My Village Video: పల్లె జీవితం, ప్రకృతి సౌందర్యం.. కేవలం 60 నిమిషాల్లో ప్రపంచానికి చూపించే దృశ్యం

My Village Video: శ్రీకాకుళం జిల్లా పల్లె జీవితం, ప్రకృతి సౌందర్యం, అభివృద్ధి మార్గంలో ముందుకు సాగుతున్న గ్రామాల కథలను “60 Seconds for My Village” ఛాలెంజ్ ద్వారా యువత ప్రపంచానికి చూపించవచ్చు. కేవలం ఒక నిమిషంలో గ్రామ గర్వాన్ని ప్రతిబింబిస్తూ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందే అద్భుత అవకాశం ఇది. Source link

Read More

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో తాగునీటి సీసాల ధరలు పెరగనున్నాయి, దీనికి సంబంధించి సామాన్యులపై ప్రభావం ఎలా ఉంటుందనే అంశంపై చర్చ.

విజయవాడలో మంగళవారం జరిగిన అత్యవసర సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (APPDWMA) తాగునీటి సీసాల ధరలను పెంచాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం, ఇరాన్-అమెరికా యుద్ధం వంటి అంతర్జాతీయ పరిణామాల కారణంగా ముడి పదార్థాల కొరత, పెట్స్, మూతలు, లేబుల్స్ వంటి ప్యాకేజింగ్ ఖర్చుల పెరుగుదల మరియు రవాణా భారం పెరగడం వంటి అంశాల వల్ల తీసుకోబడింది. ఈ ధరల పెరుగుదల దాదాపు రూ. 25 వరకు ఉండనున్నది, ఒక కేసులో 12 లేదా…

Read More

Goods Train Derails Near Manubolu Nellore | నెల్లూరు జిల్లాలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు

నెల్లూరు జిల్లా మనుబోలు వద్ద గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. విజయవాడ నుండి చెన్నై మరియు తిరుపతి వైపు వెళ్లే ప్రధాన మార్గంలో ఈ ప్రమాదం జరగడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. రైల్వే అధికారులు యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరణ పనులు చేపడుతున్నారు#nellore #trainaccident #andhrapradesh Source link

Read More

ఇవాళ కూడా స్టాక్ మార్కెట్లు ఢమాల్

భారత స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీ నష్టాలను చవిచూశాయి. వరుసగా రెండో సెషన్‌లో కూడా అమ్మకాల సునామీ కొనసాగింది. పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు, అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు భగ్గుమనడంతో ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గుచూపారు. ఫలితంగా అన్ని రంగాల షేర్లలోనూ తీవ్రమైన అమ్మకాల ఒత్తిడి కనిపించింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి, సెన్సెక్స్ 1,456.04 పాయింట్లు పతనమై 74,559.24 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 436.3 పాయింట్లు నష్టపోయి 23,379.55 వద్ద ముగిసింది. పెరుగుతున్న భౌగోళిక రాజకీయ అనిశ్చితుల నేపథ్యంలో…

Read More

Yediyurappa Visits Tirumala Temple | తిరుమల శ్రీవారి సేవలో యడ్యూరప్ప

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు బి.ఎస్. యడ్యూరప్ప ఆంధ్రప్రదేశ్లోని పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. శనివారం ఉదయం విరామ సమయంలో స్వామి వారి సేవలో పాల్గొన్న ఆయన.. ప్రత్యేక పూజలు నిర్వహించారు.#Yediyurappa #tirumalatemple #tirumala Source link

Read More

భారత్ గౌరవ్ దివ్య దక్షిణ యాత్ర

27న విశాఖ నుంచి ప్రారంభం ఐ ఆర్ సి టి సి జాయింట్ జిఎం కిషోర్విశాలాంధ్ర-ఆముదాలవలస ( శ్రీకాకుళం) : దక్షిణ భారతదేశంలోని ప్రముఖ గమ్యస్థానాల గుండా ఆధ్యాత్మి కంగా ఉత్తేజపరిచే యాత్రను ఐ ఆర్ సి టి సి ఆధ్వర్యంలో మొట్ట మొదటిసారిగా విశాఖపట్నం నుంచి ఈనెల 27న భారత్ గౌరవ యాత్ర పేరిట ప్రారంభించనున్నట్లు టూరిజం జాయింట్ జనరల్ మేనేజర్ డి ఎస్ జి పి కిషోర్ తెలిపారు. ఈనెల 27న విశాఖప ట్నంలో…

Read More

Officer Misconduct: భూమి సమస్య కోసం వెళితే.. బాధితుడి భార్యనే ట్రాప్ చేసిన తహసీల్దార్ | ట్రెండింగ్

Last Updated:Apr 02, 2026 6:45 PM IST Officer Misconduct: భూ సంబంధిత సమస్య పరిష్కారం కోసం కార్యాలయానికి వెళ్లిన తన భార్యతో, సోమందేపల్లి తహసీల్దార్ వివాహేతర సంబంధం పెట్టుకున్నారని ఆరోపిస్తూ ఒక వ్యక్తి శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్‌కు ఫిర్యాదు చేశారు. Officer Misconduct Officer Misconduct: ఉరుకుల పరుగుల జీవితంలో మనుషుల మధ్య ఉండాల్సిన ఆత్మీయత, అనుబంధం తగ్గిపోతున్నాయి. టెక్నాలజీ వల్ల లాభాలు ఉన్నప్పటికీ, దానిని తప్పుడు మార్గాల్లో ఉపయోగించి…

Read More

మనసులో కోరిక నెరవేరుతుందా లేదా? పువ్వు వేస్తే ఫలితం తెలిసిపోతుంది.. ఏపీలో ఆశ్చర్యకర ఆలయం..! | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:Mar 12, 2026 11:20 PM IST అన్నమయ్య జిల్లాలోని బోయకొండ అమ్మవారి ఆలయం భక్తుల కోరికలకు పువ్వు ద్వారా సంకేతం ఇస్తుందని విశ్వాసం. ఈ ఆలయం పుంగనూరు నియోజకవర్గంలో ఉంది. + పువ్వు మీ మనసులోని కోర్కెలను క్షణాల్లో  చెప్పేస్తుంది title=ఆ ఆలయంలో చెండు మల్లెపువ్వు మీ మనసులోని కోర్కెలను క్షణాల్లో  చెప్పేస్తుంది /> ఆ ఆలయంలో చెండు మల్లెపువ్వు మీ మనసులోని కోర్కెలను క్షణాల్లో  చెప్పేస్తుంది మనసులో ఒక కోరిక తలచుకుంటే అది…

Read More

నెతన్యాహు నువ్వు చేస్తున్నదేమిటి – Visalaandhra

ట్రంప్ చీవాట్లు: బీరుట్‌పై దాడులొద్దని సూచనకాల్పుల విరమణకు హెజ్బుల్లా అంగీకరించినట్లు ప్రకటన వాషింగ్టన్: తాను లేకపోతే నువ్వు జైల్లో ఉండే వాడివి అంటూ ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మండిపడ్డారు. లెబనాన్‌లో హెజ్బుల్లాపై ఇజ్రాయిల్ దాడులకు సంబంధించి నెతన్యాహుకు చీవాట్లు పెట్టారు. దక్షిణ బీరుట్ శివారు ప్రాంతాలను ఖాళీ చేయించాలని ఇజ్రాయిల్ సైన్యం హెచ్చరికలు జారీచేసింది. అయితే లెబనాన్‌పై దాడులు చేస్తే అమెరికాతో చర్చలను కొనసాగించేది లేదని ఇరాన్ తేల్చిచెప్పిన నేపథ్యంలో…

Read More

కవిత కొత్త పార్టీకి ఈసీ గ్రీన్ సిగ్నల్.. కానీ పార్టీ పేరులో మార్పు!

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్థాపించిన కొత్త రాజకీయ పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) అధికారికంగా ఆమోదముద్ర వేసింది. కవిత పార్టీకి తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) అనే పేరును ఖరారు చేస్తూ సీఈసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఎన్నికల సంఘం అధికారులు బంజారాహిల్స్‌లోని కవిత నివాసానికి వెళ్లి అధికారిక లేఖను అందజేశారు. ఈ నెల‌ 25న మేడ్చల్ జిల్లాలో జరిగిన బహిరంగ సభలో క‌విత‌ తన కొత్త పార్టీని ప్రకటించిన…

Read More