ఎల్పీజీ స్థానంలో పీఎన్జీ

. ప్రత్యామ్నాయ ఇంధనాల వైపు మళ్లడమే పరిష్కారం. గ్యాస్ సరఫరా సమస్య నివారణకు చంద్రబాబు సూచన. శ్రీకాకుళం-కాకినాడ పైప్‌లైన్ పునరుద్ధరణకు ఆదేశం విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: ప్రస్తుతం ఎల్పీజీ గ్యాస్ సరఫరా సమస్యను ఎదుర్కోవడానికి ప్రత్యామ్నాయ ఇంధనాల వైపు మళ్లడమే సరైన పరిష్కారమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఇందుకోసం పైప్డ్ నేచురల్ గ్యాస్ (పీఎన్జీ), విద్యుత్ పరికరాల వినియోగం పెరిగేలా చూడాలని అధికారులకు సీఎం సూచించారు. రాష్ట్రంలో ప్రతి ఇంటికీ పీఎన్జీ…

Read More

80 వేల ఉద్యోగాల హామీ.. పాయకరావుపేటలో మెగా స్టీల్ ప్రాజెక్ట్ ప్రారంభం..! Payakaraopeta Steel Plant foundation to | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Mar 22, 2026 9:51 PM IST మార్చి 23 నక్కపల్లి సమీప స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనతో పాయకరావుపేటలో 80 వేల ఉద్యోగాలు ఆశాజనకంగా కనిపిస్తున్నాయి అని చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వంగలపూడి అనితలు చెబుతున్నారు. + దేశమంతా చూసేవిధంగా హోంమంత్రి సొంత నియోజకవర్గ అభివృద్ధి రేపే పండుగ మార్చి 23 తేదీ ఆంధ్రప్రదేశ్‌కు కీలక ఘట్టంగా నిలవనుంది. రాష్ట్ర అభివృద్ధి దిశలో మరో పెద్ద అడుగుగా భావిస్తున్న స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన మహోత్సవానికి…

Read More

ఆరంభంలోనే బుమ్రాను దించాలి

ఇంగ్లాండ్ పై భారత్ దే కాస్త పై చేయిగా ఉండొచ్చు: గవాస్కర్బెంగళూరు : టి 20 ప్రపంచ కప్ సెమీ ఫైనల్లో భారత్ ఇంగ్లాండ్ తో పోటీకి దిగుతోంది. బెంగళూరు వేదికగా గురువారం జట్ల మధ్య జరిగే ఈ పోరులో భారత్ డే కాస్త పై చేయిగా ఉండొచ్చని గవాస్కర్ అన్నాడు. అయితే స్టార్ బౌలర్ బుమ్రాను భారత్ ఆరంభంలోనే దించాలని భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ సలహా ఇచ్చాడు. పవర్ ప్లే లోనే బుమ్రా…

Read More

తప్పుడు కేసులు పెరిగిపోతున్నాయి…

కేంద్ర, రాష్ట్రాలకు సుప్రీంకోర్టు నోటీసులుదేశవ్యాప్తంగా క్రిమినల్ న్యాయ వ్యవస్థలో పెరుగుతున్న తప్పుడు ఫిర్యాదులు, కల్పిత ఆరోపణలు, నకిలీ సాక్ష్యాల సమస్యపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)పై సుప్రీంకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. ఈ అంశంపై స్పందన తెలియజేయాలంటూ కేంద్ర ప్రభుత్వం, అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు నోటీసులు జారీ చేసింది.భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్ మాల్యా బాగ్చీలతో కూడిన ధర్మాసనం.. న్యాయవాది అశ్విని కుమార్ ఉపాధ్యాయ్ దాఖలు చేసిన ఈ…

Read More

Summer Special Trains: ప్రయాణికులకు సమ్మర్ స్పెషల్ ట్రైన్స్.. ఈ రూట్‌లో కొత్త సర్వీసులు ప్రారంభం

Summer Special Trains: వేసవిలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని శ్రీకాకుళం–సికింద్రాబాద్ మధ్య ప్రత్యేక రైళ్లు నడుస్తున్నాయి. ఏప్రిల్ 5 నుంచి జూన్ 29 వరకు సేవలు అందుబాటులో ఉంటాయి. ప్రయాణం సులభం అవుతుంది. Source link

Read More

కొత్త పార్టీకి ముహూర్తం ఖరారు : కవిత కీలక ప్రకటన

మే నెల మొదటి వారంలో ముహూర్తం చూసుకుని పార్టీని ప్రకటిస్తానని వెల్లడి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కీలక ప్రకటన చేశారు. కొత్త పార్టీని ఏర్పాటు చేస్తున్నామని, మే నెల మొదటి వారంలో ముహూర్తం చూసుకుని పార్టీని ప్రకటిస్తామని తెలిపారు. తమ పార్టీ పేరులో ఃతెలంగాణః ఉంటుందని స్పష్టం చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను సిద్దిపేట లేదా బోధన్ నియోజకవర్గాల నుంచి పోటీ చేసే అవకాశం ఉందని అన్నారు. అయితే సిద్దిపేట మొదటి ప్రాధాన్యత…

Read More

జిల్లాను గంజాయి, డ్రగ్స్ రహితంగా మార్చడమే లక్ష్యం

విశాలాంధ్ర-రాప్తాడు(అనంతపురం జిల్లా): జిల్లాను గంజాయి, డ్రగ్స్ రహితంగా మార్చాలన్న జిల్లా ఎస్పీ జగదీష్ ఆదేశాల మేరకు శుక్రవారం తెల్లవారుజామున పోలీసులు భారీ సోదాలు నిర్వహించారు. అనంతపురం రూరల్ సబ్ డివిజన్ అధికారి పర్యవేక్షణలో రాప్తాడు మండలం మైనార్టీ కాలనీలో ‘కార్డన్ అండ్ సెర్చ్’ ఆపరేషన్ చేపట్టారు. సబ్ డివిజన్ పరిధిలోని పోలీస్ అధికారులందరూ తమ సిబ్బందితో కలిసి ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాలనీలోని పలు ఇళ్లను క్షుణ్ణంగా తనిఖీ చేయడంతో పాటు, స్థానిక ప్రజలకు…

Read More

Spectacular Chariot Festival at Dakshina Kashi | దక్షిణ కాశీలో ఘనంగా రథోత్సవం.. | #local18V

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీకాళహస్తీశ్వరుని రథోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించబడింది. ఈ ఘనోత్సవానికి జిల్లా నలుమూలల నుంచే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. ఆలయ ప్రాంగణం భక్తుల నామస్మరణలతో మార్మోగుతూ, శివనామ జపాలతో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసింది. రథోత్సవాన్ని దర్శించుకునేందుకు ఉదయం నుంచే భక్తులు క్యూలలో నిలబడి ఉత్సాహంగా పాల్గొన్నారు.రథోత్సవానికి ముందుగా ఆలయంలోని అలంకార మండపంలో స్వర్ణాభరణాలతో సుందరంగా అలంకరించిన శ్రీ సోమస్కందమూర్తి సమేత శ్రీ జ్ఞాన ప్రసూనాంబికా దేవిని ఉత్సవంగా రథాల…

Read More

Tirupati: పూల సుగంధాలతో శ్రీవారి సప్తవర్ణ పుష్పయాగం..! ఎన్ని టన్నుల పూలు వాడారో తెలుసా..?

Tirupati: శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో ఆదివారం పుష్పయాగ మహోత్సవం వైభవంగా జరిగింది. స్వామివారికి నిర్వహించిన ఈ విశేష ఉత్సవాన్ని పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించి ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందారు. ఆలయ ప్రాంగణం పూల సుగంధాలతో పరిమళించి భక్తులను ఆకట్టుకుంది. Source link

Read More

అసత్యాలు ఆపండి

. నాదర్‌గుల్ భూములపై కర్త, కర్మ, క్రియ మీరే. కోర్టుకు వెళ్లి కొట్లాడుతున్నది మేమే. వట్టినాగులపల్లి వివాదం మీ ‘కుటుంబ పంచాయితీ’. కొత్వాల్‌గూడ క్రషర్‌పై అసెంబ్లీ సాక్షిగా పచ్చి అబద్ధాలు. బీఆరఎస్ నేతలపై మంత్రి పొంగులేటి ధ్వజం విశాలాంధ్ర – హైదరాబాద్: నాదర్‌గుల్ భూములపై కర్త, కర్మ, క్రియ బీఆరఎస్‌దేనని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. గత పదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని కొల్లగొట్టి, ఒంటి నిండా అవినీతి బురద పూసుకున్న అబద్ధాల రావు, డ్రామా రావు, శకుని…

Read More