Headlines

రేపటి నుంచి సవరించిన భూముల విలువలు

. క్షేత్రస్థాయి అధ్యయనం ఆధారంగా నిర్ణయం. మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి విశాలాంధ్ర-హైదరాబాద్: రాష్ట్రంలో భూముల విలువలను సవరించాలని, కొన్ని ప్రాంతాల్లో వాస్తవ ధరలతో పోలిస్తే భారీగా హెచ్చుతగ్గు లున్న భూముల ధరలను క్రమబద్ధీకరించాలని రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయం మేరకు సవరించిన భూముల విలువలు ఈ నెల 5 నుంచి అమలులోకి తెస్తున్నామని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ప్రకటించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…

Read More

Telugu News Updates: యుద్ధం తెచ్చిన తంటా.. ఫోన్ పే ఐపీఓ వాయిదా |

CNN name, logo and all associated elements ® and © 2026 Cable News Network LP, LLLP. A Time Warner Company. All rights reserved. CNN and the CNN logo are registered marks of Cable News Network, LP LLLP, displayed with permission. Use of the CNN name and/or logo on or as part of NEWS18.com does not…

Read More

భక్తిశ్రద్ధలతో బక్రీద్ వేడుకలు

విశాలాంధ్ర-​రాప్తాడు (అనంతపురం జిల్లా) : మండలంలోని వివిధ గ్రామాల్లో ఉన్న మసీదుల ప్రాంగణంలో ముస్లిం సోదరులు త్యాగానికి ప్రతీక అయిన బక్రీద్ (ఈద్-అజ్హా) పండుగను అత్యంత భక్తిశ్రద్ధలతో, ఘనంగా నిర్వహించుకున్నారు. పండుగను పురస్కరించుకుని మండలంలోని ముస్లిం నివాసాలు, ప్రధాన మసీదుల ప్రాంగణాలు భక్తులతో మరియు ఆధ్యాత్మిక శోభతో కళకళలాడాయి. ఈ సందర్భంగా మసీదుల ప్రాంగణంలో ప్రత్యేక ప్రార్థనల సమావేశాలు ఏర్పాటు చేయగా, మసీదు ఆవరణలోని ప్రశాంతమైన వాతావరణంలో ఏర్పాటు చేసిన ప్రార్థనా స్థలంలో ముస్లిం పెద్దలు, యువకులు…

Read More

Vijayawada Weather Forecast: విజయవాడలో భానుడి ప్రతాపం.. ఉక్కపోత, ఎండలతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 05, 2026 4:37 AM IST ముఖ్యంగా కృష్ణా జిల్లా కేంద్రమైన విజయవాడలో ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతున్నాయి. గత కొన్ని రోజులుగా వాతావరణం పొడిగా ఉండటంతో పాటు, పగటిపూట ఎండ వేడిమి ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. విజయవాడ వెదర్ రిపోర్ట్ Vijayawada Weather Forecast: తెలుగు రాష్ట్రాల్లో వేసవి కాలం అప్పుడే తన ప్రభావాన్ని చూపడం ప్రారంభించింది. మార్చి నెల ఆరంభం కావడంతోనే ఆంధ్రప్రదేశ్‌లో ఎండల తీవ్రత ఒక్కసారిగా పెరిగింది. ముఖ్యంగా కృష్ణా జిల్లా…

Read More

ట్రంప్ దూకుడుకు బ్రేక్

నేటి నుంచి నిలిచిపోనున్న సుంకాల వసూళ్లు వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన కొన్ని కీలక దిగుమతి సుంకాల వసూళ్లను నిలిపివేస్తున్నట్టు ఆ దేశ ప్రభుత్వం ప్రకటించింది. ఈ సుంకాలు చట్టవిరుద్ధమని సుప్రీంకోర్టు ఇటీవల తీర్పు ఇవ్వడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ పరిణామం ప్రపంచ వాణిజ్య సరఫరా వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. యూఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ (సీబీపీ) ఒక ప్రకటన విడుదల చేసింది. మంగళవారం నుంచి సుంకాల…

Read More

పోలీసుల ఎదుట లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేత దేవ్‌జీ

తెలంగాణలో నిషేధిత సీపీఐ (మావోయిస్ట్) పార్టీకి చెందిన నలుగురు సీనియర్ నాయకులు జనజీవనంలోకి వచ్చారు. తెలంగాణ రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో అధికారికంగా లొంగిపోయారు. వీరిలో మావోయిస్టు కేంద్ర కమిటీ అప్రకటిత కార్యదర్శి తిప్పిరి తిరుపతి ఎలియాస్‌ దేవ్‌జీ అలియాస్ కుమ్మ దాదా, సెంట్రల్ కమిటీ సభ్యుడు (సీసీఎం) మల్లారాజి రెడ్డి అలియాస్ సంగ్రామ్ అలియాస్ రంగారం, తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి బడే చొక్కారావు అలియాస్ దామోదర్ అలియాస్ జగన్, రాష్ట్ర కమిటీ సభ్యుడు…

Read More

Divyang Shakti Scheme: దివ్యాంగులకు గుడ్ న్యూస్.. రాష్ట్రంలో 5 రకాల బస్సుల్లో ఫ్రీ జర్నీ | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 18, 2026 9:26 AM IST Divyang Shakti Scheme: ఆంధ్రప్రదేశ్‌లో దివ్యాంగులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించింది. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని విశాఖపట్నం ఆర్టీసీ రీజినల్ మేనేజర్ బి అప్పలనాయుడు తెలిపారు. + ఏపీలో దివ్యాంగులకు ఉచిత బస్సు ఏర్పాటు పూర్తి Divyang Shakti Scheme: ఆంధ్రప్రదేశ్‌లో దివ్యాంగులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించింది. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని విశాఖపట్నం ఆర్టీసీ రీజినల్ మేనేజర్ బి అప్పలనాయుడు…

Read More

హోర్ముజ్ జల సంధి పై గందరగోళం

తెహ్రాన్ : ఇరాన్- అమెరికా రెండు వారాల కాల్పుల విరమణ కు అంగీకరించిన సంగతి తెలిసిందే. దీనితో తాత్కాలికంగా యుద్ధం ముగిసినట్లు కనిపించింది. అయితే లెబనాన్ పై ఇజ్రాయిల్ దాడులతో పరిస్థితి మళ్ళీ మొదటికి వచ్చేలా కనిపిస్తోంది. అమెరికా ఒప్పందం షరతులకు లోబడి హోర్మోజ్ ను తెరిచిన తెహ్రాన్… లెబనాన్ లో దాడులకు ప్రతిగా ఆ జలసంధిని తిరిగి మూసేసింది. ‘ సముద్ర భద్రత సూత్రాలకు అనుగుణంగా సీమైన్స్ నుంచి రక్షణ కోసం హోర్మోజ్ జల సంధి…

Read More

AP Ugadi 2026: ఏపీలో పేదలకు ఉగాది కానుక.. 2.5 లక్షల ఇళ్లు.. 6 శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు

AP Ugadi 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతీదీ ఓ ప్లాన్ ప్రకారం చేస్తోంది. తెలుగువారి పండుగ అయిన ఉగాది నాడు ఏదైనా గొప్ప పని చేస్తే.. అది అందరికీ నచ్చుతుంది. అందుకే ప్రభుత్వం ఉగాదిని ఉపయోగించుకొని.. ఆరు మంచి పనులు చెయ్యడానికి రెడీ అయ్యింది. అవేంటో చూద్దాం. Source link

Read More

Telangana and AP Weather Forecast Update: మరో 4 రోజులు ఏపీ, తెలంగాణకు వర్షాలు.. బలంగా ద్రోణి |

భారత వాతావరణ శాఖ (IMD) తాజా రిపోర్ట్ ప్రకారం ఏప్రిల్ 22 నుంచి 25 వరకూ కోస్తాంధ్ర, యానాం, తెలంగాణలో ఉరుములు, మెరుపులు, పిడుగులతో, తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురుస్తాయి. అలాగే ఈదురు గాలుల వేగం గంటకు 30 నుంచి 50 కిలోమీటర్లుగా ఉంటుంది. రాయలసీమలో 22, 23 తేదీల్లో ఇదే తరహా వాతావరణం ఉంటుంది. ఐతే.. తెలంగాణపై సముద్రమట్టం నుంచి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఒక తుపాను తరహా ద్రోణి (cyclonic circulation)…

Read More