అమరావతిలో పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని ఆవిష్కరించిన చంద్రబాబు

ఏపీ రాజధాని అమరావతిలో ఒక మహోన్నతమైన ఘట్టం ఆవిష్కృతమైంది. తెలుగు జాతి ఆత్మగౌరవానికి, ప్రాణత్యాగానికి నిలువుటద్దంగా నిలిచిన అమరజీవి పొట్టి శ్రీరాముల 125వ జయంతి సందర్భంగా తుళ్లూరు సమీపంలోని శాఖమూరు పార్కు సమీపంలో 58 అడుగుల భారీ కాంస్య విగ్రహాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవిష్కరించారు. ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ఆయన చేసిన 58 రోజుల ఆమరణ దీక్షకు గుర్తుగా ఈ విగ్రహాన్ని సరిగ్గా 58 అడుగుల ఎత్తులో రూపొందించడం విశేషం. ఈ వేడుకలో కేంద్రమంత్రి పెమ్మసాని…

Read More

పోక్సో కేసుల్లో విజయనగరం జిల్లా టాప్.. ఆరు నెలల్లోనే 17 మందికి శిక్షలు..! 17 convicted in POCSO cases in Vizianagaram district says SP Damodar. |

Last Updated:Mar 15, 2026 4:10 PM IST విజయనగరం ఎస్పీ దామోదర్, బాలికలపై లైంగిక నేరాలను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పోక్సో కేసుల్లో 17 నిందితులకు శిక్షలు విధించామని చెప్పారు. పోక్సో శిక్షల్లో రాష్ట్రంలో మొదటి స్థానం విజయనగరం విజయనగరం జిల్లాలో బాలికలపై జరుగుతున్న అఘాయిత్యాలను అరికట్టేందుకు పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నట్లు జిల్లా ఎస్పీ ఎ.ఆర్. దామోదర్, ఐపీఎస్ తెలిపారు. పిల్లలపై లైంగిక నేరాలకు సంబంధించిన కేసులను అత్యంత ప్రాధాన్యతతో తీసుకుని వేగంగా…

Read More

ఏపీలో విభిన్నమైన వాతావరణం

ఒకవైపు రాయలసీమ జిల్లాల్లో ఎండ‌లు.. మరోవైపు కోస్తా జిల్లాలకు వర్ష సూచన ఆంధ్రప్రదేశ్‌లో భిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఒకవైపు రాయలసీమ జిల్లాలు ఎండలతో మండిపోతుంటే, మరోవైపు కోస్తా జిల్లాలకు వర్ష సూచన జారీ అయింది. సోమవారం అనంతపురంలో రాష్ట్రంలోనే అత్యధికంగా 38.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఇదే సమయంలో కోస్తా జిల్లాల్లో ఉష్ణోగ్రతలు కొంత తగ్గుముఖం పట్టడం గమనార్హం.ద్రోణి ప్రభావం, నైరుతి దిశ నుంచి వీస్తున్న గాలుల కారణంగా రాబోయే నాలుగు రోజుల పాటు…

Read More

పిల్లల పౌష్టికాహారంపై గరికపాటి అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండన…జనవిజ్ఞాన వేదిక

విశాలాంధ్ర ధర్మవరం;;ప్రముఖ ప్రవచన కర్త గరికపాటి నరసింహారావు పాఠశాలల్లో పిల్లలకు ఇచ్చే కోడిగుడ్ల గురించి వారికి ఇచ్చే మధ్యాహ్న భోజనం, బ్యాగు, షూస్, యూనిఫారం గురించి చేసిన వ్యాఖ్యలు అత్యంత దుర్మార్గమైనవి, అమానుషమైనవనీ, సమాజంలో ఉన్నత స్థాయిలో ఉండి, ధర్మ ప్రబోధాలు చేసే వ్యక్తి, పేద పిల్లల ఆకలిని , వారి ప్రాథమిక హక్కులను కించపరిచేలా మాట్లాడటం శోచనీయమని జెవివి రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ ఆదిశేషు, జిల్లా ప్రధాన కార్యదర్శి లోకేష్ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ…

Read More

ఏపీ అసెంబ్లీలో‘ఏఐ’ హాజరు – Visalaandhra

. 2028 నాటికి దేశంలోనే అత్యుత్తమ అసెంబ్లీ భవనం. ఏప్రిల్ నాటికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల గృహప్రవేశం. శాసన సభాపతి అయ్యన్నపాత్రుడు విశాలాంధ్ర`సచివాలయం : ఆంధ్ర ప్రదేశ్ శాసన సభలో సరికొత్త సాంకేతిక మార్పులకు శ్రీకారం చుడుతున్నట్లు స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ప్రకటించారు. శాసన సభ గౌరవాన్ని పెంచుతూ, అత్యాధునిక సౌకర్యాలతో సభను తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని ఆయన స్పష్టం చేశారు. శాసన సభ చరిత్రలో తొలిసారిగా ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స’ సాంకేతికతతో సభ్యుల హాజరును నమోదు…

Read More

Maoist Leader Chelluri Narayana Rao Surrender | లొంగిపోయిన మావోయిస్టు నారాయణ రావు

మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. ఏవోబీ రాష్ట్ర కమిటీలో కీలక పాత్ర పోషిస్తున్న చెల్లూరి నారాయణరావు అలియాస్ సోమన్న ఆంధ్రప్రదేశ్ పోలీసుల ఎదుట లొంగిపోయారు. పీపుల్స్ వార్లో అంచెలంచెలుగా ఎదిగి.. పలు హోదాల్లో నారాయణరావు పనిచేశారు.#ChelluriNarayanaRao #appolice #andhrapradesh Source link

Read More

రిషి విద్యాలయ విజయగాథ -మోక్షిత కి గిన్నిస్ రికార్డు

విశాలాంధ్ర ధర్మవరం; హైదరాబాద్‌ గచ్చిబౌలిలో నిర్వహించిన కూచిపూడి నృత్య ప్రదర్శన లో రిషి విద్యాలయ పాఠశాలకు చెందిన 7వ తరగతి విద్యార్థిని మోక్షిత కూచిపూడి నృత్యంలో గిన్నిస్ వరల్డ్ రికార్డు సర్టిఫికేట్ సాధించింది అని డీన్ భాస్కర్ రెడ్డి తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ“మోక్షిత కృషి, నిబద్ధత ప్రశంసనీయం” అని అన్నారు. ప్రిన్సిపాల్ గోపీనాథ్ మాట్లాడుతూ, “రిషి విద్యాలయ విద్యార్థులకు చదువుతో పాటు వారి ప్రతిభను, నైపుణ్యాలను అభివృద్ధి చేయడంపై దృష్టి పెడుతుంది అని తెలిపారు. మోక్షిత…

Read More

అర్ధంలేని డిమాండ్ల వల్లే చర్చలు విఫలం

అమెరికాపై మండిపడ్డ ఇరాన్ తెహ్రాన్: అమెరికా-ఇరాన్ మధ్య శాంతి చర్చలు విఫలమయ్యాయి. ఇరాన్ తమ షరతులు అంగీకరించని కారణంగా ఎలాంటి ఒప్పందం కుదరలేదని యూఎస్ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ పేర్కొన్నారు. దీనిపై ఇరాన్ స్పందిస్తూ… అమెరికా చేసిన అర్థం లేని డిమాండ్ల కారణంగానే ఈ చర్చలు విఫలం చెందాయని ఇరాన్ ఆరోపించింది. యుద్ధంతో సాధించలేని వాటిని అమెరికా ప్రస్తావించిందని పేర్కొంది. ప్రజల జాతీయ ప్రయోజనాల పరిరక్షణ కోసం తమ ప్రతినిధి బృందం 21 గంటల పాటు చర్చలు…

Read More

Pawan Kalyan: తమిళనాడు ఎన్నికల రణరంగంలోకి పవన్ కళ్యాణ్.. DMKకి పెద్ద షాక్! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

పవన్ కళ్యాణ్ రానుండటంతో తమిళనాడు రాజకీయాలు హాట్ టాపిక్‌గా మారాయి. ఏపీలో ఎన్‌డీఏ కూటమి భాగస్వామి అయిన జనసేన పార్టీకి అధినేతగా, ఆయన AIADMK-బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ కూటమికి పూర్తి మద్దతు ప్రకటించారు. తమిళనాడులో 15-20 శాతం తెలుగు మాట్లాడే ఓటర్లను ఆకర్షించేందుకు పవన్ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను ఎన్‌డీఏ వ్యూహాత్మకంగా వాడుకుంటోంది. ఇది డీఎంకే ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారొచ్చని ఏబీపీ అంచనా వేసింది. తమిళనాడు రాజకీయ ఎత్తుగడలు ఎలా ఉన్నాయి? – ప్రస్తుతం డిఎంకె (DMK)…

Read More

జాలవాడిలో కార్డన్ సెర్చ్

విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : మండల పరిధిలోని జాలవాడి గ్రామంలో శనివారం ఎమ్మిగనూరు డీఎస్పీ భార్గవి పర్యవేక్షణలో ఆపరేషన్ వజ్ర పహార్ లో భాగంగా కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా కోసిగి సీఐ మంజునాథ్, పెద్దకడబూరు ఎస్‌ఐ నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. అనుమానిత ప్రాంతాల్లో, షాపుల్లో, ఇళ్లల్లో, పంట పొలాలు గంజాయి, మద్యం, గుట్కాలు, నాటుసారాపై పోలీసులు సోదాలు చేశారు. అనంతరం డీఎస్పీ గ్రామస్తులతో సమావేశం నిర్వహించారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ…

Read More