Gold Down: రూ.3 వేలకు పైగా కుప్పకూలిన బంగారం ధరలు.. మీ ఊళ్లో తులం గోల్డ్ ఎంత ఉందో ఇప్పుడే చెక్ చేసుకోండి! |

ఆ తర్వాత ఏప్రిల్ 27న మార్కెట్ మెల్లగా కిందికి దిగడం మొదలైనట్లు స్పష్టమవుతోంది. ఆ రోజు స్వల్పంగా రూ.330 తగ్గి రూ.1,53,710కి తగ్గింది. కానీ ఏప్రిల్ 28న కొనుగోలుదారులకు ఊహించని సర్ప్రైజ్ దొరికింది. ఏకంగా రూ.2780 భారీ పతనం నమోదు కావడంతో 24 క్యారెట్ల రేటు రూ.1,50,930కి దారుణంగా పడిపోయింది. రెండో రకం 22 క్యారెట్ల రేటు కూడా రూ.2550 తగ్గి రూ.1,38,350కి క్షీణించింది. Source link

Read More

మంగ‌ళ‌గౌరి షో రూమ్ లో భారీ అగ్నిప్రమాదం

విశాలాంధ్ర – జూబ్లీహిల్స్ : జూబ్లిహిల్స్‌లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. రోడ్ నంబ‌ర్ 36లో మంగ‌ళ‌గౌరి షోరూమ్‌లో మంట‌లు చెల‌రేగాయి. అక్క‌డ భారీగా మంట‌లు ఎగిసిప‌డుతుండ‌టంతో పాటు ప్రాంత‌మంతా భారీగా పొగ‌లు వ్యాపించాయి. ప‌క్క భ‌వ‌నాల‌కు కూడా మంట‌లు వ్యాపిస్తాయని భయాందోళనలో ప్రజలు ఒక్కసారి ఉలిక్కిపడ్డారు కానీ ఫైర్ సిబ్బంది తక్షణ చర్యతో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఫైర్ సిబ్బందికి స‌మాచారం అందించ‌డంతో వెంట‌నే అక్క‌డ‌కు చేరుకుని మంట‌లు అదుపుచేసే ప్ర‌య‌త్నం…

Read More

రక్తహీనత భయపెడుతోంది – Visalaandhra

*ఆకలి తీరని పేదరికం*అందని పౌష్టికాహారం (విశాలాంధ్ర – చిత్తూరు) ఒకవైపు దేశం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని పాలకులు గంభీర ప్రకటనలు చేస్తున్నా, క్షేత్రస్థాయిలో పేదవాడి పరిస్థితి మాత్రం ‘అడియాస’గానే మారుతోంది. చిత్తూరు జిల్లాలో ముఖ్యంగా మహిళలు, పసిపిల్లలను రక్తహీనత భూతం నీడలా వెంటాడుతోంది. పౌష్టికాహార లోపం, పేదరికం తోడై పేదల జీవితాలను చిదిమేస్తోంది. ఇటీవల వెలువడిన 2025-26 గణాంకాలను పరిశీలిస్తే జిల్లాలో పరిస్థితి ఎంత భయానకంగా ఉందో అర్థమవుతోంది. గణాంకాలు చెబుతున్న చేదు నిజాలివీ… జిల్లా వైద్య…

Read More

Yanamala Ramakrishnudu: యనమల నివాసంలో ఆధ్యాత్మిక శోభ.. పుట్టినరోజు వేళ ఘనంగా విష్ణుమూర్తి విగ్రహ ప్రతిష్టాపన!

Yanamala Ramakrishnudu: తేటగుంటలో తెలుగుదేశం సీనియర్ నేత యనమల రామకృష్ణుడు పుట్టిన రోజు సందర్భంగా గోపూజలతో పాటు వైకుంఠ నారాయణ విష్ణుమూర్తి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం ఘనంగా జరిగింది Source link

Read More

AP Weather: ప్రజలకు హై అలర్ట్! ఏపీలో సెగలు పుట్టిస్తున్న ఎండలు.. 40 డిగ్రీలు దాటిన వేడి.. కొద్ది రోజుల్లోనే బీభత్సం..

ఏపీలో రికార్డు ఎండలు, సంజామలలో 45.1 డిగ్రీలు, అనేక జిల్లాల్లో 43 నుంచి 44.5 డిగ్రీల వడగాలులు, ప్రజలు జాగ్రత్తలు పాటించాలని అధికారులు హెచ్చరిక Source link

Read More

Weather today: నేడు ఏపీ, తెలంగాణకు భారీ వర్షాలు, పిడుగులు, ఈదురుగాలులు |

ఇవాళ మే 5న కోస్తాంధ్ర, యానాంకి ప్రత్యేకంగా పిడుగులతో కూడిన వర్షం పడుతుంది అనీ.. ఈదురు గాలులు గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో వీస్తాయనీ, కొన్నిసార్లు 70 కిలోమీటర్ల వేగంతో కూడా వీస్తాయని IMD చెప్పింది. వచ్చే 5 రోజులపాటూ.. తమిళనాడు, పుదుచ్చేరి, కేరళలో భారీ వర్షాలు కురుస్తాయని IMD చెప్పింది. అలాగే.. మే 5న కోస్తాంధ్ర యానాంలో భారీ వర్షాలు కురుస్తాయి అని IMD తెలిపింది. ఐతే.. కోస్తాంధ్ర, యానాంలో మే 5,…

Read More

Rain Alert: రాష్ట్రంలో మరో 5 రోజుల పాటు వర్షాలు.. 45డిగ్రీల టెంపరేచర్ దాటిన టైమ్‌లో పిడుగులాంటి వార్త | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:May 01, 2026 4:37 PM IST Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే ఓవైపు వేసవి తాపం 45 డిగ్రీలు దాటిపోవడంతో జనం తట్టుకోలేకపోతున్నారు. ఈపరిస్థితుల్లో వాతావరణశాఖ మరో పిడుగులాంటి వార్త తెలిపింది. + Rain Alert Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే ఓవైపు వేసవి తాపం 45 డిగ్రీలు దాటిపోవడంతో జనం తట్టుకోలేకపోతున్నారు. ఈపరిస్థితుల్లో వాతావరణశాఖ మరో పిడుగులాంటి వార్త తెలిపింది. రానున్న ఐదు రోజులు పాటు ఆంధ్రప్రదేశ్‌లో పలుచోట్ల విస్తారంగా…

Read More

ప్రతి సమస్య పరిష్కారానికి గ్రీవెన్స్ డే ద్వారా న్యాయం జరుగుతుంది

ఆర్డీవో మహేష్విశాలాంధ్ర ధర్మవరం;; ప్రతి సమస్య పరిష్కారానికి గ్రీవెన్స్ డే ద్వారా తప్పక న్యాయం జరుగుతుందని ఆర్డిఓ మహేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఆర్‌డీవో కార్యాలయంలో పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టమ్ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ డివిజన్ పరిధిలోని ప్రజలు పాల్గొని రెవెన్యూ, భూవివాదాలు , సంక్షేమ పథకాలు, ప్రాథమిక సౌకర్యాలు ,ఇతర పరిపాలనా సమస్యలకు సంబంధించిన 11 వినతి పత్రాలను స్వీకరించడం జరిగింది అన్నారు. ప్రతి వినతిని ప్రాధాన్యతగా తీసుకుని సంబంధిత శాఖల…

Read More

ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి నా ధ్యేయం

ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య తప్పక లభిస్తుందిమున్సిపల్ స్కూల్ ఉపాధ్యాయుడు హేమంత్ బాబువిశాలాంధ్ర ధర్మవరం : ప్రభుత్వ పాఠశాల అభివృద్ధియే నా ధ్యేయమని, ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య తప్పక లభిస్తుందని మున్సిపల్ సెంట్రల్ స్కూల్ ఉపాధ్యాయుడు, హెడ్ మాస్టర్ నిమ్మల హేమంత్ బాబు తెలిపారు. ప్రస్తుతం హేమంత్ బాబు తన పాఠశాలలో విద్యార్థుల సంఖ్య ప్రయత్నం చేయడానికి ఒంటరి పోరాటాన్ని సల్ఫీ విజయపతంలో ముందంజలో ఉన్నారు. వివరాలకు వెళితే నిమ్మల హేమంత్ బాబు తల్లిదండ్రులువెంకటరమణ ,గంగులమ్మ….

Read More

ఆటుపోట్లను ఎదురొడ్డి…ఒక్కసారిగా స్టార్ అయ్యాడు

రైతు కుటుంబంలో పుట్టి క్రికెటర్‌గా ఎదిగిన సకిబ్ హైదరాబాద్: సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ తర్వాత ఒక్కసారిగా తళుక్కుమాన్నారు. బంతితో ప్రత్యర్ధి నడ్డి విరిచారు… ప్రఫుల్ హింగే, సకిబ్ హుస్సేన్. తలో నాలుగు వికెట్లతో రాజస్థాన్ రాయల్స్ ఓటమికి కారకులయ్యారు. ప్రఫుల్ ఆరంభంలోనే నాలుగు వికెట్లు తీసి రాజస్థాన్ నడ్డి విరిస్తే… తర్వాత సకిబ్ ప్రత్యర్థి పని పట్టాడు. 4 ఓవర్లలో సకిబ్ 24 పరుగులు మాత్రమే ఇచ్చి శబాష్ అనిపించుకున్నాడు. బౌలర్లను ధాటిగా ఎదుర్కొన్న…

Read More