Victim Veena Says She Was Not Called by Janasena Inquiry Committee | అరవ శ్రీధర్ బాధితురాలి ఆవేదన

జనసేన విచారణ కమిటీ తనను పిలువలేదన్నారు అరవ శ్రీధర్ బాధితురాలు వీణ. తనను పిలిచినా.. తాను విచారణకు హాజరు కాలేదని తనపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారన్నారు. తాను అన్ని విషయాలు మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నానన్నారు. Source link

Read More

అంగన్వాడి కేంద్రాల వ్యవస్థను చక్కపరచండి – Visalaandhra

సిపిఐ పార్టీ నియోజకవర్గ కార్యదర్శి ముసుగు మధువిశాలాంధ్ర ధర్మవరం:; ధర్మవరం డివిజన్ పరిధిలోని అంగన్వాడీ కేంద్రాల వ్యవస్థ సరిగా లేదని, ఆ వ్యవస్థను చక్కపరచాలని సిపిఐ పార్టీ నియోజకవర్గ కార్యదర్శి ముసుగు మధు తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని ఐసిడిఎస్ కార్యాలయానికి విజయవాడ ఆర్జేడి అధికారిని రోహిణికు వారు వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ గతంలో సిడిపిఓ గా పనిచేసిన లక్ష్మి తో పాటు ఇతర సిబ్బంది ఎన్నో అవకతవకలకు పాల్పడి అంగన్వాడీ వ్యవస్థకు…

Read More

YSRCP Protest | ఎడ్ల బండెక్కిన ఆటో.. వైసీపీ వినూత్న నిరసన

ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్, డీజిల్ కొరతపై తిరుపతిలో వైసీపీ భారీ నిరసన చేపట్టింది. భూమన అభినయ్ రెడ్డి ఆధ్వర్యంలో ఎడ్లబండ్లపై ర్యాలీ నిర్వహించి కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు.#tirupati #ycp #apnews Source link

Read More

జర్నలిజంలో విలువలపునరుద్ధరణ అవశ్యం

. తప్ప్పుడు ప్రచారాన్ని అడ్డుకోవడంలో జర్నలిస్టుల పాత్ర కీలకం. ఐజేయూ ప్లీనరీలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విశాలాంధ్ర బ్యూరో`అమరావతి: మీడియాలో వచ్చే కథనాలను తమ ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోందని, అదేసమయంలో పత్రికా రంగానికి అత్యంత ప్రాధాన్యతనిస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రస్తుత మీడియా పోకడల పట్ల ముఖ్యమంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో శనివారం జరిగిన ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయూ) 11వ ప్లీనరీలో ముఖ్యమంత్రి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. మూడు దశాబ్దాలుగా తనకు…

Read More

భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గిపోవడం ఖరీదైన లోహాలపై ఒత్తిడిని తగ్గించింది. అమెరికా, ఇరాన్ దేశాలు రెండు వారాల పాటు యుద్ధ విరమణకు అంగీకరించిన విషయం తెలిసిందే. దీనితో బంగారం, వెండి అనూహ్యంగా పుంజుకున్నాయి. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం రూ.3,650 పెరగగా, కిలో వెండి రూ.10 వేలకు పైగా పెరిగింది.హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం నిన్నటితో పోలిస్తే రూ.1,53,800కు, 22 క్యారెట్ల పసిడి 10 గ్రాములు రూ.2,999 పెరిగి రూ.1,41,000కు…

Read More

మార్చి నుంచే మండిపోతున్న ఎండలు.. ఈ జిల్లాల్లో వడగాలుల అలర్ట్..! Heat intensity increases in the state from March to May Prakhar Jain | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

మార్చి నెలలో శ్రీకాకుళం, ప్రకాశం, మార్కాపురం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, అన్నమయ్య, కడప జిల్లాల్లో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. అలాగే కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం జిల్లాల్లో వడగాలులు ఎక్కువ రోజులు వీచవచ్చని పేర్కొన్నారు. మార్చి నుంచి మే వరకు పరిశీలిస్తే శ్రీకాకుళం, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, అన్నమయ్య, కడప, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని…

Read More

విశాఖలో గూగుల్ ఏఐ హబ్.. చంద్రబాబు, అశ్వినీ వైష్ణవ్ చేతుల మీదుగా శంకుస్థాపన

15 బిలియన్ డాలర్ల భారీ పెట్టుబడితో ఏర్పాటుఏపీలో టెక్నాలజీ రంగంలో మరో భారీ పెట్టుబడికి అడుగుపడింది. విశాఖపట్నంలో గూగుల్ ఏర్పాటు చేయనున్న క్లౌడ్ ఏఐ హబ్‌కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర ఐటీ, రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ మంగళవారం శంకుస్థాపన చేశారు. అదానీ కనెక్స్, ఎయిర్‌టెల్ నెక్స్‌ట్రా భాగస్వామ్యంతో గూగుల్ సుమారు 15 బిలియన్ డాలర్ల భారీ పెట్టుబడితో ఈ ప్రాజెక్టును చేపడుతోంది. విశాఖ జిల్లా తర్లువాడలో 1 గిగావాట్ సామర్థ్యంతో ఈ…

Read More

ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు అస్వస్థత.. ఆసుపత్రిలో చేరిక!

తెల్లవారుజామున తీవ్ర కడుపు నొప్పితో బాధపడ్డ వైనంమణిపాల్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్న వైద్యులుఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ ఈ తెల్లవారుజామున అస్వస్థతకు గురయ్యారు. బెంగళూరు పర్యటన ముగించుకుని అర్ధరాత్రి 2 గంటలకు విజయవాడ చేరుకున్న ఆయనకు, తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో తీవ్రమైన కడుపు నొప్పి రావడంతో వెంటనే మణిపాల్ ఆసుపత్రికి తరలించారు. ప్రయాణంలో విమానం ఆలస్యం కావడం, విశ్రాంతి లేకపోవడం వల్ల ఈ సమస్య తలెత్తి ఉండవచ్చని భావిస్తున్నారు. ప్రస్తుతం వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారని,…

Read More

Tirumala Temple: మనవడి పుట్టినరోజు వేళ.. తిరుమల శ్రీవారి సేవలో నారా కుటుంబం.. వీడియో చూశారా.. |

Last Updated:Mar 21, 2026 11:25 AM IST నారా చంద్రబాబునాయుడు కుటుంబంతో తిరుమలలో శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనం, నారా దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక పూజలు, టీటీడీ నుంచి తీర్థప్రసాదాలు. + మనవడి పుట్టినరోజు వేళ.. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సీఎం చంద్రబాబు..! ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శనివారం ఉదయం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారిని దర్శించుకున్నారు. తన మనవడు నారా దేవాన్ష్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన తన సతీమణి భువనేశ్వరి, కుమారుడు రాష్ట్ర మంత్రి నారా…

Read More

తిరుమలలో అత్యాధునిక ఫుడ్ అనాలిసిస్ ల్యాబ్‌ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు

విశాలాంధ్ర – తిరుమల:ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం తిరుమలలో అత్యాధునిక సదుపాయాలతో ఏర్పాటు చేసిన ఫుడ్ అనాలిసిస్ ల్యాబ్‌ను ప్రారంభించారు.ఈ సందర్భంగా ల్యాబ్‌లో ఏర్పాటు చేసిన 50కి పైగా పరికరాలను సీఎం పరిశీలించారు. న్యూఢిల్లీ నుండి వచ్చిన ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పాండా, సిఎఫ్‌టీఆర్‌ఐ డైరెక్టర్ గిరిధర్ ల్యాబ్‌లోని ప్రతి పరికరం పనితీరును సీఎంకు వివరించారు.తిరుమలలోని టీటీడీ వాటర్ అండ్ ఫుడ్ అనాలిసిస్ ల్యాబ్ భక్తులకు సురక్షితమైన నీరు మరియు ఆహారాన్ని అందించేందుకు వివిధ…

Read More