వర్ణపుష్పార్చన’ సేవలు! | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:May 24, 2026 11:00 AM IST సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో ప్రతి శని, ఆదివారాలు మూడు విడతల్లో స్వర్ణపుష్పార్చన సేవ ప్రారంభం, టికెట్లు AP Temples Official, మనమిత్ర, క్యూ ఆర్ కోడ్ ద్వారా లభ్యం + News18 ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవంగా ప్రసిద్ధి చెందిన విశాఖపట్నంలోని పవిత్ర పుణ్యక్షేత్రం సింహాచల శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో భక్తుల కోరిక మేరకు మరో విశిష్ట…

Read More

నీవు చేసిన మోసాలపై బహిరంగ విచారణకు మేం సిద్ధం

సిపిఐ మండల సహాయ కార్యదర్శి తిక్కన్న, జాఫర్ పటేల్ హనుమయ్యకు సవాల్ విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : నీవు చేసే మోసాలపై బహిరంగ విచారణకు మేం సిద్ధంగా ఉన్నామని, నీవు విచారణకు సిద్ధంగా ఉన్నావా అని సిపిఐ మండల సహాయ కార్యదర్శి తిక్కన్న, జాఫర్ పటేల్ హనుమయ్యకు సవాల్ విసిరారు. బుధవారం మండల కేంద్రమైన పెద్దకడబూరులోని స్థానిక సిపిఐ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిపిఐ పార్టీపైగానీ, నాయకులపై…

Read More

Srisailam Temple Hundi Collections | 33 రోజుల్లో శ్రీశైలం హుండీ ఆదాయం రూ.4 కోట్లు

శ్రీశైలం ఆలయంలో హుండీ లెక్కింపు పూర్తి కాగా భక్తుల సమర్పణలు భారీగా నమోదు అయ్యాయి. మొత్తం రూ.4.83 కోట్ల నగదు హుండీ ఆదాయం నమోదు అవ్వగా, 162.2 గ్రాముల బంగారం మరియు 4.18 కిలోల వెండి కూడా లభించినట్లు అధికారులు తెలిపారు.#srisailam #hundicolletions #Apnews Source link

Read More

భూమి వివాదంలో ఘర్షణ.. మహిళకు తీవ్ర గాయాలు

విశాలాంధ్ర – నార్పల :- మండల పరిధిలోని బండ్లపల్లి గ్రామంలో భూమి వివాదం రెండు కుటుంబాల మధ్య ఘర్షణకు దారితీసింది. ఈ ఘటనలో ఓ మహిళ తీవ్రంగా గాయపడింది.గ్రామానికి చెందిన నాగభూషణ రెడ్డి, నారాయణరెడ్డి మధ్య కొంతకాలంగా భూమికి సంబంధించిన వివాదం కొనసాగుతోంది. శనివారం ఈ వివాదం విషయంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకోగా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ క్రమంలో నాగభూషణ్ రెడ్డి, సాయి భూషణ్ రెడ్డి కలిసి నారాయణరెడ్డి కుటుంబ సభ్యులపై దాడి చేసినట్లు…

Read More

కాబుల్‌ ఆసుపత్రిపై దాడి.. పిరికిపంద చర్య: తీవ్రంగా ఖండించిన భారత్‌

ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్‌లో పాకిస్థాన్ జరిపిన వైమానిక దాడులు పెను మారణకాండకు దారితీశాయి. కాబూల్‌లోని ఒమిద్ అడిక్షన్ ట్రీట్‌మెంట్ హాస్పిటల్ లక్ష్యంగా జరిగిన ఈ దాడిలో సుమారు 400 మంది పౌరులు ప్రాణాలు కోల్పోగా, మరో 250 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ అమానుష ఘటనపై భారతదేశం తీవ్రస్థాయిలో మండిపడింది. ఈ దాడిని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్రంగా ఖండించింది. ఇస్లామాబాద్ చర్యలను తప్పుబడుతూ విడుదల చేసిన ప్రకటనలో ఇది అత్యంత అమానుషమైన, పిరికిపంద చర్య…

Read More

Vijayawada Weather Forecast: ఏపీలో భానుడి భగభగలు.. విజయవాడలో పెరగనున్న ఎండ తీవ్రత.. ఆ ప్రాంతాల్లో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 08, 2026 4:42 AM IST నేడు, ఆదివారం (మార్చి 8, 2026) రాష్ట్ర రాజధాని ప్రాంతమైన విజయవాడతో పాటు కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది. విజయవాడ వెదర్ రిపోర్ట్ Vijayawada Weather Forecast: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వేసవి కాలం ముందస్తుగానే తన ప్రతాపాన్ని చూపిస్తోంది. మార్చి రెండో వారంలోనే ఎండలు ముదురుతుండటంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. నేడు, ఆదివారం…

Read More

మొహరం వేడుకల్లో పచ్చని చెట్లు నరకకండి

– పర్యావరణవేత్త రాజయోగి డాక్టర్ భాస్కర్ నాయుడు పిలుపువిశాలాంధ్ర ధర్మవరం ;​ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా.మొహరం (పీర్ల పండుగ) వేడుకల సంబరాల్లో భాగంగా పచ్చని చెట్లను నరకడం సరికాదని, ప్రకృతిని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతని ప్రముఖ పర్యావరణవేత్త, రాజయోగి డాక్టర్ భాస్కర్ నాయుడు పేర్కొన్నారు. అనంతరం వారు ఒక ప్రకటనలో మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా పండుగ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, యువత ఈ విషయంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన కోరారు.పండుగ సంప్రదాయాల పేరుతో ఎదిగిన…

Read More

గ్యాస్ సిలిండర్ కోసం సామాన్యులు సతమతం.. బుకింగ్ చేసినా డెలివరీ ఆలస్యం..!

తెలుగు రాష్ట్రాల్లో గ్యాస్ కొరతతో కాకినాడ జిల్లా తూర్పుగోదావరి కోనసీమలో హోటల్స్ మూతపడి ధరలు పెరిగి పేదలు ఇబ్బందులు పడుతూ కట్టెల వంటలపై ఆధారపడుతున్నారు. Source link

Read More