పాతాళానికి తోతాపురి ధర – Visalaandhra
కిలో రూ.3 మించని వైనం గుజ్జు పరిశ్రమల సిండికేట్ సమీక్షలకే పరిమితమైన పాలకులు ఆందోళనలో మామిడి రైతు విశాలాంధ్ర – చిత్తూరు: ఆరుగాలం శ్రమించి… అప్పులు తెచ్చి పండించిన పంట చేతికొచ్చే వేళ మామిడి రైతు కళ్లల్లో ఆనందం ఆవిరవుతోంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ప్రధాన వాణిజ్య పంట తోతాపురి మామిడి ధర పాతాళానికి పడిపోయింది. మార్కెట్ యార్డులు, కొనుగోలు ర్యాంపుల్లో కిలో మామిడికి కేవలం 3 రూపాయలకు మించి చెల్లించడం లేదు. గుజ్జు పరిశ్రమల (పల్ప్…


