పాతాళానికి తోతాపురి ధర – Visalaandhra

కిలో రూ.3 మించని వైనం గుజ్జు పరిశ్రమల సిండికేట్ సమీక్షలకే పరిమితమైన పాలకులు ఆందోళనలో మామిడి రైతు విశాలాంధ్ర – చిత్తూరు: ఆరుగాలం శ్రమించి… అప్పులు తెచ్చి పండించిన పంట చేతికొచ్చే వేళ మామిడి రైతు కళ్లల్లో ఆనందం ఆవిరవుతోంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ప్రధాన వాణిజ్య పంట తోతాపురి మామిడి ధర పాతాళానికి పడిపోయింది. మార్కెట్‌ యార్డులు, కొనుగోలు ర్యాంపుల్లో కిలో మామిడికి కేవలం 3 రూపాయలకు మించి చెల్లించడం లేదు. గుజ్జు పరిశ్రమల (పల్ప్…

Read More

పెట్రోల్ కొరత కాదు.. దొంగల భయం.. ట్యాంకులు ఫుల్ చేసుకుంటే రాత్రికి ఖాళీ.. ఆ జిల్లాలో అసలేం జరుగుతోంది? | అనంతపురం వార్తలు (Anantapuram News)

Last Updated:Apr 29, 2026 5:26 PM IST ఉమ్మడి అనంతపురం జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత రూమర్లతో బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు, బ్లాక్ విక్రయాల ఆరోపణలు, చార్జీలు పెరగగా, అధికారులు కొరతలేదని చెబుతున్నారు + News18 ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఒక్కసారిగా పెట్రోల్, డీజిల్ కొరతపై కలకలం రేగింది. అధికారికంగా ఎలాంటి కొరత లేదని చెబుతున్నా, క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం భిన్నంగా కనిపించింది. జిల్లా వ్యాప్తంగా అనేక పెట్రోల్ బంకుల వద్ద నో…

Read More

నర్సింగ్ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఏపీలో 10 కొత్త పీజీ రెసిడెన్సీ కోర్సులు!

దేశ వైద్య రంగాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు నర్సింగ్ వృత్తిని అంతర్జాతీయ ప్రమాణాలకు తీసుకెళ్లే లక్ష్యంతో భారత నర్సింగ్ కౌన్సిల్ కీలక నిర్ణయం తీసుకుంది. నర్సుల వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరచేందుకు దేశవ్యాప్తంగా ప్రత్యేక పోస్ట్ గ్రాడ్యుయేట్ (PG) రెసిడెన్సీ కోర్సులను ప్రవేశపెట్టేందుకు ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ నర్సింగ్ కళాశాలల్లో రెండేళ్ల వ్యవధి గల 10 ప్రత్యేక పీజీ రెసిడెన్సీ కోర్సులను ప్రారంభించేందుకు సిద్ధమైంది. అంతర్జాతీయ ప్రమాణాల…

Read More

రాష్ట్రపతి పాలన నివారించేందుకే ఒప్పుకున్నాం – Visalaandhra

టీవీకేకు డీఎంకే కూటమి పక్షాలు మద్దతుపై స్టాలిన్ వివరణచెన్నై: తమిళనాడులో టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్ సహా డీఎంకే కూటమి పక్షాలు మద్దతు ఇవ్వడంపై మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ స్పందించారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించడాన్ని నివారించాలనే ఉద్దేశంతోనే టీవీకేకు మద్దతిచ్చేందుకు తమ కూటమిలోని భాగస్వామ్య పక్షాలను అనుమతించామని పేర్కొన్నారు. ఏఐఏడీఎంకే పార్టీకి చెందిన కొందరు నేతలు డీఎంకేలో చేరిక సందర్భంగా చెన్నైలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్టాలిన్ ఈ విధంగా మాట్లాడారు.‘టీవీకేతో వెళ్లే విషయాన్ని…

Read More

Wadapalli Tirupati Temple | వాడపల్లితిరుపతి ఆలయానికి మూడుకోట్ల ఆదాయం

ఏపీలో మరో తిరుపతిగా పేరుగాంచిన వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆదాయం మూడు కోట్లకు పైగా చేరింది, ఈ ఆదాయం రికార్డులకే రికార్డు అంటూ దేవస్థానం అధికారులే స్వయంగా ప్రకటించారు. గోదావరి జిల్లాల్లో కోనసీమ ప్రాంతంలో చందన రూపిడిగా స్వయంభుగా వెలిసిన, వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి దివ్య క్షేత్రం మరో తిరుపతిగా ఏపీలో రోజురోజుకు అభివృద్ధి చెందుతుంది. Source link

Read More

Tiger Spotted Roaming on the Road | దర్జాగా రోడ్డుమీద తిరుగుతున్న పెద్దపులి | #local18V

తాజాగా ఒక ప్రముఖ పుణ్యక్షేత్రం సమీపంలో ఈ పెద్దపులి తలదాచుకుంది రాత్రంతా ఒక శివాలయం వద్ద గాండ్రింపులు వినిపించాయి అంటూ స్థానికుల పేర్కొంటున్నారు. ఒకసారి వివరాలు చూద్దాం. . రాష్ట్రంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దివ్య క్షేత్రానికి 15 కిలోమీటర్ల సమీపంలో శంఖవరం మండలం ప్రత్తిపాడు నియోజకవర్గానికి సంబంధించి బౌరవాక గ్రామ సమీపంలో పెద్దపులి రోడ్డు దాటుతుండగా అధికారులు స్థానికులు చూసి భయందోళన చెందిన పరిస్థితి నెలకొన్నట్లుగా స్థానికులు తెలిపారు, #tiger…

Read More

గూడు ఘోష

. పేదల సొంతింటి కల నెరవేరేదెన్నడు?. పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ ఎప్పుడు?. మూడు బడ్జెట్లయినా కేటాయింపులు నిల్. సామాన్య, మధ్యతరగతిపై ఇంటి అద్దెల భారం విశాలాంధ్ర బ్యూరో-అమరావతి: పేదలకు గృహ భద్రత కల్పించడం ఏ ప్రభుత్వానికైనా అత్యంత కీలకమైన సామాజిక బాధ్యత. రాష్ట్రంలో పేదలకు ఇళ్ల స్థలాలిచ్చే విషయంలో మాత్రం ప్రభుత్వానికి ఇప్పటికీ స్పష్టత లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు దిశగా ముందుకు సాగకపోవడంతో వేలాది పేద కుటుంబాలు అనిశ్చితిలో…

Read More

15న ప్రేక్షకుల ముందుకు ‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ’

సినిమా: త్రిగుణ్, పాయల్ రాధాకృష్ణ, అనీశ్ కురువిల్లా ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న ఫన్ ఫిల్డ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రం ‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ’. ఈ చిత్ర విడుదల తేదీని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. మధుదీప్ చెలికాని రచన, దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని లోటస్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌పై అరవింద్ మండ్యం నిర్మించారు. సిహెచ్.వి.ఎస్.ఎన్. బాబ్జీ సమర్పిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ప్రమోషనల్ కంటెంట్ మంచి స్పందనను రాబట్టుకోగా, ఈ సినిమాను 15న గ్రాండ్‌గా…

Read More

పుస్తకాల పేరుతో వేల రూపాయల వ్యాపారమా?

ప్రైవేట్ పాఠశాలల దోపిడీపై విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలి : ఏఐఎస్యూ జిల్లా అధ్యక్షుడు కనుమ దామోదర్విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని పలు ప్రైవేట్ పాఠశాలలు పుస్తకాల పేరుతో వేల రూపాయలు వ్యాపారం చేస్తున్నాయని ఆ ప్రైవేట్ పాఠశాలల దోపిడీపై విద్యాశాఖ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని ఏఐఎస్యూ జిల్లా అధ్యక్షుడు కనుమ దామోదర్ తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని విద్యాశాఖ అధికారి కార్యాలయంలో వారు వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ పట్టణంలోని పలు ప్రైవేట్…

Read More

Chittoor leopard: నగరంలోకి చిరుత ఎంట్రీ.. కాలనీలో కలకలం, ప్రజల్లో టెన్షన్..! leopard roaming in chittoor city rescue operation causes tension. |

Last Updated:Apr 19, 2026 3:36 PM IST చిత్తూరు దొడ్డిపల్లి జగనన్న లేఔట్‌లో గాయపడిన చిరుత పులి సంచారం కలకలం, కాలనీ భయంతో వణుకు, అటవీశాఖ అప్రమత్తం, తిరుపతి నుంచి రెస్క్యూ బృందం రానుంది + చిత్తూరు నగరంలో చిరుత కలకలం..! చిత్తూరు నగరంలో ఊహించని ఘటన కలకలం రేపుతోంది. నగర నడిబొడ్డునే చిరుత పులి సంచారం కనిపించడంతో ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. నగరానికి సమీపంలోని దొడ్డిపల్లి ప్రాంతంలోని జగనన్న లేఔట్‌లో గత మూడు…

Read More