Thursday: గురువారం సాయిబాబాని ఎందుకు పూజిస్తారో తెలుసా.. అసలు రహస్యం ఇదే..!

గురువారం శిర్డీ సాయిబాబా భక్తులకు ప్రత్యేక రోజు, విశాఖపట్నం ఆలయాల్లో భారీ రద్దీ, ఉపవాసాలు, సాయి సచ్చరిత్ర పఠనం, పసుపు దుస్తులు, దానం వంటి ఆచారాలు విస్తృతం Source link

Read More

Drama at Collectorate | “23 ఏళ్లుగా తిరుగుతున్నా.. ఇంకెన్నాళ్లు?” అధికారులపై కారం చల్లిన వృద్ధురాలు!

ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో లక్ష్మీతులసి అనే వృద్ధురాలు అధికారులపై కారం చల్లి నిరసన తెలపడం సంచలనం సృష్టించింది. నందిగామ మండలం అనాసాగరం గ్రామానికి చెందిన ఆమె భూమిని 2003లో రోడ్ల విస్తరణ కోసం ప్రభుత్వం తీసుకుంది. అయితే, గత 23 ఏళ్లుగా నష్టపరిహారం అందకపోవడంతో ఆమె కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్నారు. సోమవారం భూసేకరణ విభాగం అధికారులు ఆమెను పిలిపించి మాట్లాడారు. రికార్డులు పరిశీలించిన అధికారులు.. ఈ పరిహారం NHAI (నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా) చెల్లించాలని,…

Read More

Ganja Burning: తిరుపతి జిల్లాలో రూ.20 కోట్ల గంజాయి దగ్దం.. డ్రగ్స్ మాఫియాకు ఇదే వార్నింగ్ |

Last Updated:Apr 17, 2026 4:39 PM IST Ganja Burning: ఆంధ్రప్రదేశ్‌లో గంజాయి, డ్రగ్స్ సప్లైపై ఉక్కుపాదం మోపుతున్న కూటమి ప్రభుత్వం అంతే స్పీడుగా నిషేదిత మాదకద్రవ్యాలను అరికట్టేందుకు స్పీడు పెంచింది. తాజాగా తిరుపతి జిల్లా రేణిగుంట మండలం ఎర్రంరెడ్డి పాలెం డంపింగ్ యార్డులో తిరుపతి జిల్లా అధికారుల సమక్షంలో భారీ స్థాయిలో గంజాయిని తగులబెట్టారు. + Ganja Burning Ganja Burning: ఆంధ్రప్రదేశ్‌లో గంజాయి, డ్రగ్స్ సప్లైపై ఉక్కుపాదం మోపుతున్న కూటమి ప్రభుత్వం అంతే…

Read More

వడివడిగా పోలవరం జలవిద్యుత్

. భారీ టర్బైన్ల వినియోగం. 960 మెగావాట్ల సామర్థ్యంతో 12 ఉత్పత్తి యూనిట్లు. రోజుకు 23 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యం. దాదాపు 12 టీఎంసీల నీటి వినియోగం. గోదావరి పుష్కరాలకు పూర్తిచేసే లక్ష్యంతో పనులు ముమ్మరం విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషించబోతున్న పోలవరం జల విద్యుత్ ప్రాజెక్టు పనులు శరవేగంగా సాగుతున్నాయి. పోలవరం కేవలం సాగునీటి ప్రాజెక్టుగానే కాకుండా, రాష్ట్రానికి శాశ్వత విద్యుత్ భద్రతను అందించే…

Read More

ఇక ధరల దరువే! – Visalaandhra

నిత్యావసరాలపై ఇంధన ధరల పెంపు ప్రభావం. పెరగనున్న రవాణా ఖర్చులు. రాబోయే రెండు నెలల్లో మరింత తీవ్రం. క్రిసిల్ నివేదిక వెల్లడి న్యూదిల్లీ: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతుండటం ఆందోళన రేకెత్తిస్తోంది. దీని ప్రభావంతో నిత్యావసర వస్తువుల ధరలు అమాంతం ంగా పెరిగిపోయి…అంతిమంగా పేద, సామాన్య, మధ్యతరగతి ప్రజలపై మోయలేని భారం పడనుంది. ఇంధన ధరల పెంపు వల్ల రవాణా, వినియోగ వస్తువుల తయారీ ఖర్చుల పెరగడం…ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను తిరిగి పెంచవచ్చని, దీని…

Read More

క్రికెట్ బెట్టింగ్ ముఠాపై మెరుపు దాడి..

రూ.13.20 లక్షల నగదు స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్ విశాలాంధ్ర – హిందూపురం..హిందూపురం మండలం తూముకుంట ఇండస్ట్రియల్ ఏరియా సమీపంలో నిర్వహిస్తున్న అక్రమ క్రికెట్ బెట్టింగ్ గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఖచ్చితమైన సమాచారంతో మెరుపు దాడి నిర్వహించిన పోలీసులు ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి రూ.13.20 లక్షల నగదు, రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.ఈ కేసుకు సంబంధించిన వివరాలను శుక్రవారం హిందూపురం అడిషనల్ ఎస్పీ కేవీ మహేష్ మీడియాకు వెల్లడించారు. హిందూపురం…

Read More

Weather Update: పిడుగులతో కూడిన అకాల వర్షాలు.. వాతావరణంలో ఊహించని మార్పులు.. |

ముఖ్యంగా మే 22 ఉదయం భద్రాద్రి కొత్తగూడెం, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ సమయంలో గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు. అదే సమయంలో, రాష్ట్రంలోని మరికొన్ని జిల్లాల్లో వాతావరణం భిన్నంగా మారనుంది. వర్షాలు కురిసే జిల్లాలకు విరుద్ధంగా ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భద్రాద్రి…

Read More

Urban Development: ఆ జిల్లాలో కొన్నేళ్లుగా ఉన్న సమస్యలకు శాశ్వత పరిష్కారం.. రూ. 2700 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం.. | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:Mar 27, 2026 10:32 PM IST పలమనేరు లో AmaranaathaReddy రూ 8.72 కోట్లు తో ఆరోగ్య సదుపాయాలు, 52 Village Clinics Urban Health Centres, వాటర్ గ్రిడ్ తో తాగునీటి శాశ్వత పరిష్కారం. + కొన్ని ఏళ్లుగా లోటున్న వాటర్ గ్రిడ్ కు శ్రీకారం… రూ.2700 కోట్లతో  పనులు ప్రారం ప్రజలందరికీ మెరుగైన ఆరోగ్యం, స్వచ్ఛమైన తాగునీరు అందించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యం” అని పలమనేరు శాసనసభ్యులు అమరనాథరెడ్డి స్పష్టం…

Read More

పదో తరగతి తర్వాత డైరెక్ట్‌గా జాతీయ యూనివర్సిటీలో అడ్మిషన్.. స్టూడెంట్స్‌కు భారీ అవకాశం..! National Sanskrit University intermediate. | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:May 12, 2026 9:03 PM IST తిరుపతి National Sanskrit Universityలో పాక్ శాస్త్రి ఇంటర్మీడియట్ అడ్మిషన్లు ఆన్‌లైన్‌లో ప్రారంభం, పదో తరగతి ఉత్తీర్ణులకు అవకాశం, స్కాలర్‌షిప్‌లు వర్తింపు News18 పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులకు ఇప్పుడు అరుదైన అవకాశం అందుబాటులోకి వచ్చింది. సాధారణ జూనియర్ కాలేజీలకు భిన్నంగా, నేషనల్ యూనివర్సిటీ వాతావరణంలోనే ఇంటర్మీడియట్ చదివే అవకాశాన్ని తిరుపతిలోని National Sanskrit University కల్పిస్తోంది. కేంద్ర ప్రభుత్వ నూతన విద్యా విధానానికి అనుగుణంగా…

Read More

Medical Shops Bandh: దేశ వ్యాప్తంగా రేపు మందుల షాపులు బంద్.. కారణం ఏంటో తెలుసా..? | బిజినెస్

Last Updated:May 19, 2026 2:49 PM IST Medical Shops Closed: దేశవ్యాప్తంగా ఈనెల 20వ తేదీన ఫార్మసీ దుకాణాలు మూతపడనున్నాయి. అందుకు సంబంధించి ఏపీ, ఇండియా అసోసియేషన్ బంద్ విధివిధానాల సైతం వివరించింది. అత్యవసర మెడిసిన్స్ కోసం నగరాల్లో రెండు నుంచి మూడు గ్రామాల్లో ఒక్కొక్క మందుల షాపు అందుబాటులో ఉంటుందని పేర్కొంది. + News18 Medical Shops Closed: దేశవ్యాప్తంగా ఈనెల 20వ తేదీన ఫార్మసీ దుకాణాలు మూతపడనున్నాయి. అందుకు సంబంధించి ఏపీ,…

Read More