Headlines

కే నాగలాపురం సుంకులాపరమేశ్వరి ఆలయ నూతన కమిటీ ప్రమాణస్వీకారం

హాజరైన ఎంపీ బస్తిపాటి నాగరాజు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరివిశాలాంధ్ర-గూడూరు: కర్నూలు జిల్లా గూడూరు మండలం కె నాగలాపురం గ్రామ శ్రీ సుంకుల పరమేశ్వరి ఆలయ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని నూతన ఆలయ కమిటీ చైర్మన్, ఆలయ నిర్మాణ దాత సేతుపతి రాజ్ కుమార్, వైస్ చైర్మన్ ఏ.గోపాల్ రెడ్డి మరియు సభ్యులు పేర్కొన్నారు. శుక్రవారం ఆలయం ప్రాంగణం నందు సుంకుల పరమేశ్వరి ఆలయం కార్యనిర్వణాధికారి రాధాకృష్ణ ఆధ్వర్యంలో నూతన కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేయగా…

Read More

ఇసుక వేస్తే రాలనంత జనం.. మందపల్లి శనీశ్వర క్షేత్రంలో ఉద్రిక్తత.. ఆలయం మూసివేత..! Shani Jayanti Mandapalli temple crowd | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:May 16, 2026 6:43 PM IST మందపల్లిలో మూసేసిన శనేశ్వర స్వామి ఆలయం.. దర్శనం చేసుకునే వెళ్తామంటున్న భక్తులు + News18 శనీశ్వర స్వామికి అత్యంత ప్రీతిపాత్రమైన పర్వదినంగా భావించే శని జయంతి సందర్భంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలంలోని మందపల్లి మందేశ్వర స్వామి దివ్య క్షేత్రం భక్తజన సందోహంతో కిక్కిరిసిపోయింది. సాధారణ రోజుల్లో ప్రశాంతంగా కనిపించే ఈ ఆలయ ప్రాంగణం, శని జయంతి రోజున మాత్రం లక్షలాది మంది భక్తులతో కిటకిటలాడింది….

Read More

Matsyakarula Sevalo Scheme: కృష్ణానదిలో బోట్లతో మత్య్సకారులు భారీ ర్యాలీ.. మత్స్యకార భరోసా నిధుల విడుదలపై హర్షం |

‘మత్స్యకారుల సేవలో’ పథకం కింద వరుసగా రెండో ఏడాది నిధులు విడుదల చేసినందుకు మత్స్యకార కుటుంబాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. వేట నిషేధ సమయంలో ఒక్కో కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక భరోసా అందిస్తోన్న ప్రభుత్వ చర్యలు మత్స్యకారుల జీవనోపాధిని కాపాడుతున్నాయి. గత ఏడాది 1,21,433 కుటుంబాలకు రూ.243 కోట్లు అందజేశారు. ఈ ఏడాది 1,30,796 మత్స్యకార కుటుంబాలకు రూ.262 కోట్లు అందించారు. రెండేళ్లలో మొత్తం రూ.505 కోట్ల సాయం అందించినట్లు అధికారులు వెల్లడించారు. Source link

Read More

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య – Visalaandhra

విశాలాంధ్ర గుంతకల్లు: అప్పుల భారాన్ని తట్టుకోలేక ఓ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది. కసాపురం రూరల్ ఎస్సై వెంకటస్వామి తెలిపిన వివరాల ప్రకారం, కర్నూలు జిల్లా హాలహర్వి గ్రామానికి చెందిన రైతు కురువ రామిరెడ్డి (భార్య సుజాత)కు ఒక కుమారుడు ఉన్నాడు.వ్యవసాయం కలిసి రాకపోవడంతో రామిరెడ్డి సుమారు రూ.10 లక్షల వరకు అప్పులు చేశాడు. తన భూమిని కౌలుకు ఇచ్చి గుంతకల్లు పట్టణంలోని సంతోష్ నగర్‌లో కుటుంబంతో నివసిస్తూ జీవనం…

Read More

Vijayawada: విజయవాడ ఉగ్ర కుట్రలో సంచలన విషయాలు.. ‘శుకూర్’ ఉచ్చులో యువత.. సామాజిక మాధ్యమాలే వేదిక | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Apr 06, 2026 4:43 AM IST ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న మహమ్మద్ రహంతుల్లా షరీఫ్, మహమ్మద్ డానిష్, మీర్జా సాహెల్ బేగ్‌లతో పాటు ఇతరుల ఐదు రోజుల పోలీసు కస్టడీ నిన్నటితో ముగిసింది. ప్రతీకాత్మక చిత్రం Vijayawada: ఆంధ్రప్రదేశ్‌లో ప్రకంపనలు సృష్టించిన విజయవాడ ఉగ్రమూలాల కేసులో విచారణ ముగిసే కొద్దీ విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న మహమ్మద్ రహంతుల్లా షరీఫ్, మహమ్మద్ డానిష్, మీర్జా…

Read More

Today Top 10 News: అమెరికా దిగ్బంధనం.. ఇరాన్ ఎయిర్‌లైన్స్‌తో లావాదేవీలు చేస్తే ఆంక్షలే

Today Top 10 News: ఈరోజు దేశవ్యాప్తంగా చోటుచేసుకున్న ముఖ్య పరిణామాలు ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. రాజకీయాలు, ఆర్థిక వ్యవహారాలు, టెక్నాలజీ, రాష్ట్రాల పరిణామాలు ఇలా పలు రంగాల్లో కీలక సంఘటనలు నమోదయ్యాయి. ఒక్కరోజులో జరిగిన ఈ ప్రధాన వార్తలను సులభంగా తెలుసుకునేలా టాప్-10గా మీ ముందుకు తీసుకువచ్చాం. Source link

Read More

శాంతి చర్చలతో మాకు సంబంధం లేదు..:ఇజ్రాయెల్

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను తగ్గించేందుకు అమెరికా చేస్తున్న శాంతి ప్రయత్నాలకు ఇజ్రాయెల్ గట్టి షాకిచ్చింది. ఇరాన్‌తో అమెరికా జరుపుతున్న చర్చలతో తమకు ఎలాంటి సంబంధం లేదని, ఆ దేశంపై తమ సైనిక దాడులు కొనసాగిస్తామని స్పష్టం చేసింది. తమ దేశ భద్రతకు ఇరాన్, దాని అనుబంధ సంస్థల నుంచి ముప్పు పొంచి ఉన్నంత కాలం ఈ వైఖరి మారదని తేల్చి చెప్పింది.ఇటీవల ఇరాన్ నూతన సుప్రీం లీడర్‌గా బాధ్యతలు చేపట్టిన మొజ్తబా ఖమేనీ శాంతి దిశగా మొగ్గు చూపుతున్నారనే…

Read More

అనారోగ్యంతో బాధపడుతున్న టీడీపీ నాయకుడి పరామర్శ

విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : మండల పరిధిలోని చిన్నకడబూరు గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న ఎంజీ నరసన్న తండ్రి మల్దమ్మ గారి రామాంజనేయులను బుధవారం టీడీపీ రైతు విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి నరవ రమాకాంతరెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో అత్యంత ఇష్టమైన, తోటి స్నేహితుడు రామాంజనేయులు అన్నారు. తెలుగుదేశం పార్టీకి నిస్వార్థ సేవలను అందించిన వ్యక్తి రామాంజనేయులని తెలిపారు. అనంతరం ఆరోగ్య విషయాలను అడిగి తెలుసుకున్నారు. నీ కుటుంబానికి అన్ని విధాలుగా…

Read More

పుచ్చకాయ తింటున్నారా జాగ్రత్త.. ఈ సమస్యలు ఉంటే శరీరం విషంగా మారొచ్చు..! watermelon side effects who should avoid. |

Last Updated:Feb 27, 2026 5:15 PM IST పుచ్చకాయ దుష్ప్రభావాలు, పుచ్చకాయ ఎవరు తినకూడదు, డయాబెటిస్ పుచ్చకాయ, వేసవిలో పుచ్చకాయ ఆరోగ్యం, పుచ్చకాయ ప్రమాదాలు, పుచ్చకాయ ప్రయోజనాలు నష్టాలు Source link

Read More

రాష్ట్రంలో ఉపరితల ఆవర్తన ప్రభావంతో రానున్న ఐదు రోజుల్లో పలు జిల్లాల్లో ఉరుములతో వర్షాలు.

రాష్ట్రంలో రానున్న ఐదు రోజుల్లో పలు జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉపరితల ఆవర్తనం ప్రభావం వల్ల శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, నెల్లూరు, అనంతపురం, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా రానున్న మూడు రోజుల్లో అకాల వర్షాలు కురిసే సూచన ఉన్నందున రైతులకు అధికారులు సూచనలు జారీ చేశారు. వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన రైతులు, కూలీలు,…

Read More