Headlines

అమెరికాకు మిత్రదేశాల షాక్

హోర్ముజ్‌కు యుద్ధనౌకల్ని పంపట్లేదని వెల్లడిసిడ్నీ/టోక్యో: ఇజ్రాయిల్‌తో కలిసి ఇరాన్‌పై భీకర దాడులకు తెగబడుతున్న అమెరికాకు ఎదురుదెబ్బ తగిలింది. ఇరాన్ పరిధిలోని కీలక హోర్ముజ్ జలసంధిలో మోహరింపు కోసం యుద్ధనౌకలను పంపా లని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన సూచనను అనేక అమెరికా మిత్ర దేశాలు తిరస్కరించినట్లు సమాచారం. వీటిలో కొన్ని దేశాలు ఆచితూచి స్పందిస్తుండగా, ఇంకొన్ని దేశాలు కుదరదని తెగేసి చెబుతున్నాయి. హోర్ముజ్ జలసంధి వద్దకు కానీ, పశ్చిమాసియా ప్రాంతానికి కానీ తమ యుద్ధ నౌకను పంపేది…

Read More

Cleanliness Campaign: విశాఖలో కొత్త రూల్.. డస్ట్ బిన్ లేకపోతే వ్యాపారం బంద్.. జీవీఎంసీ సంచలన నిర్ణయం! | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 29, 2026 3:16 PM IST GVMC విశాఖపట్నం పరిశుభ్రతకు No Bins No Trade నినాదంతో Zero Waste Institution లక్ష్యంగా స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం ద్వారా కఠిన పారిశుధ్య నియమాలు అమలు. విశాఖ నగరంలో ఇకపై “నో బిన్స్ – నో ట్రేడ్”..  విశాఖపట్నం నగరాన్ని దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (GVMC) మరో విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. నగరంలోని వాణిజ్య సంస్థలు,…

Read More

Heat Alert: ఆ జిల్లాకు ‘హీట్’ అలర్ట్.. 54 డిగ్రీల వరకు ఎండలు.. 15 మండలాలు ‘డేంజర్ జోన్’లో! |

హీట్ ఇండెక్స్ నివేదిక ప్రకారం జిల్లాలో ఉష్ణోగ్రతలు 41 డిగ్రీల సెల్సియస్ నుంచి 54 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యే అవకాశముందని అధికారులు హెచ్చరించారు. సాధారణ ఉష్ణోగ్రతల కంటే ఎక్కువగా ఉండే ఈ పరిస్థితులు వడదెబ్బలు, డీహైడ్రేషన్, అలసట, తలనొప్పి, శరీరంలో నీరసం వంటి సమస్యలకు దారితీసే ప్రమాదం ఉందన్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు, గర్భిణీలు, అనారోగ్యంతో బాధపడుతున్న వారు మరింత జాగ్రత్తగా ఉండాలని వైద్య అధికారులు సూచిస్తున్నారు. డేంజర్ కేటగిరీలో ఉన్న మండలాలుగా కురుపాం, గుమ్మలక్ష్మిపురం,…

Read More

ఎర్రకోటపై జాతీయ జెండా ఎగరడం అనుమానమే

*జనగణమన జాతీయ గీతం సమాధికి కుట్ర*మామూలీకరణ నిషేధించాలి*‘సర్’ కు వ్యతిరేకంగా పౌరులు ఉద్యమించాలి*భారత రాజ్యాంగ పరిరక్షణ బాధ్యత అందరిదీ-ప్రముఖ రాజకీయ, ఆర్థిక విశ్లేషకులు పరకాల ప్రభాకర్ (విశాలాంధ్ర – తిరుపతి) ‘‘వచ్చే ఏడాది ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా ఎర్రకోటపై జాతీయ జెండా ఎగురుతుందనే నమ్మకం లేదు. నేడు జాతీయ గీతం కంటే ముందు వందేమాతరం పాడాలని చెబుతున్నారు. సమయం తక్కువగా ఉందనే నెపంతో జాతీయ గీతాన్ని పక్కన పెట్టే ప్రమాదం పొంచి ఉంది. ప్రస్తుత…

Read More

అమరావతి ‘జరీబు’వివాదానికి తెర

5 గ్రామాలపై ప్రత్యేక దృష్టిఐదుగురు సభ్యులతో రాష్ట్ర స్థాయి కమిటీ విశాలాంధ్ర-సచివాలయం :అమరావతి రాజధాని ప్రాంతంలో కొంతకాలంగా అపరిష్కృతంగా ఉన్న జరీబు, మెట్ట భూముల వర్గీకరణ సమస్యను పరిష్కరించేందుకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఒక కీలక అడుగు వేసింది. ఈ మేరకు ఐదుగురు సభ్యులతో కూడిన రాష్ట్ర స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కేవలం కమిటీని నియమించడమే కాకుండా, పక్కాగా నివేదిక సమర్పించాల్సిన సమయ పరిమితిని కూడా నిర్ణయించింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన…

Read More

Egg Prices Fall to ₹4 Amid War Effect | యుద్ధం ఎఫెక్ట్.. రూ. 4కే కోడి గుడ్డు | #local18V

ఎగ్ లవర్స్ కి “గుడ్డు న్యూస్”.. తగ్గిపోతున్న కోడిగుడ్లు ధరలు.. విశాఖలో పడిపోతున్న కోడిగుడ్ల ధరలు.. రోజురోజుకు తగ్గిపోతున్న ధరలు.. ప్రస్తుతం మార్కెట్లో నాలుగు రూపాయలు మాత్రమే..! యుద్ధ ప్రభావం అన్నిటి మీద పడుతోంది. ప్రత్యేకించి నిత్యావసరాల మీద ఇది ఎక్కువ ప్రభావం చూపిస్తోంది. ఒక స్పష్టమైన, నిలకడైన ధరలు నిత్యావసరాల విషయంలో లేవు. కొన్ని వస్తువుల ధర పైపైకి ఎగబాకుతుంటే.. కొన్నిచోట్ల మరికొన్ని చోట్ల వస్తువులు ఆహార పదార్థాల ధరలు తక్కువ ధరలో లభిస్తున్నాయి. ముఖ్యంగా…

Read More

Death Mystery: ఆడుకోవడానికి వెళ్లి శవమై కనిపించాడు.. 13ఏళ్ల బాలుడి బాడీలో బుల్లెట్ ఎలా దిగింది..? | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Mar 09, 2026 1:09 PM IST Death Mystery: 13 ఏళ్ల బాలుడు ఆడుకోవడానికి వెళ్లి తిరిగి రాలేదు. అతడ్ని వెదుక్కుంటూ వెళితే రక్తపు మడుగులో మృతదేహం కనిపించింది. శరీరంపై బుల్లెట్ గాయం కూడా ఉంది. + ఏటికొప్పాకలో దారుణం స్కూలు విద్యార్థిని చంపేశారా? Death Mystery: ఆ జిల్లాలో విషాదాలు అలముకున్నాయి. అభం శుభం తెలియని స్కూల్ విద్యార్థి గ్రామశివారు చనిపోయి కనిపించాడు, రక్తపు మడుగుల్లో బాలుడు మృతదేహం ఆప్రాంతంలో కనిపించడంతో అసలు…

Read More

Matsyakara Bharosa: త్వరలో ఒక్కొక్కరి ఖాతాల్లో రూ.20 వేల జమ.. ఏపీ ప్రభుత్వం నుంచి అదిరిపోయే ప్రకటన |

గతంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలనలో ఈ పథకం కింద కేవలం రూ. 10,000 మాత్రమే ఆర్థిక సాయంగా అందేది. అయితే, గత ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం మత్స్యకారులకు ఇచ్చిన హామీ మేరకు ఈ మొత్తాన్ని రెట్టింపు చేసింది. ప్రస్తుతం ఈ ఆర్థిక సాయాన్ని రూ. 20,000లకు పెంచి, వేట నిషేధ కాలంలో మత్స్యకారులకు పెద్ద ఊరట కల్పించింది. పెరిగిన ధరలు, అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వం ఈ సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. Source link

Read More

Telugu Desam Party: నో కాబినెట్ ఛాన్స్.. మళ్లీ ఆ పదవితోనే సర్దారు.. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Apr 20, 2026 10:42 PM IST ఏపీలో పల్లా శ్రీనివాసరావు మరోసారి తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు, నారా లోకేష్ టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు స్వీకరించగా నేతలు హర్షం వ్యక్తం చేశారు ఏపీలో మరోసారి ఆయనకే టిడిపి రాష్ట్ర అధ్యక్షులు పదవి అప్పగించిన ముఖ్యమంత్రి చంద్రబ ఏపీలో రెండోసారి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాస రావుకి బాధ్యతలు అప్పగించారు. తనపై నమ్మకముంచి రెండోసారి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించిన…

Read More

Tirupati: పోలీసుల్ని చూసి భయంతో కారు యాక్సిడెంట్.. వెహికల్‌లో డ్రైవర్‌తో పాటు ఆమె ఉందట |

Last Updated:Apr 14, 2026 1:19 PM IST Tirupati: టెంపుల్ సిటీగా పేరున్న తిరుపతి నగరంలో సోమవారం అర్ధరాత్రి సమయంలో లీలా మహల్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డు పక్కన ఆపి ఉంచిన ఒక ఆటోను వేగంగా వచ్చిన కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. + Tirupati Tirupati: టెంపుల్ సిటీగా పేరున్న తిరుపతి నగరంలో సోమవారం అర్ధరాత్రి సమయంలో లీలా మహల్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డు…

Read More