Special Bangles Tradition | లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో ఆ గాజులు ప్రత్యేకం..| #local18V

భారతీయ సంస్కృతిలో గాజులు సౌభాగ్యానికి శుభానికి చిహ్నంగా భావిస్తారు. పెళ్లిళ్లు, పండుగలు లేదా ఏదైనా శుభకార్యం జరిగినప్పుడు గాజులు ధరించడం ఒక ఆచారంగా వస్తోంది. ఇవి స్త్రీ శక్తికి గౌరవానికి ప్రతీకగా నిలుస్తాయి.గాజులు మహిళల జీవితంలో కేవలం ఒక అలంకరణ వస్తువు మాత్రమే కాదు, వాటి వెనుక లోతైన సాంప్రదాయ, శాస్త్రీయ భావోద్వేగ కారణాలు ఉన్నాయి సత్యసాయి జిల్లా కదిరి ప్రాంతంలో ఉన్న మహిళలు బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామివారి దర్శనానికి వచ్చినప్పుడు గాజులు వేసుకోవడం ఆనవాయితీగా వస్తుంది…

Read More

Rains: ఫిబ్రవరి రాలేదు అప్పుడే సూర్యుడి నిప్పుల కుంపటి.. ఆ జిల్లాలో మాత్రం పిడుగులతో కూడిన వర్షాలు!

AP Latest News: ఫిబ్రవరి నెల రాకముందే సూర్యుడు ప్రభావం. బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం. ఆ జిల్లాల్లో పిడుగులతో పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. Source link

Read More

తిరుమల కేక్ కటింగ్ వివాదంపై మాధురి స్పందన.. తనుజాకు సంబంధం లేదని స్పష్టం..! Bigg Boss contestant Madhuri reacts to Tirumala cake cutting controversy. |

Last Updated:Mar 07, 2026 3:07 PM IST Divvela Madhuri తిరుమల కేక్ కటింగ్ ఘటనపై స్పందించారు. తనుజాను అనవసరంగా లాగడం సరైంది కాదని, తిరుమల శ్రీవారి పట్ల గౌరవం ఉందని, కేక్ కట్ చేయడం తెలియక జరిగిందని తెలిపారు. + కేక్ తెచ్చింది నేనే.. తప్పును ఒప్పుకున్న మాధురి..! తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలో జరిగిన కేక్ కటింగ్ ఘటనపై గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో, టెలివిజన్ ఛానెల్‌లలో జరుగుతున్న చర్చల మధ్య…

Read More

తిరుమల పవిత్రతను కాపాడాలంటూ పూజలు – Visalaandhra

విశాలాంధ్ర- రాజాం (విజయనగరం జిల్లా) : రాజాం తెలగావీధిలోని వేంకటేశ్వర స్వామి ఆలయంలో వైసీపీ ఇన్‌ఛార్జి తలే రాజేష్ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. తిరుమల శ్రీవారి పవిత్రతను కాపాడాలని, భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీయకుండా చూడాలని వారు ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు కూడా పాల్గొని భక్తిశ్రద్ధలతో పూజల్లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా తలే రాజేష్ మాట్లాడుతూ, ఎలాంటి స్పష్టమైన ఆధారాలు లేకుండా తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందని సీఎం చంద్రబాబు…

Read More

Today Top 10 News: పాకిస్థాన్‌కు భారత్ హెచ్చరిక.. ఇరాన్‌కు ట్రంప్ డెడ్ లైన్

Today Top 10 News: ఈరోజు దేశవ్యాప్తంగా చోటుచేసుకున్న ముఖ్య పరిణామాలు ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. రాజకీయాలు, ఆర్థిక వ్యవహారాలు, టెక్నాలజీ, రాష్ట్రాల పరిణామాలు ఇలా పలు రంగాల్లో కీలక సంఘటనలు నమోదయ్యాయి. ఒక్కరోజులో జరిగిన ఈ ప్రధాన వార్తలను సులభంగా తెలుసుకునేలా టాప్-10గా మీ ముందుకు తీసుకువచ్చాం. Source link

Read More

AP News: అమరావతి ఆగదు.. జగన్ మావిగన్‌కి సీఎం చంద్రబాబు స్ట్రాంగ్ కౌంటర్ | ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఈ కార్యక్రమం రైతుల భూమి హక్కులను రక్షించడంతో పాటు, ఆంధ్రప్రదేశ్‌లో భూమి సంస్కరణలకు కొత్త మలుపు తెస్తుందని అధికారులు చెబుతున్నారు. వేమూరు ప్రాంతంలో రైతులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇది కేవలం ఒక జిల్లా కార్యక్రమం కాదు.. రాష్ట్రవ్యాప్తంగా 1.12 కోట్ల పాస్‌బుక్స్ పంపిణీ లక్ష్యంగా ముందుకు వెళ్తున్న టీడీపీ ప్రభుత్వ మేజర్ స్టెప్‌గా చూస్తున్నారు. చంద్రబాబు మాట్లాడుతూ, “ప్రాంతాలు, కులాలతో రాజకీయాలు చేస్తే గెలవలేము. ఒక్క పైసా అవినీతి లేకుండా పాస్‌బుక్స్ ఇస్తున్నాం” అని స్పష్టం చేశారు….

Read More

Anakapalli | డోలీపై జీవనం.. రోడ్డు కోసం గిరిజనుల పోరాటం | #local18V

అనకాపల్లి జిల్లా రావికమతం , వి మాడుగుల, రోలుగుంట మండలాలు పరిధిలో PVTG అదివాసి కోండ్ గిరిజనులు కొండ శిఖర గ్రామాల్లో జీవనం సాగిస్తూ ఉన్నారు. కనీసం రోడ్డు సౌకర్యం లేవు , రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోని వెంటనే రోడ్డు సదుపాయం కల్పించాలంటూ తలపై అడ్డాకులు పెట్టుకొని , డోలుమాతులతో విశాఖలో నిరసన కార్యక్రమం చేపట్టారు. అనారోగ్యం వస్తే డోలు కట్టుకొని కిలోమీటర్ దూరం రావాల్సిన పరిస్థితి ఉంది అని అనకాపల్లి జిల్లా సిపిఎం నాయకులు కే…

Read More

Minister Nara Lokesh | స్కూల్లో మధ్యాన్న భోజనం తిన్న మంత్రి లోకేష్

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మైలవరంలోని దేవునిచెరువు పాఠశాలలో సందడి చేశారు. మధ్యాహ్న భోజనం నాణ్యతపై వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో ఆకస్మిక తనిఖీ చేసిన ఆయన, విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.#naralokesh #andhrapradesh #apnews Source link

Read More

Sri Talupulamma Temple: సండే స్పెషల్ టెంపుల్.. నైవేద్యం, ప్రత్యేకత ఏంటో తెలుసా..? | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Mar 05, 2026 9:24 AM IST Sri Talupulamma Temple: ఆ అడవి కొండలపై జగత్ జ్జనని లలిత స్వరూపిణి అయిన శ్రీతలుపులమ్మ అమ్మవారు కొన్నివందల సంవత్సరాల కిందట స్వయంభుగా వెలిశారు. కానీ అక్కడ అమ్మవారిని ఆరాధించేందుకు దర్శించేందుకు అధిక సంఖ్యలో ఆదివారం మాత్రమే చేరుకుంటూ ఉంటారు. + Sri Talupulamma Temple Sri Talupulamma Ammavari Temple: ఆ అడవి కొండలపై జగత్ జ్జనని లలిత స్వరూపిణి అయిన శ్రీతలుపులమ్మ అమ్మవారు కొన్నివందల…

Read More

శ్రీ సచ్చిదానంద సరస్వతి స్వామీజీ శివైక్యం తపోవనం ఆశ్రమ సేవలకు ముగింపు. Sri Sachchidananda Saraswati Swamiji Shivaykya Tapovanam Ashram in mourning. |

తపోవనం ఆశ్రమానికి సంబంధించి విస్తీర్ణమైన ఖాళీ ప్రదేశంలో గణపతి స్వామి ఆలయం, దత్తాత్రేయ స్వామి ఆలయం, సుబ్రహ్మణ్య స్వామి ఆలయం, ఆంజనేయ స్వామి ఆలయం, మహాదేవుని ఆలయం, శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయం, హోమశాల, గోశాల వంటివి ఏర్పాటుచేసి ప్రతినిత్యం ప్రజలు బాగుండాలనే కార్యక్రమాలు నిర్వహించేవారు. తదుపరి ఈ కార్యక్రమాలు శృంగేరి ఆధ్వర్యంలో జరిగే అవకాశం ఉందంటూ ప్రచారం జరుగుతుంది. స్వామీజీకి ఎక్కువగా తెలంగాణ మంత్రి కొండా సురేఖ అత్యంత శిష్యురాలు. Source link

Read More