షాంపూ స్నానం నుంచి హెయిర్ కట్ వరకు.. పెంపుడు జంతువులకు ప్రత్యేక స్పా..! Special spa services for pets in Visakha receive good response from owners | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 14, 2026 7:15 PM IST విశాఖపట్నంలో కార్తీక్ నిర్వహిస్తున్న పెట్ స్పా సెంటర్‌లో కుక్కలు, పిల్లులకు స్నానం, హెయిర్ కట్, గోళ్లు కత్తిరించడం వంటి సేవలు అందిస్తున్నారు. హోమ్ స్పా సదుపాయం కూడా ఉంది. + పెంపుడు జంతువులకు ప్రత్యేక స్నానం.. ప్రత్యేక షాంపూ, సబ్బులతో ఇటీవల కాలంలో పెంపుడు జంతువులపై ప్రేమ రోజురోజుకు పెరుగుతోంది. ముఖ్యంగా కుక్కలు, పిల్లులను ఇంట్లో పెంచుకునే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. వాటిని కుటుంబ సభ్యుల్లా…

Read More

Tiger: అన్నవరం పరిసరాల్లో పెద్దపులి.. ఈ రాత్రి అత్యంత కీలకం అంటున్న అధికారులు..!

అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి ఆలయం సమీపంలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. అధికారులు భక్తులు, స్థానిక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. Source link

Read More

ఇక మూడో దశ ఎస్‌ఐఆర్ : ఈసీ

న్యూదిల్లీ: మూడో దశ ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్)కు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటన జారీ చేసింది. ఏపీ, తెలంగాణతో పాటు 16 రాష్ట్రాలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ ప్రక్రియ నిర్వహించనుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్నాటక, మహారాష్ట్ర, అరుణాచల్ ప్రదేశ్, హర్యానా, జార్ఖండ్, మణిపూర్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, ఒడిశా, పంజాబ్, సిక్కిం, ఉత్తరాఖండ్, త్రిపుర ఉన్నాయి. ఈ దశలో 3.94 లక్షల మందికిపైగా బూత్ స్థాయి అధికారులు 36.73 కోట్ల…

Read More

వైఎస్ భారతికి లీగల్ నోటీసులు పంపిన రఘురామకృష్ణరాజు

తన గౌరవానికి భంగం కలిగించేలా సాక్షిలో కథనాలు రాస్తున్నారన్న రఘురామ సాక్షి మీడియాకు ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు లీగల్ నోటీసులు పంపించారు. తన వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగించేలా తప్పుడు కథనాలు రాస్తున్నారంటూ ఆయన నోటీసులు పంపారు. ఇందిరా టెలివిజన్ ఎండీ వైఎస్ భారతి, బోర్డు డైరెక్టర్లు, ఎడిటర్, బ్యూరో చీఫ్ లకు రఘురామ తరపు న్యాయవాది ఉమేశ్ చంద్ర ఈరోజు నోటీసులు పంపించారు. తన ప్రతిష్ఠకు భంగం కలిగించినందుకు తక్షణమే బేషరతుగా తనకు…

Read More

Black Panther: నక్క కాదు కుక్క కాదు..! విశాఖ జూలో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా మారిన వైల్డ్ యానిమల్ |

Last Updated:Apr 22, 2026 12:25 PM IST Black Panther: విశాఖ ఇందిరాగాంధీ జూలాజికల్ పార్క్ జంతు కుటుంబంలో మరొక ముఖ్యమైన జంతువు చేరింది. ప్రస్తుతం ఉన్న జంతువులది ఒక లెక్క. ఇప్పుడు ఆ కుటుంబంలో చేరిన జంతువుది మరో లెక్క. నల్లటి రంగుతో, భీకరమైన శబ్దాలతో, అందానికి కేరాఫ్ అడ్రస్ గా బ్లాక్ పాంథర్ విశాఖ జూ పార్క్ సందడి చేస్తుంది. Source link

Read More

ఘోర రోడ్డు ప్రమాదం.. చికిత్స పొందుతూ యువకుడు మృతి

విశాలాంధ్ర-​రాప్తాడు, మండలంలోని 44వ జాతీయ రహదారి పక్కన ఉన్న రామినేపల్లి గ్రామ సర్కిల్ సమీపంలో శుక్రవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో కనగానపల్లి మండలానికి చెందిన రంజిత్ (25) అనే యువకుడు మృతి చెందాడు. కనగానపల్లికి చెందిన రంజిత్ తన ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా, రామినేపల్లి సర్కిల్ వద్దకు చేరుకోగానే ఎదురుగా వచ్చిన ఐచర్ వాహనం బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రంజిత్ తీవ్రంగా గాయపడి కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతుండటాన్ని గమనించిన స్థానికులు వెంటనే 108 అంబులెన్స్‌కు…

Read More

Summer fruits: భానుడి భగభగల నుంచి రక్షణ.. వేసవిలో ఈ పండ్లు తింటే శరీరం చల్లగా ఉంటుంది..!

వేసవిలో పుచ్చకాయ, తాటి ముంజలు, మామిడి, కర్బూజ, నిమ్మజాతి పండ్లు, ద్రాక్ష, బొప్పాయి, కొబ్బరి నీళ్లు తీసుకోవడం ఆరోగ్యానికి మేలు చేస్తుందని అనంతపురం నిపుణులు సూచిస్తున్నారు. Source link

Read More

అంబటికి బెయిల్

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబుకు బెయిల్ మంజూరయింది. పోలీసులపై దురుసుగా ప్రవర్తించిన కేసులో గుంటూరు ఎక్సైజ్ కోర్టు… ఆయనకు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. ఆయనపై పోలీసులు వేసిన కస్టడీ పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న అంబటి… ఈ బెయిల్‌తో గురువారం జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది. అంబటికి బెయిల్ రావడంతో గుంటూరులోని ఆయన నివాసం వద్ద…

Read More

గూడు ఘోష

. పేదల సొంతింటి కల నెరవేరేదెన్నడు?. పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ ఎప్పుడు?. మూడు బడ్జెట్లయినా కేటాయింపులు నిల్. సామాన్య, మధ్యతరగతిపై ఇంటి అద్దెల భారం విశాలాంధ్ర బ్యూరో-అమరావతి: పేదలకు గృహ భద్రత కల్పించడం ఏ ప్రభుత్వానికైనా అత్యంత కీలకమైన సామాజిక బాధ్యత. రాష్ట్రంలో పేదలకు ఇళ్ల స్థలాలిచ్చే విషయంలో మాత్రం ప్రభుత్వానికి ఇప్పటికీ స్పష్టత లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు దిశగా ముందుకు సాగకపోవడంతో వేలాది పేద కుటుంబాలు అనిశ్చితిలో…

Read More

3వ సెమిస్టర్ ఫలితాలనందు శ్రీ వివేకానంద డిగ్రీ కళాశాల విద్యార్థుల విజయభేరి

విశాలాంధ్ర ధర్మవరం; శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం ప్రకటించిన 3వ సెమిస్టర్ ఫలితాల నందు శ్రీ వివేకానంద డిగ్రీ కళాశాల విద్యార్థులు బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ నందు టి శ్రీజ రాయల్ 95 శాతము , బీఎస్సీ బోటనీ నందు పి మధుశాలిని 93 శాతము మార్కులతో యూనివర్సిటీ టాపర్లుగా నిలిచి ప్రభంజనం సృష్టించారని కళాశాల కరస్పాండెంట్ భాస్కర్ రెడ్డి, డైరెక్టర్ బాలం లక్ష్మీనారాయణ రెడ్డి, ప్రిన్సిపాల్ కరణం హర్షవర్ధన్ తెలియజేశారు. ఈ సందర్భంగా బుధవారం నాడు కళాశాల…

Read More