టీమిండియా నుండి ఒకే ఒక్కడు – Visalaandhra

‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ’ రేసులో సంజూ న్యూదిల్లీ: టీ20 ప్రపంచకప్ 2026 ఇప్పుడు చివరి ఘట్టానికి చేరుకుంది. సెమీఫైనల్‌లో బలమైన ఇంగ్లాండ్ జట్టును ఓడించి భారత్ ఘనంగా ఫైనల్‌లోకి ప్రవేశించింది. ఇప్పుడు భారత్ ఫైనల్స్‌లో న్యూజిలాండ్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. ఈ కీలక సమయంలో, టోర్నీ పొడవునా అద్భుత ప్రదర్శన చేసిన ఎనిమిది మంది స్టార్ ఆటగాళ్లతో కూడిన ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట’ షార్ట్‌లిస్ట్‌ను ఐసీసీ తాజాగా విడుదల చేసింది. ఈ జాబితాలో భారత్ నుంచి…

Read More

LPG Price Hike: గ్యాస్ సిలిండర్ ధరలు మరింత పెరుగుతాయా? కేంద్రం ప్లాన్ ఎలా ఉంది? |

ఇప్పుడు మన ఇళ్లలో సిలిండర్ కొంటే.. మన జేబుల్లోంచీ రూ.60లు అదనంగా వెళ్లిపోతున్నాయి. ఇది ఎవరి పాపం? దీనికి ఎవరు బాధ్యులు? ఇరాన్ మన పక్కన లేదు. మనకు దాదాపు 3వేల కిలోమీటర్ల అవతల ఉంది. కానీ మనకు ఇప్పుడు గ్యాస్ సిలిండర్లు దొరకట్లేదు. మనం ఇప్పుడు ఏదైనా హోటల్‌కి వెళ్లి దోసె ఆర్డర్ ఇస్తే.. “సారీ సార్, గ్యాస్ లేదు” అని వినాల్సి వస్తోంది. సిలిండర్లకు ఇలా విపరీతంగా కొరత ఉన్నప్పటికీ.. గుడ్ న్యూస్ ఒకటుంది….

Read More

బోసిపోయిన దుబాయ్

పశ్చిమాసియా ఘర్షణల నేపథ్యంలో తగ్గిన పర్యాటకులు దుబాయ్: పర్యాటకులు, దేశ విదేశీ పెట్టుబడిదారులతో నిన్న మొన్నటి వరకు కళకళలాడిన దుబాయ్ బోసిపోయింది. ఇరాన్, ఇజ్రాయెల్-అమెరికా మధ్య సంఘర్షణ ఈ నగరంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. చాలా ప్రాంతాల్లో షాపింగ్ మాల్‌లు, వాణిజ్య సంస్థలను మూసివేశారు. బుర్జ్ అల్ అరబ్ సహా పలు ప్రముఖ హోటళ్లు క్షిపణి దాడులకు గురవ్వడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడం లేదు. విమాన సర్వీసులు భారీగా రద్దవ్వడంతో పర్యాటక రంగమూ కుదేలైంది….

Read More

PM Rahat Scheme: ఒక్కొక్కరికీ ఉచితంగా రూ.1.5 లక్షలు.. ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం | ఆంధ్రప్రదేశ్ వార్తలు

మనీ ఇవ్వకుండానే ట్రీట్‌మెంట్: ఈ పథకం కింద రోడ్డు ప్రమాద బాధితులకు తక్షణ సాయం కింద 7 రోజుల పాటు లేదా రూ.1.5 లక్షల విలువైన వైద్యాన్ని ఉచితంగా అందించాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశించారు. ఆసుపత్రిలో ఇన్‌పేషెంట్‌గా 7 రోజులు ఉండే అవకాశం కూడా ఉంది. గోల్డెన్ అవర్‌లో నగదు రహిత చికిత్స అందించడం వల్ల సత్వర చికిత్సతో బాధితులు త్వరగా కోలుకునే అవకాశం ఏర్పడుతుందన్నారు. “గోల్డెన్ అవర్‌లో నగదు రహిత విధానంలో చికిత్స అందించడం…

Read More

AP Assembly: జగన్ క్రిస్టియన్ కాబట్టే, తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ.. ఏపీ అసెంబ్లీలో సంచలనం.. | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 05, 2026 3:09 PM IST సభలో ప్రధానంగా తిరుమల లడ్డూ తయారీలో ఉపయోగించే నెయ్యి నాణ్యతపై చర్చ జరిగింది. అధికార పక్ష సభ్యులు మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి పాలన కాలంలోనే తిరుమలలో అపవిత్రతకు దారితీసే పరిణామాలు చోటు చేసుకున్నాయని ఆరోపించారు. Tirumala Laddu Ghee Controversy Sparks Uproar in AP Assembly Heated Debate Over Jagan Religion ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ నెయ్యి వివాదం…

Read More

AP Politics: ప్రజాప్రతినిధుల స్థానంలో ప్రత్యేక అధికారులు.. రాష్ట్రంలో రేపటి నుండి కొత్త మార్పు | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Mar 17, 2026 4:49 PM IST Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో నేటితో మున్సిపల్ చైర్ పర్సన్ల పదవీకాలం ముగిసింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని మున్సిపాలిటీల్లో చివరి రోజు కౌన్సిల్ సమావేశం తో పాటు వీడ్కోల కార్యక్రమాన్ని నిర్వహించారు. చైర్ పర్సన్ స్థానాల్లో బుధవారం నుంచి ప్రత్యేక అధికారులు రానున్నారు. + ఏపీ చైర్ పర్సన్ లు దిగారు..ప్రత్యేక అధికారులు ఎక్కారు Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో నేటితో మున్సిపల్ చైర్ పర్సన్ల పదవీకాలం ముగిసింది….

Read More

పూర్తి సహకారం

సీఎం రేవంత్విశాలాంధ్ర – హైదరాబాద్: నెట్‌ఫ్లిక్స్ హైదరాబాద్ వచ్చిందంటే హాలీవుడ్ వచ్చినట్లేనని, తమ దృష్టి హాలీవుడ్‌పైనే అని తను గతంలోనే చెప్పానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. నెట్‌ఫ్లిక్స్‌తో తన కల నిజం కాబోతుందని, నెట్‌ఫ్లిక్స్, ఐలైన్ స్టూడియోస్ విస్తరణకు తమ పూర్తి సహకారం ఉంటుందని స్పష్టం చేశారు. డీవీడీ అద్దె సంస్థ నుంచి నెట్‌ఫ్లిక్స్ వరల్డ్ ఓటీటీ లీడర్‌గా, మీడియా స్టూడియోగా ఎదగడం చూస్తుంటే సంభ్రమాశ్చర్యంతో పాటు చాలా ఆదర్శంగా అనిపిస్తుందని అన్నారు. హైటెక్స్‌లో నెట్‌ఫ్లిక్స్…

Read More

Free Embroidery Training: ఉచిత మగ్గం వర్క్ శిక్షణ.. గ్రామీణ యువతకు స్వయం ఉపాధి అవకాశాలు |

Last Updated:Mar 09, 2026 11:03 AM IST Free Embroidery Training: విజయనగరం జిల్లా రాజాం పట్టణంలో ఉన్న జీఎంఆర్ నైరెడ్ సంస్థలో గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువతకు ఉచితంగా మగ్గం వర్క్ శిక్షణ అందిస్తున్నట్లు సంస్థ డైరెక్టర్ తెలిపారు. + ఉచిత మగ్గం వర్క్ శిక్షణ – గ్రామీణ యువతకు స్వయం ఉపాధి అవకాశాలు Free Embroidery Training: విజయనగరం జిల్లా రాజాం పట్టణంలో ఉన్న జీఎంఆర్ నైరెడ్ సంస్థలో గ్రామీణ ప్రాంత నిరుద్యోగ…

Read More

భూమినే జలాశయంగా మార్చాలి.. ప్రజలకు సీఎం చంద్రబాబు పిలుపు

AP and Telangana News Live Updates: ఇవాళ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్న అప్‌డేట్స్, బ్రేకింగ్ న్యూస్ ఇక్కడ తెలుసుకుందాం. అలాగే దేశవ్యాప్తంగా, అంతర్జాతీయంగా జరుగుతున్న అప్‌డేట్స్ మొత్తం ఇక్కడ చూద్దాం. Source link

Read More

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య – Visalaandhra

విశాలాంధ్ర గుంతకల్లు: అప్పుల భారాన్ని తట్టుకోలేక ఓ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది. కసాపురం రూరల్ ఎస్సై వెంకటస్వామి తెలిపిన వివరాల ప్రకారం, కర్నూలు జిల్లా హాలహర్వి గ్రామానికి చెందిన రైతు కురువ రామిరెడ్డి (భార్య సుజాత)కు ఒక కుమారుడు ఉన్నాడు.వ్యవసాయం కలిసి రాకపోవడంతో రామిరెడ్డి సుమారు రూ.10 లక్షల వరకు అప్పులు చేశాడు. తన భూమిని కౌలుకు ఇచ్చి గుంతకల్లు పట్టణంలోని సంతోష్ నగర్‌లో కుటుంబంతో నివసిస్తూ జీవనం…

Read More