అమరజీవి పొట్టి శ్రీరాములు జీవితం స్ఫూర్తిదాయకం

జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ విశాలాంధ్ర – ఏలూరు : జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో సోమవారం అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ మాట్లాడుతూ ఆంధ్రరాష్ట్ర సాధన కోసం పొట్టిశ్రీరాములు చేసిన త్యాగం చరిత్రలో చిరస్మరణీయమని తెలిపారు. తెలుగువారికి ప్రత్యేక…

Read More

ధర్మవరం వార్డుల పునర్విభజనలో అక్రమాలు – Visalaandhra

– తుంపర్తి కాలనీకి న్యాయం చేయాలి..విశాలాంధ్ర ధర్మవరం;;మున్సిపాలిటీ విడుదల చేసిన వార్డుల పునర్విభజన ప్రాథమిక నోటిఫికేషన్‌లో తీవ్ర లోపాలు, రాజ్యాంగ విరుద్ధ అంశాలు ఉన్నాయని బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) జిల్లా అధ్యక్షులు, ధర్మవరం నియోజకవర్గ ఇన్‌చార్జ్ సాకే వినయ్ కుమార్ తెలిపారు. ధర్మవరంలో నిర్వహించిన ఉమ్మడి ప్రజా సంఘాల కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, వార్డుల వారీ జనాభా పట్టికను బహిర్గతం చేయకుండా వార్డుల సరిహద్దులు నిర్ణయించడం వల్ల ఎస్సీ, బీసీ రిజర్వేషన్లకు తీవ్ర నష్టం జరిగే…

Read More

ప్రతి సోమవారం మజ్జిగ పంపిణీ – Visalaandhra

వైయస్సార్సీపి జాయింట్ సెక్రెటరీ గడ్డం కుళ్లాయప్ప విశాలాంధ్ర ధర్మవరం; పట్టణంలోని కాయగూరల మార్కెట్లో ప్రతి సోమవారం 1000 లీటర్ల మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని వైఎస్సార్సీపి రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ గడ్డం కుళ్లాయప్ప తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుతం గత రెండు నెలలుగా ఎండ తీవ్రత ఎక్కువగా ఉందని, రైతులు, చుట్టుప్రక్కల గ్రామ, పట్టణ ప్రజలకు కొంతవరకు దాహార్తిని తీర్చేందుకు ఈ మధ్యగ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు….

Read More

Telangana and AP Weather Forecast Update: వాతావరణంలో ఈ మార్పు ఎందుకొచ్చింది? మంచిదేనా? ఇండియా మంచుదేశం అవుతోందా? |

ఈ వర్షాల వాతావరణం ఒక వారం రోజులు కొనసాగుతుంది అని ఏపీ, తెలంగాణ వాతావరణ అధికారులు తెలిపారు. అసలు ఎందుకీ మార్పు? ఎండాకాలంలో వర్షాలు ఎందుకు పడుతున్నాయి అంటే.. దీనికి 3 కారణాలు కనిపిస్తున్నాయి. ఉత్తరాది రాష్ట్రాలు, చైనా, గోబీ ఎడారి ప్రాంతాలన్నీ దట్టమైన మంచు, మేఘాలతో నిండిపోయాయి. ఆ ప్రభావం ఏపీ, తెలంగాణపై ద్రోణి లాగా పడింది. అందువల్లే మన రాష్ట్రాల్లో వాతావరణం మారుతోంది. దీనికి తోడు.. అరేబియా సముద్రం, బంగాళాఖాతం, అండమాన్ సముద్రం పక్కన…..

Read More

Road Accident: కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. వేగంగా వచ్చిన టిప్పర్ ఢీకొని నలుగురు మహిళా కూలీలు మృతి! | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:May 16, 2026 11:00 AM IST Road Accident: కాకినాడ రూరల్ కొవ్వూరు జాతీయ రహదారిపై టిప్పర్ లారీ ఢీకొని నలుగురు ఉపాధి హామీ మహిళలు మృతి, ఇద్దరు తీవ్రంగా గాయపడి జిజిహెచ్ లో చికిత్స, పోలీసులు దర్యాప్తు ప్రారంభం + News18 ఏపీలో శనివారం ఉదయం భారీ రోడ్డు ప్రమాదం సంభవించింది. ప్రశాంతతకు మారుపేరు అయిన కాకినాడ రూరల్ కొవ్వూరు జాతియ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది . ఈ ప్రమాదంలో నలుగురు…

Read More

బండ్లపల్లి బహిరంగ సభను జయప్రదం చేయండి.

విశాలాంధ్ర-తాడిపత్రి: ఉపాధి హామీ చట్టం పేరు మార్పును నిరసిస్తూ సిపిఐ, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నార్పల మండలం బండ్లపల్లి గ్రామం సమీపంలో ఈనెల 12వ తేదీ జరిగే భారీ బహిరంగ సభను జయప్రదం చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు టి. రంగయ్య, సిపిఐ పట్టణ కార్యదర్శి చిరంజీవి యాదవ్, మండల కార్యదర్శి నాగరంగయ్య పిలుపునిస్తూ, కరపత్రాలు విడుదల చేశారు. ఈ సందర్భంగా రంగయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ ఉపాధి హామీ…

Read More

Pithapuram Political War: పవన్ కల్యాణ్ ఇలాఖాలో ఇలఖత మఫిలియా.. మెగా బ్రదర్ నాగబాబు సైలెంట్ దేనికి సంకేతం | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Apr 24, 2026 11:41 AM IST Pithapuram Political War: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో పొలిటికల్ వార్ పీక్స్‌కి చేరుకుంది. స్థానిక టీడీపీ నేత వర్మ మాజీ ఎమ్మెల్యే దొరబాబు మధ్య వర్గవిభేదాలు కాస్తా జనసేన, టిడిపి మధ్య యుద్ధ వాతావరణానికి దారి తీసింది. + Pithapuram Political War Pithapuram Political War: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం…

Read More

సీఐ అశోక్ కుమార్ సేవలకు కొండoపేట గ్రామస్తులు చిరు సత్కారం

విశాలాంధ్ర – రాజాం (విజయనగరం జిల్లా):రాష్ట్ర పండుగగా నిర్వహించిన శ్రీ పోలిపల్లి పైడితల్లి అమ్మవారి 100వ వార్షికోత్సవ జాతర విజయవంతంగా నిర్వహించడంలో విశేషంగా సేవలు అందించిన రాజాం టౌన్ సీఐ అశోక్ కుమార్‌ను కూటమి నాయకులు అభినందించారు. మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ రాజాం నియోజకవర్గం ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ జాతరలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు భక్తుల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇచ్చి సీఐ అశోక్ కుమార్ సేవలు అందించినందుకు రాజాం కొండంపేట…

Read More

త్వరలో ట్రేడ్ డీల్: ట్రంప్

వాషింగ్టన్: త్వరలో భారత్, అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం (ట్రేడ్ డీల్) కుదరబోతోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఇదే క్రమంలో భారత ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసలు కురిపించారు. మోదీ తనకు మంచి మిత్రుడని చెప్ప్పుకొచ్చారు. భారత్‌లో అమెరికా వాణిజ్య బృందం పర్యటన పూర్తైన నేపథ్యంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. మధ్యంతర వాణిజ్య ఒప్పందంపై తుది దశ చర్చల కోసం వచ్చిన యూఎస్ బృందం భారత అధికారులతో నాలుగు రోజుల (జూన్ 1-4)…

Read More

Political Tensions: తిరుపతిలో హైటెన్షన్.. గంగమ్మ ఆలయం వద్ద వైసీపీ వర్సెస్ ఎన్డీయే కూటమి! టీటీడీ చైర్మన్ సీటుకు ఎసరు.. |

Last Updated:Apr 04, 2026 2:19 PM IST తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ ఆలయం వద్ద వైఎస్సార్ కాంగ్రెస్, ఎన్డీయే కూటమి మధ్య ఉద్రిక్తత, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు రాజీనామా డిమాండ్, పోలీసులు కఠిన నిఘా. + title=తిరుపతిలో హైటెన్షన్..గంగమ్మ ఆలయం వద్ద రాజకీయ వేడి..! /> తిరుపతిలో హైటెన్షన్..గంగమ్మ ఆలయం వద్ద రాజకీయ వేడి..! తిరుపతి ఆధ్యాత్మిక నగరం ప్రస్తుతం రాజకీయ వేడితో అట్టుడుకుతోంది. శ్రీ తాతయ్యగుంట గంగమ్మ ఆలయం వేదికగా అధికార,…

Read More