Live News Today: రఘురామకృష్ణంరాజుపై ఆకస్మాత్తుగా దాడి.. రాములవారి దర్శనానికి వెళుతుండగా జరిగిన సంఘటన | ఆంధ్రప్రదేశ్ వార్తలు

CNN name, logo and all associated elements ® and © 2026 Cable News Network LP, LLLP. A Time Warner Company. All rights reserved. CNN and the CNN logo are registered marks of Cable News Network, LP LLLP, displayed with permission. Use of the CNN name and/or logo on or as part of NEWS18.com does not…

Read More

యుద్ధం వేళ పాక్‌కు ఇంధన కష్టాలు

ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్, విద్యార్థులకు ఆన్‌లైన్ తరగతులు ఇస్లామాబాద్: అమెరికా`ఇజ్రాయిల్ సంయుక్తంగా ఇరాన్‌పై యుద్ధం చేస్తున్న వేళ హర్మూజ్ జల సంధి మూతబడిన క్రమంలో పాకిస్థాన్ చిక్కుల్లో పడింది. ఆ దేశానికి చమురు దిగుమతులు నిలిచిపోయే ప్రమాదం ఏర్పడింది. ఇప్పటికే ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కొంటున్న పాక్… ఇప్ప్పుడు ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొనాల్సిన పరిస్థితులు నెలకొనడంతో బెంబేలెత్తిపోయింది. చమురు వినియోగాన్ని తగ్గించే ప్రయత్నాలు పడింది. దీంతో కొవిడ్ సమయంలో చేపట్టి చర్యలు, విధించిన ఆంక్షలను అమల్లోకి తెచ్చింది….

Read More

ఎస్‌ఎల్‌బీసీ దుర్ఘటనకు ఏడాది..

:కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని కేటీఆర్ ఫైర్.. ఎస్ఎల్‌బీసీ సొరంగం కుప్పకూలి ఏడాది కావొస్తున్నా కార్మికుల మృతదేహాలను వెలికితీయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని కేటీఆర్ మండిపడ్డారు. చేతకాని పాలనకు పరాకాష్ట ఎస్ఎల్‌బీసీ దుర్ఘటన అంటూ కేటీఆర్ ధ్వజమెత్తారు. సరిగ్గా ఏడాది కిందట ఫిబ్రవరి నెలలో ఎస్ఎల్‌బీసీ సొరంగం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. అందులో ఇద్దరి మృతదేహాలు వెలికి తీయగా.. మిగతా వారి జాడ తెలియరాలేదు. అప్పట్లో ఈ ఘటన తెలుగు రాష్ట్రాలో పెను…

Read More

AP News: గుడ్ న్యూస్.. వాట్సప్‌లో ‘హాయ్‌’.. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఓపీ

ఇప్పటివరకు రోగులు లేదా వారి బంధువులు ఆసుపత్రిలో ఓపీ టోకెన్‌ కోసం పూటల తరబడి క్యూలైన్‌లో నిలుస్తుండేవారు. వైద్యులను సంప్రదించిన తరువాత కూడా, మందుల కోసం మరోసారి క్యూలైన్‌లో నిలవాల్సి ఉండేది. Source link

Read More

Viral Video: వీధుల్లో తిరుగుతున్న ప్రభుత్వ ఉపాధ్యాయలు.. ఎందుకో ఈ వీడియో చూడండి | జాబ్స్ & ఎడ్యుకేషన్

Last Updated:Mar 25, 2026 10:14 AM IST Viral Video: విజయనగరం పట్టణంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ను పెంచేందుకు బిపిఎం నగరపాలక ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని చేపట్టారు. + వీధిలో తిరుగుతున్న ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయలు ఎందుకో తెలుసా  Viral Video: విజయనగరం పట్టణంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ను పెంచేందుకు బిపిఎం నగరపాలక ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రైవేట్…

Read More

పురపాలక సంఘ బకాయిలను చెల్లించండి – Visalaandhra

పురపాలక సంఘ కమిషనర్ వెంకటరమణయ్య విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని 40 వార్డులలో గల ప్రజలు పురపాలక సంఘ బకాయిలను చెల్లించి సహకరిస్తే పట్టణం అభివృద్ధి చెందుతుందని పురపాలక సంఘ కమిషనర్ వెంకట రమణయ్య తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణములో పలుచోట్ల బకాయిలు గల వాటిపై ప్రత్యేక శ్రద్ధ కనపరిచి, దీంతోపాటు వారు తిరిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణంలోని పలు థియేటర్లు, పలు డిగ్రీ, జూనియర్ కళాశాలలు, దీర్ఘకాలిక బకాయిలు ఉన్న ఇళ్ల వద్దకు…

Read More

ఇరాన్ నౌకలను సీజ్

ముంబయి : ముంబైకి 100 నాటికల్ మైళ్ల దూరంలో చమురు అక్రమ రవాణాను గుర్తించి మూడు నౌకలను సీజ్ చేసినట్లు భారత కోస్ట్ గార్డ్ అధికారులు ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. నడి సముద్రంలో చమురు స్మగ్లింగ్కు పాల్పడుతుండగా… భారత కోస్ట్ గార్డ్ సిబ్బంది ఇటీవల అడ్డుకున్న సంగతి విధితమే. ఈ క్రమంలో సీజ్ చేసిన మూడు నౌకలకు ఇరాన్ తో సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. అమెరికా ఆంక్షలు జాబితాలో ఈ మూడు నౌకలు ఉన్నాయని అధికార…

Read More

జాతీయ లోక్ అదాలత్ ను విజయవంతం చేయండి..

సీనియర్ సివిల్ జడ్జ్, చైర్మన్ వెంకటేశ్వర్లువిశాలాంధ్ర ధర్మవరం;; మార్చి 14వ తేదీన నిర్వహించబడే జాతీయ లోక్ అదాలత్ ను విజయవంతం చేయాలని సీనియర్ సివిల్ జడ్జ్, చైర్మన్ వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సందర్భంగా జడ్జి చాంబర్లో కోర్టు పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్లో సిఐలకు, ఎస్ఐలకు, కోర్టు న్యాయవాదులతో వారు అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ జాతీయ లోక్ అదాలతో ఇచ్చిన తీర్పు తుది తీర్పు అవుతుందని, ఈ విషయాన్ని కచ్చి దారులకు తప్పక…

Read More

Unique Festival: చెట్ల తాండ్ర అరటి గెలల పండుగ.. లక్ష్మీ నరసింహ స్వామి సన్నిధిలో విశేష సంప్రదాయం | శ్రీకాకుళం వార్తలు (Srikakulam News)

Last Updated:Feb 18, 2026 2:34 PM IST Banana Bunch Festival Chettla Thandra: ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా, సంతబొమ్మాళి మండలం చెట్ల తాండ్ర గ్రామంలో ప్రతి సంవత్సరం భక్తిశ్రద్ధలతో నిర్వహించే అరటి గెలలు పండుగ ఒక విశిష్టమైన ఆధ్యాత్మిక జాతరగా పేరు పొందింది. + రావి చెట్టుకు గెల కట్టి… నరసింహుని కృప పొందే విశ్వాస జాతర Banana Bunch Festival Chettla Thandra: ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా, సంతబొమ్మాళి మండలం చెట్ల తాండ్ర…

Read More

కొనసాగుతున్న గ్యాస్ కష్టాలు.. కర్రల పొయ్యిలపై వంటలు.. పాత రోజులు మళ్లీ వచ్చేశాయా..?

ఏపీలో అంతర్జాతీయ పరిస్థితుల వల్ల గ్యాస్ కొరత, బ్లాక్ మార్కెట్‌లో సిలిండర్ ధరలు 2000 పైగా, విశాఖ గాజువాకలో గ్యాస్ బాయ్ 30 సిలిండర్లు మోసం, హోటల్స్ కర్రలపై వంటలు, ధరలు పెంపు Source link

Read More